Headlines

‘మృత్యుంజయ’ టీజర్ విడుదల – Visalaandhra

హైదరాబాద్: హీరో శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న ‘మృత్యుంజయ’ చిత్రం ఈనెల27న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా… చిత్ర బందం టీజర్‌ను విడుదల చేసింది ఈ టీజర్‌ను ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి విడుదల చేసి, చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలియజేశారు. ఒక సస్పెన్స్‌తో కూడిన మర్డర్ కేసును ఛేదించే పోలీస్ అధికారిగా శ్రీవిష్ణు ఈ చిత్రంలో కనిపించనుండగా, అందరూ ప్రమాదంగా భావించే ఒక ఘటన వెనుక ఉన్న నిజాన్ని హీరో ఎలా వెలికితీశారనే ఉత్కంఠభరిత కథాంశంతో ఈ సినిమా…

Read More

Arasavalli Temple: అరసవల్లి క్షేత్రానికి నూతన శోభ.. రూ. 4 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం! |

Last Updated:Mar 22, 2026 1:35 PM IST అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రూ.4 కోట్లతో ఇంద్ర పుష్కరిణి సహా రోడ్లు, గోశాల, అన్నదానం, డార్మెటరీ, పార్కింగ్ అభివృద్ధి చేసి పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతున్నారు. + అరసవల్లి క్షేత్రాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి ఆంధ్రప్రదేశ్‌లోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక క్షేత్రంగా నిలిచింది. ఈ పవిత్ర స్థలానికి మరింత వైభవం తీసుకురావడానికి ప్రభుత్వం రూ.4 కోట్లతో…

Read More

క్రికెట్ బెట్టింగ్ జోలికి వెళ్ళకండి: నార్పల ఎస్సై సాగర్ హెచ్చరిక

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా): క్రికెట్ బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని, వాటి వల్ల జీవితాలు నాశనం చేసుకోకూడదని నార్పల ఎస్సై సాగర్ ప్రజలకు సూచించారు. బెట్టింగ్‌లో పాల్గొనేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రికెట్ మ్యాచ్‌ల సమయంలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లు పెరుగుతున్నాయని, ముఖ్యంగా యువత వీటి బారిన పడుతున్నారని తెలిపారు. బెట్టింగ్ చట్టవిరుద్ధమని, అలాంటి కార్యకలాపాల్లో పాల్గొంటే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.బెట్టింగ్‌ను అరికట్టేందుకు…

Read More

Potato Juice: ఆలుగడ్డ జ్యూస్‌తో అదిరిపోయే లాభాలు.. ఆ విషయంలో నిమ్మ, కొబ్బరి నీళ్లు వేస్ట్ |

బంగాళాదుంప రసం చర్మానికి సహజ బ్లీచింగ్‌ లాగా పనిచేస్తుంది. ఇది పిగ్మెంటేషన్, స్ట్రెచ్ మార్క్స్, సన్‌టాన్ , డార్క్ స్పాట్స్‌ను కాంతివంతం చేయడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్-C చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది, దీని కారణంగా చర్మం దృఢంగా, మెరుస్తూ ఉంటుంది. క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల ముఖం శుభ్రంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. మీరు రసాయన ఉత్పత్తులను నివారించాలనుకుంటే బంగాళాదుంప రసం సులభమైన, సురక్షితమైన ఎంపిక. Source link

Read More

లవర్‌తో భర్తకు అడ్డంగా దొరికిపోయిన భార్య.. ఘర్షణలో భర్త హత్య గోదావరి జిల్లాలో మరో కలకలం..! East Godavari extramarital affair murder sensational after pesticide consumption. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 27, 2026 7:44 PM IST తూర్పుగోదావరి జిల్లాలో రంగంపేట దొడ్డిగుంటలో నాగేంద్రను భార్య, శివ కలిసి హత్య చేయగా, శివ పురుగుమందు సేవించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది. + తన భార్యదగ్గర మరో వ్యక్తి..ఇదేంటి అని ప్రశ్నిస్తే చంపేశారు తూర్పుగోదావరి జిల్లాలో వరుసగా చోటుచేసుకుంటున్న పరువు హత్యలు, ప్రేమహత్యలు ప్రజల్లో భయాందోళనలకు కారణమవుతున్నాయి. తెల్లవారుజామున డిప్యూటీ ఎమ్మార్వోగా పనిచేస్తున్న యువతి ప్రేమవివాహం చేసుకున్న కొన్ని గంటల్లోనే ఆమె భర్తను…

