News Desk

ఆరు అడుగుల గంగమ్మ శిరస్సు.. పలమనేరు జాతరలో భక్తులకు గూస్‌బంప్స్ ఖాయం..! Gangamma Jathara. |

Last Updated:May 23, 2026 7:00 PM IST చిత్తూరు జిల్లా పలమనేరు గంటావూరు బీసీ కాలనీలోని శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ ఆలయంలో 35 కేజీల, ఆరు అడుగుల పంచలోహ శిరస్సు ప్రతిష్ఠ, జాతరకు భారీగా భక్తుల రద్దీ + News18 అమ్మవారి జాతరలు అంటేనే ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాల కలయిక. కానీ చిత్తూరు జిల్లాలో జరుగుతున్న ఓ గంగమ్మ జాతర మాత్రం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఎక్కడ చూసినా అదే చర్చ…..

Read More

CM Chandrababu on people health | ప్రతీ ఇంటికి ఓ ఫ్యామిలీ డాక్టర్.. సీఎం సంచలనం

చిత్తూరు జిల్లా యాదమర్రిలో ఏర్పాటు చేసిన ప్రజా వేదికలో సీఎం మాట్లాడారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికీ ఒక ఏఐ డాక్టర్ ఉంటారని తెలిపారు. సంజీవని పథకం విస్తరణలో భాగంగా చిత్తూరు జిల్లా కండ్రిక గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. డబ్బు, హోదా, కార్లు ఎన్ని ఉన్నా.. అన్నింటికీ మించింది ఆరోగ్యమేనని గుర్తు చేశారు. సంజీవని పథకం కింద ఇంటి నుంచే 74 రకాల వైద్య పరీక్షలు చేయించుకునే అవకాశముందన్నారు. Source link

Read More

ఐక్య ఉద్యమాలతో ఫాసిస్ట్ శక్తుల కట్టడి

కమ్యూనిజం లేని భారత్ లేదు అభ్యుదయ రచనలతో ప్రజల్లో చైతన్యం మూఢత్వం లేని సమాజం అరసం లక్ష్యంఅరసం మహాసభల్లో వక్తలు తిరుపతి : ప్రగతిశీల శక్తులు, వామపక్ష వాదులు తమ ఎజెండాలను పక్కనపెట్టి ఐక్య ఉద్యమాలు నిర్మిస్తేనే దేశంలో ఫాసిస్ట్ శక్తులను కట్టడి చేయవచ్చునని ప్రజాస్వామ్య రచయితల వేదిక జాతీయ సమన్వయకర్త ఆచార్య కాత్యాయని విద్మహే పేర్కొన్నారు. అభ్యుదయ రచయితల సంఘం (అరసం) రాష్ట్ర 23వ మహాసభలు తిరుపతిలో శనివారం ప్రారంభమయ్యాయి. స్థానిక గంధమనేని శివయ్య కృష్ణారెడ్డి…

Read More

cm chandrababu on ap law and order | మహిళలపై నేరాలకు పాల్పడితే అది చివరిరోజు..

మహిళలపై నేరాలకు పాల్పడే వ్యక్తులకు అదే వారి జీవితంలో చివరి రోజవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ, దోషులను ఉపేక్షించే ప్రసక్తే లేదని పాలకులు హెచ్చరిస్తున్నారు. Source link

Read More

Tirumala: గూగుల్ మ్యాప్స్‌లో కూడా దొరకని వైకుంఠ గుహ.. తిరుమల కొండల్లోని అతిపెద్ద రహస్యం..!

తిరుమల శేషాచలం అడవుల్లో ఉన్న రహస్య వైకుంఠ గుహ స్థానం గూగుల్ మ్యాప్స్‌కూ అందదు, ప్రమాదకర ప్రాంతం కావడంతో TTD ప్రవేశాన్ని నిషేధించింది, భక్తులు దీన్ని దివ్య మర్మంగా భావిస్తున్నారు Source link

Read More

CM Chandrababu Shocking Comments | సమాజానికి గొడ్డలి పార్టీ హానికరం..

చిత్తూరు జిల్లా యాదమర్రిలో నిర్వహించిన ప్రజా వేదికలో సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. “సమాజానికి గొడ్డలి పార్టీ హానికరం.. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్” అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యంలో హింసాత్మక రాజకీయాలకు చోటు లేదని స్పష్టం చేశారు. Source link

Read More

CM Chandrababu: సీఎం చంద్రబాబు భారీ గుడ్ న్యూస్.. ఆగస్ట్ 15 నుంచి ప్రారంభం.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 23, 2026 1:55 PM IST సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ అందించారు. తాజాగా కీలక ప్రకటన చేశారు. దీని వల్ల చాలా మందికి ఊరట కలుగనుంది. పూర్తి వివరాలు తెలుసుకోండి. CM Chandrababu: సీఎం చంద్రబాబు భారీ గుడ్ న్యూస్.. ఆగస్ట్ 15 నుంచి ప్రారంభం.. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక చారిత్రాత్మక విప్లవానికి శ్రీకారం చుట్టారు. ఇంటి వద్దకే అత్యాధునిక వైద్య సేవలు…

Read More

ఇరాన్‌పై మరోసారి దాడులకు అమెరికా సన్నద్ధం

వాషింగ్టన్: అగ్ర రాజ్య అహంకార ధోరణి తగ్గలేదు. శాంతి చర్చలు అంటూ మరో పక్క కయ్యానికి కాలుదువ్వుతునే ఉంది. పాకిస్థాన్‌ను మధ్యవర్తిగా పెట్టి అమెరికా- ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుపుతూ… మరోవైపు ఇరాన్‌పై మరోసారి దాడులకు అమెరికా సన్నద్ధమవుతుందనే నివేదికలు వెలువడుతున్నాయి. చివరి నిమిషంలో దౌత్య ప్రయత్నాలు విఫలమైతే సైనిక చర్యకు దిగే విషయాన్ని అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు అమెరికా అధికారులను ఉటంకిస్తూ అక్కడి మీడియాలో కథనాలు వస్తున్నాయి. ట్రంప్t శుక్రవారం…

Read More

Varahi Tempe at Godavari Districts | మీ ఆశయాలు నెరవేరాలంటే.. ఈ ఆలయానికి తప్పక వెళ్ళండి

పవన్ కళ్యాణ్ వారాహి ప్రచారం తర్వాత గోదావరి జిల్లాల్లో శ్రీ వారాహి అమ్మవారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది, ఐదు శుక్రవారాల కుంకుమ పూజలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. Source link

Read More

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురి మృతి

లాడ్లాపూర్ (కర్ణాటక): కర్ణాటకలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కలబుర్గి జిల్లాలోని లాడ్లాపూర్ సమీపంలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. వేగంగా వెళ్తున్న క్రూజర్ వాహనం ముందున్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… లాడ్లాపూర్ దగ్గర లారీని క్రూజర్ వాహనం ఢీకొట్టడంతో…

Read More