అదానీ సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం – కార్మికుడు మృతి

విశాలాంధ్ర, యాడికి:యాడికి మండలంలోని బోయరెడ్డిపల్లి గ్రామ సమీపంలో ఉన్న అదానీ సిమెంట్ ఫ్యాక్టరీలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో పవన్ కుమార్ రెడ్డి మృతి చెందాడు.ఫ్యాక్టరీ మైన్స్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో టిప్పర్ వాహనం ఢీకొనడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు యాడికి సీఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసి, సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. Source link

Read More

Food Donation: మానవత్వానికి నిలువుటద్దం ఈ వ్యక్తి.. 140 రోజులుగా పేదల ఆకలి తీరుస్తున్న ‘నిత్య అన్నదాత’ ఎవరో తెలుసా.. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 20, 2026 7:44 PM IST బడల్ నిసార్ యాసీన్ ఖాన్ 140 రోజులుగా విరామం లేకుండా SIMS హాస్పిటల్ వద్ద పేదలకు ఉచిత అన్నదానం, తన జీతంతోనే ఖర్చు చేసి నిస్వార్థ సేవ కొనసాగిస్తున్నారు + అన్నదాన ప్రభు…100 రోజుల నిత్య అన్నదానం ఎవరు ఆకలితో ఉండకూడదు… మానవ సేవయే మాధవ సేవగా భావించి, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడమే పరమార్థంగా జీవిస్తున్న వ్యక్తులు ఈ సమాజంలో అరుదుగా ఉంటారు. అటువంటి అరుదైన…

Read More

Simhachalam Temple: సింహాచలంలో ఘనంగా అప్పన్న నిజరూప దర్శనం..! లక్షలాదిగా వచ్చిన భక్తులు | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 20, 2026 6:34 PM IST Simhachalam Temple:సింహాచలంలో ఘనంగా లక్షలాది భక్తులు విచ్చేసి శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి నిజరూప దర్శనం చేసుకుంటున్నారు. నిజరూప దర్శనం చేసుకోవడం తాము ఎంతో పుణ్యం చేసుకొని ఉంటామని భక్తులు అంటున్నారు.  ఏడాది పొడవున సుగంధభరిత చందనంలో కొలువుండే సింహాద్రి నాథుడు ఒక్కరోజు మాత్రమే తన నిజ రూపదర్శనం భక్తులకు గావిస్తారు. + సింహాచలంలో ఘనంగా అప్పన్న నిజరూప దర్శనం..! వివిధ ప్రాంతాల నుండి లక్షలాది భక్తులు Simhachalam…

Read More

చంద్రబాబు పుట్టినరోజు వేడుకల్లో అన్నదానం, టీటీడీకి భారీ విరాళం

తిరుమల: తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ విద్యా సంస్థల ఛైర్మన్ భాష్యం రామకృష్ణ సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవం సందర్భంగా ఆయన ఈ దర్శనం చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ, టీటీడీకి రూ.44 లక్షల విరాళాన్ని అందజేసి, శ్రీవారి పేరు మీద భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శ్రీవారి రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు, పట్టువస్త్రాలతో సత్కరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు…

Read More

Tirupati: పోలీసుల్ని చూసి భయంతో కారు యాక్సిడెంట్.. వెహికల్‌లో డ్రైవర్‌తో పాటు ఆమె ఉందట |

Last Updated:Apr 14, 2026 1:19 PM IST Tirupati: టెంపుల్ సిటీగా పేరున్న తిరుపతి నగరంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో లీలా మహల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆపి ఉంచిన ఒక ఆటోను వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. + Tirupati Tirupati: టెంపుల్ సిటీగా పేరున్న తిరుపతి నగరంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో లీలా మహల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు…

