TTD Events: భక్తులకు అలర్ట్.. మే నెలలో శ్రీ కోదండరామస్వామి ఆలయ విశేష ఉత్సవాల షెడ్యూల్ విడుదల! ఏ రోజు ఏం జరుగుతుందంటే.. |

Last Updated:Apr 26, 2026 9:53 AM IST తిరుపతి శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో మే నెలంతా TTD ఆధ్వర్యంలో పౌర్ణమి కలశాభిషేకాలు, శనివారాల విశేష పూజలు, హనుమజ్జయంతి, హనుమంత వాహనం, సీతారాముల కల్యాణం నిర్వహణ మే నెల‌లో శ్రీ కోదండరామాలయంలో విశేష ఉత్సవాలు.. వాటి వివరాలు..! తిరుపతి నగరంలో కొలువై ఉన్న పురాతన, అత్యంత మహిమాన్వితమైన క్షేత్రం శ్రీ కోదండ రామస్వామివారి ఆలయం. ఆధ్యాత్మికతకు నెలవైన ఈ ఆలయంలో మే నెలలో భక్తుల కోసం…

Read More

ఐక్య ఉద్యమాలతో ఫాసిస్ట్ శక్తుల కట్టడి

కమ్యూనిజం లేని భారత్ లేదు అభ్యుదయ రచనలతో ప్రజల్లో చైతన్యం మూఢత్వం లేని సమాజం అరసం లక్ష్యంఅరసం మహాసభల్లో వక్తలు తిరుపతి : ప్రగతిశీల శక్తులు, వామపక్ష వాదులు తమ ఎజెండాలను పక్కనపెట్టి ఐక్య ఉద్యమాలు నిర్మిస్తేనే దేశంలో ఫాసిస్ట్ శక్తులను కట్టడి చేయవచ్చునని ప్రజాస్వామ్య రచయితల వేదిక జాతీయ సమన్వయకర్త ఆచార్య కాత్యాయని విద్మహే పేర్కొన్నారు. అభ్యుదయ రచయితల సంఘం (అరసం) రాష్ట్ర 23వ మహాసభలు తిరుపతిలో శనివారం ప్రారంభమయ్యాయి. స్థానిక గంధమనేని శివయ్య కృష్ణారెడ్డి…

Read More

Kidney Stones: మూత్రనాళంలో క్రికెట్ బాల్ సైజు రాళ్లు.. సర్జరీ చేసిన ప్రాణాపాయం తప్పించిన డాక్టర్స్ | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 29, 2026 5:18 PM IST Kidney Stones: విశాఖపట్నంలో కూడా 42 సంవత్సరాల వయసున్న ఓ వ్యక్తి మూత్రనాళం (Urinary Bladder) నుంచి ఏకంగా 600 గ్రాముల బరువున్న భారీ రాళ్లను తొలగించి ప్రాణాపాయం నుంచి తప్పించారు వైద్యులు. kidney stones Kidney Stones: మనం తీసుకునే ఆహారం, ఆరోగ్యం పట్ల చూపించే అశ్రద్ద, నిద్రలేమి వంటి సమస్యల కారణంగా చాలా మందికి కిడ్నీలో రాళ్లు రావడం ఈమధ్య కాలంలో కామన్ అయిపోయింది….

Read More

పట్టపగలే ఎర్ర మట్టి దందా… – Visalaandhra

‘మాకు అడ్డు ఎవరు?’ అన్నట్టుగా బహిరంగ రవాణా… అధికారుల మౌనం పై తీవ్ర అనుమానాలు – ప్రమాదాలకు దారి తీస్తున్న వేగవంతమైన ట్రాక్టర్లు విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా): మండల పరిధిలోని మడుగుపల్లి కనం సమీప ప్రాంతం అక్రమ ఎర్ర మట్టి తవ్వకాలకే కేంద్రంగా మారింది. పట్టపగలే ఎలాంటి అనుమతులు లేకుండా ఎర్ర మట్టిని తవ్వి ట్రాక్టర్లు, లారీల ద్వారా బహిరంగంగానే తరలిస్తున్న ఘటన స్థానికుల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.“మాకు అడ్డు ఎవరు… మమ్మల్ని ఆపేది ఎవరు?”…

Read More

ధర్మవరంలో రైతు కిడ్నాప్ కేసును గంటలోనే చేధించిన….వన్ టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్

ఆరుగురు నిందితులు అరెస్ట్- వారిపై రౌడీ షీటర్ నమోదు భూ వివాదమే కిడ్నాప్‌కు కారణం : ఇంచార్జ్ డీఎస్పీ నరసింగప్ప ఇన్నోవా కారులో కిడ్నాప్ చేసిన ఆరుగురు అదుపులోకి కుంటిమద్ది సమీపంలో నిందితులను పట్టుకున్న పోలీసులు ప్రామిసరీ నోట్లు, సెల్‌ఫోన్లు, వాహనాలు స్వాధీనం వన్ టౌన్ సిఐ నాగేంద్ర ప్రసాద్ ను ఎస్సై ఉమాదేవినీ , పోలీసు సిబ్బందిని అభినందించిన డీఎస్పీ నర్సింగప్ప. విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద ఈనెల 8వ తేదీ న…

