క్రికెట్ బెట్టింగ్ జోలికి వెళ్ళకండి: నార్పల ఎస్సై సాగర్ హెచ్చరిక

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా): క్రికెట్ బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని, వాటి వల్ల జీవితాలు నాశనం చేసుకోకూడదని నార్పల ఎస్సై సాగర్ ప్రజలకు సూచించారు. బెట్టింగ్‌లో పాల్గొనేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రికెట్ మ్యాచ్‌ల సమయంలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లు పెరుగుతున్నాయని, ముఖ్యంగా యువత వీటి బారిన పడుతున్నారని తెలిపారు. బెట్టింగ్ చట్టవిరుద్ధమని, అలాంటి కార్యకలాపాల్లో పాల్గొంటే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.బెట్టింగ్‌ను అరికట్టేందుకు…

Read More

పుతిన్ నుంచి ఇరాన్‌కు డ్రోన్ల డెలివరీ..

అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో భీకర యుద్ధం చేస్తున్న ఇరాన్‌కు రష్యా అండగా నిలుస్తోంది. ఒక మంచి స్నేహితుడిగా కేవలం మాటలకే పరిమితం కాకుండా… రష్యా ఇప్పుడు ఇరాన్‌కు సైనిక, నిఘా సహాయాన్ని భారీగా పెంచినట్లు పాశ్చాత్య దేశాల ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. పాశ్చాత్య దేశాల ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చెబుతున్నాయంటే.. డ్రోన్లు, నిత్యావసరాలు: రష్యా తన వద్ద ఉన్న డ్రోన్లను (ముఖ్యంగా ఇరాన్ డిజైన్లతో రష్యాలో తయారైన గెరాన్-2 వంటివి) దశలవారీగా ఇరాన్‌కు పంపిస్తోంది. ఈ నెలాఖరుకు…

Read More

Gold and Silver Prices: బిగ్ షాక్ భారీగా పెరిగిన గోల్డ్ ధర.. విజయవాడలో తులం ఎంతంటే? |

ఫిబ్రవరి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు, హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.191గా పెరిగింది. ఇక 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా రూ.1910 పెరిగింది. దీంతో రూ.1,59,280కు చేరుకుంది. అంతకుముందు రూ.1,57,370గా ఉంది. అలాగే ఎక్కువగా ఆభరణాల కోసం వాడే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.1,750 పెరిగి రూ.1,46,000 వద్దకు చేరుకుంది. అంతకుముందు రూ.1,44,250గా ఉండేది. ఇంకోవైపు 18…

Read More

AP WDCW Jobs 2026: శ్రీకాకుళం మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు. 13 పోస్టులు, రూ.34,000 జీతం! | జాబ్స్ & ఎడ్యుకేషన్

ఈ ఉద్యోగాలు ఒప్పంద ప్రాతిపదికన (కాంట్రాక్ట్ బేసిస్) ఉంటాయి. మహిళా సంక్షేమం, హింస బాధితులకు సహాయం వంటి సామాజిక సేవల్లో పనిచేయాలనుకునే వారికి ఇది గొప్ప ఛాన్స్ అని శ్రీకాకుళం జిల్లా అధికారిక వెబ్‌సైట్ srikakulam.ap.gov.in, Marchలో సమాచారం ఇచ్చింది. ఎందుకు ఈ ఉద్యోగాలు ముఖ్యం? మహిళలకు ఎలాంటి ప్రయోజనం? వన్ స్టాప్ సెంటర్ అంటే ఏమిటో చూద్దాం. ఇది మహిళలపై హింస, లైంగిక దాడుల బాధితులకు ఒకే చోట వైద్యం, చట్టపరమైన సహాయం, కౌన్సెలింగ్, ఆశ్రయం…

Read More

మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ప్రవేశాలు.. హెడ్మాస్టర్ రాజేశ్వరరావు

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని శివానగర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 2026-27 సంవత్సరమునకు నూతనంగా విద్యార్థుల ప్రవేశాలకు ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు ప్రవేశాలు పొందవచ్చునని ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ రాజేశ్వరరావు, ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ కృష్ణవేణి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలలో చదువుతోపాటు అన్ని వసతులను కల్పించడం జరిగిందని, తల్లిదండ్రులు గమనించి ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం ద్వారా ఉచిత మధ్యాహ్న భోజనం, యూనిఫారంలు బూట్లు, పుస్తకాలు, నోర్సులు అందించడం…

Read More

Pet Bird Story: ఇంట్లో ఆ 2 చిలకలు చేసే సందడి పిల్లలు కూడా చేయరు.. ఆ ఫ్యామిలీకి ఆవే పాజిటివ్ ఎనర్జీ | ట్రెండింగ్

