‘యుఫోరియా’ప్రతి ఒక్కరూ చూడాలి: మహేశ్

హైదరాబాద్: గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘యుఫోరియా’ సినిమా ఇటీవల విడుదలైంది. తాజాగా ఈ సినిమాను వీక్షించిన మహేశ్ బాబు సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ‘గుణశేఖర్ తన కథలను తెరకెక్కించే విధానం ఎప్పుడూ ఓ ప్రత్యేక శైలిలో ఉంటుంది. ఈ సినిమా నేను ఎంతో ఎంజాయ్ చేశా… ముఖ్యంగా క్లైమాక్స్‌ను మలిచిన తీరు బాగుంది. ఈ సినిమాను అందరూ తప్పక చూడండి. గుణశేఖర్, భూమికతో పాటు చిత్రబృందం మొత్తానికి అభినందనలు. గుణశేఖర్ మేకింగ్, ఆయన టెక్నికల్…

Read More

రైతులకు 90 శాతం రాయితీతో విత్తనాలు పంపిణీ చేయాలి

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : రైతులకు 90 శాతం రాయితీతో విత్తనాలు, ఎరువులు పంపిణీ చేయాలంటూ సోమవారం జిల్లా పిలుపు మేరకు రైతు సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ను దృష్టిలో ఉంచుకుని రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సరఫరా చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటలకు…

Read More

ఫ్యామిలీ కాల్ లేదు.. బతికే ఉన్నారా..? విశాఖలో ఇరాన్ స్టూడెంట్స్ కన్నీటి గాథ..! tears of war fear visakhapatnam support for iranian girl students. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 11, 2026 7:12 PM IST ఇరాన్‌కు చెందిన ఇద్దరు డి ఫార్మసీ విద్యార్థినులు యుద్ధం వల్ల కుటుంబంతో సంబంధం కోల్పోయి ఆందోళనలో, విశాఖ కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ వక్ఫ్ బోర్డ్ ఆర్థిక సహాయం అందించారు + విశాఖలో ఇరాన్ విద్యార్థులు ఆవేదన..! విదేశాల్లో చదువుకోవడానికి వచ్చి కలల్ని సాకారం చేసుకోవాలని ఆశించిన ఇద్దరు యువతులు, ఇప్పుడు యుద్ధ భయంతో కన్నీళ్లు మున్నీళ్లు కారుస్తున్నారు. ఇరాన్‌కు చెందిన జీనాబ్ మహమ్మది, సాల్మన్ మహమ్మదీ…

Read More

Adulterated Milk: రాజమండ్రి కల్తీ పాల ఘటన.. ఎన్‌హెచ్‌ఆర్సీ తీవ్ర ఆగ్రహం.. అసలేం చెప్పిందంటే? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 26, 2026 5:36 PM IST Rajamahendravaram Adulterated Milk: రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటికే 16 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. MILK Rajamahendravaram Adulterated Milk: రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటికే 16 మంది మృతి చెందిన…

Read More

Vijayawada: విజయవాడలో భారీ బ్యాంక్ ఫ్రాడ్.. నకిలీ కేవైసీ పత్రాలతో రూ. 5.28 కోట్ల టోకరా.. క్షేత్రస్థాయి పరిశీలనలో విస్తుపోయే నిజాలు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

అసలేం జరిగింది? ఈనాడు కథనం ప్రకారం.. విజయవాడలోని బెంజిసర్కిల్, పటమట రోడ్డు, గుణదల ప్రాంతాల్లోని యాక్సిస్ బ్యాంకు శాఖల్లో 2019 నుంచి 2023 మధ్య కాలంలో ఈ భారీ మోసం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు 29 వేర్వేరు ఖాతాలను తెరిచి, వాటి ద్వారా వివిధ రకాల రుణాలు పొంది బ్యాంకుకు కుచ్చుటోపి పెట్టారు. రుణాలు తీసుకున్న తర్వాత నెలల తరబడి ఈఎంఐలు (EMI) చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు అంతర్గత విచారణ జరిపారు. ఆ విచారణలో పొంతన…

