News Desk

పేపర్ మిల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

ఏవి నాగేశ్వరావు విశాలాంధ్ర – కడియం : కడియం పేపర్ మిల్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, అక్రమ లాక్ అవుట్, అక్రమ సస్పెన్షన్లు ఎత్తి వేయాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవి నాగేశ్వరావు డిమాండ్ చేశారు. శుక్రవారం కడియం పేపర్ మిల్లు వద్ద గల కార్మికుల నిరసన శిబిరం వద్దకు హాజరై సంఘీభావం తెలిపారు. ఆంధ్రా పేపర్ లిమిటెడ్ కడియం యూనిట్ నందు కాంట్రాక్టు కార్మికులు ఏప్రిల్ 27 నుండి వేతన పెంపు,…

Read More

విశాఖలో కొత్త అద్భుతం.. కైలాసగిరిపై 65 అడుగుల భారీ త్రిశూలం..! Kailasagiri trident Visakhapatnam | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 09, 2026 2:47 PM IST విశాఖపట్నం కైలాసగిరిలో 65 అడుగుల భారీ త్రిశూలం, డమరుకం ఏర్పాటు, VMRDA అభివృద్ధి చేసిన ఈ కొత్త ఐకాన్ రాత్రి లైటింగ్‌తో పర్యాటకులను ఆకర్షిస్తోంది + News18 విశాఖపట్నం అంటేనే అందమైన సముద్ర తీరం, కొండలు, ప్రకృతి సోయగాలు గుర్తుకొస్తాయి. అలాంటి విశాఖలో ఇప్పటికే పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తున్న కైలాసగిరి ఇప్పుడు మరింత ప్రత్యేకంగా మారింది. శివపార్వతుల విగ్రహాలతో ప్రసిద్ధి చెందిన ఈ కొండపై తాజాగా ఏర్పాటు…

Read More

ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు.. ఉలిక్కిపడ్డ ప్రజలు

ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో శుక్రవారం రాత్రి స్వల్ప భూ ప్రకంపనలు నమోదయ్యాయి. అకస్మాత్తుగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ ప్రకంపనల ప్రభావం కనిపించినట్లు స్థానికులు వెల్లడించారు. ముఖ్యంగా దేవుడు చెరువు, నెల్లూరు బస్టాండ్, మామిడిపాలెం ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించినట్లు ప్రజలు తెలిపారు. రాత్రి సమయంలో ఇళ్లలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో జనాలు ఉలిక్కిపడ్డారు. కొన్ని ఇళ్లలో ఫ్యాన్లు, కిటికీలు స్వల్పంగా కంపించడంతో భయపడిన…

Read More

Wedding Season: ఎటు చూసినా పెళ్లి బాజాలే.. వధూవరులతో కళకళలాడుతున్న రత్నగిరి కొండలు! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 09, 2026 1:18 PM IST Wedding Season: అన్నవరం రత్నగిరి కొండలపై వివాహాల రద్దీ, కొత్త దంపతులు శ్రీ సత్యనారాయణ స్వామి దర్శనం, వ్రతంతో ఆశీర్వాదాల కోసం భారీగా తరలివస్తున్నారు + News18 ఆ కొండపై వధూవరులు ఒకటైతే వారి దాంపత్య జీవితం అన్యోన్యంగా ముందుకు వెళ్తుందట, జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ కొండపై కొలువైన స్వామి చూసుకుంటారని ఎంతో నమ్మకంతో ఒకటైన వధూవరులు చెబుతూ ఉంటారు. పెళ్లిళ్లు సీజన్ వచ్చిందంటే…

Read More

బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సువేందు అధికారి

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక సుదీర్ఘ నిరీక్షణకు ఈరోజు తెరపడింది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి ఒకప్పుడు అత్యంత సన్నిహితుడిగా, ఆమె రాజకీయ వ్యూహాల్లో కీలక పాత్ర పోషించిన సువేందు అధికారి… ఈరోజు అదే బెంగాల్ గడ్డపై ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కమ్యూనిస్టుల కోటను బద్దలు కొట్టిన మమత దగ్గరే రాజకీయ ఓనమాలు నేర్చుకుని, చివరకు ఆమెనే ఓడించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడం ఒక పక్కా పొలిటికల్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. సువేందు అధికారి ప్రస్థానం నిజంగానే…

