లంబసింగిలో చెక్‌డ్యామ్ ప్రారంభం.. 147 ఎకరాలకు నీరు, అడవి పరిరక్షణకు అడుగు..! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 25, 2026 10:35 PM IST నూతిబందలో సిఫా ట్రస్ట్ చెక్‌డ్యామ్ ప్రారంభం, 147 ఎకరాలకు సాగునీరు, పి. మల్లిఖార్జునరావు అడవి సంరక్షణ, ఆదివాసీ సంక్షేమానికి కట్టుబాటు, గ్రామ ఆర్థిక బలోపేతం + అడవి మనకు తల్లి లాంటిది మనమే కాపాడుకుందాం  అడవి మనకు తల్లి లాంటిదని, దానిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి. మల్లిఖార్జునరావు పిలుపునిచ్చారు. చింతపల్లి మండలం, లంబసింగి పంచాయతీ పరిధిలోని నూతిబంద…

Read More

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక!

తెల్లవారుజామున తీవ్ర కడుపు నొప్పితో బాధపడ్డ వైనంమణిపాల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులుఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ తెల్లవారుజామున అస్వస్థతకు గురయ్యారు. బెంగళూరు పర్యటన ముగించుకుని అర్ధరాత్రి 2 గంటలకు విజయవాడ చేరుకున్న ఆయనకు, తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో వెంటనే మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ప్రయాణంలో విమానం ఆలస్యం కావడం, విశ్రాంతి లేకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారని,…

Read More

History of Annavaram Satyanarayana Swamy Kalyanam | అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణం..

అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభం కానున్నాయి. అనంతలక్ష్మి సత్యవతి సమేత సత్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు అంటే ఒక్క తెలుగు రాష్ట్రాన్నించే కాదు దేశ విదేశాన్నించి సైతం భక్తులు హాజరవుతూ ఉంటారు, అందుకు తగ్గట్టుగా రత్నగిరి కొండలపై పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. వాడపల్లి ఈవో చక్రధర్ రావు అన్నవరం ఇన్చార్జి ఈవోగా బాధ్యతలు తీసుకున్న తరుణంలో అత్యంత ఘనంగా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. స్వామివారి కళ్యాణంతో పాటు…

Read More

లేబర్‌ కోడ్లను రద్దు చేసే వరకు విశ్రమించం

నేటి నుండి జరిగే ఏఐటియుసి మహాసభలకు వేలాదిగా తరలిరండి -ఏఐటీయూసీ రాష్ట్ర నేతలు రవీంద్రనాథ్, వెంకటసుబ్బయ్య విశాలాంధ్ర-తిరుపతి: కేంద్ర ప్రభుత్వం కార్మికులను కట్టుబానిసలుగా మార్చేలా తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని, కార్మిక హక్కుల పరిరక్షణ కోసం సమరశీలం పోరాటాలకు సిద్ధమని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రవీంద్రనాథ్, వెంకటసుబ్బయ్య పిలుపునిచ్చారు. తిరుపతి నగరంలో ఈ నెల 26, 27, 28 తేదీలలో నిర్వహించనున్న ఏఐటీయూసీ 18వ రాష్ట్ర మహాసభల సందర్భంగా నాయకులు…

Read More

ప్రపంచ ‘క్వాంటం వ్యాలీ’గా అమరావతి: సీఎం చంద్రబాబు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 25, 2026 8:11 PM IST ముంబైలో జరిగిన ఈటీ అవార్డ్స్ ఫర్ కార్పొరేట్ ఎక్సలెన్స్ 2025లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, అమరావతిని క్వాంటం వ్యాలీగా అభివృద్ధి దిశగా ప్రణాళికలు వివరించారు News18 ముంబైలో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈటీ అవార్డ్స్ ఫర్ కార్పొరేట్ ఎక్సలెన్స్-2025 వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి వ్యాపారవేత్తలు, విధాన నిర్ణేతలు…

