ప్రశాంతంగా సాగుతోన్న రెండు రాస్ట్రాల ఎన్నికలు…

9 గంటలకు తమిళనాడులో 17.69, బెంగాల్‌లో 18.76 శాతం ఓటింగ్ నమోదు చెన్నై/ కోల్‌కతా: తమిళనాడు, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు గురువారం పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్‌లో తొలివిడతలో భాగంగా 152 స్థానాల్లో పోలింగ్ నడుస్తుండగా… తమిళనాడులో మొత్తం 234 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి గంటల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం తొమ్మిది గంటల వరకు తమిళనాడులో 17.69 శాతం, పశ్చిమబెంగాల్‌లో 18.76 శాతం ఓటింగ్ నమోదైంది.తమిళనాడు ఓటింగ్‌లో పాల్గొన్న…

Read More

Mobile Phones Recovery: రూ.9 కోట్లు 55 లక్షల 40 వేలు విలువైన 4607 సెల్ ఫోన్లను రికవరీ.. మన పోలీసులు వాటిని ఏం చేశారో తెలుసా..? | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 23, 2026 10:58 AM IST Mobile Phones Recovery: చిత్తూరు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మొబైల్ రికవరీ మేళాలో సుమారు రూ.1 కోటి 20 వేల విలువైన 501 సెల్ ఫోన్లను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. + Mobile Phones Recovery Mobile Phones Recovery: చిత్తూరు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మొబైల్ రికవరీ మేళాలో సుమారు రూ.1 కోటి 20 వేల విలువైన 501 సెల్ ఫోన్లను తిరిగి…

Read More

హోర్మూజ్‌ను తెరిచేందుకు ఆరు నెలలు: పెంటగాన్

తప్పని చమురు మంటలు తప్పవా! వాషింగ్టన్: చమురు రవాణాకు కీలకమైన హోర్మూజ్ జలసంధి పూర్తిగా తెరిచేందుకు కనీసం ఆరు నెలలైనా పడుతుందని తాజాగా పెంటగాన్ తన నివేదికలో పేర్కొంది. పశ్చిమాసియాలో యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొన్న సంగతి విధితమే. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ, శాంతిచర్చల కోసం కొనసాగుతోన్న దౌత్య ప్రయత్నాలతో…ఈ సమస్యకు త్వరలోనే ముగింపు లభిస్తుందని అంతా భావించారు. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితులు గమనిస్తుంటే… మరో ఆరు నెలలు కొనసాగొచ్చని అంచనా. పెంటగాన్,…

Read More

Buddhist Ruins: గుహలో బయటపడ్డ బౌద్ధ స్తూపాలు, కట్టడాలు.. మరో టూరిస్ట్ ప్లేసుగా మారిన గెడ్డపాలెం విలేజ్

Buddhist Ruins: అనకాపల్లి జిల్లాలో క్రీస్తుపూర్వం నాటి బౌద్ధుల కట్టడాలు బయటపడ్డాయి. నాలుగు ద్వారాలు తెరిచి ఉండే బౌద్ధ రామాలు దర్శనమివ్వడంతో ఇంతకాలం గ్రామం మధ్యలో ఉన్న కొండపై ఇంత చక్కని చరిత్ర ఉందా అంటూ ఊరి జనం ఆశ్చర్యపోతున్నారు. Source link

Read More

ReNew: నేడు అనకాపల్లిలో రూ.5,400 కోట్ల రెన్యూ మెగా సోలార్ యూనిట్‌కు చంద్రబాబు భూమిపూజ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం జె.చింతువా పంచాయతీలోని గాజిరెడ్డిపాలెం గ్రామంలో ఈ భారీ ప్రాజెక్టు స్థాపనకు సీఎం చంద్రబాబు నేడు భూమిపూజ చేయనున్నారు. రెన్యూ ఎనర్జీ గ్లోబల్ పీఎల్‌సీ సబ్సిడియరీ రెన్యూ ఫోటోవోల్టాయిక్స్ ఏర్పాటు చేసే ఈ 6 గిగావాట్ సోలార్ ఇంగాట్-వేఫర్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌కు రూ.5,400 కోట్ల పెట్టుబడి ఉంది. ఇందులో రూ.4,200 కోట్లతో 6 గిగావాట్ సోలార్ యూనిట్, రూ.1,200 కోట్లతో 125 మెగావాట్ హైబ్రిడ్ క్యాప్టివ్ రిన్యూవబుల్ పవర్ ప్రాజెక్టు ఉన్నాయని డెక్కన్…

