Fuel Shortage: ఏపీలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూలు.. నో స్టాక్ బోర్డులతో వాహనదారుల హడల్! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 26, 2026 11:22 AM IST ఆంధ్రప్రదేశ్‌లో డీజిల్, పెట్రోల్ కొరత తీవ్రం, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో బంకుల వద్ద కిలోమీటర్ల క్యూలు, రైతుల సాగు దెబ్బతింది, ప్రభుత్వం వైఫల్యమని విపక్షాల విమర్శ + ఏపీలో డీజిల్ కొరత పెట్రోల్ బంకులు వద్ద బారులు తీరుతున్న రైతులు ప్రజలు ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన సెగలు పుడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా డీజిల్, పెట్రోల్ కొరత సామాన్యుల నుంచి రైతుల వరకు అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అధికార యంత్రాంగం “కొరత…

Read More

మోదీ, దీదీ దొందూదొందే: రాహుల్ గాంధీ

కోల్‌కతా: పేదలను పక్కన పెట్టి, పెద్దలను పెంచడంలో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి మమత ఒకే దోరణితో నడుస్తున్నారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధి విమర్వించారు. వీరిద్దరూ అధికారం కోసం ఎంతటిదానికైనా తెగిస్తారని ధ్వజమెత్తారు. హుగ్లీ జిల్లా సెరాంపోర్‌లో ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి రాహుల్ ప్రసంగిస్తూ ‘మోదీ తనను తాను దేశభక్తునిగా చెప్ప్పుకుంటారు కానీ దేశాన్ని అమ్మేస్తున్నారు’ అని ఎద్దేవా చేశారు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ధనికులకు అండగా నిలుస్తున్నారే తప్ప పేదలకు కాదని, కేంద్రంలో…

Read More

TTD Events: భక్తులకు అలర్ట్.. మే నెలలో శ్రీ కోదండరామస్వామి ఆలయ విశేష ఉత్సవాల షెడ్యూల్ విడుదల! ఏ రోజు ఏం జరుగుతుందంటే.. |

Last Updated:Apr 26, 2026 9:53 AM IST తిరుపతి శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో మే నెలంతా TTD ఆధ్వర్యంలో పౌర్ణమి కలశాభిషేకాలు, శనివారాల విశేష పూజలు, హనుమజ్జయంతి, హనుమంత వాహనం, సీతారాముల కల్యాణం నిర్వహణ మే నెల‌లో శ్రీ కోదండరామాలయంలో విశేష ఉత్సవాలు.. వాటి వివరాలు..! తిరుపతి నగరంలో కొలువై ఉన్న పురాతన, అత్యంత మహిమాన్వితమైన క్షేత్రం శ్రీ కోదండ రామస్వామివారి ఆలయం. ఆధ్యాత్మికతకు నెలవైన ఈ ఆలయంలో మే నెలలో భక్తుల కోసం…

Read More

‘వాలా 2’ అందరికీ కనెక్ట్ అవుతుంది: సాయిదుర్గా తేజ్

హైదరాబాద్: తెలుగు ప్రేక్షకులు దక్షిణాది భాషల సినిమాలను చాలా వరకు ఆదిరిస్తారు. తమిళ, మలయాళ, కన్నడ అనువాద చిత్రాలు బాగా ప్రజాదరణ పొందాయి. అదే మాదిరి ‘వాలా 2’ హిట్టయ్యిందని అంటున్నారు హీరో సాయిదుర్గా తేజ్. హషిర్ హెచ్, అలన్ బిన్ సిరాజ్, బిజు కుట్టన్ ప్రధాన పాత్రధారులుగా సావిన్ ఎసఏ తెరకెక్కించిన మలయాళ చిత్రాన్ని ‘వాలా 2’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు నిర్మాత సాహు గారపాటి. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్…

Read More

Weather: ఏపీ, తెలంగాణకు పిడుగుల వర్షాలు, ఈదురు గాలులు.. భారత వాతావరణ శాఖ హెచ్చరిక |

ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, యానాంలో ఏప్రిల్ 28, 29 అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి అని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. వర్షాలతోపాటూ.. మెరుపులు, పిడుగులు కూడా పడతాయని హెచ్చరించింది. అలాగే ఈదురు గాలుల వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుందని IMD అంచనా వేసింది. ఇవే పరిస్థితులు తెలంగాణలో ఏప్రిల్ 26 నుంచి 29 వరకూ ఉంటాయి. కర్ణాటక, కేరళలో కూడా వర్షాలు, వడగళ్లు పడతాయని IMD తెలిపింది. Source…

