నా పునరాగమనాన్ని అడ్డుకుంటున్నారు – Visalaandhra

స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ విస్మయంన్యూదిల్లీ: రెజ్లింగ్‌లోకి తన పునరాగమనాన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఆరోపించింది. ఆసియా, వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ ట్రయల్స్ గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో ఆమె జాతీయ మీడియాతో మాట్లాడారు. తాను నేషనల్ ఓపెన్ ర్యాకింగ్ టోర్నమెంట్‌లో రెజ్లింగ్‌లో పునరాగమనం చేయాలని ఆశిస్తున్నానని తెలిపారు. రిజిస్ట్రేషన్ తుదిగడువు ఏప్రిల్ 30న ముగుస్తుండగా… రిజిస్టర్ చేసుకోవాలని ప్రయత్నిస్తుంటే… గడువు ముగిసిందని సందేశం వస్తోందని తెలిపారు. దీనిపై రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫఐ)…

Read More

Weather today: బలంగా ద్రోణి.. దట్టంగా మేఘాలు.. ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు

AP and Telangana Weather Forecast Update: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణం మారింది. ఒక్కసారిగా తేడా వచ్చింది. అందువల్ల ఏప్రిల్ 29 బుధవారం రెండు రాష్ట్రాల్లో వర్షాలు పడతాయి. ఇందుకు సంబంధించి భారత వాతావరణ శాఖ ఏం చెప్పిందో తెలుసుకుందాం. Source link

Read More

గ్లామర్ స్టార్‌గా వచ్చి గ్లోబల్ స్టార్ అయిన సమంత

హైదరాబాద్: సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితంతో ఎప్ప్పుడూ వార్తల్లో నిలిచే స్టార్ హీరోయిన్ సమంత. ఈ గ్లామర్ స్టార్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. సమంత గత డిసెంబర్‌లో రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పెళ్లి అయిన తర్వాత ఆమె షేర్ చేసిన ఫొటోలు తన అభిమానులు ఇప్ప్పుడు గుర్తు చేసుకుంటూ…‘బర్త్‌డే వీక’ అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. మంగళవారం ఆమె పుట్టిన రోజు సందర్భంగా, ఆమెకు సంబంధించిన అనేక విషయాలు…

Read More

Annavaram Temple Kalyanam: నేత్రపర్వంగా అన్నవరం సత్యదేవుని కల్యాణం.. కన్నులు చేసుకున్న పుణ్యం అంటున్న భక్తులు |

Last Updated:Apr 28, 2026 2:51 PM IST Satyanarayana Swamy Kalyana: అన్నవరం రత్నగిరి కొండలపై అనంతలక్ష్మీ సత్యవతి దేవికి శ్రీ సత్యనారాయణ స్వామివారికి అత్యంత ఘనంగా కళ్యాణం జరిగింది. చూడగలమా మరలా ఇంతటి వైభోగ కళ్యాణం అనే విధంగా అన్నవరం సత్యనారాయణ స్వామివారి,వార్షిక కళ్యాణ మహోత్సవాలు దేవాదాయ ధర్మదాయ శాఖ అత్యంత ఘనంగా ఏకాదశి రోజు నిర్వహించింది. + Annavaram Temple Kalyanam Satyanarayana Swamy Kalyana: అన్నవరం రత్నగిరి కొండలపై అనంతలక్ష్మీ సత్యవతి…

Read More

రజనీకాంత్ సినిమాలో బసిల్ జోసెఫ్?

హైదరాబాద్: రజనీకాంత్ హీరోగా తెరకెక్కనున్న ‘తలైవా 173’ (వర్కింగ్ టైటిల్)లో బసిల్ కీలక పాత్ర పోషించే అవకాశాలున్నా యంటూ కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ‘సూక్ష్మదర్శిని’, ‘పొన్‌మ్యాన’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులనూ థ్రిల్ చేసిన మలయాళ నటుడు బసిల్ జోసెఫ్. బసిల్ ఇచ్చిన హింట్‌తో ఆ రూమర్లకు బలం చేకూరినట్లైంది. ఓ వేడుకలో పాల్గొన్న బసిల్…తన తదుపరి చిత్రాల గురించి మాట్లాడుతూ తమిళంలో ఓ పెద్ద ప్రాజెక్టులో భాగం కాబోతున్నానని తెలిపారు. త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చన్నారు….

