Konaseema Tensions: కోనసీమలో టెన్షన్.. పోరంబోకుల వల్ల అమల్లోకి సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 11, 2026 6:13 PM IST Konaseema Political Tensions:ప్రశాంతంగా ఉండే కోనసీమ జిల్లాలో పోలీసులు బూట్ల శబ్ధం, వందల సంఖ్యలో వీధుల్లో కవాతు నిర్వహిస్తున్న పోలీసుల యాక్షన్ ప్లాన్ అందరికి టెన్షన్ పుట్టిస్తోంది. ఉన్నపళంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నెల రోజులు పాటు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని స్వయంగా డిఎస్పి సుంకర మురళీమోహన్ ప్రకటించారు. + కోనసీమలో టెన్షన్ వాతావరణం 30 యాక్ట్ అమలు.. ప్రత్యేక బలగాలు మోహరింపు Konaseema…

Read More

AMRUT Scheme: పలమనేరుకు భారీ వరం.. అమృత్ పథకం కింద రూ.16.5 కోట్ల నిధులు మంజూరు..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 25, 2026 10:53 PM IST చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణ మౌలిక వసతుల కల్పనలో మరో కీలక అడుగు పడింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమృత్ పథకం కింద పలమనేరు పట్టణానికి భారీగా నిధులు విడుదలయ్యాయి. News18 చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణ మౌలిక వసతుల కల్పనలో మరో కీలక అడుగు పడింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమృత్ పథకం కింద పలమనేరు పట్టణానికి భారీగా నిధులు…

Read More

Weather hyderabad: ఏపీకి 4 రోజులు వర్షాలు.. తెలంగాణలో మేఘాలు.. నేటి వాతావరణ రిపోర్ట్ |

ఇవాళ ఉష్ణోగ్రతను చూస్తే.. తెలంగాణలో 38 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఏపీలో కూడా 38 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉంటాయి. ముఖ్యంగా రాయలసీమలో వేడి ఎక్కువగా ఉంటుంది. ఒంగోలు, కర్నూలు, కడప, అనంతపురం, తిరుపతి, చిత్తూరు, హిందూపురం, నెల్లూరు ప్రాంతాల్లో ఎండ వేడి ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం 2 తర్వాత ఉష్ణోగ్రతలు కొంత తగ్గుతాయి. అప్పటివరకూ బయటకు వెళ్లేవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. కళ్లు తిరిగేలా. నీరసంగా ఉంటే.. వెంటనే…

Read More

Anganwadi Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. చివరి తేదీ ఇవే! | చిత్తూరు వార్తలు (Chittoor News)

ఐసీడీఎస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ నియామక ప్రక్రియకు సంబంధించి గంగాధరనెల్లూరు ప్రాజెక్టు పరిధిలోనే 40 అంగన్వాడీ సహాయకురాళ్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని సీడీపీవో పద్మ సునంద తెలిపారు. గంగాధరనెల్లూరు, పెనుమూరు, పాలసముద్రం మండలాల్లోని పలు గ్రామాల్లో ఈ ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. కలిజవేడు, అరవచేనుపల్లె, మేనాటంపల్లె, గోవిందరెడ్డిపల్లె, సర్విరెడ్డిపల్లె, ఆరిమాకులపల్లె, పద్మాపురం, ఒడ్డుపల్లె, బోడపూరు, తూగుండ్రం, కోటాగరం, తిరువీధికుప్పం తదితర గ్రామాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే పెనుమూరు మండలంలోని తలారిపల్లె, విడిదిపల్లె, సామిరెడ్డిపల్లె ఎస్టీ…

Read More

దాతల సహాయ సహకారములతోనే అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టాం..

యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్రవిశాలాంధ్ర ధర్మవరం; దాతల సహాయ సహకారములతోనే అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర ,కార్యదర్శి జయరాం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, సహాయకులకు దాదాపు 250 మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టడం మాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. నేటి ఈ అన్నదాన కార్యక్రమానికి షేక్ సికిందర్…..