Read More

NTR District: మరణంలోనూ వీడని బంధం.. అనారోగ్యం, ఒంటరితనంతో దంపతుల ఆత్మహత్య | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 23, 2026 5:17 AM IST అనారోగ్య సమస్యలు, వయో భారం, తోడుగా ఉండాల్సిన పిల్లలు దూరంగా ఉండటంతో కలిగిన మనోవేదన ఆ వృద్ధ దంపతులను బలవన్మరణానికి పురికొల్పింది. ప్రతీకాత్మక చిత్రం NTR District: జీవితాంతం ఒకరికొకరు తోడుగా నిలిచిన ఆ దంపతులు, మరణంలోనూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు. అనారోగ్య సమస్యలు, వయో భారం, తోడుగా ఉండాల్సిన పిల్లలు దూరంగా ఉండటంతో కలిగిన మనోవేదన ఆ వృద్ధ దంపతులను బలవన్మరణానికి పురికొల్పింది. కంచికచర్ల…

Read More

Hyderabad: పిల్లల కిడ్నాప్ ముఠా గుట్టురట్టు.. యాచకులు, సంచార జాతుల బిడ్డలే లక్ష్యం! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 23, 2026 5:04 AM IST పసిపిల్లలను అపహరించి, సంతానం లేని దంపతులకు విక్రయిస్తున్న ముగ్గురు మహిళల ముఠాను పెనమలూరు పోలీసులు అరెస్టు చేశారు. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: సమాజంలో అత్యంత నిస్సహాయ స్థితిలో ఉండే వారిని ఆసరాగా చేసుకుని, అడ్డదారిలో డబ్బు సంపాదించాలనుకున్న ఒక కిరాతక ముఠా ఉదంతం కృష్ణా జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పసిపిల్లలను అపహరించి, సంతానం లేని దంపతులకు విక్రయిస్తున్న ముగ్గురు మహిళల ముఠాను పెనమలూరు పోలీసులు అరెస్టు చేశారు….

Read More

Black Panther: నక్క కాదు కుక్క కాదు..! విశాఖ జూలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారిన వైల్డ్ యానిమల్ |

Last Updated:Apr 22, 2026 12:25 PM IST Black Panther: విశాఖ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ జంతు కుటుంబంలో మరొక ముఖ్యమైన జంతువు చేరింది. ప్రస్తుతం ఉన్న జంతువులది ఒక లెక్క. ఇప్పుడు ఆ కుటుంబంలో చేరిన జంతువుది మరో లెక్క. నల్లటి రంగుతో, భీకరమైన శబ్దాలతో, అందానికి కేరాఫ్ అడ్రస్ గా బ్లాక్ పాంథర్ విశాఖ జూ పార్క్ సందడి చేస్తుంది. Source link

Read More

మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎవరూ వ్యతిరేకం కాదు

2023 పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించారుఆ బిల్లు లోని డీలిమిటేషన్ తో ముడిపెట్టిన అంశాన్ని సవరణ చేయాలి …అమరావతి రాజధాని నీ ఫ్రీ జోన్ గా ఏర్పాటు చేయాలి…సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్విశాలాంధ్ర అనంతపురం టౌన్ : పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని, మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎవరూ వ్యతిరేకం కాదని నూతనంగా తీసుకువచ్చినటువంటి దక్షిణాది ఈశాన్య రాష్ట్రాలకు అన్యాయం చేసే కుట్రపూరిత బిల్లుకు వ్యతిరేకమని, దానితోపాటు డిలిమిటేషన్ బిల్లుకు…

Read More

Nadendla Bhaskara Rao Passed Away: మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 22, 2026 1:00 PM IST Nadendla Bhaskara Rao Passed Away: చెన్నారెడ్డి క్యాబినెట్‌లో పనిచేసిన నాదెండ్ల భాస్కరరావు.. ఉమ్మడి ఏపీకి 11వ సీఎంగా సేవలు అందించారు. ఆయన మృతి తెలుగు రాజకీయాల్లో విషాదాన్ని నింపింది. నాదెండ్ల భాస్కరరావు (file Images – By Batthini Vinay Kumar Goud – Own work, CC BY-SA 4.0, https://commons.wikimedia.org/w/index.php?curid=147740024 and By Batthini Vinay Kumar Goud – స్వంత కృతి,…

Read More