News Desk

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికల జారీ

దక్షిణ ఫిలిప్పీన్స్‌లో ఈరోజు ఉదయం సముద్ర గర్భంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.8గా నమోదైంది. ఈ భారీ భూకంపం కారణంగా ఫిలిప్పీన్స్‌తో పాటు పొరుగున ఉన్న ఇండోనేషియాలోని కొన్ని తీర ప్రాంతాలకు కూడా అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో తీరప్రాంత ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఫిలిప్పీన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వోల్కనాలజీ అండ్ సీస్మాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం ఉదయం 7:37 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ఈ భూకంపం…

Read More

46 ఏళ్ల తర్వాత ధవళేశ్వరం బ్యారేజీకి పూర్తి స్థాయిలో అప్‌గ్రేడేషన్

రూ.124 కోట్లతో ఆధునికీకరణ పనులు! గోదావరి డెల్టా జిల్లాల జీవనాడి, చారిత్రాత్మక ధవళేశ్వరం బ్యారేజీ (సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ) ఆధునికీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బ్రిటీష్ ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన ఈ ఐకానిక్ నిర్మాణానికి దాదాపు 46 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు పూర్తి స్థాయిలో అప్‌గ్రేడ్ లభించబోతోంది. బ్యారేజీ భద్రతను పెంచడం, నీటి నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడం ద్వారా గోదావరి డెల్టా పరిధిలోని లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించడమే ఈ…

Read More

ఐరాసలో పాక్, చైనాలకు ఎదురుదెబ్బ – Visalaandhra

ఆ రెండు దేశాల ప్రయత్నాలకు అమెరికా అడ్డుకట్టన్యూయార్క్: ఐక్యరాజ్యసమితిలో పాక్, చైనా కుట్రలకు అమెరికా అడ్డుతగిలింది. ఐరాసలో ఆ రెండు దేశాలకు దౌత్యపరమైన ఎదురుదెబ్బ తగిలింది. బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎలఏ), మజీద్ బ్రిగేడ్‌లను ఉగ్రవాద సంస్థలుగా గుర్తించేలా భద్రతా మండలిని ఒప్పించేందుకు ఇరుదేశాల ప్రయత్నాలను అమెరికా అడ్డుకుంది. పాకిస్థాన్‌లోని బలోచిస్థాన్‌కు చెందిన ఆ రెండు బలోచ్ సంస్థలకూ అల్‌ఖైదాతో గానీ, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో కానీ సంబంధాలున్నాయని తెలిపే సాక్ష్యాలేవీ లేవని అమెరికా స్పష్టంచేసింది….

Read More

సూర్యవంశీని టీ20 బరిలోకి దింపాలి: గవాస్కర్

క్రీడలు: టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ భారత టీ20 జట్టుకు ఎంపికైన నేపథ్యంలో టీమఇండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యల చేశారు. ఐర్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లో అతడికి బరిలోకి దిగే అవకాశం కల్పించాలని సూచించారు. రెగ్యులర్ ఓపెనర్లను పక్కన పెట్టైనా సరే వైభవ్‌ను ఆడించాలన్నారు. ‘నేనైతే వైభవ్ సూర్యవంశీని ఐర్లాండ్ సిరీస్‌లో ఆడిస్తాను. అతడు ఐర్లాండ్‌తో టీ20 మ్యాచ్‌లు ఆడటాన్ని చూడాలని కోరుకుంటున్నాను. అతడికి తుది జట్టులో చోటు ఇవ్వాలి. అవసరమైతే ఒక…

Read More

భారత్‌పై ఆంక్షలు పెట్టినవారికే దెబ్బ

పశ్చిమదేశాలకు పుతిన్ చురకమాస్కో: భారత్‌పై ఆంక్షలు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తే… అవి వారికే తిప్పికొడతాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ పశ్చిమాసియా దేశాలకు హెచ్చరించారు. ‘భారత్ సార్వభౌమాధికార దేశం. ప్రధాని మోదీ నాయకత్వంలోని భారత్‌కు ఆంక్షల పేరిట ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే…అవి వారికే ఎదురుదెబ్బలవుతాయి. భారతదేశానికి బయటి నుంచి ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినప్పటికీ…తన జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగానే వ్యవహరించిందని పుతిన్ వ్యాఖ్యానించారు. రష్యాతో భారత్ సంబంధాలు ఎప్పటికీ కొనసాగుతాయన్నారు. ‘భారత ప్రజలకు అనుకూలమైన ఉత్పత్తులను ఎంచుకోవడానికి ఆ…