Read More

Visakhapatnam: చీరల దొంగ అరెస్ట్.. వస్త్ర షోరూంలో రూ. 3 లక్షల విలువైన చీరలతో ఉడాయించిన మహిళ అరెస్ట్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 27, 2026 6:43 AM IST అంతర్ జిల్లా దొంగల ముఠా గుట్టును ద్వారకా క్రైం పోలీసులు రట్టు చేశారు. కేవలం సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పక్కా ప్లాన్‌తో నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి లక్షలాది రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. చీరల దొంగ Visakhapatnam: షాపింగ్ చేయడానికి వచ్చిన కస్టమర్లలా నటిస్తూ.. కళ్లుగప్పి విలువైన చీరలను దొంగిలించిన అంతర్ జిల్లా దొంగల ముఠా గుట్టును ద్వారకా క్రైం పోలీసులు…

Read More

మహిళలకు ఉచిత హోమియో మందుల పంపిణీ…

విశాలాంధ్ర నందిగామ:-వ్యవసాయ కూలీలు వివిధ రకాల మహిళా కార్మికులకు నందిగామ భాను హోమియోకేర్ డాక్టర్ భాను ప్రసాద్ సౌజన్యం లో ఉచిత హోమియో మందులను శుక్రవారం అనాసాగరం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు దుగ్గిదేవి గోపికృష్ణ ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడదెబ్బ నివారణ మందులను ప్రతి ఒక్కరు ముందుగా తీసుకోవాలని సూచించారు హోమియో మందులు వడదెబ్బ నివారణ కు గురికాకుండా ఉండవచ్చు అని సూచించారు కార్యక్రమంలో మహిళా కార్మికులు విరివిగా పాల్గొన్నారు…

Read More

Gold and Silver Prices: బిగ్ షాక్ భారీగా పెరిగిన గోల్డ్ ధర.. విజయవాడలో తులం ఎంతంటే? |

ఫిబ్రవరి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు, హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.191గా పెరిగింది. ఇక 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా రూ.1910 పెరిగింది. దీంతో రూ.1,59,280కు చేరుకుంది. అంతకుముందు రూ.1,57,370గా ఉంది. అలాగే ఎక్కువగా ఆభరణాల కోసం వాడే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.1,750 పెరిగి రూ.1,46,000 వద్దకు చేరుకుంది. అంతకుముందు రూ.1,44,250గా ఉండేది. ఇంకోవైపు 18…

Read More

Maha Mrityunjaya Homam: మృత్యువును జయించవచ్చా..! ఈ హోమాన్ని ఎలా, ఎప్పుడు, ఎవరు చేయాలి..? | ఆస్ట్రాలజీ

Last Updated:Apr 17, 2026 3:28 PM IST Maha Mrityunjaya Homam: ఆయుర్దాయాన్ని పెంపొందించేందుకు, అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు, అకస్మాత్తు ప్రమాదాల నుంచి రక్షణ పొందేందుకు హిందూ ధర్మంలో మహా మృత్యుంజయ హోమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. + Maha Mrityunjaya Homam Maha Mrityunjaya Homam: ఆయుర్దాయాన్ని పెంపొందించేందుకు, అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు, అకస్మాత్తు ప్రమాదాల నుంచి రక్షణ పొందేందుకు హిందూ ధర్మంలో మహా మృత్యుంజయ హోమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా జాతకంలో…

Read More

గ్రామ పంచాయితీల పరిశుభ్రత మా లక్ష్యం.. ఎన్డీఏ నాయకులు

విశాలాంధ్ర -ధర్మవరం;; మండల పరిధిలోని 20 గ్రామపంచాయతీలలో పరిశుభ్రతగా ఉండుటే మా లక్ష్యము అని ఎన్డీఏ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు, శాంతిరెడ్డి శ్రీనివాసులు, మహేష్ చేతుల మీదుగా 20 గ్రామ పంచాయతీలకు తోపుడుబండ్లను, తడి చెత్త, పొడి చెత్త వేరుగా వేసేందుకు ప్లాస్టిక్ డ్రమ్ములను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ…

Read More