పది పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఘనసన్మానం
హెడ్మాస్టర్ జ్యోతిలక్ష్మివిశాలాంధ్ర ధర్మవరం;; ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. ఇందులో భాగంగా ధర్మవరం పట్టణంలోని సంజయ్ నగర్ లో గల బిఎస్సార్ పురపాలక బాలికల ఉన్నత పాఠశాలలో విజయదుందుభి మోగించి పట్టణ ప్రధమ కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలలో హెడ్మాస్టర్ జ్యోతిలక్ష్మి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం 500 మార్కులు పైగా వచ్చిన 71 మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులను ఘనంగా సన్మానిస్తూ, ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. అనంతరం…