Read More

తమిళనాడులో చంద్రబాబుకి శృంగ భంగం తప్పదు- సిపిఐ.నారాయణ ఫైర్

తిరుప‌తి : తమిళనాడు రాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రచారం చేస్తున్న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి శృంగభంగం తప్పదని సిపిఐ నారాయణ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అధికారంలో ఉన్నప్పుడు తమిళనాడు రాష్ట్రంలోని తెలుగు భాష బోధించే పాఠశాలను మూసేస్తామని అసెంబ్లీలో తీర్మానం తీసుకొచ్చినప్పుడు తమిళనాడు రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి తెలుగు ప్రజలు దీనిపై స్పందించాలని చంద్రబాబు నాయుడు గారిని నేరుగా కలిసి విన్నవించుకున్నా పట్టించుకోని చంద్రబాబు నాయుడు…

Read More

Astrology Predictions: మీ ఫ్యూచర్ తెలుసుకోవాలని ఉందా.. రుద్ర సంవత్సరంలో సింహరాశి వారి జాతకం ఇదే |

Last Updated:Apr 20, 2026 2:46 PM IST Astrology Predictions: సింహరాశి వారికి రుద్ర సంవత్సరంలో అనేక మార్పులు, అవకాశాలతో పాటు సవాళ్లతో కూడుకొని ఉంటుంది. వృత్తిలో విజయం లభిస్తుంది. కానీ సంబంధాలు , ఆరోగ్యంలో బ్యాలెన్స్ చేసుకోవాలి. ఏదైనా పని చేసే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇంతకీ రుద్రసంవత్సరం ఎప్పుడో తెలుసా..? Source link

Read More

తమిళనాడులో చంద్రబాబు ప్రచారం.. ఇండీ కూటమిపై నిప్పులు చెరిగిన సీఎం ! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 20, 2026 2:46 PM IST కోయంబత్తూరులో సీఎం చంద్రబాబు ఎన్డీఏ తరపున ప్రచారం చేశారు. అధికార డీఎంకే, ఇండీ కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. మహిళా రిజర్వేషన్ అడ్డుకున్న కాంగ్రెస్, డీఎంకేలను ద్రోహులని అన్నారు. News18 తమిళనాడులోని కోయంబత్తూరులో ఎన్డీఏ తరపున ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఇండీ కూటమి లక్ష్యంగా నిప్పులు చెరిగారు. మహిళా బిల్లు, డీ-లిమిటేషన్ ప్రక్రియను వ్యతిరేకించడం ద్వారా కాంగ్రెస్, డీఎంకే పార్టీలు మహిళా లోకానికి తీరని ద్రోహం…

Read More

Weight Loss Snacks: ఈ విత్తనాలు పారేసి మిస్టెక్ చేయకండి.. అందుకు ఇదే బెస్ట్ మెడిసిన్

Weight Loss Snacks: మనం కూరగాయల్లో చాలా వరకు గింజలు ఉంచే వండుకొని తింటాం. కాని సొరకాయను కోసినప్పుడు దాని విత్తనాలను మాత్రం వేరు చేసి చెత్తబుట్టలో పడేస్తాము. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఆ చిన్న గింజల్లోనే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆయుర్వేద నిధి దాగి ఉంది. Source link

Read More

ఉత్తర్‌ప్రదేశ్‌లో ‘టీ కప్ప్పు’ ధుమారం

లఖ్‌నవూ (ఉత్తర్‌ప్రదేశ్): రాష్ట్రంలో టీ కప్ప్పు రాజకీయ ధుమారం రేపింది. ఫతేపూర్ జిల్లాలో ఓ టీ కొట్టులో ఆహార భద్రత అధికారులు తనఖీలు జరిపి కొన్ని నమూనాలు పరీక్షకు తీసుకువెళ్లారు. దీనితో అది రాజకీయ చర్చనీయాంశంగా మారింది. ‘సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఇటీవల మా ప్రాంతంలో పర్యటించారు. ఆయనకు మా అబ్బాయి అభిమానంగా టీ అందించాడు. అప్పటినుంచీ మాకు అధికారుల వేధింపులు పెరిగాయి’ అని స్థానిక చిరు వ్యాపారి శేషమణి యాదవ్ మీడియాతో చెప్పారు….

Read More