పెద్దపులి మైండ్ గేమ్.. అధికారులను మోసం చేస్తూ తిరుగుతున్న టైగర్.. ఏపీలో టెన్షన్..!
ఆంధ్రప్రదేశ్ కాకినాడ పరిసరాల్లో పెద్దపులి 18 రోజులుగా గేదెలపై దాడులతో సంచారం, అధికారులు 150 మంది బృందాలు, హనుమాన్ బృందాలతో పట్టుకునే యత్నాలు. Source link
ఆంధ్రప్రదేశ్ కాకినాడ పరిసరాల్లో పెద్దపులి 18 రోజులుగా గేదెలపై దాడులతో సంచారం, అధికారులు 150 మంది బృందాలు, హనుమాన్ బృందాలతో పట్టుకునే యత్నాలు. Source link
విజయనగరం ప్రభుత్వ ఐటీఐలో 13న ప్రధాని నేషనల్ అప్రెంటిస్ మేళా, మ్యాట్రిక్స్ లేబొరేటరీ వరుణ్ మోటార్స్ శ్యాంసంగ్ వోల్టాస్ ఎల్జీ తదితర కంపెనీలు పాల్గొని స్టైపెండ్ శిక్షణ ఇస్తాయి Source link
Top News:మార్చి 23 వార్తలు. టాప్ టెన్ వార్తలు మీకోసమే. తెలుగు రాష్ట్రాలు, జాతీయం, అంతర్జాతీయం వార్తలు ఈరోజు మీకోసమే. Source link
Last Updated:Apr 02, 2026 6:45 PM IST Pawan Kalyan: అమరావతి బిల్లుకు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం లభించడం ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కీలక మలుపుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. News18 అమరావతి బిల్లుకు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం లభించడం ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కీలక మలుపుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు…
ఖమ్మం నగరంలో వెలుగుమట్ల భూదాన్ భూమి బాధితుల తరఫున పోరాడుతున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితులకు మద్దతుగా ఖమ్మం అంబేద్కర్ భవన్లో ఆమె చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు మంగళవారం తెల్లవారుజామున భగ్నం చేశారు. కవితతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐకాస రాష్ట్ర ఛైర్మన్ విశారదన్ మహరాజ్ను కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నేటి ఉదయం 6 గంటల సమయంలో ఖమ్మం సీపీ ఆధ్వర్యంలో సుమారు 600 మంది…
రాజమహేంద్రవరం సెంటర్ జైల్ పార్క్లో పాత ఇనుముతో రూపొందించిన కళాఖండాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ఎగిరే పక్షులు, జంతువుల రూపాలు సాయంత్రం వెలుగుల్లో మరింత అందంగా మెరిసి ఫోటోలకు ప్రేరేపిస్తున్నాయి. Source link
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: ఏపీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా మరో అరెస్ట్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ (ఏపీబీసీఎల్) మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను విజయవాడ ఏసీబీ కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టారు. న్యాయస్థానం ఆయనకు ఈ నెల 27వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో అతడిని పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. గతంలో వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్ను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. వైసీపీ…
గతంలో విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని ప్రకటించినప్పుడు, ఉత్తరాంధ్రలో కొత్త ఆశలు పుట్టాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ప్రజలు దీనిని తమ ప్రాంత అభివృద్ధికి ఒక గొప్ప అవకాశంగా భావించారు. విశాఖపట్నం వంటి ప్రధాన నగరం దగ్గరగా ఉండటం వల్ల, పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, ప్రభుత్వ కార్యాలయాలు వస్తాయని, స్థానిక యువతకు ఉద్యోగాలు లభిస్తాయని నమ్మకం ఏర్పడింది. 100 నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నా, ఇది పెద్ద అవకాశంగా భావించారు. అయితే ఇప్పుడు…
Last Updated:Apr 10, 2026 10:37 AM IST Curd Storage Tips: వేసవి కాలంలో పెరుగు త్వరగా పులిసిపోవడం ఒక సాధారణ సమస్య. ఇది దాని రుచిని , వినియోగాన్ని ప్రభావితం చేస్తుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పులియబెట్టే ప్రక్రియను వేగవంతం చేసి, పెరుగులోని ఆమ్లతను పెంచుతాయి. అలా జరగకుండా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు. Source link
. నాడు కుటుంబ నియంత్రణ-నేడు జనాభా నిర్వహణ. అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్. దిల్లీలో రైసినా డైలాగ్ సదస్సులో సీఎం చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరోఅమరావతి : గతంలో సిలికాన్ వ్యాలీ లాంటి చోటుకు భారత్ నుంచి మేధో వలస జరిగిందని, త్వరలో రివర్స్ మైగ్రేషన్ మొదలవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దిల్లీలో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖఅబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అధ్వర్యంలో నిర్వహించిన రైసినా డైలాగ్ సదస్సులో సాంకేతికతసుపరిపాలనభవిష్యత్ అనే అంశంపై చంద్రబాబు మాట్లాడారు….