చేనేత పరిశ్రమను ఆదుకునేంతవరకు మా పోరాటాలు ఆగవు..

చేనేత కార్మిక సంఘం నాయకులువిశాలాంధ్ర ధర్మవరం;; చేనేత పరిశ్రమను ఆదుకునేంతవరకు మా పోరాటాలు ఆగవు అని ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు చేనేతల న్యాయమైన డిమాండ్ల సాధనకై చలో మంగళగిరి చేనేత గర్జన కార్యక్రమంలో ఆదివారం మంగళగిరిలో ధర్మవరం నియోజకవర్గ తరఫున అధిక సంఖ్యలో చేనేత కార్మిక సంఘం నాయకులు, కార్మికులు వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా మంగళగిరిలో వేలాదిమంది చేనేత నాయకులు,…

Read More

AP News: ఈ 4 జిల్లాలోని ప్రజలకు అదిరే శుభవార్త.. బడ్జెట్‌లో ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్! | AP Budget 2026 Major ESI Hospital Expansion for Workers | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 14, 2026 1:45 PM IST ఏపీ వాసులకు గుడ్ న్యూస్! హెల్త్ నెట్‌వర్క్ రెడీ.. ఇక వైద్యం కోసం కష్టాలు ఉండవు! బడ్జెట్‌లో కీలక ప్రతిపాదనలు. AP News: ఈ 4 జిల్లాలోని ప్రజలకు అదిరే శుభవార్త. ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్మిక వర్గాల అభ్యున్నతి కోసం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. బడ్జెట్‌లో కీలక ప్రతిపాదనలు చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక సంస్కరణలకు అనుగుణంగా పాత…

Read More

Largest Market | దేశంలోనే అతి పెద్ద మార్కెట్ ఇదే..! |

Last Updated: Mar 15, 2026, 20:16 IST మార్కెట్ అంటే అందరికీ గుర్తొచ్చేది రైతులు పండించిన పలు రకాల కూరగాయలు,ఆకు కూరలు క్రయ,విక్రయాలు ఎగుమతులు,దిగుమతులు, పది మందికి ఉపాధి ఇలా గుర్తొస్తుంది…కానీ 56 సంవత్సరాలుగా టమోటా మాత్రమే దేశ,విదేశాలకు ఎగుమతి చేస్తూ, సుమారు 3 వేలు మంది పై చిలుకు కార్మికులకు ఉపాధినిస్తూ, ప్రత్యక్షంగాను,పరోక్షంగాను వేల కుటుంబాలు జీవనం సాగిస్తూ, 14 మంది తో మార్కెట్ ప్రారంభమై, నేడు 200 మందితో మార్కెట్ నడుస్తూ,18 ఎకరాల…

Read More

Vizag: విశాఖ నగరపాలనలో భారీ మార్పు.. 98 నుంచి 120కి పెరగనున్న జీవీఎంసీ వార్డులు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

వార్డుల పెంపునకు గల కారణాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం, 15 లక్షల జనాభా దాటిన మున్సిపల్ కార్పొరేషన్లలో కనీసం 120 వార్డులు ఉండాలి. 2011 జనాభా లెక్కల ప్రకారమే విశాఖ జనాభా 20 లక్షల మార్కును దాటింది. గత దశాబ్ద కాలంలో అనేక పంచాయతీలు జీవీఎంసీలో విలీనం కావడం, జనసాంద్రత పెరగడం వల్ల ప్రస్తుతం ఉన్న 98 వార్డులపై విపరీతమైన ఒత్తిడి పడుతోంది. జనాభా ప్రాతిపదిక: ప్రస్తుతం ఒక్కో వార్డులో సగటున 24,000 పైగా జనాభా ఉన్నారు….

Read More

ఏపీ బడ్జెట్ 2026-27 : సంక్షేమ పథకాలు, కార్యక్రమాలకు కేటాయింపుల వివరాలు ఇవే..

