20 ఏళ్ల మైలురాయికి చేరిన సన్ లైఫ్ గ్లోబల్ సొల్యూషన్స్ ఇండియా

న్యూదిల్లీ: గ్లోబల్ లీడర్ సన్ లైఫ్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ అయిన సన్ లైఫ్ గ్లోబల్ సొల్యూషన్స్ (bస్bల్‌జీbస్) ఇండియా కార్యాలయం దేశంలో పరివర్తన కలిగించే 20 సంవత్సరాల మైలురాయిని సూచిస్తుంది. 2006లో కార్యకలాపాలు, అప్లికేషన్ నిర్వహణపై దష్టి సారించే డెలివరీ సెంటర్‌గా ప్రారంభమైనది. డిజిటల్ పరివర్తన, ప్రాసెస్ ఇన్నోవేషన్, bక్సలెన్స్, స్కేల్డ్ ఆపరేషన్‌లు, స్థిరమైన వద్ధిని ప్రారంభించే సమగ్ర ప్రపంచ సామర్థ్య కేంద్రంగా అభివద్ధి చెందింది. గత రెండు దశాబ్దాలుగా, bస్bల్‌జీbస్ సన్ లైఫ్ గ్లోబల్…

Read More

Gas Cylinder: ఇలా అయితే ఎలా?… రూ. 2 వేలు ఇచ్చిన సిలిండర్ దొరకడం లేదు.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 14, 2026 6:28 AM IST ప్రస్తుతం చిన్నహోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లుస బిర్యానీ పాయింట్లకు గ్యాస్ కొరత ఒక పెద్ద సవాలుగా నిలిచింది. News18 విజయవాడలో చిన్న హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు అవసరమైన గ్యాస్ సరఫరా కొరత కారణంగా వ్యాపారాలు సమస్యలకు గురవుతున్నాయి. చిన్నహోటళ్లు, వాహన టిఫిన్ సెంటర్లు మరియు బిర్యానీ, స్వీట్లు, పిండి వంటల వంటి సేవల ఆధారంగా వేల మంది…

Read More

భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి.. కాణిపాకం ఆలయంలో నూతన టెక్నాలజీపై మంత్రి ప్రశంసలు | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 17, 2026 9:41 PM IST కాణిపాకం Varasiddhi Vinayaka Templeలో భక్తుల రద్దీ, మంత్రి Vangalapudi Anitha కుటుంబంతో దర్శనం, సౌకర్యాలు భద్రతపై సంతృప్తి, అధికారులు పోలీసులను ఆమె ప్రశంసించారు + News18 చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం Kanipakam Varasiddhi Vinayaka Temple భక్తజన సందోహంతో కళకళలాడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి Vangalapudi Anitha కుటుంబ సమేతంగా స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు….

Read More

గూగూడు ఉత్సవాలు మూడు రోజులు పూర్తయినా అధికారుల నిర్లక్ష్యం పరాకాష్టకు..!

విశాలాంధ్ర -నార్పల :- మండల పరిధిలోని గూగూడు గ్రామంలోని గూగుడు ఉత్సవాలు మూడు రోజులు పూర్తయినప్పటికీ, ఉత్సవాలకు ముందు పూర్తి చేయాల్సిన పలు అభివృద్ధి పనులు ఇప్పటికీ అసంపూర్తిగానే ఉండిపోవడం అధికార యంత్రాంగం పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. భక్తుల సౌకర్యాలు, భద్రతకు సంబంధించిన సమస్యలు అలాగే కొనసాగుతున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గ్రామంలో డ్రైనేజ్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో పాటు ప్రధాన రహదారులు గుంతలమయంగా మారాయి. పలు చోట్ల నీరు నిలిచిపోవడంతో…

Read More

శ్రీసిటీలో మరో పరిశ్రమ – Visalaandhra

రూ.1000 కోట్ల పెట్టుబడి, 3వేల మందికి ఉద్యోగాలునేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి లోకేశ్ విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు కేంద్రంగా మారిన శ్రీ సిటీకి మరో పరిశ్రమ వస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ కంపెనీ ఎయిర్ కండిషనర్ తయారీ సంస్థ క్యారియర్ రాష్ట్రంలో తన ఉత్పత్తి సంస్థను ప్రారంభిస్తోంది. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీసిటీ పారిశ్రామికవాడలో 39 ఎకరాల విస్తీర్ణంలో క్యారియర్ సంస్థ తన నూతన తయారీ ప్లాంట్ ను ఏర్పాటు చేయనుంది. 2028…

Read More

దివ్యాంగుల వసతి గృహాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం..

విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు జి.అర్చనవిశాలాంధ్ర ధర్మవరం;;అనంతపురం జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని దివ్యాంగ విద్యార్థుల (3వ తరగతి నుండి డిగ్రీ వరకు) కోసం 2026-27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ వసతి గృహాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు జి. అర్చన ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ బాలుర వసతి గృహం హెచ్ ఎల్ సి కాలనీ, అనంతపురం (సామర్థ్యం: 100 మంది).బాలికల వసతి…

Read More

పాక్‌లో ఇరాన్ విమానాల రహస్య పార్కింగ్?

న్యూయార్క్: ఇరాన్`అమెరికా మధ్య యుద్ధం వేళ పాకిస్థాన్ మధ్యవర్తిత్వం నేపథ్యంలో తెహ్రాన్ సైనిక విమానాలను తమ ఎయిర్‌ఫీల్డ్‌లలో పార్కింగ్ చేసేందుకు ఇస్లామాబాద్ అనుమతి ఇచ్చినట్లు అమెరికా మీడియా పేర్కొంది. ఇరాన్ సైనిక ఆస్తులతో సహా అనేక విమానాలు నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్ లో నిలిపి ఉంచినట్లు వెల్లడించింది. లాక్‌హీడ్ సి-130 హెర్క్యులస్ రవాణా విమానం, ఇరాన్ వైమానిక దళానికి చెందిన ఆర్‌సీ-130తో సహా అనేక విమానాలు పార్కింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా దాడుల నుంచి తమ వైమానిక, సైనిక…

Read More

Vijayawada Gold Silver Rates: గత 7 రోజుల్లో పెరిగిన బంగారం ధరలు.. మరింతగా పెరుగుతాయా? విజయవాడలో గోల్డ్ రేట్స్ వివరాలు ఇవే |

విజయవాడ బులియన్ మార్కెట్లో అత్యంత స్వచ్ఛమైన 10 గ్రాముల 24 క్యారెట్ల (మేలిమి) బంగారం ధర ఫిబ్రవరి 15న రూ. 1,57,750కు చేరుకుంది. గత ఆదివారం రూ.156,660గా ఉంది. అంటే ఈ వారం రోజుల్లో రూ. 1,150 పెరిగింది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,18,310 వద్ద కొనసాగుతుంది. ఆభరణాల తయారీకి వాడే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ. 1,44,600 వద్ద ఉంది. క్రితం ముగింపు…

Read More

APSRTC: ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త

AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం. Source link

Read More

CM Chandrababu: కొత్త జిల్లాలో తొలిసారి అడుగుపెట్టిన సీఎం చంద్రబాబు.. కీలక ప్రాజెక్టుకు శంకుస్థాపన | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 25, 2026 6:26 PM IST CM Chandrababu: మార్కాపురం జిల్లాలో చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజలకు సాగునీరు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. image by x నూతనంగా ఏర్పాటైన మార్కాపురం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం తొలిసారి పర్యటించి, ప్రతిష్టాత్మక వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కలను సాకారం చేస్తూ…

Read More