Read More

Mann Ki Baat: నేడు ప్రధాని మోదీ మన్ కీ బాత్ 133వ ఎపిసోడ్.. దేశ ప్రజలకు ప్రత్యేక సందేశం |

ప్రధాని నరేంద్ర మోదీ ప్రతీ నెలా చివరి ఆదివారం దేశ ప్రజలతో మన్ కీ బాత్ రేడియో కార్యక్రమం ద్పారా మాట్లాడతారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో ఇవాళ ఆయన కీలక సందేశం ఇవ్వనున్నారు. ఉదయం 11 గంటలకు ఈ ప్రత్యేక సందేశాన్ని ఈ కార్యక్రమంలో ఇస్తారు. అలాగే దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, అభివృద్ధి, కొత్త స్టార్టప్స్, కొత్త ఆలోచనల గురించి దేశ ప్రజలతో పంచుకుంటారు. ప్రతిసారి లాగానే ఈ 133వ ఎపిసోడ్ గురించి కూడా ప్రజల్లో మంచి…

Read More

Tirupati: తిరుపతి జిల్లాలో ఘోరం.. ఒకే కుటుంబంలో ఐదుగురు బలి.. నాన్న చనిపోవద్దు అని వేడుకున్న పిల్లలు.. మిస్టరీగా మారిన మరణాలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 23, 2026 10:38 AM IST కన్నతల్లిని, కట్టుకున్న భార్యను హతమార్చిన ఓ వ్యక్తి, ఆపై తన ఇద్దరు బిడ్డలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేవలం కొన్ని గంటల వ్యవధిలో జరిగిన ఈ ఐదు మరణాలు యావత్ జిల్లాను దిగ్భ్రాంతికి గురిచేశాయి. మోహన్ భార్య, బిడ్డలు Tirupati: తిరుపతి జిల్లాలో బుధవారం ఒక భయంకరమైన విషాదం చోటుచేసుకుంది. ఏ పాపం తెలియని ఒక కుటుంబం మొత్తాన్ని మృత్యువు కబళించింది. కన్నతల్లిని,…

Read More

Mobile Phones Recovery: రూ.9 కోట్లు 55 లక్షల 40 వేలు విలువైన 4607 సెల్ ఫోన్లను రికవరీ.. మన పోలీసులు వాటిని ఏం చేశారో తెలుసా..? | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 23, 2026 10:58 AM IST Mobile Phones Recovery: చిత్తూరు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మొబైల్ రికవరీ మేళాలో సుమారు రూ.1 కోటి 20 వేల విలువైన 501 సెల్ ఫోన్లను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. + Mobile Phones Recovery Mobile Phones Recovery: చిత్తూరు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మొబైల్ రికవరీ మేళాలో సుమారు రూ.1 కోటి 20 వేల విలువైన 501 సెల్ ఫోన్లను తిరిగి…

Read More

Tirumala: తిరుమలలో శ్రీవేంకటేశ్వర మ్యూజియం రెడీ.. కొండపై మరో విజిటింగ్ స్పాట్ |

Last Updated:Apr 23, 2026 12:37 PM IST Tirumala Museum: తిరుమలలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ సౌజన్యంతో చేపట్టిన శ్రీవేంకటేశ్వర మ్యూజియం ఆధునీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి వెల్లడించారు. + తుది దశకు చేరుకున్న మ్యూజియం బ్రహ్మోత్సవాల్లో సీఎం చేతులమీదుగా ప్రారంభం  Tirumala Museum: తిరుమలలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ సౌజన్యంతో చేపట్టిన శ్రీవేంకటేశ్వర మ్యూజియం ఆధునీకరణ పనులు తుది దశకు…

Read More

తిరుమలలో పద్మావతి పరిణయోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి.

తిరుమల నారాయణగిరి: శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 27 వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. నారాయణగిరి ఉద్యానవనాలు భూలోక వైకుంఠంగా సుహాసిలమయ్యాయి. దశావతార, అష్టలక్ష్మి మండపాలు పుష్పాలంకృతమై కళకళలాడుతున్నాయి. కలియుగంలో ధర్మసంస్థాపనార్థం వెలసిన శ్రీ వేంకటేశ్వరుడు నిత్యోత్సవ ప్రియుడని భక్తులు విశ్వసిస్తారు. ఈ వేడుకల్లో శ్రీవారిని నవ వరుడిగా, పద్మావతి దేవిని నవ వధువుగా దర్శించడం అరుదైన పుణ్యఫలంగా భావిస్తారు. వైశాఖ శుద్ధ దశమి రోజున జరిగిన దివ్య కల్యాణానికి గుర్తుగా ప్రతి…

Read More