రైల్వే జోన్కల సాకారం – Visalaandhra
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటుగెజిట్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వంజాన్ 1 నుండి కార్యకలాపాలు ప్రారంభంమోదీకి చంద్రబాబు కృతజ్ఞతలు విశాలాంధ్ర బ్యూరో – విశాఖపట్నం: ఉత్తరాంధ్ర వాసుల చిరకాల కోరిక సాకారమైంది. విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు చేస్తూ మంగళవారం కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. నాలుగు దశాబ్ద్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులతో ఏర్పాటు చేసిన రైల్వే జోన్ సాధన సమితి పోరాట ఫలితంగా…