Read More

ఘనంగా ఎంపీపీ స్కూల్‌ 4 వార్షికోత్సవం

విశాలాంధ్ర – కడియం : మండల కేంద్రమైన కడియం గ్రామం మేకలదిబ్బ ప్రాంతంలోని ప్రాథమిక పాఠశాలఉ4 లో వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తే దేశ ప్రగతికి పునాది అని పేర్కొన్నారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు సెల్‌ఫోన్లకు బానిసలుగా మారకుండా క్రీడలు, కరాటే, యోగా వంటి కార్యకలాపాలపై ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు. అలాగే మంచి పుస్తకాలు చదువుతూ సమయాన్ని సద్వినియోగం…

Read More

Extra Marital Affair: భర్త, ప్రియుడితో పాటు ఓ రౌడీషీటర్.. ఈ ఆంటీ ఎంతకి తెగించిందో తెలిస్తే.. | ట్రెండింగ్

Last Updated:Apr 24, 2026 12:23 PM IST Extra Marital Affair : వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాలు పెట్టుకునే కొందరికి మూడు ముళ్ల బంధం ముళ్ల కంచెగా మారుతోంది. జీవితాంతం కలిసి ఉంటానని భర్తతో వేసిన ఏడు అడుగులు, పెళ్లి నాటి ప్రమాణాలను ఇట్టే మర్చిపోతున్నారు కొందరు వివాహిత మహిళలు. తమ శారీరక సుఖం,వ్యామోహంతో ఏర్పడిన పరిచయాలను చూసి మురిసిపోతున్నారు. Shocking Extra Marital Affair Extra Marital Affair : వివాహేతర సంబంధాలు,…

Read More

నర్సరీ రైతులకు తక్కువ ధరలకే మొక్కల కవర్లు

విశాలాంధ్ర – కడియం : ఇటీవల మార్కెట్లో మొక్కల కవర్లు ధరలను ఆకస్మికంగా పెంచడంతో రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇది గమనించిన తూర్పు గోదావరి జిల్లా, కడియపులంక సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ వారు రైతులకు అండగా నిలిచారు. 25 కేజీల మొక్కల కవర్ల బస్తాలను కేవలం రూ.3800కే రైతులకు అందజేసి రైతులపై ఆర్థిక భారం తగ్గిస్తున్నారు. ఇదే విధంగా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలు ఏప్రిల్ 28, 2026 నాటికి పూర్తికానున్నాయి….

Read More

Palmistry: మీ అరచేతిలో ఈ గుర్తులు ఉన్నాయా.. అయితే మీకు ప్రభుత్వ ఉద్యోగం గ్యారెంటీ.. అదృష్టం అంటే మీదే! palmistry for government job. |

Last Updated:Apr 25, 2026 6:51 PM IST హస్త సాముద్రికం ప్రకారం అరచేతిలో సూర్య, గురు పర్వతాలు, స్వస్తిక, స్క్వేర్, ట్రైయాంగిల్ లాంటి గుర్తులు ఉంటే ప్రభుత్వ రంగంలో రాజయోగం కలుగుతుందని పండితుడు అభిప్రాయం Source link

Read More

ఫాల్కే ఫిలిం ఫెస్టివల్‌కు The 3rd ఎంపిక

శ్రీకాళహస్తికి చెందిన సీనియర్ జర్నలిస్టు, రచయిత కె.ఎ. మునిసురేష్ పిళ్లె తొలిసారిగా దర్శకత్వం వహిస్తూ రూపొందించిన షార్ట్ ఫిలిం The 3rd న్యూఢిల్లీలో ఏప్రిల్ 30న జరిగే 16వ దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2026 లో స్క్రీనింగ్ కు ఎంపికైంది. భారత చలనచిత్ర పితామహుడిగా అందరూ కీర్తించే దాదాసాహెబ్ ఫాల్కే జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఏప్రిల్ 30న ఢిల్లీలో ఈ ఫెస్టివల్ జరుగుతుంటుంది. ఈ ఏడాది చిత్రోత్సవానికి తెలుగులో సురేష్ పిళ్లె రూపొందించిన ఈ…

Read More