ఎన్టీఆర్ భరోసా – రూ.27,719 కోట్లు దీపం 2.0 – రూ.2,601 కోట్లు వివిధ వర్గాలకు ఆర్ధిక మద్దతు – రూ.2,320 కోట్లు స్త్రీశక్తి – రూ.1,420 కోట్లు వీకర్ సెక్షన్లకు సబ్సిడీ, ఉచిత విద్యుత్ – రూ.600 కోట్లు ఆటో డ్రైవర్ల సేవలో – రూ.450 కోట్లు తల్లికి వందనం ఉ రూ.9,668 కోట్లు స్త్రీ, శిశు సంక్షేమం ఉ రూ.4,581 కోట్లు ఉపకార వేతనాలు ఉ రూ.3,836 కోట్లు సమగ్ర శిక్ష ఉ రూ.2,946…

Read More

Shocking Incident: నిద్రలోనే పోయిన ఆ నాలుగు ప్రాణాలు.. కారణం బయటపెట్టిన పోలీసులు | ట్రెండింగ్

Last Updated:Mar 16, 2026 3:21 PM IST Shocking Incident: కొన్ని ఊహించని సంఘటనలు అత్యంత విషాదాన్ని మిగుల్చుతాయి. ఎంతలా అంటే రాత్రి నిద్రపోతున్న ఓ కుటుంబం టూ వీలర్ నుండి వచ్చే పొగ పీల్చి ప్రాణాలు కోల్పోవడం అందర్ని షాక్ కి గురి చేసింది. + Shocking Incident Shocking Incident: కొన్ని ఊహించని సంఘటనలు అత్యంత విషాదాన్ని మిగుల్చుతాయి. ఎంతలా అంటే రాత్రి నిద్రపోతున్న ఓ కుటుంబం టూ వీలర్ నుండి…

Read More

Vijayawada Weather Forecast: భానుడి భగభగలకు బ్రేక్.. నేటి సాయంత్రం పిడుగులతో కూడిన వర్షం!

గడిచిన కొన్ని రోజులుగా 40 డిగ్రీలకు చేరువలో ఉన్న ఉష్ణోగ్రతలు నేడు గణనీయంగా తగ్గుముఖం పట్టనున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) తాజా బులెటిన్ ప్రకారం, నగరంలో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. Source link

Read More

హోటళ్లకు సులభ సరఫరా… సాధారణ ప్రజలకు కష్టాలే!

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) :- మండల కేంద్రంలో భరత్ గ్యాస్ కార్యాలయం నిర్వాహణపై వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయ సమయాల్లో సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో పాటు, తరచూ కార్యాలయం మూసివేయబడుతుండటం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.గ్యాస్ బుకింగ్ కోసం కార్యాలయానికి వచ్చే వినియోగదారులు గంటల తరబడి వేచి ఉండి, చివరకు నిరాశతో వెనుదిరుగుతున్న దృశ్యాలు సాధారణంగా మారాయి. ముఖ్యంగా మహిళలు చిన్నపిల్లలతో కలిసి కార్యాలయం వద్ద వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన…

Read More

పదవి ప్రధానం కాదు: ఎమ్యెల్యే ఆదినారాయణ రెడ్డి

అవసరమైతే రాజీనామా చేస్తాను జమ్మలమడుగు: పనులు జరగవంటే కుదరదు. పదవి తనకు ప్రధానం కాదని, ‘నేను అనుకున్నట్లు వ్యవస్థ సరిగా లేకపోతే పార్టీలోనే ఉండి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా’ అని ప్రభుత్వ విప్, జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు. నూరు రోజుల కిందటే నిర్ణయించుకున్నానని చెప్పారు. స్థానిక రిపబ్లిక్ క్లబ్‌లో సోమవారం జరిగిన ‘మన ఊరు – మన జెండా’ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘ఎమ్మెల్యేగా నాలుగుసార్లు, మంత్రిగాను పనిచేశానని అన్నారు….

Read More

CM Chandrababu: పిల్లలు కనేవారికి ప్రోత్సాహకం.. రూ.25 వేలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో IVF సేవలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 05, 2026 4:39 PM IST ఇప్పటి వరకు దేశంలో కుటుంబ నియంత్రణకు ప్రాధాన్యత ఇచ్చినా, ప్రస్తుత పరిస్థితుల్లో “పాపులేషన్ కేర్” అనే కొత్త దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. రాష్ట్రానికి అత్యంత కీలకమైన జనాభా నిర్వహణ విధానాన్ని సభ ముందుకు తీసుకొచ్చామని, దీనిపై ప్రజల అభిప్రాయాలను కూడా తెలుసుకునేందుకు ఒక నెల పాటు విస్తృత చర్చ జరగాలని కోరారు. News18 సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ జనాభా పరిస్థితులపై ఆందోళన వ్యక్తం…

Read More