14 గ్రామాల ఆరాధ్య దైవం.. పోలమాంబ జాతర వైభవం విశాఖలో సందడి..! Pedavaltheru Polamamba Jathara 900 Years. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 19, 2026 7:51 PM IST విశాఖ నగరంలోని పెదవాల్తేరు ప్రాంతంలో శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి దేవస్థానం జాతర మహోత్సవం ఉగాది పర్వదినంతో ప్రారంభమైంది. 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతర మార్చి 31న ప్రధాన పండుగతో ముగుస్తుంది. + విశాఖలో శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారికి ఘనంగా చీర , సారె విశాఖ నగరంలోని పెదవాల్తేరు ప్రాంతం ఆధ్యాత్మిక ఉత్సాహంతో కళకళలాడుతోంది. 14 గ్రామాల ఇలవేల్పు అయిన శ్రీ కరకచెట్టు…

Read More

పిడుగులు, వడగళ్ల వానలు.. ఆ జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు..! Thunderstorms and rain for three. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 19, 2026 9:56 PM IST ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అధికారి జగన్నాథ కుమార్ హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏపీలో ఆ జిల్లాలకు భారీ వర్షాలు..! వడగళ్ల వానలు..! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారనున్నాయి. సంవహన వర్షాలు, ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు,…

Read More

విద్యాబుద్ధుల కోసం గణపతి దర్శనం.. అయినవిల్లిలో రికార్డు స్థాయిలో విద్యార్థుల రద్దీ..! Students crowd at Ainavilli Ganapati. |

ఉగాది సందర్భంగా స్వామివారికి బెల్లం గారెలను నైవేద్యంగా సమర్పించి, అదే ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. ఆలయాన్ని పూలు, పండ్లతో అద్భుతంగా అలంకరించి, ముందుగా ఏకాంత పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఈ ఆధ్యాత్మిక వాతావరణంలో విద్యార్థులు, భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో స్వామిని దర్శించుకున్నారు. Source link

Read More

అలాంటి అన్న ఉంటే శత్రువులు అక్కర్లేదు.. జగన్‌పై షర్మిల తీవ్ర ఆరోపణలు..! YS Sharmila sensational | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 19, 2026 8:59 PM IST వైఎస్ కుటుంబ విభేదాలు మరోసారి చర్చనీయాంశం. వైఎస్ షర్మిల, జగన్‌పై తీవ్ర విమర్శలు. విశాఖలో మీడియాతో మాట్లాడిన షర్మిల వ్యాఖ్యలు సంచలనం. జగన్‌పై ఆరోపణలు, వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రస్తావన. News18 తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరోసారి వైఎస్ కుటుంబ అంతర్గత విభేదాలు చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, తన అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో…

Read More

ఉగాది వేళ గోదావరిలో నూకాలమ్మ జాతర వైభవం.. చిలకల సందడి ప్రత్యేకం..! Nookalamma Talli Jatara celebrated. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 19, 2026 8:21 PM IST ఉగాది సందర్భంగా గోదావరి జిల్లాల్లో నూకాలమ్మ తల్లి జాతరలు భక్తి, సంప్రదాయాల కలయికగా జరుగుతున్నాయి. ఇసుకలపేటలో జరిగిన జాతరలో భక్తుల రద్దీ తారాస్థాయికి చేరుకుంది. చిలకల జాతర ప్రత్యేక ఆకర్షణ. + కాకినాడ జిల్లాలో చిలకల జాతర చూస్తే మతిపోవాల్సిందే ఉగాది పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అంతటా గ్రామదేవతల పండుగలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే గోదావరి జిల్లాల్లో జరిగే నూకాలమ్మ తల్లి జాతరలు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వైభవాన్ని…

Read More

Egg Prices Fall to ₹4 Amid War Effect | యుద్ధం ఎఫెక్ట్.. రూ. 4కే కోడి గుడ్డు | #local18V

