Padma Awards 2026: నిశ్శబ్ద సేవలకు భారీ గుర్తింపు.. పద్మ అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానం..! invitation for padma awards applications rare opportunity |

Last Updated:Apr 18, 2026 2:39 PM IST పద్మ అవార్డుల కోసం కేంద్రం ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించింది, వివిధ రంగాల ప్రతిభావంతులు స్వయంగా లేదా ఇతరుల ద్వారా 2026 జూలై 31లోపు నామినేట్ కావచ్చు News18 దేశంలో అత్యున్నత పౌర పురస్కారాలుగా గుర్తింపు పొందిన పద్మ అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించడం ఇప్పుడు ప్రతిభావంతులలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. పార్వతీపురం జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి విడుదల చేసిన ప్రకటనతో…

Read More

ఠారెత్తించిన ఎండలు.. తెలంగాణలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి!

తీవ్రమైన ఎండలతో తెలంగాణ రాష్ట్రం అగ్నిగోళంలా మారింది. ముఖ్యంగా ఏడు జిల్లాల్లోని 20 మండలాలు వడగాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్‌ మండలం తీవ్రంగా వేడెక్కగా, అదే జిల్లాలో దహేగాం, సిర్పూర్‌(యు) మండలాల్లో కూడా వడగాలులు నమోదయ్యాయి.ఆదిలాబాద్ జిల్లాలో మూడు మండలాలు, కామారెడ్డి జిల్లాలో రెండు, నిర్మల జిల్లాలో రెండు, నిజామాబాద్ జిల్లాలో మూడు, రంగారెడ్డి జిల్లాలో మూడు, సిద్దిపేట్ జిల్లాలో నాలుగు మండలాల్లో వడగాలులు తీవ్రంగా వీచాయి. దస్తురాబాద్‌లో అత్యధిక ఉష్ణోగ్రతరాష్ట్రంలో అత్యధిక…

Read More

Weather Forecast: రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ బీభత్సం.. 45 డిగ్రీల ఎండ.. 299 మండలాల్లో హై అలర్ట్.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

మరాఠ్వాడ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఒక ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో వాతావరణంలో అనిశ్చితి నెలకొంది. దీని కారణంగా శనివారం (18-04-26) నాడు ఈ క్రింది జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా. పోలవరం, విశాఖపట్నం. పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలు. ముఖ్యంగా ఈ వర్షాలు పిడుగులతో కూడి ఉండే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉరుములు, మెరుపులు…

Read More

హర్మూజ్ వద్ద గందరగోళం.. కదలని నౌకలు!

ప్రపంచ ఇంధన రవాణాకు జీవనాడిగా భావించే హర్మూజ్ జలసంధి వద్ద తీవ్ర ఉద్రిక్తత, గందరగోళం నెలకొన్నాయి. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో హర్మూజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ శుక్రవారం ప్రకటించారు. లెబనాన్ లో కాల్పుల విరమణ అమలులో ఉన్నంత కాలం హర్మూజ్ తెరిచే ఉంటుందని, అన్ని దేశాల నౌకలు రాకపోకలు సాగించవచ్చని చెప్పారు. అయితే, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్ జీసీ) నిర్దేశించిన మార్గంలోనే నౌకలు…

Read More

Visakhapatnam: విశాఖ యువతి మృతి ఘటనలో ఆరుగురికి రిమాండ్! వివరాలు వెల్లడించి ఏసీపీ నరసింహమూర్తి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 17, 2026 4:38 AM IST సరదాగా గడపడానికి వెళ్లిన చోట స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం, ఒక యువతి ప్రాణం బలితీసుకోవడానికి దారితీసింది. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ద్వారకా ఏసీపీ ఎ. నరసింహమూర్తి వెల్లడించారు. Visakhapatnam Visakhapatnam: విశాఖపట్నంలోని ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన యువతి ఆత్మహత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. సరదాగా గడపడానికి వెళ్లిన చోట స్నేహితుల…

Read More

ధోని ఈరోజైనా దిగుతాడా?

