సంగారెడ్డిలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నూతన షోరూమ్ ప్రారంభం

సంగారెడ్డి: మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బుధవారం తెలంగాణలోని సంగారెడ్డిలో తమ సరికొత్త షోరూమ్‌ను ప్రారంభించింది. తద్వారా ఈ ప్రాంతంలో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తూ, తమ విస్తృతం శ్రేణి ఆభరణాల కలెక్షన్ లను వినియోగదారులకు మరింత చేరువ చేసింది. ప్రపంచ స్థాయి వాణిజ్య అనుభవాన్ని అందిస్తూనే, వినియోగదారులకు చేరువగా విస్తరించడంపై బ్రాండ్ నిరంతరంగా దృష్టి సారిస్తుందనే విషయాన్ని ఈ ప్రారంభోత్సవం వెల్లడిస్తుంది. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ టి. జయప్రకాష్ రెడ్డి, టీbసఐఐసీ…

Read More

నూతన న్యాయవాదుల కమిటీ ఏర్పాటు – Visalaandhra

నూతన అధ్యక్షులుగా పి. లక్ష్మీనారాయణ ఎంపికవిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కోర్టులో గల బార్ అసోసియేషన్ కార్యాలయంలో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నూతన కమిటీలో అధ్యక్షులుగా పి.లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులుగా కె. రామచంద్రారెడ్డి, జనరల్ సెక్రెటరీగా కె. కిషోర్ కుమార్, గ్రంథాలయ సెక్రెటరీగా నరసింహమూర్తి, కోశాధికారిగా బిల్లే రవి, సభ్యులుగా ఈ. ప్రసాద్, టి. బాబా ఫక్రుద్దీన్, పి. భార్గవి, జె. శివకుమార్, టి. వెంకటరామిరెడ్డి, పీవీ బీవీ ప్రసాద్ ఎంపికయ్యారు. అనంతరం నూతన కమిటీ వారు…

Read More

పొగాకు వినియోగం ఆరోగ్యానికి హానికరం – Visalaandhra

డీ ఎం.హెచ్ఒ శ్రీనివాస్ రెడ్డి విశాలాంధ్ర- అనంతపురం టౌన్ : పొగాకు పదార్థాల వినియోగం హానికరం అని డీ ఎం.హెచ్.ఓ.డా శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ప్రపంచ పొగాకు ప్రత్యేక దినోత్సవం సందర్భంగా స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నందు శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పొగాకు వినియోగంతో కలిగే అనర్థాలపై ముద్రించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డి ఎం అండ్ హెచ్ ఓ మాట్లాడుతూ… పొగాకు వినియోగం వలన నోటి క్యాన్సరు, గుండె…

Read More

Robbery Gang: హైవేలే వీరి టార్గెట్.. సినిమా ఫక్కీలో కోట్లలో దోపిడీ.. అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు! | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:May 07, 2026 6:07 AM IST Robbery Gang: జాతీయ రహదారి 44పై కోట్ల దోపిడీలు, కిడ్నాప్‌లకు పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాను శ్రీసత్యసాయి పోలీసులు అరెస్ట్, సిరిల్ మాథ్యూ సహా ఐదుగురు పట్టుబడి, 1.26 కోట్లు స్వాధీనం News18 జాతీయ రహదారులపై ప్రయాణించే సంపన్నులే లక్ష్యంగా, కిడ్నాప్‌లు, కోట్లాది రూపాయల దోపిడీలకు పాల్పడుతున్న ఒక ప్రమాదకరమైన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను శ్రీసత్యసాయి జిల్లా పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. సినిమా ఫక్కీలో సాగుతున్న వీరి…

Read More

బంగారం, వెండి ధరల్లో తగ్గుదల; తాజా మార్కెట్ ధోరణులు.

బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పసిడి కొనుగోలుదారులకు ఇది శుభవార్త. ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.380 తగ్గి రూ.1,43,290 నుండి రూ.1,42,910కి చేరుకుంది. అదే విధంగా, ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.350 తగ్గి రూ.1,31,350 నుండి రూ.1,31,000కి చేరింది. 18 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.280 పడిపోయి రూ.1,07,470 నుండి రూ.1,07,190కి నమోదైంది. బంగారం ధరలు తగ్గడంతో మార్కెట్లో కొనుగోలుదారులు…

Read More

ఎంఈఓ-1 ఇన్చార్జిగా చిన్నికృష్ణ పదవీ బాధ్యతలు స్వీకరణ

విశాలాంధ్ర ధర్మవరం ; పట్టణంలోని మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఎంఈఓ-1 గా రాజేశ్వరి దేవి ఏప్రిల్ 16 నుంచి మే నెల వరకు సెలవులో ఉన్నందున, జిల్లా డీఈవో ఆదేశాల మేరకు కదిరి ఎంఈఓ-1 గా ఉన్న చిన్ని కృష్ణను ధర్మవరం ఎంఈఓ-1 ఇన్చార్జిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం చిన్నికృష్ణ మాట్లాడుతూ విద్యా సమస్యలపై తాను అందరికీ అందుబాటులో ఉంటానని వారు తెలిపారు. వేసవి సెలవుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఎటువంటి పరిస్థితులలో అదనపు…

Read More

అనంతబాబును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు – Visalaandhra

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ నేత, ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు ఈరోజు తమ కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు అనుమతితో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆయనను భారీ భద్రత నడుమ కాకినాడకు తరలించారు. ఈ ప్రయాణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతబాబును ఒక్కరోజు కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే.కాకినాడలోని సర్పవరం పోలీస్ స్టేషన్‌లో అనంతబాబును ప్రత్యేక బృందం విచారిస్తోంది. ముఖ్యంగా…

Read More

శాంతికి సమయం కాదు

కాల్పుల విరమణ ప్రసక్తే లేదు ` ప్రతీకారం తప్పదుశుత్రువులు ఓటమి అంగీకరించే వరకు పోరు ఆగదుఅధినేత ముజ్తబా ఖామేనీ స్పష్టీకరణ తెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేలా కాల్పుల విరమణకు చేసిన ప్రతిపాదనలను ఇరాన్ అధినేత ముజ్తబా ఖామేనీ తిరస్కరించారు. శాంతికి ఇది సరైన సమయం కాదని అన్నారు. కాల్పుల విరమణ ప్రసక్తే లేదని, అమెరికాఇజ్రాయిల్‌పై ప్రతీకారం తప్పదని అన్నారు. అమెరికాఇజ్రాయిల్ విషయంలో అధినేత చాలా కఠిన వైఖరితో ఉన్నట్లు ఇరాన్ అధికారి ఒకరు అన్నారు. ఇజ్రాయిల్అమెరికా తమ…

Read More

యుటిఎఫ్ ఆధ్వర్యంలో రణభేరి 3.O ను జయప్రదం చేయండి

యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి పిలుపువిశాలాంధ్ర ధర్మవరం;; యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల, పెన్షనర్ల ఆర్థిక సమస్యల పరిష్కారం కొరకు జిల్లా కేంద్రం నందు ఏప్రిల్ 1న పుట్టపర్తిలో నిర్వహించే రణభేరి 3.0 ను జయప్రదం చేయాలని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సేట్టిపి జయచంద్ర రెడ్డి, సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ రామకృష్ణ నాయక్, జిల్లా కార్యదర్శి అమర్ నారాయణరెడ్డి, తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్ద…

Read More

దేవదాయ శాఖ ఏసీ శాంతి మళ్లీ ఏసీబీ కస్టడీకి…

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సస్పెన్షన్‌కు గురైన దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ (ఏసీ) కలింగిరి శాంతిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరోసారి కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆమె విచారణకు సహకరించడం లేదని ఏసీబీ చేసిన విజ్ఞప్తి మేరకు, విజయవాడ ఏసీబీ కోర్టు రెండు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో ఇవాళ‌ ఉదయం విజయవాడ జిల్లా జైలులో ఉన్న శాంతిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ముందుగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు…

Read More