ప్రపంచ వృద్ధిలో 16 శాతం భారత్‌దే: మోదీ

దిల్లీ:ప్రపంచ వృద్ధిలో 16% భారతదేశ అని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచ ఆర్థిక రంగాన్ని వృద్ధిపథంలో నడిపించే సత్తా కలిగిన వాహకంగా భారత దేశం అవతరిస్తోందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. 21వ శతాబ్దిలో భారత్‌ సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌పై స్వారీ చేస్తోందన్నారు. ఈ పరుగును ఒత్తిడితోనే అనివార్య పరిస్థితులతోనో ప్రారంభించలేదని, దృఢమైన విశ్వాసంతో మార్పును తీసుకురావాలన్న నిబద్ధతతో చేపట్టామని తెలిపారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక…

Read More

డ్రగ్ మాఫియా డాన్ ఎల్ మెంచో మృతి.. మెక్సికోలో భారతీయులకు అడ్వైజరీ

మోస్ట్‌ వాంటెడ్‌ డ్రగ్ మాఫియా నాయకుడు నెమెసియో ఒసెగుయెరా, ఎల్ మెంచోగా ప్రఖ్యాతి పొందిన వ్యక్తి, మృతి చెందినట్లు మెక్సికో సైన్యం ప్రకటించింది.ఆదివారం నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో అతడు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. ఈ పరిణామంతో దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.59 సంవత్సరాల వయస్సున్న ఎల్ మెంచోను అరెస్ట్ చేయాలనే లక్ష్యంతో మెక్సికో సైన్యం ప్రత్యేక చర్యలు ప్రారంభించింది.అమెరికా గూఢచారి విభాగాల నుంచి అందిన సమాచారంతో జాలిస్కో రాష్ట్రంలోని తపాల్ప పట్టణంలో అతడు దాగి ఉన్న…

Read More

ఆంజనేయ స్వామి పాదముద్రలు ఉన్న కొండపై సీతారాములు.. కానీ పూజలు లేవు..! Ramagiri Konda Sitaramula glory revealed negligence exposed. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 25, 2026 7:18 PM IST రామగిరి కొండపై ములగపూడి సీతారాముల స్వయంభూ దివ్యక్షేత్రం, ఆంజనేయ స్వామి పాదముద్రలు, అల్లూరి సీతారామరాజు జ్ఞాపకాలు ఉన్నా అభివృద్ధి లేక భక్తులు ఆవేదన చెందుతున్నారు. + ఆంజనేయుడుపూజలు చేసిన ఏకశిలా సీతారాములు.. ప్రభుత్వం చొరవ చూపుతే వెలుగులోకి గోదావరి జిల్లాలో ఓ కొండపై వెలసిన సీతారాముల దివ్యక్షేత్రం, తన విశిష్టతతో భక్తులను ఆకట్టుకుంటూనే మరోవైపు నిర్లక్ష్యంతో ఆవేదన కలిగిస్తోంది. భద్రాచలం తరహాలోనే ఒకే శిలపై సీతారాములు దర్శనమిచ్చే…

Read More

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి సన్మానం

రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి నీలకంఠాపురం తిప్పేస్వామివిశాలాంధ్ర ధర్మవరం; రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శిగా నీల కాంటాపురం తిప్పేస్వామి ఎన్నికైన సందర్భంగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి కలిసి ఘనంగా సత్కరించారు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నీలకంఠాపురం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ధర్మవరం స్టేట్ ఎస్సీ సెల్ కార్యదర్శి ఎమ్.చౌడప్ప, స్టేట్ ఎస్టీ సెల్ జాయింట్ సెక్రెటరీ దేవరకొండ రమేష్,ధర్మవరం పట్టణ ఎస్.ఎస్సి సెల్ అధ్యక్షులు నరసింహులు, సాకే రాంగోపాల్ రామాంజనేయులు,మడకశిర తాలూకా క్రిస్టియన్…

Read More

Visakhapatnam: కైలాసగిరి కొండపై సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా 65 అడుగుల త్రిశూలం.. ఓపెనింగ్ ఎప్పుడంటే |

