AP Cabinet Decisions: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొత్త శాఖ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 24, 2026 10:25 PM IST AP Cabinet Decisions: సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో 55 అంశాలకు ఆమోదం తెలిపింది. సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ శాఖ ఏర్పాటు, విశాఖలో సెమీకండక్టర్ పరిశ్రమ, పర్యాటక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. News18 ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది. ఈ కేబినెట్ భేటీలో మొత్తం 55 అజెండా అంశాలపై…

Read More

పెద్దకడబూరు యువతికి అరుదైన పురస్కారం – Visalaandhra

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామానికి చెందిన రిటైర్డ్ బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి జెర్మియా, అంగన్వాడీ కార్యకర్త పద్మమ్మ కుమార్తె హారికా కీర్తన అరుదైన పురస్కారం అందుకున్నారు. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జరిగిన స్నాతకోత్సవ వేడుకల్లో మాస్టర్ ఆఫ్ సైన్స్ కెమిస్ట్రీ విభాగంలో పట్టా అందుకున్నారు. హారికా కీర్తన 2022లో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ విభాగంలో అత్యుత్తమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా…

Read More

ప్రశంసా పత్రాల బహుకరణ… ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ బాబు

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ ధర్మవరం అధ్యాపకులకు కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ బాబు ప్రశంస పత్రాలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కళాశాల కు చెందిన అధ్యాపకులు శ్రీ బాలాజోషి, శ్రీ కిరణ్ కుమార్ శ్రీ చక్రపాణి రెడ్డి, డా. మల్లికార్జున, కళ్యాణి , అనూష 2026 వ సంవత్సరం నుండి అమలు లో వచ్చే పాలిటెక్నిక్ సిలబస్ సీ-26 తయారీ లో ముఖ్యభూమిక పోషించారు అని తెలిపారు. ఈ సందర్భంగా వారి కృషి కి…

Read More

వీరికి ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ కట్

10 లక్షల వార్షిక ఆదాయం దాటిన వారికి సబ్సిడీ కట్ కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. వార్షిక ఆదాయం రూ. 10 లక్షలు దాటిన కుటుంబాలకు సబ్సిడీ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇది 2015 నుంచి ఉన్న రూలే అయినప్పటికీ, ఇప్పటివరకు వినియోగదారుల వ్యక్తిగత డిక్లరేషన్‌పై ఆధారపడేవారు. కానీ ఇప్పుడు నేరుగా పాన్ కార్డ్ డేటా ఆధారంగా ఐటీ రికార్డులను తనిఖీ చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, కేవలం…

Read More

AP News: కలియుగ దైవ సన్నిధిలో తప్పు చేస్తే తప్పించుకోలేరు.. వైసీపీపై ఎమ్మెల్యే ధూళిపాళ్ల ఫైర్.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 05, 2026 9:14 PM IST ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ అంశంపై వైసీపీ నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. TDP MLA Dhulipalla Narendra Slams YSRCP Over Tirumala Laddu Ghee Adulterationis అమరావతి: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వివాదం నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్…

Read More

Pawan Kalyan: దూకుడు పెంచిన ఏపీ డిప్యూటీ సీఎం.. నేడు రాజమండ్రి పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 24, 2026 8:41 AM IST వైద్యుల సూచనల మేరకు కొద్దిరోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు పూర్తిగా కోలుకుని మళ్లీ ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. పవన్ కళ్యాణ్ Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దూకుడు పెంచారు. మళ్లీ రాజకీయాల్లో ప్రభుత్వ వ్యవహారాల్లో యాక్టివ్ అయ్యారు. గత కొంతకాలంగా సైనసైటిస్ సమస్యతో బాధపడుతున్న ఆయన ఇటీవల దానికి సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకున్నారు….

Read More

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు

ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు తీపి కబురు అందించింది. వారి పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ఆమోదముద్ర వేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలలో పనిచేసే ఉద్యోగులకు ఈ నిర్ణయం వర్తిస్తుంది. కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంతో పాటు ఇతర వివరాలను హోంమంత్రి వంగలపూడి అనిత తన…

Read More

Raakaasa Movie Team Visit Tirumala Temple | తిరుమల శ్రీవారి సేవలో 'రాకాస' మూవీ టీమ్

మెగా డాటర్ నిహారిక కొణిదెల తన కొత్త చిత్రం ‘రాకాస’ ఘనవిజయం సాధించడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో హీరో సంగీత్ శోభన్, హీరోయిన్ నయన్ సారిక మరియు గెటప్ శ్రీను పాల్గొన్నారు. #NiharikaKonidela #SangeethSobhan #GetupSrinu Source link

Read More

Live-in Relationship: సహజీవనం చేస్తున్నవారికి కేంద్రం శుభవార్త.. రోజులు మారాయ్!

Live-in Relationship: ఒకప్పుడు సహజీవనం అంటే అదో పెద్ద నేరం. కానీ ఇప్పుడు.. సుప్రీంకోర్టు తీర్పును ఉపయోగించుకొని దేశవ్యాప్తంగా కోట్ల మంది సహజీవనం చేస్తున్నారు. అందుకే కేంద్రం వారికి ఒక శుభవార్త చెప్పింది. అదేంటో చూద్దాం. Source link

Read More

అదానీ సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం – కార్మికుడు మృతి

విశాలాంధ్ర, యాడికి:యాడికి మండలంలోని బోయరెడ్డిపల్లి గ్రామ సమీపంలో ఉన్న అదానీ సిమెంట్ ఫ్యాక్టరీలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో పవన్ కుమార్ రెడ్డి మృతి చెందాడు.ఫ్యాక్టరీ మైన్స్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో టిప్పర్ వాహనం ఢీకొనడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు యాడికి సీఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసి, సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. Source link

Read More