రైల్వే జోన్కల సాకారం – Visalaandhra

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటుగెజిట్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వంజాన్ 1 నుండి కార్యకలాపాలు ప్రారంభంమోదీకి చంద్రబాబు కృతజ్ఞతలు విశాలాంధ్ర బ్యూరో – విశాఖపట్నం: ఉత్తరాంధ్ర వాసుల చిరకాల కోరిక సాకారమైంది. విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు చేస్తూ మంగళవారం కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. నాలుగు దశాబ్ద్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులతో ఏర్పాటు చేసిన రైల్వే జోన్ సాధన సమితి పోరాట ఫలితంగా…

Read More

Tirumala: విజయ్ గెలుపుతో తిరుమలలో సందడి.. 116 కొబ్బరికాయలు కొట్టిన అభిమాని!

తమిళనాడు రాజకీయాల్లో విజయ్ సృష్టిస్తున్న సంచలనానికి గుర్తుగా తిరుమల కొండపై ఓ అభిమాని తన భక్తిని చాటుకున్నాడు. తమిళనాడులోని తిరువత్తూర్కు చెందిన సుధాకర్ అనే అభిమాని, విజయ్ సాధించిన ఘనవిజయాన్ని పురస్కరించుకుని మంగళవారం (మే 5) శ్రీవారికి 116 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నాడు. Source link

Read More

రాజీనామా ప్రసక్తే లేదు

టీఎంసీ ఓడిపోలేదు… ఇది ప్రజా తీర్పు కాదు . బీజేపీ విజయం కుట్రపూరితం. ఈసీతో కుమ్మక్కై 100 స్థానాలు దోచుకుంది. ఈ ఎన్నికలకు సీఈసీ ప్రధాన విలన్. మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు. ‘ఇండియా’కు మద్దతు ప్రకటన కోల్‌కతా: తృణమÖల్ కాంగ్రెస్ ఓడిపోలేదని, కాషాయ పార్టీకి మద్దతిచ్చిన ఎన్నికల సంఘంతో తలపడిందని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఈ ఎన్నికలకు సంబంధించి సీఈసీ ఓ విలన్‌గా మారారని…

Read More

Tirumala: టీవీకే విజయాన్ని కాంక్షిస్తూ శ్రీవారికి మొక్కులు.. విజయ్ అభిమానులు ఎన్ని కొబ్బరికాయలు కొట్టారో చూడండి | ట్రెండింగ్

Last Updated:May 05, 2026 2:03 PM IST Tirumala: తమిళనాడులోని విజయ్ విజయాన్ని కాంక్షించిన తమిళ అభిమానులు మొక్కులు తీర్చుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లోని పవిత్ర క్షేత్రమైన తిరుమలకు వచ్చి శ్రీవారి చెంతన మొక్కులు తీర్చుకున్నారు. + Tirumala temple Tirumala: నిన్నటి వరకు అతను ఓ స్టార్ హీరో మాత్రమే. కాని ఇప్పుడు సక్సెస్‌ఫుల్ పొలిటిషియన్. దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ నటుడి గురించే చర్చ. తమిళనాట…

Read More

మొక్కజొన్నకు రూ.2400 ఇవ్వాల్సిందే

. రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ, ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం ధర్నాలు. మార్క్‌ఫెడ్, నాఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలి: కేవీవీ ప్రసాద్. కేంద్రంపై సీఎం ఒత్తిడి పెంచాలి: జమలయ్య విశాలాంధ్ర బ్యూరో – అమరావతి:మొక్కజొన్నకు గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ డిమాండ్ చేశారు. మార్క్‌ఫెడ్, నాఫెడ్ ద్వారా క్వింటాకు రూ.2,400 చెల్లించాలని, ఇప్పటికే మార్కెట్‌లో అమ్ముకుని నష్టపోయిన రైతాంగాన్ని ధరల వ్యత్యాస పథకం ద్వారా ఆదుకోవాలని, ధరల స్థిరీకరణ…

Read More

BJP Leaders Celebrate with Jhal Muri in Ap | ఏపీలో బెంగాల్ స్పెషల్ ఝల్ మురి బీజేపీ నేతల సంబరాలు

విజయవాడలో ఎన్నికల విజయాన్ని పురస్కరించుకుని P. V. N. మాధవ్ ప్రత్యేకంగా బెంగాల్ స్పెషల్ ‘ఝల్మురి’ పంపిణీ చేశారు. బీజేపీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఈ సంబరాలను నిర్వహించారు. Source link

Read More

హైకోర్టుకు మరో ముగ్గురు జడ్జిలు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి మరో ముగ్గురు జడ్జిలను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. అన్ని రాష్ట్రాలకు న్యాయమÖర్తులను సిఫారసు చేసే ప్రక్రియలో భాగంగా సమావేశమైన కొలీజియం… ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ న్యాయస్థానాల్లో న్యాయాధికారులుగా పనిచేస్తున్న ముగ్గురు అధికారులను న్యాయమÖర్తులుగా పదోన్నతి కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. న్యాయమÖర్తులుగా సునీత గంధం, ఆలపాటి గిరిధర్, సీహెచ్ పురుషోత్తమ కుమార్‌ను నియమించాలని కొలీజియం నిర్ణయించింది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత వీరి నియామకంపై అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి….

Read More

Coconut: కొబ్బరికాయలోకి నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా.. ఆ తీపి వెనుక ఉన్న రహస్యం తెలిస్తే షాక్ అవుతారు!

వేసవిలో విశాఖపట్నంలో కొబ్బరి బొండం డిమాండ్ పెరిగింది, సహజంగా తీపి, పోషకాలతో శరీరానికి శక్తి, హైడ్రేషన్ ఇస్తూ ఆరోగ్యకర డ్రింక్ గా నిలుస్తోంది Source link

Read More

గనుల ఆదాయ లక్ష్యంరూ.4,650 కోట్లు – Visalaandhra

. రూ.1.90 లక్షల కోట్ల పెట్టుబడులు… 1.52 లక్షల మందికి ఉపాధి. ఇనుప ఖన్పుిం సద్వినియోగానికి కార్యాచరణ. సీఎం చంద్రబాబు ఆదేశం విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: రాష్ట్రంలోని ఇనుప ఖనిజ నిల్వలను పూర్తిస్థాయిలో వినియోగించుకుని అటు ఆదాయం, ఇటు ఉపాధి అవకాశాలు లభించేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. గనుల శాఖపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రి కొల్లు రవీంద్ర, ప్రభుత్వ సలహాదారు సతీష్ రెడ్డి, గనుల…

Read More

చిరకాల స్వప్నం నెరవేరింది.. విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్‌కు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్. South Coast Railway Zone | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 05, 2026 10:51 PM IST విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు కేంద్రం గెజిట్ జారీ, జూన్ 1 నుంచి కార్యకలాపాలు, ఆంధ్రప్రదేశ్‌లో సంబరాలు, అభివృద్ధి, ఉద్యోగాలపై ఆశలు + News18 విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఆంధ్రప్రదేశ్‌లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. విశాఖపట్నం రైల్వే స్టేషన్ వద్ద స్థానికులు, టిడిపి, బిజెపి నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటూ…

Read More