News Desk

పోరాట‌ ప్రతినిధి నాగమణి – Visalaandhra

కోనాల భీమారావు కమ్యూనిస్టు ఉద్యమ గమనంలో కొన్ని జంటలు కేవలం దంపతులుగానే కాకుండా విడదీయలేని ఆశయ బంధాలుగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన, ఆదర్శవంతమైన జంట దివంగత వంక సత్యనారాయణ -నాగమణి జంట. 70 ఏళ్ళ వారి వైవాహిక జీవితంలో ఉద్యమమే ఊపిరిగా, ఆశయమే బాటగా సాగిన వారి ప్రస్థానం నేటి తరానికి ఒక పాఠం. వంక సత్యనారాయణ తన 95వ ఏట 2018లో కన్నుమూయగా వంక నాగమణి తన 95వ ఏటే 2026 ఏప్రిల్ 5న కన్ను…

Read More

Nude calls: అప్పుడు విజయవాడ.. ఇప్పుడు తెనాలి.. న్యూడ్ కాల్స్ దందా నడుపుతున్న ఒకే కుటుంబం! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 16, 2026 5:40 AM IST గుంటూరు జిల్లా తెనాలి పట్టణ కేంద్రంగా ఒకే కుటుంబం గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న నగ్న చాటింగ్ దందా తాజాగా వెలుగులోకి వచ్చి తీవ్ర కలకలం రేపింది. ప్రతీకాత్మక చిత్రం Nude calls: సాధారణంగా ఎక్కడో విదేశాల్లోనో లేదా ముంబై, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లోనో వినిపించే ‘న్యూడ్ కాల్స్’ విష సంస్కృతి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని చిన్న పట్టణాలకు కూడా పాకింది. గుంటూరు జిల్లా తెనాలి పట్టణ కేంద్రంగా…

Read More

రైతు బతుకుపై కల్తీ దాడి – Visalaandhra

కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి ఆంధ్రాలో రైతు దుస్థితి అశనిపాతంగా, ఆత్మహత్యా సదృశ్యంగా, అప్ప్పుల ఊబిలో చిక్కుకుపోతుంది. కల్తీ పురుగు మందులు, కల్తీ ఎరువులు, కల్తీ విత్తనాలు ముప్పేట పెరిగి రైతు మెడకు ఉరితాడై బిగుస్తున్నాయి. అదునులో సకాలంలో పంట సాగు పెట్టుబడులకు ప్రభుత్వ రుణాలందక, సరైన దిగుబడి వంగడాల సరఫరా లేక, వడ్డీ వ్యాపారస్తుల కబంధ హస్తాల్లో చిక్కి, బోగస్ విత్తన కంపెనీల మోసాలకు బలై, వాతావరణ వైపరీత్యాల ధాటికి గురై ప్రతి సంవత్సరం రైతు కష్టనష్టాల్లో కన్నీరై…

Read More

Kadiri: సాయం చేద్దామని వెళ్తే.. ప్రాణాలు పోయాయి.. కదిరిలో జిలెటిన్ స్టిక్స్ పేలుడు ధాటికి నలుగురు దుర్మరణం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 16, 2026 4:39 AM IST ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో బుధవారం జరిగిన ఈ ఘోర ప్రమాదం నాలుగు నిండు ప్రాణాలను బలిగొనడమే కాకుండా, పదుల సంఖ్యలో ప్రజలను గాయాలపాలు చేసింది. ప్రతీకాత్మక చిత్రం Kadiri: అపదలో ఉన్నవారిని ఆదుకోవాలనే మానవత్వం వారి ప్రాణాల మీదకు తెచ్చింది. ఇల్లు తగలబడుతోందని భావించి మంటలు ఆర్పేందుకు వెళ్లిన స్థానికులు, ఊహించని రీతిలో జరిగిన భారీ పేలుడుకు చిక్కారు. ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా…

Read More

నితీశ్ యుగాంతం

రెండు దశాబ్దాల పాటు బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్న జనతా దళ్ (యు) నాయకుడు నితీశ్ కుమార్ మంగళవారం రాజీనామా చేశారు. ఆయన స్థానంలో బీజేపీ నాయకుడు, నితీశ్ మంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రిగా ఉన్న సమ్రాట్ చౌధŠరి బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకరించనున్నారు. అయితే నితీశ్ నుంచి బీజేపీకి అధికారం బదలాయించడానికి దాదాపు నెల రోజులు పట్టింది. మార్చి మొదటి వారంలోనే నితీశ్ కుమార్ తనకు రాజ్యసభ సభ్యుడు కావాలన్న కోరిక ఉందని చెప్పారు. నిజానికి నితీశ్‌ను తప్పించి తమ…