Read More

ఉద్యోగులకు ఏపీ సర్కార్ వరాలు.. 2 నెలల పితృత్వ సెలవులు, ఐవీఎఫ్ రాయితీ

ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం, జనాభా నియంత్రణ విధానాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో తగ్గుతున్న జనాభా వృద్ధి రేటును పెంచే లక్ష్యంతో మూడో సంతానం పొందిన పురుష ఉద్యోగులకు ప్రయోగాత్మకంగా రెండు నెలల పాటు పితృత్వ సెలవులు మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌ ఈ వివరాలు వెల్లడించారు. పిల్లల సంరక్షణలో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశమని ఆయన…

Read More

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సాహూ భీమ్ ప్రతిభ

–పట్టుదలతో ముందడుగు… ఐఐటీ లక్ష్యంగా విజయయాత్ర–ఎస్సీ కేటగిరిలో 2165 ర్యాంకు జేఈఈ అడ్వాన్స్‌డ్–2026లో ఎస్సీ కేటగిరిలో 2165 ర్యాంకు సాధించిన ఆస్పరి విద్యార్థి మూలింటి సాహు భీమ్ విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా ): గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థులు కూడా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో రాణించగలరని నిరూపిస్తూ ఆస్పరి కి చెందిన మూలింటి సాహూ భీమ్ జేఈఈ అడ్వాన్స్‌డ్-2026లో ఎస్సీ కేటగిరిలో,2165 ర్యాంకు సాధించి ప్రతిభ చాటాడు. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన…

Read More

Tirupati Direct Train: నెరవేరిన 75 ఏళ్ల కల… ఏపీలో అక్కడి నుంచి తిరుపతికి డైరెక్ట్ ట్రైన్… రైలు ఆగే స్టాప్స్ ఇవే |

ఇక ఈ ట్రైన్ టైమింగ్స్ చూస్తే రైలు నెంబర్ 17440 శ్రీకాకుళం రోడ్ నుంచి తిరుపతి వరకు ఏప్రిల్ 13 నుంచి ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకాకుళం రోడ్‌లో బయల్దేరుతుంది. ఈ రైలు చీపురుపల్లెకు 15:25, విజయనగరానికి 15:55, కొత్తవలసకు 16:30, పెందుర్తికి 16:40, దువ్వాడకు 17:58, అనకాపల్లికి 18:18, ఎలమంచిలికి 18:33, సామర్లకోటకు 20:08, రాజమండ్రికి 21:08, ఏలూరుకు 22:18, విజయవాడకు 00:20, తెనాలికి 01:08,…

Read More

Thalliki vandanam: తల్లులకు అలర్ట్.. “తల్లికి వందనం” పథకంపై అప్‌డేట్.. ఆ రోజున మనీ రిలీజ్! |

జమ అయ్యే మనీలో రూ.2వేలు కట్: ప్రతీ సంవత్సరం లాగానే ఈసారి కూడా తల్లుల అకౌంట్లలో ఒక్కో విద్యార్థికీ రూ.13,000 చొప్పున జమ అవుతాయి. మిగతా రూ.2,000ను జిల్లా కలెక్టర్ల అకౌంట్లలో జమ చేస్తుంది ప్రభుత్వం. కలెక్టర్లు ఆ డబ్బును స్కూళ్ల పారిశుధ్యం, పరిశుభ్రత, మెయింటెనెన్స్, హైజీన్ కోసం ఉపయోగిస్తారు. ఇందులో ఎలాంటి మోసమూ లేదు. ప్రభుత్వం అధికారిక జీవోలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. వైసీపీ ఆరోపిస్తున్నట్లుగా.. రూ.2,000 తగ్గించట్లేదు. జీవోలోనే ఈ రూల్ ఉంది….

Read More

త్వరలో యుద్ధం ముగిస్తాం – Visalaandhra

. ఒప్పందానికి ఇరాన్ సిద్ధంగా ఉంది. నాటో నుంచి వైదొలుగుతాం. ట్రంప్ కీలక వ్యాఖ్యలు వాషింగ్టన్: మరో రెండు నుంచి మూడు వారాల్లో ఇరాన్‌తో యుద్ధం ముగిసే అవకాశముందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, త్వరగా ఒప్పందం కుదిరే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓవల్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.‘ఇరాన్ ఒప్పందం చేసుకోవాలనుకుంటోంది. మనకంటే వాళ్లకే ఎక్కువ ఆసక్తి ఉంది. త్వరలోనే ఈ యుద్ధం ముగుస్తుంది….

Read More