విజయవాడలో బంగారం, వెండి ధరల్లో తగ్గుదల; మూడు రోజులుగా కొనసాగుతున్న క్షీణత.

విజయవాడ: బంగారం ధరలు వరుసగా మూడో రోజు పడిపోయాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,64,510కు చేరింది. ఇది మునుపటి ముగింపు ధరతో పోలిస్తే రూ. 3,110 మేర తగ్గింది. అదేవిధంగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,50,080 వద్ద కొనసాగుతోంది, ఇది క్రితం రోజుతో పోలిస్తే రూ.2,850 క్షీణతను సూచిస్తుంది. 18 క్యారెట్ల పసిడి ధర రూ.1,23,380గా నమోదైంది, ఇది గతంలో కంటే రూ. 2,340 తక్కువ….

Read More

Chandrababu: ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం చంద్రబాబు.. ఫొటోలు చూసేయండి |

అన్ని మతాలను గౌరవిస్తా… అందరివాడిలా ఉంటామని సీఎం హామీ ఇచ్చారు. పేదలను ఆదుకునేందుకు పీ4 తీసుకొచ్చామని, ఎక్కడ పేదవాడు ఉంటే అక్కడ నేను ఉంటా అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ విందులో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్, ఎంపీ కేశినేని శివనాధ్, ఎమ్మెల్యేలు నజీర్, బోండా ఉమ, గద్దె రామ్మోహన్, పలువురు ప్రజా ప్రతినిధులు, ముస్లిం మైనార్టీ నేతలు పాల్గొన్నారు. Source link

Read More

Killer Lover: 16 ఏళ్ల బాలిక పెళ్లికి ‘నో’ చెప్పిందని కిరాతకంగా గొంతు కోసిన ఉన్మాది.. పట్టుకున్న పోలీసులను సైతం ఏం చేశాడో తెలుసా | కడప వార్తలు (Kadapa News)

Last Updated:Apr 11, 2026 11:52 AM IST కడప కాజీపేటలో 16 ఏళ్ల బాలికను పెళ్లి నిరాకరించిందని 19 ఏళ్ల వెంకటేష్ కత్తితో హత్య, స్థానిక నిరసనలు, కఠిన శిక్షల కోసం డిమాండ్ చేశారు. News18 మనుషుల మధ్య విజ్ఞానం పెరుగుతున్నా, ఆలోచనా విధానంలో మాత్రం ఇంకా ఆదిమ కాలపు పైశాచికత్వం రాజ్యమేలుతోందని చెప్పడానికి కడప జిల్లాలో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. ఒక అమ్మాయి “నో” చెప్పడాన్ని తట్టుకోలేని ఒక ఉన్మాది, ఏకంగా ఆమె…

Read More

Fake Milk: చిక్కని పాల పేరుతో విషం విక్రయం.. ఇద్దరు మృతి, 15మంది ఆసుపత్రి పాలు | ట్రెండింగ్

Last Updated:Feb 23, 2026 9:39 AM IST Fake Milk:తూర్పుగోదావరిజిల్లా రాజమండ్రి లాలాచెరువు, చౌడేశ్వరి నగర్ సమీప ప్రాంతాలలో కల్తీపాలు కలకలం రేపుతున్నాయి, ఈ పాలు తాగడం కారణంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులుగా ఆ ప్రాంతంలో ప్రజలు మారినట్లుగా సమాచారం అందుతుంది. + ఏపీలో కల్తీపాలు ఇద్దరు మృతి వరుసుగా ఆసుపత్రి బాట పడుతున్న ప్రజలు Fake Milk: తూర్పుగోదావరిజిల్లా రాజమండ్రి లాలాచెరువు, చౌడేశ్వరి నగర్ సమీప ప్రాంతాలలో కల్తీపాలు కలకలం రేపుతున్నాయి, ఈ పాలు తాగడం…

Read More

Illegal Gas: ఆ జిల్లాలో అక్రమ గ్యాస్ గోడౌన్‌పై మెరుపు దాడి.. పెద్ద సంఖ్యలో సిలిండర్లు స్వాధీనం! |

