AP Weather Alert 2026: ఓవైపు భగ్గుమంటున్న ఏపీ, మరోవైపు భయంకర వర్షాలు.. విచిత్రంగా రాష్ట్ర వాతావరణం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

మొత్తం 28 జిల్లాలకు గాను 17 జిల్లాల పరిధిలోని 239 మండలాల్లో ఎండ తీవ్రత అధికంగా కనిపించింది. ఇక్కడ ఏకంగా 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు ధృవీకరించారు. సామాన్యులు, రోజువారీ కూలీలు, చిరువ్యాపారులు ఈ ఎండల ధాటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాల వారీగా ఎండల ప్రభావం (మండలాలు): * కడప: 34 మండలాలు * నెల్లూరు: 32 మండలాలు * తిరుపతి: 29 మండలాలు * పల్నాడు: 26 మండలాలు * ప్రకాశం:…

Read More

ప్రపంచ కార్మికుల దినోత్సవం సాక్షిగా కడియం పేపర్ మిల్ లాకౌట్

విశాలాంధ్ర – కడియం : తూర్పుగోదావరి జిల్లా, కడియం లో గల ఏపీ పేపర్ మిల్ యాజమాన్యం శుక్రవారం లాకౌట్ ప్రకటించింది. ఈ లాకౌట్ మే 1వ తేదీ రాత్రి 10 గంటల నుండి అమలులోకి వస్తుందని ప్రకటనలో తెలిపింది. అడ్మినిస్ట్రేషన్, వెల్ఫేర్, మెడికల్ వంటి కొన్ని ఎమర్జెన్సీ సేవలు కొనసాగుతాయని తెలిపింది. గత ఐదు రోజులుగా పేపర్ మిల్ కాంటాక్ట్ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మే 1వ తేదీన కార్మికుల…

Read More

తిరుచానూరులో కన్నులపండువగా వసంతోత్సవాలు.. గజవాహినిపై పద్మావతి అమ్మవారి దర్శనం, పులకించిన భక్తజనం!

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల వసంతోత్సవాలు మహాపూర్ణాహుతితో ముగిశాయి, భారీగా వచ్చిన భక్తులు స్నపన తిరుమంజనం, ఊరేగింపులు దర్శించారు Source link

Read More

ప్రముఖులను కలిసిన ప్రముఖ వ్యాపారవేత్త దేవవరపు రాజుబాబు

విశాలాంధ్ర – పాయకరావుపేట : ప్రముఖ వ్యాపారవేత్త, పాయకరావుపేట పిఎసిఎస్ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ నాయకులు దేవవరపు రాజుబాబు, హైకోర్టు న్యాయవాది వంకా నారాయణరావు హైదరాబాదులో ప్రముఖులను మర్యాదపూర్వకంగా కలిశారు. భారత ప్రభుత్వ హోమ్ వ్యవహారాల శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ ను, హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ను, 99 టీవీ చైర్మన్ తోట చంద్రశేఖర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రముఖులతో దేవవరపు రాజుబాబు పలు విషయాలను చర్చించారు. Source link

Read More

Telangana and AP Weather Forecast Update: ఏపీ, తెలంగాణకు 4 రోజులు వర్షాలు.. 2 రోజులు భారీ వర్షాలు! |

మే నెల 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకూ తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురుస్తాయి. అలాగే మెరుపులు వస్తాయి, పిడుగులు కూడా పడతాయి అని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ 4 రోజులూ గాలుల వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుంది అని IMD చెప్పింది. ఐతే.. ఈ వర్షాలు కర్ణాటక, తమిళనాడు, కేరళ, లక్షద్వీప్‌లో కూడా పడతాయని IMD అంచనా…

Read More

శాంతిభద్రతల పరిరక్షణకు కలిసి పని చేద్దాం

విశాలాంధ్ర-​రాప్తాడు : నియోజకవర్గ కేంద్రమైన రాప్తాడు మండల మెజిస్ట్రేట్ మరియు తహశీల్దార్ పి. విజయకుమారిని శనివారం రాప్తాడు అప్‌గ్రేడ్ పోలీస్ స్టేషన్ సీఐ సి. వెంకటేశులు మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో సీఐ ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ​ఈ సందర్భంగా వారు మండలంలోని ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణలోనూ, రెవెన్యూ పరంగా ఏవైనా వివాదాలు తలెత్తినప్పుడు వాటిని సామరస్యంగా పరిష్కరించేందుకు రెవెన్యూ…

