అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ నాయకుడి పరామర్శ

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని చిన్నకడబూరు గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఎంజీ నరసన్న తండ్రి మల్దమ్మ గారి రామాంజనేయులను బుధవారం టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో అత్యంత ఇష్టమైన, తోటి స్నేహితుడు రామాంజనేయులు అన్నారు. తెలుగుదేశం పార్టీకి నిస్వార్థ సేవలను అందించిన వ్యక్తి రామాంజనేయులని తెలిపారు. అనంతరం ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. నీ కుటుంబానికి అన్ని విధాలుగా…

Read More

AP Telangana Latest News Updates: అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. వ్యతిరేకించిన వైసీపీ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

“నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ – నా రాజధాని అమరావతి”..: ఐదు కోట్ల ఆంధ్రులు గర్వంగా నినదించే చారిత్రాత్మక ఘట్టానికి దేశ పార్లమెంటు వేదిక కావడం అత్యంత సంతోషకరమని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ‘ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని’ నినాదంతో, అభివృద్ధి వికేంద్రీకరణ విధానంతో అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానానికి పార్లమెంటులో చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు ఆమోదించడం ప్రజలందరూ గర్వించదగ్గ రోజన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, మద్దతుగా నిలిచిన…

Read More

Top 10 News: నేటి టాప్ 10 వార్తలు మీకోసం.. రెండు నిమిషాల్లో చదివేయండి

నాసా ఆర్టెమిస్ 2 చంద్రయాత్ర విజయవంతం, ఒరాయన్ పసిఫిక్‌లో సురక్షిత ల్యాండింగ్, అపోలో 13 దూర రికార్డు బద్దలు, మిషన్ చారిత్రాత్మక మైలురాయి Source link

Read More

ఎన్నికల బరిలో సంపన్నురాలు లీమారోస్ – Visalaandhra

లాల్గుడి అన్నాడీఎంకే అభ్యర్ధి కుటుంబ ఆస్తుల విలువ రూ.ఆరు వేల కోట్లు ఆర్కేనగర్ (చెన్నై): రాజకీయాలు చాలా ప్రియం అవుతున్నాయి. సామాన్యులు అందుకోలేనంత స్థాయికి చేరాయి. దేశంలోని రాజకీయ పార్టీలు ధనవంతులవైపే మొగ్గు చూపుతున్నాయి. బయటకి చెప్పకపోయినా నీ ఆస్థి ఎంత, నీవెంత ఖర్చు చేయగలవు అనే అంటున్నాయి దాదాపు అన్ని పార్టీలు… ఒక్క వామపక్ష పార్టీలు తప్పా. అందుకు తగ్గట్టుగానే కార్పొరేట్‌లు, సంపన్నులే రాజకీయాల్లోకి వస్తున్నారు. తాజాగా తమిళనాడులోని తిరుచ్చి జిల్లా లాల్గుడి నియోజకవర్గం నుంచి…

Read More

Adventure Ride: దైవ దర్శనంతో పాటు సముద్రంలో సింగిల్‌ డ్రైవ్.. సమ్మర్‌లో ఇదే బెస్ట్ టూరిస్ట్ స్పాట్ | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 06, 2026 11:02 AM IST Adventure Ride: సముద్రంపైకి సింగల్ రైడ్‌కి వెళ్లాలనే కోరిక మనలో చాలా మందికి ఉంటుంది. కాని ఎగసిపడుతున్న అలలు, వేగంగా దూసుకొచ్చే నీటి అలజడికి సముద్రంలోకి ఒంటరిగా వెళ్లాలంటే భయం మొదలవుతుంది. అయితే బోట్ రైడ్ పేరుతో ఆరుగురు అంతకంటే ఎక్కువ మంది సముద్రంపై లేదా నదులపై షికారు చేయడం చూస్తుంటాం. + Adventure Ride Adventure Ride: సముద్రంపైకి సింగల్ రైడ్‌కి వెళ్లాలనే కోరిక మనలో…