Read More

హోం అప్లయన్సెస్ సర్వీసింగ్ ఎందుకు అవసరం శ్రీకాకుళం నిపుణుల సూచనలు. Srikakulam experts highlight need for home appliances servicing | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Feb 12, 2026 10:47 PM IST హోం అప్లయన్సెస్‌కు సమయానికి సర్వీసింగ్ చేయడం వల్ల పనితీరు మెరుగుపడి, విద్యుత్ వినియోగం తగ్గి, పెద్ద లోపాలు నివారించవచ్చని పీజేఆర్ హోం సర్వీస్ రఘువరన్ సూచించారు. + హోం అప్లయన్సెస్‌కు క్రమం తప్పని సర్వీసింగ్ అవసరం నేటి వేగవంతమైన జీవనశైలిలో హోం అప్లయన్సెస్ మన కుటుంబ జీవనంలో విడదీయరాని భాగంగా మారాయి. ఏసీ, గీజర్, చిమ్నీ, వాటర్ ప్యూరిఫైయర్, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్ వంటి పరికరాలు మన…

Read More

కిడ్నీ బాధితులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి..

ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ సభ్యులు సంకారపు నరసింహులువిశాలాంధ్ర ధర్మవరం;; కిడ్నీ బాధితులు ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా శ్రద్ధను వహించాలి అని ప్రభుత్వాసుపత్రి కమిటీ సభ్యులు సంకారపు నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని పోతుకుంట రోడ్డు వద్ద గల డయాలసిస్ ఆసుపత్రి కేంద్రంలో ప్రపంచ మూత్రపిండముల దినోత్సవం (వరల్డ్ కిడ్నీ డే) రోగుల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణములో కిడ్నీ తో వేసిన ముగ్గులు, బొమ్మలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య…

Read More

AC Water Dispute: ఏసీ నీరు ఇంట్లో పడుతుందని రోజూ గొడవ.. చివరికి బ్లేడుతో ఆ ఇద్దరిని ఏం చేశాడంటే.. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 11, 2026 6:44 AM IST కాకినాడ జగ్గంపేట నెహ్రూ కాలనీలో ఏసీ నీటి వివాదం బ్లేడు దాడికి దారి, కుమారి ప్రసాద్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో, అప్పలరాజు కుటుంబంపై కేసు నమోదు News18 మనుషుల మధ్య సహనం నశిస్తే ఎంతటి అనర్థాలు జరుగుతాయో చెప్పడానికి కాకినాడ జిల్లా జగ్గంపేటలో జరిగిన ఈ సంఘటన ఒక నిలువెత్తు నిదర్శనం. కేవలం ఏసీ నుంచి కారుతున్న నీటి విషయంలో మొదలైన చిన్నపాటి వివాదం, చివరకు బ్లేడు…

Read More

Live News: ఖతార్‌లో కుప్పకూలిన సైనిక హెలికాప్టర్.. ఆరుగురు దుర్మరణం

Telugu News Updates: ఈరోజు లైవ్ న్యూస్. పిన్ టు పిన్ చూడండి. ప్రతి క్షణం మీ కోసం న్యూస్ 18 తెలుగు మీ కోసం అందిస్తోంది. డైలీ తెలుగు న్యూస్ చూడండి. Source link

Read More

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంఏకసభ్య కమిషన్‌కు సుప్రీం గ్రీన్‌సిగ్నల్

. మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ కొట్టివేత. ఒక విచారణ మరో దానిపై ప్రభావం చూపదని స్పష్టీకరణ విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిటీకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక విచారణ మరో కమిటీ విచారణపై ప్రభావం చూపబోదని తేల్చిచెప్పింది. ఈ అంశంపై మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామికి చుక్కెదురైంది. కల్తీ నెయ్యి వ్యవహారంపై దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు…

Read More