ఎస్‌హెచ్‌జీ మహిళల ఆరోగ్య వివరాల సేకరణ

. 46 లక్షల మందికి 30 రకాల పరీక్షలు. ఈ నెల 8 నుంచి ప్రారంభం. 4 దశల్లో ఆరోగ్యశాఖ కార్యక్రమాలు విశాలాంధ్ర-హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాక సంఘాల మహిళల ఆరోగ్య వివరాలు (హెల్త్ ప్రొఫైల్) నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ప్రారంభించాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులకు సూచించారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరోగ్యశాఖ నిర్వహించాల్సిన కార్యక్రమాలపై సెక్రటేరియట్‌లో మంత్రి…

Read More

Shani Transit: 138 రోజులు శని గ్రహ భ్రమణం బలహీనం.. జూలై 27వరకు ఈ 3 రాశుల వారికి డబ్బుకు లోటు ఉండదు

Shani Transit: శని గ్రహ భ్రమణం కారణంగా కొన్ని రాశులు పరీక్షా కాలంలో ఉన్నప్పటికీ, ఇది నిర్దిష్ట 3 రాశులకు ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది. మీ రాశి అందులో ఉందో లేదో తెలుసుకోండి..! Source link

Read More

ధునుశ్ సరసన సారా! – Visalaandhra

తమిళ చిత్ర రంగంలోకి అడుడిడుతోన్న బాలివుడ్ భామ హైదరాబాద్: పలు భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరో ధనుశ్ త్వరలో ‘కర’ సినిమాతో తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ నెలలోనే కర సినిమా విడుదలకాబోతోంది. దర్శకుడు తమిళరసన్ పచ్చముత్తు ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ‘డీ 56’ (నిర్మాణ పేరు)గా పట్టాలెక్కబోతోన్న ఈ చిత్రంలో ధనుశ్‌తో అందాల తార రుక్మిణీ వసంత్ జోడీ కట్టనున్నట్లు ఇటీవల వార్తలు వినిపిస్తున్నాయి. పలు చిత్రాలతో బీజీగా ఉన్న రుక్మిణికి డేట్స్…

Read More

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. ఏపీలో నేటి ధరలు ఇవే..

ఫిబ్రవరి 27, 2026 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు గరిష్ట స్థాయిలో ఉన్నాయి. అమెరికా-ఇరాన్ యుద్ధ వాతావరణం, డాలర్ బలహీనత కారణంగా ధరలు పెరిగాయి. Source link

Read More

అంజన్ రెడ్డి పై మంత్రి అనుచరుల దాడిపై తీవ్ర నిరసన

కర్నూలు రౌడీలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మంత్రి సత్య కుమార్ యాదవ్ పిఏ హరీష్ బాబు తో పాటు ఆరు మంది హైకోర్టు న్యాయవాది అంజన్ రెడ్డి పై దాడి చేసిన ఘటన దారుణమని మంత్రి అనుచరులను, దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని అంజన్ రెడ్డి సోదరుడు సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తుంపర్తి పరమేష్ తెలిపారు. ఈ…

Read More

శ్రీసిటీలో మరో పరిశ్రమ – Visalaandhra

రూ.1000 కోట్ల పెట్టుబడి, 3వేల మందికి ఉద్యోగాలునేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి లోకేశ్ విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు కేంద్రంగా మారిన శ్రీ సిటీకి మరో పరిశ్రమ వస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ కంపెనీ ఎయిర్ కండిషనర్ తయారీ సంస్థ క్యారియర్ రాష్ట్రంలో తన ఉత్పత్తి సంస్థను ప్రారంభిస్తోంది. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీసిటీ పారిశ్రామికవాడలో 39 ఎకరాల విస్తీర్ణంలో క్యారియర్ సంస్థ తన నూతన తయారీ ప్లాంట్ ను ఏర్పాటు చేయనుంది. 2028…

Read More

ఏపీకి వాతావరణ శాఖ గుడ్‌న్యూస్.. జూన్ మొదటి వారంలోనే రుతుపవనాల ఎంట్రీ..! southwest monsoon Andhra Pradesh. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 20, 2026 4:28 PM IST మే 26న కేరళ తీరాన్ని తాకే నైరుతి రుతుపవనాలు, జూన్ 10 నాటికి ఎక్కువ ఏపీ, 15 నాటికి మొత్తం రాష్ట్రాన్ని కవరిస్తాయి, ఎండలు తగ్గి వర్షాలు, ఈదురుగాలులు, పిడుగులు అవకాశం + News18 భగభగలాడుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు వేగంగా దూసుకొస్తున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ వెల్లడించారు. ఈ…

Read More

Weather Update: మరింత జోరుగా నైరుతీ రుతుపవనాలు.. ఏపీ, తెలంగాణకు వర్షాలు!

Weather Update: ఒక అద్భుతం కనిపిస్తోంది. నైరుతీ రుతుపవనాలకు ముందే.. దక్షిణాది రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ట్రాఫిక్ జామ్‌లు, రోడ్లపై నీరు నిలిచిపోవడాల వంటివి కనిపిస్తున్నాయి. వర్షాకాలానికి ముందు ఈ పరిస్థితి రావడం మంచిదే. ఇవాళ ఏపీ, తెలంగాణ వాతావరణం ఎలా ఉంటుందో చూద్దాం. Source link

Read More

రాష్ట్రపతి పాలన నివారించేందుకే ఒప్పుకున్నాం – Visalaandhra

టీవీకేకు డీఎంకే కూటమి పక్షాలు మద్దతుపై స్టాలిన్ వివరణచెన్నై: తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ సహా డీఎంకే కూటమి పక్షాలు మద్దతు ఇవ్వడంపై మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడాన్ని నివారించాలనే ఉద్దేశంతోనే టీవీకేకు మద్దతిచ్చేందుకు తమ కూటమిలోని భాగస్వామ్య పక్షాలను అనుమతించామని పేర్కొన్నారు. ఏఐఏడీఎంకే పార్టీకి చెందిన కొందరు నేతలు డీఎంకేలో చేరిక సందర్భంగా చెన్నైలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్టాలిన్ ఈ విధంగా మాట్లాడారు.‘టీవీకేతో వెళ్లే విషయాన్ని…

Read More

జాన్వీకి ‘పెద్ది’ టీమ్ పుట్టినరోజు కానుక

హైదరాబాద్: రామ్ చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శక త్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం ‘పెద్ది’. ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ శుక్రవారం 29వ పుట్టినరోజు జరుపుకుంటు న్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం ఆమెకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఒక స్పెషల్ వీడియోను విడుదల చేసింది. ఈ చిత్రంలో జాన్వీ ‘అచ్చియమ్మ’ అనే పల్లెటూరి యువతి పాత్ర పోషిస్తోంది. ఇందులో దర్శకుడు బుచ్చిబాబు తనదైన…

Read More