ప్రతి సమస్య పరిష్కారానికి గ్రీవెన్స్ డే ద్వారా న్యాయం జరుగుతుంది

ఆర్డీవో మహేష్విశాలాంధ్ర ధర్మవరం;; ప్రతి సమస్య పరిష్కారానికి గ్రీవెన్స్ డే ద్వారా తప్పక న్యాయం జరుగుతుందని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్‌డీవో కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని ప్రజలు పాల్గొని రెవెన్యూ, భూవివాదాలు , సంక్షేమ పథకాలు, ప్రాథమిక సౌకర్యాలు ,ఇతర పరిపాలనా సమస్యలకు సంబంధించిన 11 వినతి పత్రాలను స్వీకరించడం జరిగింది అన్నారు. ప్రతి వినతిని ప్రాధాన్యతగా తీసుకుని సంబంధిత శాఖల…

Read More

Heat Wave: హీట్‌వేవ్ , థండర్ స్టార్మ్.. బయటకు వెళ్లాలంటే జాగ్రత్త.. ఏపీలో 3 రోజులు బిగ్ అలర్ట్..!

రాష్ట్రంలో ఒకవైపు తీవ్ర ఎండలు వడగాలులు, మరోవైపు పిడుగులతో అకాల వర్షాలు, విశాఖ వాతావరణ శాఖ మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిక Source link

Read More

Vijayawada: కుక్కకాటుకు చెప్పు దెబ్బ అంటే ఇదే.. డబ్బు కోసం సైబర్ నేరగాళ్ల డిజిటల్ అరెస్ట్ డ్రామా! షాక్ ఇచ్చిన రిటైర్డ్ టీచర్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 17, 2026 5:59 AM IST అయితే, విజయవాడకు చెందిన ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు మాత్రం సైబర్ నేరగాళ్ల పన్నాగాన్ని చిత్తు చేశారు. తన సమయస్ఫూర్తితో ఏకంగా పోలీసులకే సమాచారం అందించి, కేటుగాళ్ల గుట్టు రట్టు చేశారు. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: ప్రస్తుత రోజుల్లో సైబర్ నేరగాళ్లు అమాయకులను బురిడీ కొట్టించేందుకు రకరకాల వేషాలు వేస్తున్నారు. ముఖ్యంగా ‘డిజిటల్ అరెస్ట్’ (Digital Arrest) పేరుతో భయభ్రాంతులకు గురిచేసి లక్షలాది రూపాయలు కాజేస్తున్నారు. అయితే, విజయవాడకు…

Read More

ఆంజనేయ స్వామి పాదముద్రలు ఉన్న కొండపై సీతారాములు.. కానీ పూజలు లేవు..! Ramagiri Konda Sitaramula glory revealed negligence exposed. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 25, 2026 7:18 PM IST రామగిరి కొండపై ములగపూడి సీతారాముల స్వయంభూ దివ్యక్షేత్రం, ఆంజనేయ స్వామి పాదముద్రలు, అల్లూరి సీతారామరాజు జ్ఞాపకాలు ఉన్నా అభివృద్ధి లేక భక్తులు ఆవేదన చెందుతున్నారు. + ఆంజనేయుడుపూజలు చేసిన ఏకశిలా సీతారాములు.. ప్రభుత్వం చొరవ చూపుతే వెలుగులోకి గోదావరి జిల్లాలో ఓ కొండపై వెలసిన సీతారాముల దివ్యక్షేత్రం, తన విశిష్టతతో భక్తులను ఆకట్టుకుంటూనే మరోవైపు నిర్లక్ష్యంతో ఆవేదన కలిగిస్తోంది. భద్రాచలం తరహాలోనే ఒకే శిలపై సీతారాములు దర్శనమిచ్చే…

Read More

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి.. – Visalaandhra

నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులు విశాలాంధ్ర ధర్మవరం : ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఎండి ఇచ్చిన మెమరాండంలోని సమస్యలను పరిష్కారం కొరకు రెండు రోజులు డిమాండ్స్ డే భాగంగా మొదటి రోజున ఎన్ఎంయూ ఏ డిపో సెక్రటరీ మధుసూదన్ ఆధ్వర్యంలో ఉదయం మొదటి సర్వీస్ నుండి డిమాండ్స్ బ్యాడ్జిను ధరించి నిరసన, గేట్ మీటింగ్ నిర్వహించారు….

Read More

జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ని కలిసిన నూతన అసిస్టెంట్ కలెక్టర్ సుయశ్ కుమార్

విశాలాంధ్ర అనంతపురం టౌన్ : అనంతపురం జిల్లాకి నూతన అసిస్టెంట్ కలెక్టర్ సుయశ్ కుమార్ సోమవారం విచ్చేశారు. అనంతపురం కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ని నూతన అసిస్టెంట్ కలెక్టర్ సుయశ్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. ప్రభుత్వ ఆదేశాలతో దాదాపు ఏడాది పాటు ఆయన జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్ గా వివిధ శాఖల పనితీరు గురించి శిక్షణ తీసుకుంటారు. నూతన అసిస్టెంట్ కలెక్టర్ వివరాలు.. స్వస్థలం…

Read More

ప్రపంచానికి శాపంగా ట్రంప్, నెతన్యాహు ద్వయం

అమెరికా తీరు ‘వరల్డ్ రౌడీ’లా ఉందిఉపాధ్యాయులపై ‘టెట్’ నిబంధన విడ్డూరం-సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు (విశాలాంధ్ర-తిరుపతి) ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తూ, దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులే ప్రధాన కారణమని భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆదివారం తిరుపతి బైరాగిపట్టెడలోని గంధమనేని శివయ్య భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన యుద్ధ పరిణామాలు, ఉపాధ్యాయుల…

Read More

ఏపీలో త్వరలో నంది నాటకోత్సవాలు: మంత్రి కందుల దుర్గేశ్

రాష్ట్రంలో త్వరలోనే నంది నాటకోత్సవాలు నిర్వహించడంతో పాటు నంది అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఏపీ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ, ఎన్టీఆర్ జిల్లా అధికారులు, మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ పున్నమి ఘాట్ వద్ద బోధిసిరి బోటులో నిర్వహించిన ‘కృష్ణాతీరం కవితాహారం్ణ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కుంటుపడిన సాంస్కృతిక రంగాన్ని మళ్లీ గాడిలో…

Read More

మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు: సీఎం చంద్రబాబు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 18, 2026 3:47 PM IST మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత చీకటి రోజని సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. News18 లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత చీకటి రోజని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మహిళల హక్కులను ప్రతిపక్ష పార్టీలు ఉద్దేశపూర్వకంగా కాలరాశాయని ఆయన మండిపడ్డారు. దేశవ్యాప్తంగా మహిళలకు చట్టసభల్లో…

Read More

జర్నలిజంలో విలువలపునరుద్ధరణ అవశ్యం

. తప్ప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవడంలో జర్నలిస్టుల పాత్ర కీలకం. ఐజేయూ ప్లీనరీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: మీడియాలో వచ్చే కథనాలను తమ ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని, అదేసమయంలో పత్రికా రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రస్తుత మీడియా పోకడల పట్ల ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం జరిగిన ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) 11వ ప్లీనరీలో ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. మూడు దశాబ్దాలుగా తనకు…

Read More