శాంతిభద్రతల పరిరక్షణకు కలిసి పని చేద్దాం
విశాలాంధ్ర-రాప్తాడు : నియోజకవర్గ కేంద్రమైన రాప్తాడు మండల మెజిస్ట్రేట్ మరియు తహశీల్దార్ పి. విజయకుమారిని శనివారం రాప్తాడు అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ సీఐ సి. వెంకటేశులు మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో సీఐ ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మండలంలోని ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణలోనూ, రెవెన్యూ పరంగా ఏవైనా వివాదాలు తలెత్తినప్పుడు వాటిని సామరస్యంగా పరిష్కరించేందుకు రెవెన్యూ…