Last Updated:Mar 14, 2026 11:45 AM IST తిరుపతి నగర శివారులో అక్రమ గ్యాస్ గోడౌన్‌పై అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. భారీగా సిలిండర్లు స్వాధీనం. యాజమాన్యంపై సెక్షన్ 6A కింద కేసు నమోదు. + తిరుపతిలో అక్రమ గ్యాస్ గోడౌన్‌పై అధికారుల దాడి..592 కమర్షియల్, 230 డొమెస్టిక్ వి తిరుపతి నగర శివారులో అత్యంత ప్రమాదకరంగా కొనసాగుతున్న ఒక అక్రమ గ్యాస్ గోడౌన్‌పై అధికార యంత్రాంగం మెరుపు దాడులు నిర్వహించింది. భద్రతా నిబంధనలను పూర్తిగా…

Read More

Summer Best Tourist Places: సమ్మర్‌లో ఇదే బెస్ట్ ప్లేస్.. అడవి అంతా మన కళ్ల ముందే, ఆ ఫీలింగే వేరు

Best Summer Tourist Places: సమ్మర్‌లో రోజు రోజుకు పెరుగుతున్న ఎండను తట్టుకోలేక జనం వేసవి తాపం తగలని ప్రదేశాలకు వెళ్లాలని అనుకుంటారు. ఇలాంటి వాళ్లకు కాకినాడ జిల్లాలోని ఈ ప్రాంతాన్ని విజిట్ చేస్తే ఉదయంనుంచి సాయంత్రం వరకు అన్ లిమిటెడ్ ఎంజాయ్‌మెంట్ దొరుకుతుంది. Source link

Read More

CM Chandrababu: సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం.. పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 06, 2026 2:04 PM IST ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు 13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రి నారా లోకేష్ కూడా ఈ నిర్ణయాన్ని సమర్థించారు. News18 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సోషల్ మీడియా వినియోగంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. 13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేస్తూ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు….

Read More

డ్రోన్లతో నేరాలపై చెక్.. నేరగాళ్లకు గుబులు పుట్టిస్తున్న ఆ జిల్లా పోలీసులు..!

విజయనగరం జిల్లాలో ఎస్పీ ఏ ఆర్ దామోదర్ ఆధ్వర్యంలో డ్రోన్ నిఘా విస్తరణ, ఈవ్ టీజింగ్ చైన్ స్నాచింగ్ ఓపెన్ డ్రింకింగ్ పేకాటలపై కేసులు పెరిగి నేరాలు తగ్గుతున్నాయని పోలీసులు తెలిపారు Source link

Read More

వయసును బట్టి హేళన చేయడం సరికాదు

తనపై వచ్చిన ట్రోల్స్ పై స్పందించిన అనసూయ హైదరాబాద్: ఇటీవల యాంకర్, నటి అనసూయ హోలీ సంబరాల్లో పాల్గొన్న విషయం తెలిసినదే. ఆ సంబరాల్లో ఆమె మాట్లాడుతుండగా కొందరు వ్యక్తులు ‘ఆంటీ’ అంటూ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా కొందరు ఆ వీడియోకు వచ్చిన కామెంట్స్ తో రీల్స్ చేయడం ప్రారంభించారు. ఆ రీల్స్ పై ఆమె పోస్ట్ పెట్టారు… ” ఇతరుల బాధలో కూడా వినోదం వెతికే వారిని, కనీస సానుభూతి,…

Read More

విద్యాబుద్ధుల కోసం గణపతి దర్శనం.. అయినవిల్లిలో రికార్డు స్థాయిలో విద్యార్థుల రద్దీ..! Students crowd at Ainavilli Ganapati. |

ఉగాది సందర్భంగా స్వామివారికి బెల్లం గారెలను నైవేద్యంగా సమర్పించి, అదే ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. ఆలయాన్ని పూలు, పండ్లతో అద్భుతంగా అలంకరించి, ముందుగా ఏకాంత పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఈ ఆధ్యాత్మిక వాతావరణంలో విద్యార్థులు, భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో స్వామిని దర్శించుకున్నారు. Source link

Read More