Read More

ఇరాన్ రాడార్ కేంద్రాలపై అమెరికా దాడి

వాషింగ్టన్: సంఘర్షణను ముగించేందుకు అమెరికా`ఇరాన్ మధ్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ…దాడులు మాత్రం ఆగడం లేదు. ఇరు దేశాల మధ్య మరోసారి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. హోర్మూజ్ జలసంధి సమీపంలో ఇరాన్ డ్రోన్‌లు ప్రయోగించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తంచేసిన అగ్రరాజ్యం…ఇరాన్‌కు చెందిన తీరప్రాంత నిఘా రాడార్ కేంద్రాలే లక్ష్యంగా దాడులు నిర్వహించింది. హోర్మూజ్‌లో నౌకల రవాణాకు ఇరాన్ డ్రోన్ దాడులు ముప్పుగా మారాయని యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. తెహ్రాన్‌కు చెందిన నాలుగు డ్రోన్‌లను కూల్చివేశామని వెల్లడించింది. దీని తర్వాత గోరుఖ్,…

Read More

రాష్ట్రపతి పాలన నివారించేందుకే ఒప్పుకున్నాం – Visalaandhra

టీవీకేకు డీఎంకే కూటమి పక్షాలు మద్దతుపై స్టాలిన్ వివరణచెన్నై: తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ సహా డీఎంకే కూటమి పక్షాలు మద్దతు ఇవ్వడంపై మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడాన్ని నివారించాలనే ఉద్దేశంతోనే టీవీకేకు మద్దతిచ్చేందుకు తమ కూటమిలోని భాగస్వామ్య పక్షాలను అనుమతించామని పేర్కొన్నారు. ఏఐఏడీఎంకే పార్టీకి చెందిన కొందరు నేతలు డీఎంకేలో చేరిక సందర్భంగా చెన్నైలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్టాలిన్ ఈ విధంగా మాట్లాడారు.‘టీవీకేతో వెళ్లే విషయాన్ని…

Read More

పల్ల వెంకన్న చారిటబుల్ ట్రస్ట్ సేవలు ఆదర్శనీయం

–జిల్లా విద్యాశాఖాధికారి విశాలాంధ్ర – కడియం : పల్ల వెంకన్న చారిటబుల్ ట్రస్ట్ సేవలు ఆదర్శనీయమని తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖాధికారి కె వాసుదేవరావు అన్నారు. దివంగత పల్ల వెంకన్న 90 వ జయంతి సందర్భంగా కడియపులంకలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో వాసుదేవరావు మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖకు పల్ల వెంకన్న చారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్న సహాయ సహకారాలు విలువ కట్టలేనివని పేర్కొన్నారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ప్రోత్సహిస్తూ 1,…

Read More

చిన్నారుల, మహిళల భద్రతే మా కర్తవ్యం

.- డిఎస్పీ ఎ శివప్రియ, సిఐ అల్లు వెంకటేశ్వరరావు విశాలాంధ్ర – కడియం : చిన్నారులు మహిళల భద్రతే మా కర్తవ్యం అని రాజమహేంద్రవరం సౌత్ జోన్ డిఎస్పి ఎ శివప్రియ, కడియం సిఐ అల్లు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. జిల్లా డిఎస్పి డి నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు, కడియం మండలం, కడియపులంక శ్రీ సత్యదేవా నర్సరీలో, శుక్రవారం సాయంత్రం చిన్నారులు మహిళల భద్రతా చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నారులు,…

Read More

శ్రీసత్యదేవ నర్సరీ సందర్శించిన మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి

విశాలాంధ్ర – కడియం : కూటమి ప్రభుత్వం నర్సరీ రంగ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తుందని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. కడియం మండలం కడియపులంక శ్రీ సత్యదేవ నర్సరీని శుక్రవారం ఆయన సందర్శించారు. ఆయనకి సత్యదేవ నర్సరీ మేనేజింగ్ డైరెక్టర్ పుల్లా పెద్దసత్యనారాయణ, సప్తగిరి నర్సరీ రైతు కుప్పాల దుర్గారావు లు శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య మామిడి మొక్కతో ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో నర్సరీరంగం పర్యాటకంగా మరింత…

Read More