Read More

కదిరిలో చైన్ స్నాచింగ్ కలకలం.. తీరా చూస్తే దొంగ సామాన్యుడు కాదు, ప్రభుత్వ ఉద్యోగి.. ఇదేం ఖర్మరా దేవుడా..! chain snatching incident Andhra Pradesh. |

Last Updated:May 02, 2026 10:51 PM IST శ్రీ సత్యసాయి జిల్లాలో APSPDCL సీనియర్ అసిస్టెంట్ భూక్యా రమేశ్ నాయక్ చైన్ స్నాచింగ్ కేసులో అరెస్ట్, షేర్ మార్కెట్ నష్టాలతో అప్పుల్లో కూరుకుపోయినట్లు పోలీసులు తెలిపారు News18 శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన ఒక చైన్ స్నాచింగ్ ఘటన అనూహ్య మలుపు తిరిగి అందరినీ షాక్‌కు గురి చేసింది. కదిరి పట్టణంలో హిందూపూర్ రోడ్‌లో సరస్వతి విద్యా మందిర్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న మహిళ వద్ద…

Read More

పదవ తరగతి పరీక్షా ఫలితాలలో కాకతీయ విద్యా నికేతన్ విజయవంతం

కరెస్పాండెంట్ సెట్టిపి నిర్మలాదేవివిశాలాంధ్ర ధర్మవరం:; పదవ తరగతి పరీక్షా ఫలితాలలో కాకతీయ విద్యా నికేతన్ విజయకేతనం ఎగురవేసిందని పాఠశాల కరస్పాండెంట్ శెట్టిపి నిర్మలాదేవి, పాఠశాల వ్యవస్థాపకుడు ఎస్.రామిరెడ్డి, డైరెక్టర్లు ఎస్. సూర్యప్రకాశ్ రెడ్డి ,ఎస్. పద్మా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 592 మార్కులతో ఎస్. అంజుమ్ ప్రథమ స్థానం, 589 మార్కులతో శ్రీ లహరి రెండవ స్థానం, 583 మార్కులతో పి యశ్వంత్ కుమార్, 583 మార్కులతో వై గిరిధర్ తృతీయ స్థానాలను కైవసం…

Read More

వర్షంలో ఎమ్మెల్యే సడన్ సర్‌ప్రైజ్ చెక్.. డ్రైనేజీలను చూసి ఫైర్.. అధికారులకు వార్నింగ్! Tuni sanitation problems | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 02, 2026 11:01 PM IST తుని పట్టణంలో మురుగునీరు, చెత్తతో రహదారులు దయనీయ స్థితి, మహిళా ఎమ్మెల్యే యనమల దివ్య ఆకస్మిక తనిఖీలు, అధికారులకు ఫైనల్ వార్నింగ్, ప్రజలు కఠిన చర్యల కోసం ఎదురుచూపు + News18 ఎండాకాలంలోనే వర్షాలు, దెబ్బతిన్న రహదారులు, ఎక్కడ చూసినా మురుగునీరు.. తుని పట్టణ ప్రజల దైనందిన జీవితం ఇబ్బందులతో నిండిపోయింది. అధికార యంత్రాంగం నిర్లక్ష్యంతో పరిస్థితి రోజురోజుకీ మరింత దారుణంగా మారుతుండగా, ప్రజలు, వ్యాపారులు తీవ్ర…

Read More

పదవ తరగతి పరీక్ష ఫలితాలలో విజయదుందుభి మోగించిన ఆదిత్య పాఠశాల

విశాలాంధ్ర ధర్మవరం:;పట్టణంలోని ఆదిత్య స్కూల్ విద్యార్థులు 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు సాధించి పాఠశాల ప్రతిష్టను పెంచుతూ విజయదుందుభి మోగించడం జరిగిందని పాఠశాల కరెస్పాండెంట్ పి. జనార్ధన్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఉపాధ్యాయులను హృదయపూర్వకంగా అభినందించారు. ముఖ్యంగా స్కూల్ టాపర్స్ గా ఎస్. ముస్ఫీరా అంజుమ్ – 587 మార్కులు, కె. అక్షయ శ్రీ – 586 మార్కులు ఎస్. తేజ శ్రీ – 585 మార్కులు,ఎం….

Read More