Read More

అమరావతిపై చంద్రబాబుది డ్రామా..: జగన్

అమరావతి రాజధాని నిర్మాణంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిని రూ.2 లక్షల కోట్ల భారీ ఆర్థిక కుంభకోణంగా అభివర్ణించిన ఆయన, దీనికి ప్రత్యామ్నాయంగా ప్లాన్ బి పేరుతో మావిగన్ అనే కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుతూ ఈ రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయవచ్చని ఆయన సూచించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు మీడియాతో మాట్లాడారు….

Read More

గ్రామ సమస్యల మీద నిర్లక్ష్యం తగదు

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : గ్రామ సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యం తగదని సిపిఐ మండల సహాయ కార్యదర్శి తిక్కన్న విమర్శించారు. గురువారం మండల పరిధిలోని కల్లుకుంట గ్రామంలోని స్థానిక సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్లుకుంట గ్రామంలో డ్రైనేజీ సమస్య అధికంగా ఉందన్నారు. గ్రామంలో సమస్యలు ఎక్కడికక్కడ ఉన్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా వీధుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ సదుపాయాలు లేకపోవడంతో…

Read More

Tirumala: తిరుమల శ్రీవారికి కేజీ గోల్డ్ విరాళం.. ఆ బాహుబలి భక్తుడు ఎవరో తెలుసా..? |

Last Updated:Apr 24, 2026 1:07 PM IST Tirumala: తిరుమల శ్రీవారికి భారీ విరాళాన్ని విరాళంగా భక్తులు అందజేశారు. సప్తగిరీశ్వరుడిగా పేరున్న వెంకటేశ్వరస్వామికి స్వర్ణాన్ని విరాళంగా అందజేశారు టీటీడీ బోర్డు మాజీ సభ్యులు శ్రీ శశిధర్ దంపతులు. + టీటీడీకి కేజీ బంగారం విరాళం..! Tirumala: తిరుమల శ్రీవారికి భారీ విరాళాన్ని విరాళంగా భక్తులు అందజేశారు. సప్తగిరీశ్వరుడిగా పేరున్న వెంకటేశ్వరస్వామికి స్వర్ణాన్ని విరాళంగా అందజేశారు టీటీడీ బోర్డు మాజీ సభ్యులు శ్రీ శశిధర్ దంపతులు. శ్రీవేంకటేశ్వర…

Read More

వాలీబాల్ జట్లకు శిక్షణ శిబిరం ముగింపు

విశాలాంధ్ర – భోగాపురం :జాతీయ స్థాయి అండర్–21 వాలీబాల్ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ పురుషుల, మహిళల జట్లకు నిర్వహించిన ప్రత్యేక శిక్షణ శిబిరం శుక్రవారం ఘనంగా ముగిసింది. ఈ నెల 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు భోగాపురంలోని మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సంస్థ ప్రాంగణంలో ఈ శిబిరం జరిగింది. జిల్లా వాలీబాల్ చరిత్రలో తొలిసారిగా జాతీయ స్థాయి జట్టు ఎంపిక, శిక్షణ శిబిరాన్ని భోగాపురంలో నిర్వహించడం విశేషంగా నిలిచింది. అదేవిధంగా పురుషులు, మహిళల జట్లకు ఒకేసారి…

Read More

Vijayawada: కన్నతల్లిని దూషించిన బాబాయి.. కొడుకు చేసిన పనికి నివ్వెరపోయిన జనం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 14, 2026 6:28 AM IST ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏడీసీపీ గుర్రం రామకృష్ణ, నార్త్ ఏసీపీ సత్యానందం మీడియాకు వెల్లడించారు. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: క్షణికావేశం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కన్నతల్లిని దూషించాడన్న కోపంతో ఓ యువకుడు తన వరుసకు బాబాయి అయ్యే వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘోర కలి వెలుగులోకి రావడంతో స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు….

Read More