కేరళ ‘ఫారెస్ట్ మదర్’ కు పద్మశ్రీ పురస్కారం
కేరళకు చెందిన 92 ఏళ్ల పర్యావరణ కార్యకర్త కొల్లక్కయిల్ దేవకీ అమ్మ జీకి పద్మశ్రీ పురస్కారం లభించింది. అడవుల పెంపకం, జీవ వైవిధ్య పరిరక్షణ కోసం ఆమె చేసిన విశేష కృషికి కేంద్ర ప్రభుత్వం ఈ గౌరవాన్ని ప్రకటించింది. అలప్పుజా జిల్లాకు చెందిన దేవకీ అమ్మ.. నాలుగు దశాబ్దాల పాటు నిరంతరం శ్రమించి బీడు తీర ప్రాంత ఇసుక భూమిని పచ్చని అడవిగా మార్చారు. 3 వేలకుపైగా మొక్కల జాతులకు నిలయంకొల్లక్కల్ తపోవనంగా పేరుగాంచిన ఈ అడవి…