హైదరాబాద్: హోరాహోరీగా సాగుతోన్న ఐపీఎల్ పోటీల్లో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. జోరుమీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో వరుస విజయాలతో ఫామ్‌లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనుంది. అయిదు మ్యాచ్‌ల్లో రెండేసి విజయాలతో ఒకే స్థితిలో ఉన్న ఈ జట్ల మధ్య పోరుకు శనివారం ఉప్పల్ స్టేడియం వేదికగా నిలవనుంది. గాయం కారణంగా తొలి అయిదు మ్యాచ్‌ల్లో ఆడని చెన్నై మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్‌లో అయినా ఆడతాడా లేదా అన్నది ఆసక్తి…

Read More

AP Resurvey: రైతులకు బిగ్ అప్‌డేట్.. రెడీగా ఉండండి.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం రైతుల గురించి ఆలోచిస్తూ.. ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇది రాష్ట్రం మొత్తం, అందరు రైతులకు ఉపయోగపడేదే. దీని వల్ల రైతులు అనేక ప్రయోజనాలు పొందగలరు. ఓ పెద్ద ప్లాన్ వేసుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. Source link

Read More

దిగ్బంధనం కొనసాగితే…హోర్మూజ్‌ను మూసేస్తాం: ఇరాన్

తెహ్రాన్: ఉద్రిక్తితల నడుమ 47 రోజుల తర్వాత చమురు రవాణాకు కీలకమైన హోర్మూజ్ జలసంధి తెరుచుకుంది. దీంతో వాణిజ్య నౌకల రవాణాకు అడ్డంకులన్నీ తొలగినట్లు అంతా భావించారు. అయితే, ఇరాన్ నౌకల రవాణాపై తమ దిగ్బంధనం కొనసాగుతుందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన ఉద్రిక్తతలను మరోసారి పెంచింది. ట్రంప్ వ్యాఖ్యలపై మండిపడిన ఇరాన్. దిగ్బంధనం కొనసాగితే హోర్మూజ్‌ను మూసేస్తామని హెచ్చరించింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ ఘాలిబఫ్ ఈ మేరకు ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు….

Read More

AP and Telangana Weather Forecast Update: ఏపీ, తెలంగాణకు పిడుగుల వర్షాలు. బలంగానే తుపాను. మారుతున్న వాతావరణం |

ఉష్ణోగ్రత అలర్ట్ ఉంది. ఎందుకంటే.. ఇవాళ ఏప్రిల్ 18న గూడూరు, రాయచోటి, కడప, పులివెందుల, కదిరి, ప్రొద్దుటూరు, అనంతపురం, నంద్యాల, డోన్, కర్నూలు, గద్వాల, ఆదోని, గుంతకల్ ప్రాంతాల్లో ఎక్కువ ఎండ ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెల్సియస్ నుంచి 43 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. మిగతా ఏపీ అంతటా.. 35 నుంచి 39 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తెలంగాణలో 37 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, రామగుండం,…

Read More

Vijayawada: విజయవాడలో భారీ బ్యాంక్ ఫ్రాడ్.. నకిలీ కేవైసీ పత్రాలతో రూ. 5.28 కోట్ల టోకరా.. క్షేత్రస్థాయి పరిశీలనలో విస్తుపోయే నిజాలు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

అసలేం జరిగింది? ఈనాడు కథనం ప్రకారం.. విజయవాడలోని బెంజిసర్కిల్, పటమట రోడ్డు, గుణదల ప్రాంతాల్లోని యాక్సిస్ బ్యాంకు శాఖల్లో 2019 నుంచి 2023 మధ్య కాలంలో ఈ భారీ మోసం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు 29 వేర్వేరు ఖాతాలను తెరిచి, వాటి ద్వారా వివిధ రకాల రుణాలు పొంది బ్యాంకుకు కుచ్చుటోపి పెట్టారు. రుణాలు తీసుకున్న తర్వాత నెలల తరబడి ఈఎంఐలు (EMI) చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు అంతర్గత విచారణ జరిపారు. ఆ విచారణలో పొంతన…

Read More