ఎగ్ లవర్స్ కి “గుడ్డు న్యూస్”.. తగ్గిపోతున్న కోడిగుడ్లు ధరలు.. విశాఖలో పడిపోతున్న కోడిగుడ్ల ధరలు.. రోజురోజుకు తగ్గిపోతున్న ధరలు.. ప్రస్తుతం మార్కెట్లో నాలుగు రూపాయలు మాత్రమే..! యుద్ధ ప్రభావం అన్నిటి మీద పడుతోంది. ప్రత్యేకించి నిత్యావసరాల మీద ఇది ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. ఒక స్పష్టమైన, నిలకడైన ధరలు నిత్యావసరాల విషయంలో లేవు. కొన్ని వస్తువుల ధర పైపైకి ఎగబాకుతుంటే.. కొన్నిచోట్ల మరికొన్ని చోట్ల వస్తువులు ఆహార పదార్థాల ధరలు తక్కువ ధరలో లభిస్తున్నాయి. ముఖ్యంగా…

Read More

Simhachalam Temple | సింహాచలంలో ఘనంగా ఉగాది ఉత్సవాలు |

Last Updated: Mar 19, 2026, 18:09 IST వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం నందు శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది రోజున ఉదయం శ్రీస్వామివారికి విశేష అర్చన, ఉగాది పచ్చడి నివేదన, మంగళాశాసనములు జరిగాయి. స్వామివారికి నివేదించిన ఉగాది పచ్చడి భక్తులకు పంచుట జరిగింది. శ్రీ స్వామివారి సన్నిధిలో ఉదయం ఆరాధనం, రాజభోగం, దేవాలయ ప్రధాన అర్చకులు వారిచే ఆస్థాన మండపంలో పంచాంగ పఠనం జరిగింది. స్వామివారి నిత్య కళ్యాణం ,…

Read More

డిమాండ్‌కు మించి దిగుబడి.. టమాటా ధరలు కుప్పకూలాయి.. రైతుల కష్టం వృథా..! Tomato prices below Rs 8 per kg in Visakha. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 19, 2026 5:34 PM IST విశాఖపట్నంలో టమాటా ధరలు కిలో రూ.8లోపే ఉన్నాయి. రైతు బజార్లలో రూ.5కే విక్రయిస్తున్నారు. టమాటా సరఫరా ఎక్కువగా ఉండటంతో ధరలు పడిపోయాయి. వినియోగదారులకు ఇది ఊరటనిచ్చే వార్త. + వినియోగదారులకు గుడ్ న్యూస్..! పడిపోతున్న టమాటా ధరలు..కిలో 8 రూపాయల లోపే టమాటా వినియోగదారులకు ఊరటనిచ్చే వార్త.. ఒకప్పుడు కిలో రూ.200 వరకు ఎగబాకిన టమాటా ధరలు ఇప్పుడు కుప్పకూలాయి. ప్రస్తుతం విశాఖపట్నంలో టమాటా ధరలు కిలోకు…

Read More

Tomato Rates Collapse | కుప్పకూలిన టమాటా ధరలు.. కిలో రూ.8 మాత్రమే | #local18V

టమాటా ధరలు రోజురోజుకు పడిపోతూ రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకప్పుడు ఎర్రబంగారంగా భావించిన టమాటా ఇప్పుడు కిలోకు రూ.8 లోపే విక్రయమవుతోంది. రైతు బజార్లలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. కొన్నిచోట్ల కిలో టమాటా రూ.5కే కాకుండా అంతకంటే తక్కువ ధరకు కూడా అమ్మకాలు జరుగుతున్నాయి. అధిక ఉత్పత్తి, మార్కెట్‌లో డిమాండ్ తగ్గడం వంటి కారణాలతో ధరలు కుప్పకూలాయి.#TomatoPrices #vizag #vizag Source link

Read More

Chicken Prices Increase | నాన్ వెజ్ ప్రియులకు షాక్.. కొండెక్కిన చికెన్ ధరలు |#local18V

వేసవి ఎఫెక్ట్‌తో చికెన్ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతో మార్కెట్‌లో చికెన్ రేట్లు ఎగబాకుతున్నాయి. ఇప్పటికే బహిరంగ మార్కెట్‌లో కిలో చికెన్ ధర రూ.340కు పైగా విక్రయమవుతోంది. దీంతో నాన్ వెజ్ ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.#chickenprice #vizag Source link

Read More