Read More

భూమిలో వెలిసిన అమ్మవారి మహిమ.. గంధ అమావాస్య జాతరకు భక్తుల వెల్లువ..! Tuni Bhadrakali Temple. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 15, 2026 3:27 PM IST తుని స్వయంభూ శ్రీ భద్రకాళి అమ్మవారి గంధ అమావాస్య జాతర మూడు రోజులుగా వైభవంగా కొనసాగుతోంది, నిండు తాంబూలం కోసం మహిళలు భారీగా తరలివస్తున్నారు + ఆజాతరలో అమ్మవారి నిండు తాంబూలం అందుకోవాల్సిందే ఎందుకో తెలుసా గోదావరి జిల్లాల ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రతిబింబించే తుని స్వయంభూ శ్రీ భద్రకాళి అమ్మవారి క్షేత్రం మరోసారి భక్తిరసంతో కళకళలాడుతోంది. భూమిలోపల స్వయంభుగా వెలిసిన చిన్న విగ్రహ రూపంలో దర్శనమిచ్చే ఈ…

Read More

మహిళా రిజర్వేషన్ మార్గదర్శి

భారత రాజకీయాల్లో మహిళల హక్కుల కోసం అంకితభావంతో పోరాడిన నేతల్లో గీతా ముఖర్జీ పేరు ప్రత్యేకంగా వినిపిస్తుంది. 1996 సెప్టెంబర్ 12న మహిళలకు లోక్‌సభ , రాష్ట్ర అసెంబ్లీలలో 33% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టిన తొలి ఎంపీగా చరిత్ర సృష్టించారు. 1996 లో అప్పటి ప్రధాన మంత్రి దేవెగౌడ నాయకత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేళపెట్టి మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ప్రతిపాదించారు. ఈ…

Read More

Tourist places: ఎండలు తట్టుకోలేకపోతున్నారా.. కాకినాడలో ఈ కూల్ స్పాట్స్ మిస్ అవ్వకండి..!

కాకినాడలో కోరంగి మడ అడవులు, బోట్ షికారు, రాజా ట్యాంక్ వివేకానంద పార్క్, అద్దాల బ్రిడ్జ్ సాయంత్రం వేళ కుటుంబాలకి చల్లని టూరిజం హాట్ స్పాట్లు గా మారుతున్నాయి Source link

Read More

ఆర్టీసీ కార్మికుల గొంతు నొక్కుతున్నారు – Visalaandhra

వెంక గారి భూమయ్య తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నేడు సంక్షోభపు అంచున నిలిచింది. హామీల అమలులో మొండిచేయి, బకాయిల చెల్లింపులో మీనమేషాలు లెక్కించడం ఈ రెండూ కలిపి వేలాది మంది కార్మికుల భవిష్యత్తునే అనిశ్చితిలోకి నెట్టేశాయి. సమ్మె నోటీసు ఇచ్చి నెల రోజులు గడిచినా ప్రభుత్వం స్పందించడం లేదు. దీంతో 45 వేల మంది కార్మికులను రోడ్డెక్కే పరిస్థితి తీసుకొచ్చింది. ఇది కేవలం వేతనాల కోసం చేసే పోరాటం కాదు. ఇది వారి ఉనికిని…

Read More

Interstate Crime Gang Arrested | అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్.. |

Last Updated: Apr 15, 2026, 16:36 IST చిత్తూరు జిల్లా ,పలమనేరు నియోజకవర్గం,పలమనేరు పోలీస్స్టేషన్లో డి.ఎస్.పి డేగల ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించి కీలక విషయాలు వెల్లడించారు. వి.కోట మండలం మరియు పరిసర ప్రాంతాల్లో వరుసగా తాళాలు వేసిన ఇళ్ళు, దేవాలయాలు, మోటార్ సైకిళ్ళు మరియు పొట్టేళ్ళ దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను వి.కోట పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ IPS ఆదేశాల మేరకు, వి.కోట సీఐ సోమశేఖర్…

Read More