వాటర్ పాజిటివ్ హాస్పిటల్ గా మారుద్దాం!

సూపరింటెండెంట్ డా.మల్లీశ్వరివిశాలాంధ్ర అనంతపురం టౌన్ : స్వచ్ఛ ఆంధ్రా – స్వర్ణ ఆంధ్రా “వాటర్ పాజిటివ్ ఆంధ్రా” థీమ్‌ అమలు అవగాహనతో సాధ్యమని, మన ఆసుపత్రి వాటర్ పాజిటివ్ హాస్పిటల్ గా మార్చడానికి సమిష్టి కృషి అవసరం అని సూపరింటెండెంట్ డా.మల్లీశ్వరి అన్నారు.ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ శనివారం జరిగిన స్వచ్ఛ ఆంధ్రా – స్వర్ణ ఆంధ్రా కార్యక్రమంలో భాగంగా జరిగిన ప్రతిజ్ఞా కార్యక్రమంలో మాట్లాడుతూ…“నీటిని సంరక్షించడం, వ్యర్థ నీటిని పునర్వినియోగం చేయడం, భూగర్భ జలాలను పెంచడం ఆవశ్యకతను…

Read More

Shop Tenders: చిన్న పెట్టుబడితో పెద్ద ఆదాయం.. APSRTC షాపుల టెండర్లకు అప్లై చేయండి! aps rtc bus stand shop tenders good opportunity for unemployed. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 18, 2026 5:13 PM IST శ్రీ సత్యసాయి జిల్లాలోని APSRTC బస్టాండ్‌లలో 64 షాపులకు టెండర్లు, హిందూపురం సహా డిపోలలో బుక్ స్టాల్ ఫుడ్ పార్కింగ్ వ్యాపారాలకు 2026 ఏప్రిల్ 22 వరకు దరఖాస్తులు నిరుద్యోగులకు  వ్యాపారులకు సువర్ణ అవకాశం!.. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటున్న నిరుద్యోగులకు, చిన్న వ్యాపారులకు ఇప్పుడు ఒక పెద్ద అవకాశం దక్కింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) బస్టాండ్ ఆవరణల్లో ఖాళీగా ఉన్న స్టాళ్లు,…

Read More

నేటి ముఖ్యమైన వార్తలు: సంక్షిప్త అవలోకనం

ప్రస్తుత తాజా వార్తల సారాంశం: ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేయాలంటూ ప్రకటన చేయడంతో ప్రాంతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్‌పై ప్రధానమంత్రి మోదీని విమర్శిస్తున్నారు. ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రకాశ్ రాజ్ పై ఒక కేసు నమోదైంది. ఈ కేసు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక, రామ్ పోతినేని వివాహం గురించిన వార్తలకు ప్రజల నుండి స్పందనలు అందుతున్నాయి. నూతన వధూవరులకు శుభాకాంక్షలు…

Read More

నీటి వృథా అరికట్టి భూగర్భ జలాల పెంపుకు కృషి చేయాలి..

– ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ జనార్ధన్.. విశాలాంధ్ర – నార్పల:- స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని వివిధ పంచాయతీలలో స్వచ్ఛతపై అవగాహన ర్యాలీలు నిర్వహించారు. సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ జనార్ధన్ మాట్లాడుతూ నీటి వృథాను అరికట్టి భూగర్భ జలాల పెంపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నీటి అనవసర…

Read More

కర్తవ్యం అంటే ఇదే.. పాయకరావుపేటలో లేడీ సింగం సేవలకు ప్రజల అభినందనలు..!

కాకినాడ అనకాపల్లి సరిహద్దులో హోంగార్డ్ దేవి ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకుంటూ, మైనర్ల డ్రైవింగ్ అడ్డుకుని, రోడ్డు భద్రతకు ఆదర్శంగా నిలుస్తున్నారు Source link

Read More

హామీలు మాటల్లోనే… ఫీజులు మాత్రం కఠినంగా వసూలు!…….

ప్రారంభంలో వరాల జల్లులు… ముగింపులో ఫీజులు ముక్కుపిండి!….. విశాలాంధ్ర – నార్పల :- మండలంలో ప్రైవేట్ పాఠశాలల వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో పాత్రికేయుల పిల్లలకు ఫీజు మినహాయింపు ఉంటుందని జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు హామీలు ఇస్తుండగా, విద్యా సంవత్సరం ముగిసే సరికి పాఠశాల యాజమాన్యాలు అలాంటి మినహాయింపులు ఏవీ లేవని చెబుతూ ఫీజులు ముక్కు పిండి వసూలు చేస్తున్న ఘటనలు షరా మామూలుగా మారాయి.ఈ సమస్యను పాత్రికేయులు పలుమార్లు విద్యాధికారుల…

Read More

Betting Allegations: బెట్టింగ్ మామూల్ల దందా బట్టబయలు.. చిత్తూరు వన్‌టౌన్ సీఐ సస్పెన్షన్ కలకలం..! betting allegations chittoor one town ci maheshwara. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 18, 2026 3:26 PM IST చిత్తూరు వన్‌టౌన్ సీఐ మహేశ్వర బెట్టింగ్ మామూల్ల ఆరోపణలతో సస్పెండ్, ఎస్పీ తుషార్ డూడీ జీరో టాలరెన్స్ నడుమ ఘటన సంచలనం, పోలీస్ విశ్వసనీయతపై చర్చ చిత్తూరు సి ఐ సస్పెండ్ పూర్తి వివరాలు ఇవే…!!!! చిత్తూరు పోలీస్ విభాగంలో ఒక్కసారిగా కలకలం రేపిన ఘటన చోటుచేసుకుంది. వన్‌టౌన్ సీఐగా పనిచేస్తున్న మహేశ్వరపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆయనను ఉన్నతాధికారులు సస్పెండ్ చేయడం సంచలనంగా మారింది. జిల్లా…

Read More

పాలీసెట్ హాల్ టికెట్లు విడుదల – ఈనెల 25న ప్రవేశ పరీక్ష

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : పాలీసెట్ 2026 హాల్ టికెట్లు విడుదలైనట్లు ఉరవకొండ ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ఆశ్రఫ్ అలి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర సాంకేతిక విద్యా మరియు శిక్షణ మండలి, కార్యదర్శి వెల్లడించిన వివరాల ప్రకారం పాలీసెట్–2026 హాల్ టికెట్లు ఈనెల 18 నుండి డౌన్‌లోడ్‌కు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్– ఈనెల 25 న (శనివారం) ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం…

Read More

మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు: సీఎం చంద్రబాబు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 18, 2026 3:47 PM IST మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత చీకటి రోజని సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. News18 లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత చీకటి రోజని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మహిళల హక్కులను ప్రతిపక్ష పార్టీలు ఉద్దేశపూర్వకంగా కాలరాశాయని ఆయన మండిపడ్డారు. దేశవ్యాప్తంగా మహిళలకు చట్టసభల్లో…

Read More

ఎన్నికల కౌంట్‌డౌన్‌ ప్రారంభం.. మేలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు!

తెలంగాణ రాష్ట్రంలో జిల్లా ప్రజాపరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలు (జడ్పీటీసీ), మండల ప్రజాపరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ) ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పరిస్థితులు అనుకూలిస్తే మే నెలలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. 2025 జూలై 10 నుంచి 2026 ఫిబ్రవరి 5 వరకు భారత ఎన్నికల సంఘం నవీకరించిన ఓటర్ల జాబితాలోని అదనపు ఓటర్ల వివరాలను మండలాల వారీగా గుర్తించి,…

Read More