Last Updated:Mar 18, 2026 6:03 PM IST Pet Bird Story: ఇంట్లో పిల్లలు ఉంటేనే సందడే అంటారు అందరు. కాని అదే స్థానంలో పచ్చని చిలకలు రెండు ఉంటే ఆ సందడి మరోలా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ఫ్యామిలీకి ఈ రెండు చిలకలే పాజిటివ్ ఎనర్జీ. + Parrot Lovers Pet Bird Story: పక్షులు, పావురాలను ప్రేమించే వ్యక్తులు, వాటిని పెంచుకునే వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. కాకినాడకు చెందిన…

Read More

ఇరాన్ యుద్ధంలోకి సౌదీ, యూఏఈ?

వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనంన్యూయార్క్: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ దాడులు కొనసాగిస్తోన్న నేపథ్యంలో వాల్‌స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం ప్రచురించింది. తెహ్రాన్‌తో జరుగుతోన్న యుద్ధంలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) పాల్గొనేందుకు సిద్ధమైనట్లు ఆ కథనం పేర్కొంది. ఇరాన్ తమ దేశంపై ఎన్ని దాడులు చేసినప్పటికీ ఓపికతో ఉన్న యూఏఈ ప్రస్తుతం అమెరికాతో చేతులు కలపనున్నట్లు ఆ కథనం పేర్కొంది. ఇరాన్ ీVAర్మూజ్‌ను మూసివేయడం వల్ల తమ దేశం ఇప్పటికే చాలా నష్టపోయిందని.. ఇకపై ఆవిధంగా జరగకూడదనే ఆలోచనతోనే…

Read More

Bribery Case: మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి బాగోతం.. ఆ పని కోసం రైతు నుంచి రూ. 10 లక్షల డిమాండ్! |

Last Updated:Apr 06, 2026 2:47 PM IST అన్నమయ్య జిల్లా మదనపల్లి తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి పై రైతు నుంచి భూ ఎన్ఓసీకి 10 లక్షల లంచం డిమాండ్ ఆరోపణలు, 5 లక్షలు అక్క ఖాతాకు ఆన్‌లైన్ జమ, కలెక్టర్ విచారణ ప్రారంభం + అన్నమయ్య జిల్లాలో మదనపల్లి తహసిల్దార్ అవినీతి బాగోతం..! సామాన్యుడికి అండగా ఉండాల్సిన ప్రభుత్వ యంత్రాంగం, అక్రమార్కుల అడ్డాగా మారుతోందన్న విమర్శలకు తాజా సంఘటన నిలువుటద్దంగా నిలుస్తోంది. అన్నమయ్య జిల్లా…

Read More

నాన్‌వెజ్ లవర్స్‌కు బిగ్ షాక్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు.. కిలో ఎంతో తెలుసా..? Chicken prices in Visakhapatnam. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 19, 2026 6:48 PM IST విశాఖపట్నంలో వేసవి ప్రభావంతో చికెన్ ధరలు కిలోకు రూ.320-340కి చేరాయి. సరఫరా తగ్గుదల, కోళ్ల పెంపకం తగ్గడం ప్రధాన కారణాలు. వినియోగదారులు, వ్యాపారులు ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్నారు. + వేసవి ఎఫెక్ట్ పెరుగుతున్న చికెన్ ధరలు..! డిమాండ్ కు తగ్గ సరఫరా లేకపోవడంతో పెరుగు వేసవి ప్రభావం క్రమంగా పెరుగుతుండటంతో.. విశాఖపట్నంలో చికెన్ ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడం వల్ల బహిరంగ…

Read More

Milk Price: సామాన్యులకు షాక్.. పెరిగిన పాల ధరలు |

ఆంధ్రప్రదేశ్‌లో విజయా డెయిరీ పాల ధరలను పెంచింది. ఏడు రకాల పాలపై లీటరుకి రూ.2 చొప్పున పెంచింది. అలాగే.. పెరుగు బకెట్లపై లీటరుకి రూ.10 నుంచి రూ.40 వరకూ పెంచింది. పెంచిన ధరలు ఏప్రిల్ 4 నుంచి అమల్లోకి వస్తాయని కృష్ణా మిల్క్ యూనియన్ తెలిపింది. ఐతే.. నెలవారీ కార్డులతో కొనేవారికి మాత్రం కొత్త ధరలు ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి వస్తాయి. పశువులకు దాణా, రైతులకు ఇచ్చే కూలీ ఖర్చులు పెరగడం వల్ల ఈ ధరలను…

Read More