యాడికిలో బైక్ బోల్తా.. తండ్రీ కొడుకులకు తీవ్ర గాయాలు

విశాలాంధ్ర – యాడికి..యాడికి మండల శివారులోని గుత్తి రోడ్డులో జూనియర్ కళాశాల సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.స్థానికుల వివరాల మేరకు, బైక్ అదుపు తప్పి బోల్తా పడటంతో కిష్టిపాడుకు చెందిన తండ్రీ కొడుకులు మురళీ మోహన్ రెడ్డి, నవనీత్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు.వీరు యాడికిలో జరిగిన ఓ ఫంక్షన్‌కు హాజరై తిరిగి స్వగ్రామానికి బయలుదేరిన సమయంలో మార్గమధ్యంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప…

Read More

Gold Silver Rates: ఐదు రోజుల పతనానికి బ్రేక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. విజయవాడలో గోల్డ్ రేట్స్ ఇవే |

24 క్యారట్ 10 గ్రాముల బంగారం ధర రూ.2,510 పెరిగి రూ.1,63,640కి చేరుకుంది. ఆభరణాల కోసం వాడే 22 క్యారట్ బంగారం 10 గ్రాములకు రూ.2,300 పెరిగి రూ.1,47,700ల నుంచి 1,50,000కి చేరింది. 18 క్యారట్ బంగారం ధర రూ.1,880 పెరిగి రూ. 1,20,850ల నుంచి 1,22,730కి పెరిగింది. Source link

Read More

Vijayawada Weather Forecast: పెరుగుతున్న ఎండలు.. కోస్తా తీరంలో ఉక్కపోత.. వెదర్ రిపోర్ట్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 13, 2026 4:07 AM IST ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా విజయవాడ వంటి నగరాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు ఉక్కపోతకు గురయ్యే అవకాశం ఉంది. PC : Wikipedia Vijayawada Weather Forecast: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం వేగంగా మారుతోంది. శీతాకాలం ప్రభావం తగ్గి, ఫిబ్రవరి రెండో వారంలోనే వేసవి తాపం మొదలైంది. నేడు (ఫిబ్రవరి 13, శుక్రవారం) రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు…

Read More

పునర్వికకు పునర్జన్మ..విజయవంతమైన నిధుల సేకరణ – Visalaandhra

అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పునర్విక కోసం కదిలిన తెలుగు ప్రజలు సోషల్ మీడియా ద్వారా విజయవంతమైన క్రౌడ్ ఫండింగ్.. సమకూరిన చికిత్స ఖర్చులుఇకపై విరాళాలు పంపవద్దని, నిధుల సేకరణ ఆపేయాలని కోరిన తండ్రిమానవత్వం గెలిచింది. అరుదైన వ్యాధితో పోరాడుతున్న 11 నెలల చిన్నారి పునర్విక ప్రాణాలను కాపాడేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏకమయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఒక మహాయజ్ఞంలా సాగిన క్రౌడ్ ఫండింగ్ విజయవంతమైంది. చిన్నారి చికిత్సకు అవసరమైన భారీ మొత్తం సమకూరడంతో…

Read More

Vizag: విశాఖ నగరపాలనలో భారీ మార్పు.. 98 నుంచి 120కి పెరగనున్న జీవీఎంసీ వార్డులు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

వార్డుల పెంపునకు గల కారణాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం, 15 లక్షల జనాభా దాటిన మున్సిపల్ కార్పొరేషన్లలో కనీసం 120 వార్డులు ఉండాలి. 2011 జనాభా లెక్కల ప్రకారమే విశాఖ జనాభా 20 లక్షల మార్కును దాటింది. గత దశాబ్ద కాలంలో అనేక పంచాయతీలు జీవీఎంసీలో విలీనం కావడం, జనసాంద్రత పెరగడం వల్ల ప్రస్తుతం ఉన్న 98 వార్డులపై విపరీతమైన ఒత్తిడి పడుతోంది. జనాభా ప్రాతిపదిక: ప్రస్తుతం ఒక్కో వార్డులో సగటున 24,000 పైగా జనాభా ఉన్నారు….

Read More

Srisailam Teppotsavam: శ్రీశైలంలో కన్నులపండువగా తెప్పోత్సవం.. పుష్కరిణిలో విహరించిన ఆదిదంపతులు! |

Last Updated:Feb 17, 2026 9:49 AM IST శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్ల తెప్పోత్సవం భక్తులను ఆకట్టుకుంది, కళాత్మక ఏర్పాట్లు విశేషం. + శ్రీశైలంలో కన్నులపండువగా తెప్పోత్సవం.. పుష్కరిణిలో విహరించిన ఆదిదంపతులు! title=శ్రీశైలంలో కన్నులపండువగా తెప్పోత్సవం.. పుష్కరిణిలో విహరించిన ఆదిదంపతులు! /> శ్రీశైలంలో కన్నులపండువగా తెప్పోత్సవం.. పుష్కరిణిలో విహరించిన ఆదిదంపతులు! నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రం, శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. భక్తిభావం ఉప్పొంగుతున్న ఈ…

Read More

Kurnool Road Accident: మంత్రాలయం సమీపంలో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి, 13 మందికి గాయాలు

ఎమ్మిగనూరు: కర్నూలు జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద బొలెరో వాహనం-రెడీమిక్స్ లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8 మంది మృతిచెందగా.. 13 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఎమ్మిగనూరులోని ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలంలోనే ఐదుగురు మృతిచెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు చనిపోయారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, బాలిక ఉన్నారు. Source link

Read More

Tirupati: హాస్టల్ రూంలో బీటెక్ స్టూడెంట్ బలవన్మరణం.. మోహన్‌బాబు యూనివర్సిటీలో ఏం జరిగింది..?

BHUVANA SUICIDE: కూతుర్ని ఉన్నతమైన చదువులు చెప్పించి ఆమెకు ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలని కలలు కన్న ఆ తల్లిదండ్రులకు కన్నీరే మిగిలింది. Source link

Read More

Today Top 10 News: అమెరికా దిగ్బంధనం.. ఇరాన్ ఎయిర్‌లైన్స్‌తో లావాదేవీలు చేస్తే ఆంక్షలే

Today Top 10 News: ఈరోజు దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న ముఖ్య పరిణామాలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రాజకీయాలు, ఆర్థిక వ్యవహారాలు, టెక్నాలజీ, రాష్ట్రాల పరిణామాలు ఇలా పలు రంగాల్లో కీలక సంఘటనలు నమోదయ్యాయి. ఒక్కరోజులో జరిగిన ఈ ప్రధాన వార్తలను సులభంగా తెలుసుకునేలా టాప్-10గా మీ ముందుకు తీసుకువచ్చాం. Source link

Read More

Today Top 10 News: మద్యం దుకాణాలపై విజయ్ సంచలన నిర్ణయం | తెలంగాణ వార్తలు

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రాష్ట్రంలో కీలక మార్పులు చేపట్టారు. ప్రార్థనా మందిరాలు, స్కూళ్లు, బస్టాండ్‌ల దగ్గర ఉన్న 717 మద్యం షాపులను మూసివేయాలని ఆదేశించారు. 500 మీటర్ల పరిధిలో ఉన్న దుకాణాలన్నీ ఇకపై పని చేయవు. సామాజిక సంక్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. 2. టికెట్ ధరలు పెంచే ప్రసక్తే లేదు: ఎగ్జిబిటర్లు తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చింది. అయినా సరే ప్రేక్షకులకు భారం వేయకూడదని…

Read More