ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోండి

ఎంఈఓ రాజేశ్వరి దేవి విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాల కొరకు 25 శాతం కేంద్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్ట ప్రకారం కల్పించిందని, ఈ అవకాశాన్ని పేద కుటుంబంలో వారు సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ రాజేశ్వరి దేవి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇప్పటివరకు 1031 మంది మాత్రమే విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. అంతేకాకుండా కేవలం 790 మంది మాత్రమే పాఠశాలలను ఎంపిక చేసుకోవడం జరిగిందన్నారు. రిజిస్ట్రేషన్ అనంతరం తప్పనిసరిగా లాగిన్…

Read More

ఆంధ్రప్రదేశ్‌లో రామరాజ్యం స్థాపన – Visalaandhra

సీఎం నారా చంద్రబాబు నాయుడు జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిన కళ్యాణ వేదిక శ్రీరాముడు, శ్రీవారి అనుగ్రహంతో ప్రజా రాజధానిగా అమరావతి విశాలాంధ్ర – తిరుమల: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి సన్నిధిలో బుధవారం సాయంత్రం నిర్వహించిన శ్రీ సీతారాముల దివ్య కళ్యాణోత్సవం అనంతరం కళ్యాణ వేదిక వద్ద భక్తులను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.జై శ్రీరామ్ నినాదాలతో ముఖ్యమంత్రి వేదికపై తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఒంటిమిట్ట శ్రీరాముడు మరియు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి…

Read More

ఉదయం వడగాల్పులు.. సాయంత్రం వడగళ్ల వానలు.. ఏపీలో వింత వాతావరణం! Andhra Pradesh diverse weather. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 18, 2026 9:56 PM IST మార్చి నెలలో ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు తీవ్రంగా ఉంటే, మధ్యాహ్నం తర్వాత ఉరుములతో కూడిన జల్లులు కురుస్తున్నాయి. మూడు రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగనుంది. ఏపీలో వింత వాతావరణం..!  ఒక పక్క వడగాల్పులు , మరొక పక్క వడగళ్ల వానలు ఆంధ్రప్రదేశ్‌లో మార్చి నెలలోనే ఎండలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఉదయం నుంచే మండే ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేళ, మధ్యాహ్నం తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారుతూ…

Read More

Summer Heat: వేసవిలో మీ ఇల్లు చల్లగా ఉండాలా? అయితే ఈ ‘పెయింట్ మ్యాజిక్’ ట్రై చేయండి! |

Last Updated:Mar 11, 2026 8:57 PM IST వేసవిలో డాబా ఇళ్లలో వేడి తగ్గించడానికి డ్యాంప్ ప్రూఫ్ ఫ్లోరింగ్ పెయింట్ ఉపయోగించాలి. సుందరాడ పెయింటర్ మాధవ సూచన ప్రకారం, ఇది సూర్యకిరణాల వేడిని తగ్గించి ఇంట్లో చల్లదనాన్ని పెంచుతుంది. + డాబా ఇళ్లలో వేడి తగ్గించే సులభ మార్గం ఇదే  వేసవికాలంలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇళ్లలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడం సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా డాబా ఇళ్లలో మధ్యాహ్నం నుంచి…

Read More

రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి.. సిపిఎం పార్టీ నాయకులు

విశాలాంధ్ర ధర్మవరం ; ఇటీవల వడగండ్ల వాన నువ్వు నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సిపిఎం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం రైతు సంగం ఆధ్వర్యంలో అరటి తోటను సందర్శించడం జరిగినది. ఈ సందర్భంగా జంగాలపల్లి పెద్దన్న ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ మల్కాపురం గ్రామంలో నాగిరెడ్డి రైతు మూడు ఎకరాల అరటి తోటను సాగు చేయడం జరిగినదని ఈ…

Read More

AP Government: సీఎం చంద్రబాబు అదిరిపోయే మాస్టర్ ప్లాన్.. లక్షల మందికి ఉద్యోగాలు.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

