మైనార్టీ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా మాహమ్మద్ అలీ

విశాలాంధ్ర తనకల్లు : వైఎస్ఆర్సిపి మైనార్టీ సెల్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ గాఎన్నికయ్యారు.వైయస్సార్ పార్టీకి ముందు నుండి మైనార్టీ పరంగా సేవలందిస్తున్న మహమ్మద్ అలీ కి ఈ పదవి దక్కడం సంతోషించదగ్గ విషయమని వైసిపి మండల సీనియర్ నాయకులు కొక్కంటి శ్రీనివాసులు నాయుడు, దొరస్వామి తదితరులు దుశ్యాలువాతో పూలమాలలు వేసి సత్కరించారు. పదవి చేపట్టిన మహమ్మద్ అలీ మాట్లాడుతూ నా మీద నమ్మకం ఉంచి వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి నాకు పదవి ఇవ్వడ వలన ఇంకా…

Read More

మా ఎమ్మెల్యేలకు విజయ్ డబ్బులు ఆఫర్ చేశారు: పళనిస్వామి

తాము స్వచ్ఛందంగానే విజయ్‌కు మద్దతు ఇస్తున్నామన్న అన్నాడీఎంకే రెబల్ నేత వేలుమణితమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త శకం అధికారికంగా ప్రారంభమైంది. ఊహించినట్లుగానే, ముఖ్యమంత్రి విజయ్ శాసనసభలో తన బలాన్ని నిరూపించుకున్నారు. శాసనసభలో జరిగిన విశ్వాస పరీక్షలో విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా 144 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. కేవలం 22 మంది మాత్రమే వ్యతిరేకించారు. టీవీకే ప్రభుత్వానికి కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంఎల్ వంటి పార్టీలు తమ మద్దతును ప్రకటించాయి. ముఖ్యంగా, అన్నాడీఎంకే నుంచి తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు…

Read More

బడ్జెట్ సెషనా…లడ్డ్డూ సెషనా?

అసెంబ్లీ సమావేశాలపై రామకృష్ణ ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో జరుగుతున్నవి బడ్జెట్ చర్చలా లేక లడ్డూ వివాదానికి సంబంధించిన చర్చలా అనేది అర్థం కావటం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ శనివారం ఒక ప్రకటనలో తీవ్రంగా విమర్శించారు. విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో జరుగుతున్నవి బడ్జెట్ చర్చలా లేక లడ్డూ వివాదానికి సంబంధించిన చర్చలా అనేది అర్థం కావటం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ…

Read More

Ichchapuram: పొట్టకూటి కోసం వెళ్తే ప్రాణాలు తీసిన యుద్ధం.. రష్యాలో జరిగిన డ్రోన్ దాడిలో ఏపీ యువకుడు దుర్మరణం! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 20, 2026 6:31 AM IST కన్న కొడుకు తిరిగి వస్తాడని ఆశగా ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు, అతడి మరణవార్త పిడుగులా తగిలింది. ఈ దారుణ ఘటనతో సరిహద్దు గ్రామమైన మూడుబండలలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. రష్యాలో జరిగిన డ్రోన్ దాడిలో మృతి చెందిన రామయ్య Ichchapuram: ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (AOB) గ్రామాల్లోని ఒక పేద తెలుగు కుటుంబంలో తీరని చీకట్లను నింపింది. కుటుంబానికి…

Read More

లంక చేతిలో ఒమన్ విలవిల – Visalaandhra

కొలంబో: టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక వరుసగా రెండో విజయం అందుకుంది. గ్రూప్-బిలో భాగంగా గురువారం కొలంబో వేదికగా పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియంలో ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో 105 పరుగుల భారీ తేడాతో గెలుపొం దింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఒమన్ ఫీల్డింగ్ ఎంచుకోగా… తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోరు సాధించింది. లంక బ్యాటర్లు కుశాల్ మెండిస్ (45 బంతుల్లో 61), పవన్…

Read More

మండలం అన్ని విధాలా అభివృద్ధి చెందేలా కృషి

-టిడిపి మండల ఇంచార్జి ధర్మవరపు మురళి విశాలాంధ్ర-రాప్తాడు : నియోజకవర్గ కేంద్రం ప్రాప్తాడు మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే సోదరుడు టీడీపీ మండల ఇంచార్జి ధర్మవరపు మురళీ తెలిపారు. బుధవారం మండలంలోని హంపాపురం గ్రామం నుండి చిగిచెర్ల మెయిన్ రోడ్డు వరకు, చిగిచెర్ల మెయిన్ రోడ్డు నుంచి యలమకూరు ఆంజనేయ స్వామి గుడి వరకు, బీసీ హాస్టల్ నుంచి చెత్త నుంచి సంపద కేంద్రం వరకు…

Read More

అల్లూరి అడవుల్లోకి పవన్ కళ్యాణ్.. గిరిజనుల సమస్యలు తెలుసుకునేందుకు ప్రత్యేక పర్యటన..! Pawan Kalyan to visit Visakhapatnam on 13th and 14th to discuss. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 13, 2026 7:39 PM IST ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్చి 13, 14 తేదీల్లో విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పర్యటించి, గిరిజన ప్రాంతాల్లో ‘మాట–మంతీ’లో పాల్గొంటారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పర్యటన..! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 13, 14 తేదీల్లో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో నివసించే ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ప్రత్యేకంగా…

Read More

యూఏఈలో చిక్కుకున్న వందలాది భారత యాత్రికులు, విద్యార్థులు

ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా దాడులతో గల్ఫ్‌కు విమాన సర్వీసులు రద్దు వారిని సురక్షితంగా తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన అశోక్ గెహ్లాట్మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా సంయుక్తంగా జరిపిన వైమానిక దాడుల నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతానికి విమాన సర్వీసులు స్తంభించిపోయాయి. పలు విమానయాన సంస్థలు తమ సర్వీసులను అకస్మాత్తుగా రద్దు చేయడంతో రాజస్థాన్‌కు చెందిన వందలాది మంది విద్యార్థులు, యాత్రికులు, పర్యాటకులు దుబాయ్, అబుదాబిలలో చిక్కుకుపోయారు. తమను సురక్షితంగా స్వదేశానికి తరలించాలని వారంతా భారత ప్రభుత్వాన్ని…

Read More

Tirumala: తిరుమల పవిత్రతపై రాజకీయ రచ్చ.. భూమనపై మండిపడ్డ టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 25, 2026 8:24 PM IST తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మఠాధిపతులు, స్వామీజీలను ఉద్దేశించి చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ, ఆధ్యాత్మిక వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. + News18 తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మఠాధిపతులు, స్వామీజీలను ఉద్దేశించి చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ, ఆధ్యాత్మిక వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి….

Read More

రాజాం ఎంపీడీవో సేవలకు పురస్కారం

విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా) : జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో రాజాం ఎంపీడీవో వావిలపల్లి శ్రీనివాసరావుకు ఉత్తమ సేవలకు గాను ప్రశంసా పత్రం అందజేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ చేతుల మీదుగా ఈ సన్మానం జరిగింది. గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల అమలు, సంక్షేమ పథకాల పారదర్శక నిర్వహణ, ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించడంలో ఆయన చూపిన కృషిని గుర్తిస్తూ ఈ పురస్కారం అందించారు. ఈ సందర్భంగా…

Read More