ఏఐఎస్బి రాష్ట్ర విద్యా వైజ్ఞానిక శిక్షణా తరగతులు జయప్రదం చేయండి

ఏఐఎస్బి కార్యదర్శి పోతులయ్య విశాలాంధ్ర ధర్మవరం; మే నెల 17, 18, 19 వ తేదీలలో తణుకులో నిర్వహించే ఏఐఎస్బి రాష్ట్ర విద్య వైజ్ఞానిక శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ఏఐఎస్బి రాష్ట్ర కార్యదర్శి పోతలయ్య తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని స్పందన హాస్పిటల్ ఆవరణములో డాక్టర్ బషీర్ ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, సంక్షేమ హాస్టల విద్యార్థులకు కాస్మోటిక్, మెస్…

Read More

12న నిర్వహించబడే జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి..

ప్రిన్సిపాల్ జేవి. సురేష్ బాబువిశాలాంధ్ర ధర్మవరం ; పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ నందు జూన్ 12వ తేదీన జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జేవి. సురేష్ బాబు, ఏపీ ఎస్ ఎస్ డి సి జిల్లా నైపుణ్య అధికారి బి. హరికృష్ణ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ జాబ్ మేళాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతీ, యువకుల కొరకు నిర్వహిస్తున్నామని…

Read More

AP and Telangana News Live: ఈదురుగాలుల బీభత్సం.. రేకుల షెడ్డు కూలి ముగ్గురు మృతి | తెలంగాణ వార్తలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియాలో ఇవాళ ఏ కార్యక్రమాలు జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం.. మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ కింద ఉన్నాయి. చూడండి. Source link

Read More

Weather Alert: 40° దాటేసింది.. ఇక 45° డిగ్రీల సెగలు తప్పవు.. భానుడి విశ్వరూపం.. ఈ జిల్లాల వారు బీ అలర్ట్..! Andhra Pradesh heat wave. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 26, 2026 3:56 PM IST ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటగా, రాబోయే రోజుల్లో 45 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక, వైద్యులు జాగ్రత్తలు పాటించాలని సూచనలు + ఏపీలో రోడ్లపైకి రాకండి ఈఉష్ణోగ్రతలు చూస్తే షాక్ అవ్వాల్సిందే ఆంధ్రప్రదేశ్ అంతటా భానుడు తన ప్రతాపాన్ని క్రమంగా పెంచుకుంటూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. మే నెల ఇంకా రాకముందే రాష్ట్రంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడం ఆందోళన…

Read More

Padma Awards 2026: నిశ్శబ్ద సేవలకు భారీ గుర్తింపు.. పద్మ అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానం..! invitation for padma awards applications rare opportunity |

Last Updated:Apr 18, 2026 2:39 PM IST పద్మ అవార్డుల కోసం కేంద్రం ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించింది, వివిధ రంగాల ప్రతిభావంతులు స్వయంగా లేదా ఇతరుల ద్వారా 2026 జూలై 31లోపు నామినేట్ కావచ్చు News18 దేశంలో అత్యున్నత పౌర పురస్కారాలుగా గుర్తింపు పొందిన పద్మ అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించడం ఇప్పుడు ప్రతిభావంతులలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. పార్వతీపురం జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి విడుదల చేసిన ప్రకటనతో…

Read More

తేజస్‌కు మళ్లీ ప్రమాదం.. ఐఏఎఫ్ షాకింగ్ నిర్ణయం!

భారత వైమానిక దళం సంచలన నిర్ణయం తీసుకుంది. వరుస ప్రమాదాల నేపథ్యంలో తమ వద్ద ఉన్న సుమారు 30 సింగిల్ సీట్ తేజస్ యుద్ధవిమానాలను తాత్కాలికంగా నిలిపివేసింది.ఈ నెల ప్రారంభంలో ఓ కీలక ఎయిర్ బేస్‌లో సాధారణ శిక్షణ ఫ్లైట్ ముగించుకుని ల్యాండింగ్ సమయంలో Indian Air Force కు చెందిన HAL Tejas లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ మరోసారి ప్రమాదానికి గురైంది.ప్రాథమిక సమాచారం ప్రకారం సాంకేతిక లోపమే కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.ముఖ్యంగా ఆన్‌బోర్డ్ సిస్టమ్ ఫెయిల్యూర్…

Read More

హోం అప్లయన్సెస్ సర్వీసింగ్ ఎందుకు అవసరం శ్రీకాకుళం నిపుణుల సూచనలు. Srikakulam experts highlight need for home appliances servicing | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Feb 12, 2026 10:47 PM IST హోం అప్లయన్సెస్‌కు సమయానికి సర్వీసింగ్ చేయడం వల్ల పనితీరు మెరుగుపడి, విద్యుత్ వినియోగం తగ్గి, పెద్ద లోపాలు నివారించవచ్చని పీజేఆర్ హోం సర్వీస్ రఘువరన్ సూచించారు. + హోం అప్లయన్సెస్‌కు క్రమం తప్పని సర్వీసింగ్ అవసరం నేటి వేగవంతమైన జీవనశైలిలో హోం అప్లయన్సెస్ మన కుటుంబ జీవనంలో విడదీయరాని భాగంగా మారాయి. ఏసీ, గీజర్, చిమ్నీ, వాటర్ ప్యూరిఫైయర్, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్ వంటి పరికరాలు మన…

Read More

నేత్రదానం తో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన నేత్రదాత యంబ పోతలయ్య

విశాలాంధ్ర ధర్మవరం : నేత్రదానముతో మరో ఇద్దరి జీవితాల్లో పట్టణమునకు చెందిన ఎంబాపోతులయ్య (85) వెలుగులు నింపి నేత్రదాత అయ్యారని యువర్స్ ఫౌండేషన్ వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యంబా పోతలయ్య మరణించగా వారి కుటుంబ సభ్యులను నేత్రదానంపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. అనంతరం అనంతపురం రెడ్ క్రాస్ డివై కుల్లాయప్ప కంటి రెట్రావైల్ సెంటర్ ఆధ్వర్యంలో టెక్నీషన్ జి రాఘవేంద్ర ,డాక్టర్ బివి సుబ్బారావు కంటి కార్నియా సేకరించడం జరిగింది అని తెలిపారు….

Read More

కథా బలంతోనే పాత్రలకు పేరు: జేడీ చక్రవర్తి

హైదరాబాద్: చిత్ర సీమకు ‘శివ’ సినిమాతో పరిచయమై ‘సత్య’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నటుడు జేడీ చక్రవర్తి. మనీ, గులాబీ, అనగనగా ఒక రోజు, హోమం వంటి హిట్ సినిమాలు తీసి టాలీవుడ్‌లో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేసుకున్నారు. మళ్లీ ఈ మధ్య మునుపటిలా కీలకమైన పాత్రల్ని పోషిస్తూ సినిమాలకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు. ఇటీవల ఆయన ‘గాయపడ్డ సింహం’లో కీలక పాత్ర పోషించారు. తరుణ్ భాస్కర్ కథానాయకుడిగా నటించిన ఈ…

Read More

Tirupati: హాస్టల్ రూంలో బీటెక్ స్టూడెంట్ బలవన్మరణం.. మోహన్‌బాబు యూనివర్సిటీలో ఏం జరిగింది..?

BHUVANA SUICIDE: కూతుర్ని ఉన్నతమైన చదువులు చెప్పించి ఆమెకు ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలని కలలు కన్న ఆ తల్లిదండ్రులకు కన్నీరే మిగిలింది. Source link

Read More