News Desk

Bandla Ganesh Visits Tirumala Temple | తిరుమల శ్రీవారి సేవలో బండ్ల గణేష్

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఘనంగా ముగిసిన తర్వాత, కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.#bandlaganesh #tirumalatemple #tirumala Source link

Read More

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 5 రోజులపాటు వర్షాల దండయాత్ర, రాష్ట్రంలో గాలులతో అలజడి |

మే 6వ తేదీ ఉదయం రాష్ట్రంలోని దక్షిణ, తూర్పు జిల్లాలపై వర్ష ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మే 6 నుండి 7వ తేదీ వరకు…

Read More

Vijayawada: అమ్మాయిలను ట్రాప్ చేయడంలో మనోడి రూటే వేరు.. రూ. 2 కోట్లకు పైగా టోకరా వేసిన కిలాడీ.. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 06, 2026 5:45 AM IST ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కోటికలపూడికి చెందిన ఇతడు ఎంసీఏ చదివి, హైదరాబాద్‌లోని పలు ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పనిచేశాడు. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: సాంకేతిక పరిజ్ఞానాన్ని నేరాలకు వాడుకుంటూ, అమాయక యువతులను ప్రేమ, పెళ్లి, ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్న పూనాటి శ్రీనివాస్ కిరణ్ బాబు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కోటికలపూడికి చెందిన ఇతడు ఎంసీఏ చదివి,…

Read More

అయ్యో…మామిడి రైతు – Visalaandhra

. నాలుగు టన్నుల ధర రూ.1,000. చిత్తూరు జిల్లాలో దారుణ పరిస్థిత విశాలాంధ్ర-చిత్తూరు : రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంట కళ్లముందే రాలిపోతుంటే… కన్నీటిపర్యం తమవుతున్న ఆ రైతును ఆదుకోవా ల్సిన వ్యవస్థే వంచించింది. చిత్తూ రు జిల్లా మామిడి రైతు పరిస్థితి నేడు అత్యంత దయనీయంగా మారింది. అకాల వర్షం ఒకవైపు దెబ్బకొడితే, మార్కెట్‌లో వ్యాపారులు కనికరం లేని ధోరణితో రైతు కడుపు కొడుతున్నారు. సోమవారం సాయంత్రం జిల్లా వ్యాప్తంగా వీచిన భారీ గాలులకు…

Read More

AP and Telangana News Live: ఈదురుగాలుల బీభత్సం.. రేకుల షెడ్డు కూలి ముగ్గురు మృతి | తెలంగాణ వార్తలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియాలో ఇవాళ ఏ కార్యక్రమాలు జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం.. మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ కింద ఉన్నాయి. చూడండి. Source link

Read More

శ్రీసిటీలో మరో పరిశ్రమ – Visalaandhra

రూ.1000 కోట్ల పెట్టుబడి, 3వేల మందికి ఉద్యోగాలునేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి లోకేశ్ విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు కేంద్రంగా మారిన శ్రీ సిటీకి మరో పరిశ్రమ వస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ కంపెనీ ఎయిర్ కండిషనర్ తయారీ సంస్థ క్యారియర్ రాష్ట్రంలో తన ఉత్పత్తి సంస్థను ప్రారంభిస్తోంది. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీసిటీ పారిశ్రామికవాడలో 39 ఎకరాల విస్తీర్ణంలో క్యారియర్ సంస్థ తన నూతన తయారీ ప్లాంట్ ను ఏర్పాటు చేయనుంది. 2028…

Read More

టీవీకే శాసనసభాపక్ష నేతగా విజయ్ – Visalaandhra

. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నరుకు లేఖ. రేపు సీఎంగా ప్రమాణస్వీకారానికి సన్నద్ధం. రిసార్టుకు విజయ్ పార్టీ ఎమ్మెల్యేలు తమిళగ వెట్రి కళగం(టీవీకే) శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత విజయ్ మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ అభ్యర్థులతో టీవీకే కార్యాలయంలో విజయ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేతగా విజయ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చెన్నై: తమిళగ వెట్రి కళగం(టీవీకే) శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత విజయ్ మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు….

Read More

రైల్వే జోన్కల సాకారం – Visalaandhra

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటుగెజిట్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వంజాన్ 1 నుండి కార్యకలాపాలు ప్రారంభంమోదీకి చంద్రబాబు కృతజ్ఞతలు విశాలాంధ్ర బ్యూరో – విశాఖపట్నం: ఉత్తరాంధ్ర వాసుల చిరకాల కోరిక సాకారమైంది. విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు చేస్తూ మంగళవారం కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. నాలుగు దశాబ్ద్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులతో ఏర్పాటు చేసిన రైల్వే జోన్ సాధన సమితి పోరాట ఫలితంగా…

Read More

Tirumala: విజయ్ గెలుపుతో తిరుమలలో సందడి.. 116 కొబ్బరికాయలు కొట్టిన అభిమాని!

తమిళనాడు రాజకీయాల్లో విజయ్ సృష్టిస్తున్న సంచలనానికి గుర్తుగా తిరుమల కొండపై ఓ అభిమాని తన భక్తిని చాటుకున్నాడు. తమిళనాడులోని తిరువత్తూర్కు చెందిన సుధాకర్ అనే అభిమాని, విజయ్ సాధించిన ఘనవిజయాన్ని పురస్కరించుకుని మంగళవారం (మే 5) శ్రీవారికి 116 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నాడు. Source link

Read More

రాజీనామా ప్రసక్తే లేదు

టీఎంసీ ఓడిపోలేదు… ఇది ప్రజా తీర్పు కాదు . బీజేపీ విజయం కుట్రపూరితం. ఈసీతో కుమ్మక్కై 100 స్థానాలు దోచుకుంది. ఈ ఎన్నికలకు సీఈసీ ప్రధాన విలన్. మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు. ‘ఇండియా’కు మద్దతు ప్రకటన కోల్‌కతా: తృణమÖల్ కాంగ్రెస్ ఓడిపోలేదని, కాషాయ పార్టీకి మద్దతిచ్చిన ఎన్నికల సంఘంతో తలపడిందని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఈ ఎన్నికలకు సంబంధించి సీఈసీ ఓ విలన్‌గా మారారని…

Read More