ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ చూపిన శ్రీ సాయి కృపా జూనియర్ కళాశాల..

కళాశాల డైరెక్టర్ లువిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని శ్రీ సాయి కృపా జూనియర్ కళాశాల ఇంటర్ ఫలితాలలో తమ విద్యార్థులు మంచి ప్రతిభను ఘనపరచడం జరిగిందని డైరెక్టర్లు డోలా పెద్దారెడ్డి, భగవంతు రెడ్డి, పురుషోత్తం రెడ్డి, ఎం సీతారామయ్య, ఏ చంద్రశేఖర్, కళాశాల ప్రిన్సిపాల్ తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రతిభ చాటిన విద్యార్థులందరికీ డైరెక్టర్లు, ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రథమ సంవత్సరం ఎంపీసీ గ్రూపులో ఎం మోక్షిత్ విజ్ఞామానసీ 463 మార్కులు,…

Read More

ప్రజా సమస్యలు ‘గోవిందా’ – Visalaandhra

లడ్డూ పైనే గొడవలు. భక్తికి, రాజకీయానికి మధ్య నలుగుతున్న సామాన్యుడు. ఏపీలో ముదురుతున్న దైవ రాజకీయం విశాలాంధ్రసచివాలయం : ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం ఒక వింత పరిస్థితి నెలకొంది. సామాన్యుడి ఆకలి కేకలు, పెరిగిన ధరలు, నిరుద్యోగం వంటి ‘నిజమైన’ సమస్యలు పక్కకు వెళ్లిపోయాయి. ఇప్ప్పుడు రాష్ట్రమంతా ‘నెయ్యికొవ్వు`క్షమాపణలు’ అనే మూడింటి చుట్టూనే తిరుగుతోంది. భక్తిని అడ్డం పెట్టుకుని ఈ ‘ప్రాయశ్చిత్త’ రాజకీయాలు సాగుతున్నాయి. ఏపీ రాజకీయాల్లో గత మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా…

Read More

తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్‌ పరీక్షలు.. కేంద్రాల వద్ద సందడి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. విద్యార్థులు వారికి కేటాయించిన పరీక్షా కేంద్రాలకు ఉదయాన్నే చేరుకున్నారు. దీంతో ఎక్కడ చూసినా సందడి వాతావరణం నెలకొంది. పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులను ఆయా కళాశాలల సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేశారు. Source link

Read More

Sports Competition: డ్రాగన్ బోట్ రేసులో విశాఖ క్రీడాకారుల సత్తా.. కేవలం 6 సెకన్ల తేడాతో నాలుగో స్థానం కైవసం.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 13, 2026 4:04 PM IST విజయవాడ రాష్ట్ర స్థాయి డ్రాగన్ బోట్ పోటీల్లో వైజాగ్ జట్టు తొలి పాల్గొనికే 6 సెకన్ల తేడాతో నాలుగో స్థానం, కోచ్ సదుపాయాలు ఇస్తే అంతర్జాతీయ పతకాలు సాధ్యమని నమ్మకం విజయవాడలో రాష్ట్ర స్థాయి డ్రాగన్ బోట్ పోటీలు..! విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి డ్రాగన్ బోట్ పోటీలలో విశాఖపట్నం జట్టు తొలిసారిగా పాల్గొని ప్రతిభ కనబరిచింది. సీనియర్ జట్లతో సమానంగా పోటీపడి కేవలం 6 సెకన్ల…

Read More

Chicken Price: చికెన్ తినేవారికి మతిపోయే షాక్.. అత్యంత భారీగా పెరగనున్న ధరలు.. కేజీ ఎంతంటే?

