వాడపల్లి వెంకన్నకు భక్తుల అపూర్వ కానుక.. 60 లక్షల బంగారు మకర తోరణం సమర్పణ..! Devotees offer gold Makara Torana worth 60 lakhs in Vadapalli | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)
Last Updated:Mar 06, 2026 10:24 PM IST తణుకు భక్తులు రామచంద్రస్వామి – సావిత్రి దంపతులు వాడపల్లి వెంకటేశ్వర స్వామివారికి 60 లక్షల విలువైన 350 గ్రాముల బంగారు మకర తోరణాన్ని సమర్పించారు. భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. + వాడపల్లి వెంకటేశ్వర స్వామికి అరవై లక్షలు విలువచేసే బంగారు మకర తోరణం అందించిన భక్ కలియుగంలో దైవ ఆరాధన, దైవ సేవల ద్వారానే మానవ జన్మ సార్థకం అవుతుందని పురాణాలు చెబుతుంటాయి. భగవంతుని సేవలో…