Read More

పోరు…హోరు

ఇరాన్ ప్రతిదాడులు తీవ్రతరం . గల్ఫ్ లక్ష్యాలపైకి క్షిపణులు, డ్రోన్లు. లెబనాన్‌లో ఐడీఎఫ్ భూతల దాడులు. ఐదు రోజుల్లో 1,045 మంది మృతి. వారంలోగా ఇరాన్ గగనతలం స్వాధీనం: అమెరికా. ఒకట్రెండు వారాల్లో లక్ష్యాలన్నీ ధ్వంసం: ఇజ్రాయిల్ తెహ్రాన్: క్షిపణలు, బాంబులతో పశ్చిమాసియా మండుతోంది.అటు అమెరికాఇజ్రాయిల్, ఇటు ఇరాన్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పరస్పర దాడులతో భీతావహం సష్టిస్తున్నాయి. అమెరికాఇజ్రాయిల్ దాడులకు ఇరాన్ ప్రతి దాడులు చేయడంతో పశ్చిమాసియాలో భీకర పోరు కొనసాగుతోంది. యుద్ధం…

Read More

Tirupati Direct Train: నెరవేరిన 75 ఏళ్ల కల… ఏపీలో అక్కడి నుంచి తిరుపతికి డైరెక్ట్ ట్రైన్… రైలు ఆగే స్టాప్స్ ఇవే |

ఇక ఈ ట్రైన్ టైమింగ్స్ చూస్తే రైలు నెంబర్ 17440 శ్రీకాకుళం రోడ్ నుంచి తిరుపతి వరకు ఏప్రిల్ 13 నుంచి ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకాకుళం రోడ్‌లో బయల్దేరుతుంది. ఈ రైలు చీపురుపల్లెకు 15:25, విజయనగరానికి 15:55, కొత్తవలసకు 16:30, పెందుర్తికి 16:40, దువ్వాడకు 17:58, అనకాపల్లికి 18:18, ఎలమంచిలికి 18:33, సామర్లకోటకు 20:08, రాజమండ్రికి 21:08, ఏలూరుకు 22:18, విజయవాడకు 00:20, తెనాలికి 01:08,…

Read More

నాటు సారాయి తయారీదారులపై దాడులు.. ఎక్సైజ్ సీఐ చంద్రమణి

విశాలాంధ్ర ధర్మవరం;; నాటు సారాయి తయారీదారులపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ చంద్రమణి ఆధ్వర్యంలో ధర్మవరంలో దాడులను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూఅనంతపురం ప్రొహి బిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ప్రసాద్ ఆదేశాల మేరకు ధర్మవరం ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వారు, ఈ ఎస్ టి ఎఫ్ బృందం పుట్టపర్తి వారు నాటు సారాయి తయారీ దారులు , అమ్మకం మద్యం దారులపై దాడులు నిర్వహించామని తెలిపారు. బెల్ట్ షాపు ల పై…

Read More

పెన్నహోబిలంలో ఘనంగా ధ్వజారోహణం – బ్రహ్మోత్సవాలకు శ్రీకారం

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న ఉరవకొండ మండలం పెన్నహోబిలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల ఆరంభంతో క్షేత్రం మొత్తం భక్తులతో కిక్కిరిసి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడపట ధ్వజారోహణం బుధవారం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముందు అర్చకులు ప్రధాన ఆలయంలోని మూలవిరాట్‌తో పాటు ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు,…

Read More

బాల్య వివాహాలు చేస్తే రెండేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా

ఐ.సి.డి.ఎస్ సూపర్వైజర్ లీలావతి విశాలాంధ్ర-రాప్తాడు : మండలంలో ఎవరైనా తల్లిదండ్రులు తమ పిల్లలకు బాల్య వివాహాలు చేస్తే రెండేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా తప్పదనిరాప్తాడు ఐ.సి.డి.ఎస్ సూపర్వైజర్ లీలావతి హెచ్చరించారు. బాల్య వివాహ రహిత ఆంధ్ర ప్రదేశ్ ప్రోగ్రాంలో భాగంగా రాప్తాడు రెండో అంగన్వాడీ కేంద్రంలో గురువారం బాల్య వివాహ నిర్మూలనకు 100 రోజుల జాతీయ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించి అవగాహన కల్పించారు. ఆడపిల్లలకు 18ఏళ్ళు, అబ్బాయిలకు 21 ఏళ్లు పూర్తయిన తర్వాతనే వివాహం చేయాలన్నారు. నిర్దేశిత…

Read More