తాగునీటి సరఫరా లేకపోవడంతో విసుగు చెందిన గ్రామస్తులు ..
ఎంపీడీవో కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో నిరసన…. సిపిఐ ముదిగుబ్బ మండలం కార్యదర్శి చల్లా శ్రీనివాసులువిశాలాంధ్ర ధర్మవరం/ముదిగుబ్బ : ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ పాత ఊరిలో గత నెల రోజులుగా తాగునీటి సరఫరా లేకపోవడంతో విసుకు చెందిన గ్రామస్తులు గత్యంతరం లేకమంగళవారం ముదిగుబ్బ ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలు చేత పెట్టి నిరసన వ్యక్తం చేశారు.అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో ఉన్న సిబ్బందిని బయటకు పంపించిఆ కార్యాలయానికి తాళాలు వేసి అక్కడే బైఠాయించి ఆందోళన చేస్తూ అధికారులు,…