విశాఖపట్నం అంటే అందమైన సముద్రతీర ప్రాంతానికి ఆనుకొని ఉన్న అద్భుతమైన నగరంగా భావిస్తారు. ఈ సుందరసాగర తీరంలో ఎన్నో అందాలు, చూడాల్సిన ప్రదేశాలు పర్యాటకుల్ని, నగరవాసుల్ని నిత్యం ఆకర్షిస్తుంది. ఇప్పటి వరకు ఉన్న పర్యాటక ప్రదేశాలతో పాటు మరొకటి కొత్తగా చేరింది. అందులో ఒకటి కైలాసగిరి. కైలాసగిరిపై మరో ఆకర్షణకు సిద్దమవుతోంది. ఇప్పటికే శివపార్వతుల విగ్రహాలు, రోప్వే, స్కై సైక్లింగ్, జిప్స్నర్ పర్యా టకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. Source link

Read More

హెరిటేజ్‌ ఫుడ్స్‌తో ఇందాపూర్ డైరీకి ఉన్న లింక్ ఏంటి?.. కల్తీ నెయ్యికి హెరిటేజ్ సంస్థకు సంబంధం ఉందా? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 19, 2026 11:00 PM IST హెరిటేజ్ కొన్ని ఉత్పత్తులను ఇందాపూర్ నుంచి కొనుగోలు చేసినప్పటికీ, నెయ్యి సరఫరాలో మాత్రం అలాంటి సంబంధం లేదని ఏపీ హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. అయితే, మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి… Is There Any Link Between Heritage Foods and Indapur Dairy AP Government Clarifies ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల హెరిటేజ్, ఇందాపూర్ డెయిరీల అంశం చర్చనీయాంశంగా…

Read More

Forest fire intensifies in Nallamala region | నల్లమల అడవిలో కార్చిచ్చు

మహానంది ఆలయ పరిసర నల్లమల అడవిలో కార్చిచ్చు వ్యాపించి వన్యప్రాణులు భయంతో పరుగులు తీస్తుండగా మంటలను అదుపు చేయడానికి హెలికాప్టర్ అవసరమని స్థానికులు అధికారులను కోరుతున్నారు. Source link

Read More

Tirupati: పూల సుగంధాలతో శ్రీవారి సప్తవర్ణ పుష్పయాగం..! ఎన్ని టన్నుల పూలు వాడారో తెలుసా..?

Tirupati: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఆదివారం పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారికి నిర్వహించిన ఈ విశేష ఉత్సవాన్ని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. ఆలయ ప్రాంగణం పూల సుగంధాలతో పరిమళించి భక్తులను ఆకట్టుకుంది. Source link

Read More

ఆదాయం పెంచి ఆనందం పంచుతాం

. పేదలకు సంక్షేమంలో దేశంలో ఏపీయే టాప్. మార్చి నెలాఖరుకు అన్ని పంచాయతీల్లో 100 శాతం చెత్త సేకరణ. కల్తీ అక్రమాల నుంచి తప్పించుకోవడానికే హెరిటేజ్‌పై నిందలు. వినుకొండ స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు విశాలాంధ్ర`వినుకొండ : పేద ప్రజల ఆదాయాన్ని పెంచి, ప్రతి ఒక్కరికి ఆనందం పంచేలా కృషి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజలకు ఆదాయం పెంచే మార్గాన్ని నేర్పించి వారిని అభివృద్ధి చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా వినుకొండలో…

Read More

మోడల్ కాలనీగా వెలుగుమట్ల – Visalaandhra

. మంత్రి తుమ్మల హామీ. భూదాన్ భూముల్లో 38 ఇళ్లకు భూమి పూజ. ఉగాదిలోపు విద్యుత్ సరఫరా పనుల పూర్తికి ఆదేశం విశాలాంధ్రబ్యూరో – ఖమ్మం: వెలుగుమట్లను మోడల్ కాలనీగా తీర్చిదిద్దుతామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నిర్వాసితుల 38 ఇళ్లకు గురువారం మంత్రి తుమ్మల… ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తో కలిసి భూమి పూజ చేశారు. నిర్వాసితులకు…

Read More