Srisailam Temple Hundi Collections | 33 రోజుల్లో శ్రీశైలం హుండీ ఆదాయం రూ.4 కోట్లు

శ్రీశైలం ఆలయంలో హుండీ లెక్కింపు పూర్తి కాగా భక్తుల సమర్పణలు భారీగా నమోదు అయ్యాయి. మొత్తం రూ.4.83 కోట్ల నగదు హుండీ ఆదాయం నమోదు అవ్వగా, 162.2 గ్రాముల బంగారం మరియు 4.18 కిలోల వెండి కూడా లభించినట్లు అధికారులు తెలిపారు.#srisailam #hundicolletions #Apnews Source link

Read More

భిన్నమైన సన్నివేశాలతో ‘టాక్సిక’

దర్శకురాలు గీతూపై ప్రశంసలు కురిపించిన హీరో యశ్హైదరాబాద్: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రానున్న భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘టాక్సిక’. టీజర్ విడుదలైన నాటి నుంచి ఈ సినిమాపై విపరీతమైన చర్చ నడుస్తోంది. మార్చిలో విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని సన్నివేశాలు చిత్రీకరణ కారణంగా వాయిదా పడింది. జూన్ 4న విడుదల కానున్నట్లు చిత్ర బందం తాజాగా వెల్లడించింది. కన్నడ, తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో విడుదల అవుతుంది….

Read More

AP Government: పెట్రోల్, డీజిల్ కొరతతో ఏపీలో వాహనదారుల ఆందోళన.. రంగంలోకి సీఎం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 25, 2026 1:41 PM IST ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గత కొన్ని రోజులుగా ఇంధన సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. పెట్రోల్, డీజిల్ నిల్వలు నిండుకోవడంతో అనేక పెట్రోల్ బంకుల యజమానులు ‘నో స్టాక్’ బోర్డులను ప్రదర్శిస్తున్నారు. News18 AP Government: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గత కొన్ని రోజులుగా ఇంధన సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. పెట్రోల్, డీజిల్ నిల్వలు నిండుకోవడంతో అనేక పెట్రోల్ బంకుల యజమానులు ‘నో స్టాక్’ బోర్డులను…

Read More

పలు జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ కొరత.. సమస్యను వెంటనే పరిష్కరించాలని సీఎస్, పౌర సరఫరా అధికారులకు సీఎం ఆదేశం

ఆయిల్ కంపెనీలు, పెట్రోల్ బంకుల యజమానులతో మాట్లాడాలని అధికారులకు సూచనరాష్ట్రంలోని ఉమ్మడి గోదావరి, కర్నూలు, నంద్యాల వంటి జిల్లాల్లో పెట్రోల్ బంకులు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు సీఎం చంద్రబాబు అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించి, కీలక ఆదేశాలు జారీ చేశారు. వరి కోతల సమయంలో డీజిల్ దొరక్కపోవడంతో యంత్రాలు పొలాల్లోనే నిలిచిపోయాయి. అటు ఆక్వా రైతులు కూడా ఏరియేటర్ల నిర్వహణకు డీజిల్…

Read More

Heavy Rush at Vadapalli Temple | మరో తిరుపతిగా వాడపల్లి.. దర్శనానికి పోటెత్తిన భక్తులు

ఏడేడు జన్మల పుణ్యఫలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనం అంటూ గోదావరిజిల్లా నుంచి కాదు తెలుగు రాష్ట్రాల నుంచి శనివారం వంటి పర్వదినం వచ్చిందా లక్షలాదిగా భక్తజనులు స్వామి దర్శనానికి పోటెత్తుతున్నారు. ఏపీలో మరో తిరుపతిగా ఏడువారాల వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ చందన రూపిడిగా స్వామి భక్తులను కటాక్షిస్తున్నారు. ఇక మండుటెండల్లో సైతం లెక్కచేయక లక్షలాదిగా భక్తులు స్వామి క్షేత్రానికి చేరుకున్నారు. దీంతో వాడపల్లి నుంచి రావులపాలెం వరకు ట్రాఫిక్ సమస్య సైతం తలెత్తుతుంది, ఈ శనివారం…

Read More

కేసీఆర్ ఒక మర మనిషి.. ప్రజలకు ఏ కష్టమొచ్చినా ఆయన రారు: కవిత నిప్పులు

టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సేన) పార్టీని ప్రకటించిన కవితతెలంగాణ ఆత్మను బీఆర్ఎస్ కోల్పోయిందని ఎద్ద తెలంగాణ ఆత్మను కాపాడేందుకే కొత్త పార్టీ అని వెల్లడితెలంగాణ రాజకీయ యవనికపై ఒక భారీ విస్ఫోటనం సంభవించింది. బీఆర్ఎస్ పార్టీకి కొంత కాలం క్రితం రాజీనామా చేసిన కల్వకుంట్ల కవిత, తెలంగాణ రాజకీయాల్లో తన ప్రయాణాన్ని అధికారికంగా ప్రారంభించారు. తన తండ్రి కేసీఆర్ పైనే తిరుగుబాటు జెండా ఎగురవేసి సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ వేదికగా జనసముద్రం…

Read More

Vadapalli Temple: కోనసీమ తిరుపతిలో భక్తుల జాతర.. ఎండలను లెక్కచేయక పోటెత్తిన జనం.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 25, 2026 2:22 PM IST కోనసీమ వాడపల్లి లో శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి భారీ రద్దీ, ఎండల మధ్య భక్తుల క్యూలు, ట్రాఫిక్ జామ్, దేవస్థానం అన్నప్రసాదం, సౌకర్యాల ఏర్పాటు + మరో తిరుపతి వాడపల్లిలో ఏటు చూసినా భక్తులే కోనసీమ ముఖద్వారంలో, గోదావరి నదీ తీరాన వెలసిన ఆధ్యాత్మిక క్షేత్రం వాడపల్లి. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఇక్కడ చందన రూపిడిగా కొలువై భక్తుల కష్టాలను తీరుస్తున్నారు. ఏపీలో…

Read More

ఉచిత విద్య, ఉచిత వైద్యం..కవిత పాంచజన్యం హామీలు

రైతును రాజుగా చేస్తామన్న కవితఉపాధి కోసం యువతకు రుణాలుతెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాంచజన్యం పేరుతో ఐదు హామీలను ప్రకటించారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని మునీరాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె పార్టీ పేరును ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కీలకమైన ఐదు హామీలను అమలు చేస్తామని తెలిపారు. విద్య: ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలల్లోనూ ఉచిత విద్యను అందిస్తామని ప్రకటించారు. విద్యకు…

Read More

Jobs Notification: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. టీటీడీ ఇంజనీరింగ్ ఉద్యోగాల షెడ్యూల్ ఖరారు.. పూర్తి వివరాలు ఇవే! | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 25, 2026 12:51 PM IST ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఏఈఈ, ఏఈ, ఏటీఓ పోస్టుల కోసం మే 10, 11న సీబీటీ పరీక్షలు, ఏప్రిల్ 24 నుంచి 29 వరకు సెంటర్ ఎంపిక, మే 2 నుంచి హాల్ టికెట్లు. 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి పరీక్షలు ఇంజనీరింగ్ విభాగంలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)…

Read More

నిప్పుల కొలిమిలా రాష్ట్రం…

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తీవ్రంగా ఎండలుతెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతలతో పోలిస్తే పగటి పూట 4 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి.ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 7 గంటల నుంచే ఎండలు ఉద్ధృతంగా ఉండటంతో బయటకు రావడానికే భయపడుతున్నారు. నేడు, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖకు చెందిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ…

Read More