సౌర విద్యుత్ హబ్‌గా రాయలసీమ రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఉన్న అపారమైన సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో దాదాపు 325 గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందని అధికారులు వివరించగా, దీనికి అనుగుణంగా భారీ పెట్టుబడులను ఆకర్షించాలని సీఎం సూచించారు. ఉత్పత్తి అయిన విద్యుత్‌ను వృథా చేయకుండా స్టేట్ మరియు సెంట్రల్ గ్రిడ్‌లకు అనుసంధానం చేయాలని,…

Read More

అమీర్‌పేటలోని కోచింగ్‌ సెంటర్‌లో అగ్నిప్రమాదం.. చిక్కుకున్న విద్యార్థులు

అమీర్‌పేట మైత్రీవనం చౌరస్తాలోని ఆదిత్య ఎన్‌క్లేవ్‌ భవనంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కాంప్లెక్స్‌లోని ఓ కోచింగ్‌ సెంటర్‌లో మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో నాలుగో అంతస్తులో క్లాసులు జరుగుతున్నాయి. దీంతో పలువురు విద్యార్థులు అందులో చిక్కుకుపోయారు. ఒక్కసారిగా పొగ కమ్మేయడంతో లోపల ఉన్న విద్యార్థులకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. బయటకు వచ్చే దారి కూడా పొగతో నిండిపోవడంతో విద్యార్థులు బాల్కనీల్లోకి వచ్చి రక్షించాలంటూ హాహాకారాలు చేశారు. కొందరు భయం ఆపుకోలేక కిందకు దూకే ప్రయత్నం…

Read More

నాలుగుకోట్ల రూపాయల గిరిజన ఉత్పత్తుల సేకరణ లక్ష్యం

జిసిసి ఉద్యోగులు,సిబ్బంది మీటింగులో డిఎం రామారావువిశాలాంధ్ర, పార్వతీపురం:గిరిజనులు పండించిన / సేకరించిన అటవీ ఉత్పత్తులకు సంబంధించి ఈఏడాది నాలుగ కోట్లరూపాయల ఉత్పత్తుల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు గిరిజన సహకార సంస్థ డివిజనల్ మేనేజర్ జె. రామారావు తెలిపారు. గురువారం నాడు పార్వతీపురం బ్రాంచ్ కార్యాలయంలో ఐటీడీఏ పరిధిలోగల జిసిసి బ్రాంచ్ మేనేజర్లు,ఉద్యోగులు, సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. విశాలాంధ్ర దినపత్రికలో వచ్చిన కథనానికి స్పందిస్తూ గిరిజనులనుండి జిసిసి నిర్ణయించిన ధరల మేరకు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.గిరిజనుల ధరలు అందించే…

Read More

Tirumala Temple | తిరుమల ఆలయంలో ఉగాది సంబరాలు

తెలుగు నూతన సంవత్సరం ‘శ్రీ పరాభవ’ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ‘ఉగాది ఆస్థానం’ మరియు ‘పంచాంగ శ్రవణం’ నిర్వహించారు.#tirumalatemple #ugadi #tirumalanews Source link

Read More

Vijayawada: విజయవాడ నగరపాలక సంస్థలో కొత్త శకం.. పునర్విభజనతో పెరగనున్న 14 డివిజన్లు.. 78కి చేరనున్న మొత్తం స్థానాలు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

జనాభా ప్రాతిపదికన పునర్విభజన ఈనాడు కథనం ప్రకారం.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, జనాభా ప్రాతిపదికన వార్డుల విభజన జరుగుతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం విజయవాడ నగర జనాభా సుమారు 8,47,000 గా ఉంది. అప్పట్లో ఉన్న జనాభాకు అనుగుణంగా 64 డివిజన్లను ఏర్పాటు చేశారు. అయితే, గత దశాబ్ద కాలంలో నగరం అన్ని దిశలా విస్తరించింది. శివారు ప్రాంతాలు విలీనం కావడంతో పాటు, జనసాంద్రత కూడా భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో, ప్రతి డివిజన్‌లో ఓటర్ల…

Read More