అమరావతి రాజధానిగా కొత్త మ్యాప్ విడుదల

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి శాశ్వత హోదా కల్పిస్తూ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా కొత్త మ్యాప్‌ను విడుదల చేశాయి. దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఒక రాష్ట్ర రాజధానిని ఖరారు చేస్తూ పార్లమెంట్‌లో చట్టం చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు-2026కు పార్లమెంట్ ఆమోదం తెలపడంతో, అమరావతికి తిరుగులేని అధికారిక హోదా దక్కింది. 2024 జూన్ 2 నుండి ఇది అమల్లోకి వచ్చేలా చట్టం చేయడం గమనార్హం. దీంతో గత కొన్నేళ్లుగా సాగుతున్న ఃమూడు…

Read More

Summer Health Tips: ఈ సమ్మర్‌లో మీ శరీరంలో ఎక్కడపడితే అక్కడ చెమట పడుతోందా..? ఇలా చేస్తే ఆ సమస్యే ఉండదు |

Summer Health Tips: వేసవి కాలం వస్తే మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య శరీరానికి ఎక్కువగా చెమట పట్టడం. వేసవి తీవ్రత, ఉక్కపోతతో పాటు శరీరం త్వరగా డీహైడ్రెట్ కావడం వల్ల చంకల్లో, వీపుపైన, ఛాతిపైన , తలపై కూడా చెమట పడుతూ ఉంటుంది. మన చుట్టూ రెండు రకాల వ్యక్తులను మనం చూస్తుంటాము. కొందరికి ఫ్యాన్ వేసినా కూడా విపరీతంగా చెమట పడుతుంది, మరికొందరికి అస్సలు చెమట పట్టదు. నిరంతరం చలిగా అనిపిస్తుంది. Source…

Read More

విజయవాడ కోర్టు భవనంలో నిలిచిన లిఫ్ట్..లిఫ్ట్‌లో చిక్కుకున్న లాయర్లు..

విజయవాడ నగరంలోని కోర్టులో గురువారం హై టెన్షన్ నెలకొంది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కోర్టు భవనంలో లిఫ్ట్ ఆగిపోయింది. ఏడు, ఎనిమిది అంతస్తుల మధ్య నిలిచిన లిఫ్ట్‌లో 6గురు లాయర్లు చిక్కుకుపోయారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరించినప్పటికీ లిఫ్ట్ కదలలేదు. సమాచారం అందిన వెంటనే ఫైర్ సర్వీస్, పోలీస్ అధికారులు కోర్టు కాంప్లెక్స్‌ వద్దకు చేరుకున్నారు. లిఫ్ట్ మెయింటెనిన్స్ సిబ్బందిని కూడా అధికారులు పిలిపించారు. చివరకు అతికష్టం మీద లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన ఐదుగురు లాయర్లను ఫైర్ సిబ్బంది క్షేమంగా…

Read More

Ap Politics | చంద్రబాబు vs పవన్.. కూటమిలో రచ్చ రచ్చ! | #local18V

ఏపీ కూటమి పార్టీలో కొంపటి మొదలైందా? ముఖ్యంగా బిజెపి పార్టీ పక్కన పెడితే,జనసేన తెలుగుదేశం పార్టీల మధ్య విభేదాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయా? బయటపడిన నియోజకవర్గాలు కొన్ని అయితే,బయటపడని నియోజకవర్గాలు ఇంకెన్ని?అధినేత పోటీ చేసిన నియోజకవర్గంలోనే కాదు, చాలా నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. తాజాగా సెల్ ఫోన్ పంపనీలో మా అధినేత ఫోటో ఏది అంటూ జనసేన పార్టీకి సంబంధించిన నేతలు తిరుగుబాటు చేశారు. నిజానికి అక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా జనసేన ఎమ్మెల్యే కావడం ఆశ్చర్యానికి…

Read More

బెంగాల్ ముర్షిదాబాద్‌లో పోలింగ్ వేళ బాంబు దాడి.. పలువురికి గాయాలు

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.నవడా ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు క్రూడ్ బాంబు విసిరినట్లు సమాచారం.ఈ ఘటనలో పలువురు గాయపడగా, ఓటర్లు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు.గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. అయితే గాయపడిన వారి సంఖ్య, వారి ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత లేదు. పోలింగ్‌కు ముందు రాత్రి రాయ్‌పూర్ గ్రామంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), సీపీఐ(ఎం) కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. రెండు దశల్లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలుఈ…

Read More

Ananthapuram Incident | గడ్డివాముకు నిప్పు పెట్టిన నిందితుడు అరెస్ట్!