Chicken Prices Hike: ఎండల తీవ్రత పెరుగుతున్న కొద్దీ చికెన్ ధరలు కూడా వేగంగా పెరిగి సామాన్యుడికి షాక్ ఇస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం పౌల్ట్రీ రంగాన్ని దెబ్బతీయడంతో సరఫరా తగ్గి, మార్కెట్లో చికెన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. Source link

Read More

డిజిటల్ జనగణనకు తెలంగాణ సిద్ధం.. మే 11 నుంచి తొలి దశ

దేశవ్యాప్తంగా జరగనున్న జాతీయ జనాభా గణన (జనగణన) ప్రక్రియలో భాగంగా తెలంగాణలో తొలి దశ పనులను పకడ్బందీగా నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా మే 11 నుంచి జూన్ 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లు, ఇతర కట్టడాల వివరాలను నమోదు చేసే కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె. రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, అన్ని శాఖల కార్యదర్శులతో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, కీలక…

Read More

వడ్డీ రేట్లు యథాతథం: ఆర్బీఐ గవర్నర్

భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ఈసారి రెపో రేటును మార్చడం లేదని, 5.25 శాతం వద్దే కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనూహ్య సవాళ్లు ఎదురవుతున్నాయని ఆర్బీఐ గవర్నర్ అన్నారు. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు వృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 6.9 శాతంగా నమోదు కావొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. చమురు…

Read More

శ్రీకాకుళంలో డయేరియా కలకలం.. 25 మంది ఆసుపత్రుల్లో, ఒకరి మృతి..! Diarrhea outbreak in Srikakulam 25 cases reported one dead. | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Feb 24, 2026 4:49 PM IST శ్రీకాకుళం మేదర వీధి, గోల్కొండ రేవు రోడ్, దమ్మల వీధి, మంగువారి తోటల్లో డయేరియా వ్యాప్తి, 25 కేసులు, సురేష్ మృతి, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పరిశీలన. + ప్రజలకు హెచ్చరిక  పరిశుభ్రత పాటించండి, లక్షణాలు ఉంటే వెంటనే వైద్యం పొందండి శ్రీకాకుళం పట్టణంలో గత రెండు రోజులుగా డయేరియా వ్యాధి ప్రబలడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ముఖ్యంగా మేదర వీధి, గోల్కొండ రేవు…

Read More

Kurnool: కర్నూలులో దారుణం.. ఆస్తి కోసం తండ్రిని హత్య చేసిన కొడుకు.. పూర్తి వివరాలు ఇవే | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 31, 2026 6:07 AM IST తండ్రి రెండో భార్యకు పుట్టబోయే బిడ్డకు ఆస్తి ఎక్కడ దక్కుతుందోనన్న స్వార్థంతో, నిద్రిస్తున్న తండ్రిని కత్తితో పొడిచి ప్రాణాలు తీసిన ఘటన కర్నూలు జిల్లా కౌతాళం మండలం కుంతనహాల్ గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. ప్రతీకాత్మక చిత్రం Kurnool: రక్తసంబంధాల కంటే ఆస్తిపాస్తులే మిన్న అనుకున్నాడో కిరాతక కుమారుడు. కనిపెంచి, విద్యాబుద్ధులు నేర్పిన తండ్రిని ఆస్తి కోసం కడతేర్చాడు. తండ్రి రెండో భార్యకు పుట్టబోయే బిడ్డకు ఆస్తి…

Read More

Astrology: ఈ 3 రాశుల వారికి ఏప్రిల్, మే నెలలు వెరీ బ్యాడ్ టైమ్.. గ్రహాల అశుభ ప్రభావాన్ని తొలగించే పరిహారాలు ఇవే |

మీన, సింహ రాశి వారికి పరిహారాలుమీన, సింహ రాశి వారు ప్రతిరోజూ ఉదయాన్నే త్వరగా నిద్రలేచి, ఉదయాన్నే వాకింగ్‌కు వెళ్లే పక్షులకు, ఆవులకు, కుక్కలకు ఆహారం పెట్టాలని పండిట్ దీప్‌లాల్ అన్నారు. దీనితో పాటు వారు తమ తల్లిదండ్రులకు, పేదలకు సేవ చేయాలి. ప్రతి సాయంత్రం శ్రీ హనుమాన్ ఆలయానికి వెళ్లి మల్లె నూనెతో దీపం వెలిగించాలి. దీంతో పాటు, కందిపప్పు , రెండు బెల్లం ఉండలు సమర్పించాలి. ఈ పరిహారంతో, హనుమంతుడు ప్రసన్నుడై, జీవితంలో వచ్చే…

Read More