Read More

Egg Price: సామాన్యులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన కోడిగుడ్డు ధర |

ఎండాకాలం వస్తే చాలు.. కోడిగుడ్ల ధరలు పెరిగిపోతాయి. ఉత్పత్తి తగ్గిపోతుంది. దానికి తోడు విదేశాలకు ఎగుమతి జోరుగా సాగుతోంది. దాంతో డిమాండ్‌కి తగిన సప్లై లేకపోవడం వల్ల ఏపీ, తెలంగాణలో కోడిగుడ్ల ధరలు బాగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం రిటైల్ మార్కెట్‌లో ఒక గుడ్డు ధర రూ.7 దాకా ఉంది. హోల్‌సేల్‍‌లో కొనేవారికి రూ.6.30కి లభిస్తోంది. ఇలా గుడ్డు ధర పెరగడం వల్ల హోటళ్లలో ఎగ్ ఆమ్లెట్, ఎగ్ దోసె, ఎగ్ ఫ్రైడ్‌రైస్ వంటి వాటి ధరలు పెరుగుతున్నాయి….

Read More

బాబీ సినిమా లుక్‌టెస్ట్ పూర్తి… జోష్‌లో మెగాస్టార్

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోష్‌లో ఉన్నారు. వరుస చిత్రాలతో అలరించేందుకు సిద్ధమవుతోన్న ఆయన తాజాగా కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన లుక్‌టెస్ట్‌ను పూర్తి చేశారు. బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రెండో సినిమా రానున్న విషయం తెలిసిందే. మెగా 158గా ఇది ప్రచారంలో ఉంది. ఈ సినిమా అప్‌డేట్‌ను దర్శకుడు పంచుకున్నారు. ఈ రోజు లుక్‌టెస్ట్ పూర్తయిందని.. త్వరలోనే షూటింగ్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. చిరు ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోను షేర్ చేస్తూ ‘హింసకు ముందు…

Read More

CP Radhakrishnan Visits Tirumala | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి

భారత ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు ఉపరాష్ట్రపతి చేరుకోగానే టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సివిఎస్ఓ మురళీకృష్ణలు ఆయనను సాదరంగా ఆహ్వానించగా, అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. అనంతరం ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. Source link

Read More

నైజీరియాలో ఐసిస్ ఘాతుకంపౌరులపై కాల్పులు… 29 మంది మృతి

అబుజా: ఆఫ్రికా దేశం నైజీరియాలో ఐసిస్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. అడమావా రాష్ట్రంలోని ఒక గ్రామంలో అమాయక ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 29 మంది పౌరులు చనిపోయారు. కాగా, ఈ ఘటనకు తామే బాధ్యులమని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎసఐఎస్) ప్రకటించింది. ఈ మేరకు తన అధికారిక టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. గోంబి స్థానిక ప్రభుత్వ ప్రాంతంలోని గుయాకు కమ్యూనిటీలో ఈ దాడి జరిగింది. నివాసితులే…

Read More

Petrol Shortage in Visakhapatnam | విశాఖలో పెట్రోల్ కొరత.. బంకుల వద్ద భారీ క్యూలు

విశాఖకూ పెట్రోల్’ సెగ మొదలైంది. బంకుల వద్ద కార్లు బైకులు క్యూ కడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఫుల్ ట్యాంక్ అంటూ ట్యాంకులు నింపేస్తున్నారు. మరొక పక్క అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయొద్దని అని అధికారులు చెబుతున్నారు. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చూసుకోవాలంటూ వైసీపీ నేతలు అంటున్నారు. Source link

Read More