Read More

Earthquake: ఒంగోలులో భూకంపం.. కొన్ని సెకండ్ల పాటు కంపించిన భూమి.. పరుగులు పెట్టిన జనం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 09, 2026 6:45 AM IST అక్కడి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఐతే.. ఈ భూకంపంపై ఇంకా అధికారిక సమాచారం రాలేదు. ఇది స్వల్ప భూకంపమే కాబట్టి.. ఎలాంటి సమస్యలూ రాలేదని తెలిసింది. ప్రతీకాత్మక చిత్రం Earthquake: ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో శుక్రవారం అర్ధరాత్రి భూకంప ప్రకంపనలు సంభవించాయి. గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో ఏం జరుగుతుందో అర్థంకాక…

Read More

మంత్రిగా మాజీ క్రికెటర్ అశోక్ దిండా!

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఓ ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. టీమిండియా మాజీ పేసర్ అశోక్ దిండా ఆ రాష్ట్ర నూతన క్రీడా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడంతో క్రీడాకారుడిగా విశేష అనుభవం ఉన్న అశోక్ దిండాను మంత్రి పదవి వరించింది. 207 నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించింది. ఈ విజయ పరంపరలో దిండా ‘మొయినా’ నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై తన పట్టును…

Read More

Tirumala Temple: తిరుమల కొండపై ‘విజయ్’ నామస్మరణ.. తమిళ రాజకీయాలపై తన ఆనందం వ్యక్తం చేసిన నటుడు సముద్రఖని.. |

Last Updated:May 09, 2026 11:21 AM IST Tirumala Temple: తిరుమలలో సముద్రఖని, మెహర్ రమేష్, బన్నీ వాసు, శ్యామల దేవి దర్శనం, సముద్రఖని దళపతి విజయ్ సీఎం కావడంపై ఆనందం, బాలకృష్ణ, జై హనుమాన్ ప్రాజెక్టులపై వ్యాఖ్యలు + News18 ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమల శనివారం ఉదయం ప్రముఖుల రాకతో సందడిగా మారింది. కలియుగ వైకుంఠనాథుడైన శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు తరలివచ్చారు. శనివారం ఉదయం జరిగిన వీఐపి…

Read More

ఆయన వెంట ఈయనెందుకు! – Visalaandhra

గవర్నర్ వద్దకు జననాయగన్ నిర్మాత…విజయ్‌కు కొత్త చిక్కులుసీఎం సీటుకు రెండు సీట్ల దూరంలో విజయ్ చెన్నై: తమిళ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించి, విజయ్‌కు సీఎం పీఠం ఖాయమైనా…ఇంకా తన చేతికి అధికార పగ్గాలు అందడంలేదు. ప్రమాణ స్వీకారం వాయిదా పడుతూ వస్తోంది. నెంబర్ గేమ్ ఇప్ప్పుడు తమిళనాట ఉత్కంఠ రేపుతోంది. రెండు సీట్ల దూరంలో విజయ్ ప్రభుత్వ ఏర్పాటు ఆగిపోవలసి వస్తోంది. ఇదే సమయంలో విజయ్ కీలక మంత్రాంగం…

Read More

Nallagonda Temple: స్వగ్రామంలో నల్లగొండమ్మ తల్లికి బంగారు శతమానాలు సమర్పించిన మాజీ మంత్రి దాడిశెట్టి రాజా దంపతులు..

Nallagonda Temple: మాజీ మంత్రి దాడిశెట్టి రాజా దంపతులు ఎస్ అన్నవరం సమీప శ్రీ నల్లగొండ అమ్మవారి కొండపై కొత్త ఆలయానికి 3.50 లక్షల బంగారు శతమానాలు, మంగళసూత్రాలు సమర్పించారు Source link

Read More