పెద్దవడుగూరు గ్రామంలో వరుసగా గడ్డివాములకు నిప్పుపెట్టి రైతులను ఇబ్బందులకు గురిచేసిన నిందితుడు సుధాకర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారం రోజులుగా పశువులకు ప్రాణాధారమైన గడ్డి నిల్వలను దహనం చేసిన ఘటనలతో ఆగ్రహించిన వందలాది మంది రైతులు పోలీస్ స్టేషన్కు చేరుకుని నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. Source link

Read More

‘ఇక అమెరికాను వీడి వెళ్లిపోదాం ’.. 40శాతం మంది భారతీయుల ఆలోచన ఇదే…

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో దఫా పాలనలో అమలు చేస్తున్న విధానాలు దేశవ్యాప్తంగా వ్యతిరేకతను రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా అమెరికన్లకు మాత్రమే అనే నినాదం వలసదారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితుల్లో విదేశీ సంతతి పౌరులు అమెరికాను విడిచిపెట్టే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. అమెరికా నుంచి శాశ్వతంగా వెళ్లిపోవాలని ప్రతి పది మంది ఇండియన్‌-అమెరికన్లలో నలుగురు ఆలోచిస్తున్నట్లు తాజాగా ఓ సర్వేలో వెల్లడైంది. అమెరికాలో జీవన విధానం, ప్రభుత్వ నిర్ణయాలపై కార్నెగీ ఎండోమెంట్‌ నిర్వహించిన…

Read More

Leopard Panic in Chittoor | చిత్తూరులో చిరుత కలకలం..!

చిత్తూరు నగర నడిబొడ్డున చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. నగరానికి సమీపంలోని దొడ్డిపల్లి ప్రాంతంలోని జగనన్న లేఔట్లో గత మూడు రోజులుగా చిరుత పులి సంచరిస్తుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నివాస ప్రాంతంలో చిరుత పులి కనిపించడం వల్ల ప్రజలు ఇళ్ల బయటకు రావడానికి కూడా వెనుకాడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిరుత సంచారం సమాచారం బయటకు రావడంతో పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.#Chittoor #Leopard…

Read More

శత వసంతాల సరస్వతీ నిలయం – Visalaandhra

భైరవపట్నం జడ్పీ ఉన్నత పాఠశాలలో ముగిసిన శతాబ్ధి వేడుకలుస్ఫూర్తి నింపిన పూర్వ విద్యార్థుల సందేశాలుఅలరించిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలువిశాలాంధ్ర-విజయవాడ: సరస్వతీ నిలయంలో శత వసంతోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రధానోపాధ్యాయుడు, పాఠశాల నిర్వహణ కమిటీ పర్యవేక్షణలో ఉపాధ్యాయులు, గ్రామస్థుల సహాయ సహకారాలతో మూడు రోజుల పాటు నిర్వహించిన శతాబ్ధి వేడుకలు గురువారం ముగిశాయి. 1926, బ్రిటీష్ పాలనలో ఏలూరు జిల్లా (పూర్వపు కష్ణా) మండవల్లి మండలం భైరవపట్నంలో మండల పరిషత్ పాఠశాలగా అంకురార్పణ జరిగింది. దినదిన పరివర్తనతో నేడు…

Read More

Aunty Honey Trap Case: డబ్బు కోసం మరో ఆంటీ గలీజు పనులు.. ధనవంతుల్ని బకరాల్ని చేసిన ఖిలాడీ లేడీ

Honey Trap Case: తెలుగు రాష్ట్రాల్లో ఈమధ్య కాలంలో హనీట్రాప్ కేసులు ఎక్కువైపోయాయి. ఆ మధ్య నెల్లూరులో ఓ లేడీ డాన్ తన రాజకీయ పలుకుబడితో జైలుశిక్ష అనుభవిస్తున్న ఖైదీతో ఆసుపత్రిలో రొమాన్స్ చేసిన ఘటన మర్చిపోక ముందే మరో లేడీ డజాన్ అనంతపురంలో హనీట్రాప్ పేరుతో పెద్ద రాచకార్యమే వెలగబెట్టి జైలుపాలైంది. ఈకేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న లేడీ డాన్‌ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. Source link

Read More