బంగ్లాదేశ్లో విజృంభిస్తున్న తట్టు…250 మందికి పైగా చిన్నారుల బలి..
భారత్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికపొరుగు దేశం బంగ్లాదేశ్లో తట్టు (మీజిల్స్) మహమ్మారి తీవ్రరూపం దాల్చింది. ఇటీవలి చరిత్రలో ఎన్నడూ లేనంతగా విజృంభించి 250 మందికి పైగా ప్రాణాలను బలిగొంది. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో, అత్యంత వేగంగా వ్యాపించే ఈ వైరల్ వ్యాధి సరిహద్దులు దాటి భారత్, మయన్మార్ వంటి దేశాల్లోకి ప్రవేశించే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (ఔHO) హెచ్చరికలు జారీ చేసింది. అయితే,…


