సజ్జలదిన్నెలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి…

11 మంది అరెస్ట్.. నగదు, సెల్‌ఫోన్లు, బైక్‌లు స్వాధీనం విశాలాంధ్ర-తాడిపత్రి: మండల పరిధిలోని సజ్జలదిన్నె గ్రామ శివారులో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై మంగళవారం పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో 11 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, పేకాట ఆడుతున్న వారిని పట్టుకుని వారి వద్ద నుంచి రూ.44,820 నగదు, 7 సెల్‌ఫోన్లు, 6 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి…

Read More

Job Mela 2026: టెన్త్ , ఇంటర్ అర్హతతో రూ.30 నుండి 40 వేలు జీతం..! ఈ మెగా జాబ్ మేళా మిస్ చేసుకోకండి | జాబ్స్ & ఎడ్యుకేషన్

Last Updated:May 12, 2026 4:28 PM IST Job Mela 2026: నిరుద్యోగ యువతకు ఉద్యోగా కల్పనే ధ్యేయంగా ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు.  UEI & GB, A.U ఆద్వర్యములో పలు కంపెనీలు ఉద్యోగ నియామకాలు చేపడుతోంది. ఎంపికైన అభ్యర్థులకు అర్హతల ఆధారంగా రూ.15వేల నుంచి రూ.40వేల వేతనం వరకు ఉంటుంది. మీ వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. Job Mela 2026 Job…

Read More

నీట్ పరీక్ష లీకేజీపై స్పందించిన రాహుల్ గాంధీ

వైద్య విద్య జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్-యూజీ) 2026కు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకైనట్లు వచ్చిన వార్తలపై లోక్ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. దాదాపు 22 లక్షలమంది నీట్ పరీక్షను రాశారని గుర్తు చేశారు. ఆ విద్యార్థులు పడిన కష్టాన్ని, వారి కలలను బీజేపీ సారథ్యంలోని అవినీతి వ్యవస్థ ఛిన్నాభిన్నం చేసిందని ఆయన ఃఎక్స్ః వేదికగా మండిపడ్డారు. నీట్ పరీక్ష రద్దయిందని, దీంతో లక్షలాది మంది విద్యార్థుల కఠోర శ్రమ,…

Read More

Summer Special May Flowers | ఏడాదిలో ఒక్కసారే దర్శనమిచ్చే మే పుష్పాలు..! | #local18v

గోదావరిజిల్లాలు అంటేనే ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక మరియు పర్యాటక ప్రాంతాలకు పెట్టిందని చెప్పుకోవచ్చు. అటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో మే పుష్పాలు సందడి ప్రారంభమైంది, కాకినాడ జిల్లా లోవ అటవీప్రాంత అందచందాల నడుమ మే పుష్పాలు కనువిందుగా సందడి చేస్తున్నాయి, చూడటానికి పింక్ కలర్ లో ఒక బాల్ ఆకారంలో కనిపించే ఈ రౌండ్ పుష్పాలు, లోవక్షేత్రంలో ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. కేవలం మే మాసంలో మాత్రమే అరుదుగా కనిపించే ఈ మే పుష్పాలు, అమ్మవారి సన్నిధిలో పూయడం పట్ల భక్తుల…

Read More

ఇవాళ కూడా స్టాక్ మార్కెట్లు ఢమాల్

భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలను చవిచూశాయి. వరుసగా రెండో సెషన్‌లో కూడా అమ్మకాల సునామీ కొనసాగింది. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భగ్గుమనడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా అన్ని రంగాల షేర్లలోనూ తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి, సెన్సెక్స్ 1,456.04 పాయింట్లు పతనమై 74,559.24 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 436.3 పాయింట్లు నష్టపోయి 23,379.55 వద్ద ముగిసింది. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో…

Read More

NTR: సీనియర్ ఎన్టీఆర్ కీలక నిర్ణయాల వెనుక ఉన్న జ్యోతిష్యుడు ఎవరు? చంద్రబాబు నమ్మేది ఎవరినో తెలుసా? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 12, 2026 4:53 PM IST NTR Personal Astrologer: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్.టి. రామారావుకు అత్యంత సన్నిహితమైన వ్యక్తిగత జ్యోతిష్యుడిగా, అప్పటి టీడీపీ కీలక నేత బీవీ మోహన్ రెడ్డి రాజకీయ వర్గాల్లో పేరుగాంచారు. మరి చంద్రబాబు నమ్మే జ్యోతిష్యులు ఎవరో తెలుసా? News18 విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్.టి. రామారావుకు అత్యంత సన్నిహితమైన వ్యక్తిగత జ్యోతిష్యుడిగా, అప్పటి టీడీపీ కీలక నేత బీవీ మోహన్ రెడ్డి రాజకీయ వర్గాల్లో పేరుగాంచారు. 1982లో పార్టీ…

Read More

గ్రూప్ వన్ అధికారికి యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖలో డిప్యూటీ మేనేజర్ హోదాకు ఎంపిక

విశాలాంధ్ర ధర్మవరం : ధర్మవరం పట్టణానికి చెందిన కే సాయి గౌతమ్ యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్, వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్లో డిప్యూటీ మేనేజర్ హోదాలో ఎంపికయ్యారు. వీరు ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లాలో గ్రూప్ వన్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. మీరు పుట్టపర్తి లోని శ్రీ సత్య సాయి హయ్యర్ సెకండరీ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసి బీటెక్, ఎంటెక్ గోల్డ్…

Read More

Success Story: అతను అందరి బంధువు, పేదల కడుపు నింపే అన్నదాత.. భార్గవ్ చేసే సేవ వెలకట్టలేనిది | ట్రెండింగ్

Last Updated:May 12, 2026 3:26 PM IST Success Story: సాయం చేసే గుణం అందరికి ఉండదు. సేవ చేయాలనే ఆలోచన అందరికి తట్టదు. కాని విజయవాడకు చెందిన భార్గవ్ వెంట్రాప్రగడ అనే సాధారణ ఉద్యోగి వందలాది మందికి అమ్మలా అన్నం పెడుతూ పుణ్యాన్ని మూటగట్టుకుంటున్నారు. + free food distribution Success Story: స్థాయి ఎంత పెరిగినా .. ఎంత దుర్బరమైన జీవనం గడుపుతున్న మనిషి ప్రాణంతో ఉండాలంటే కనీస అవసరం ఆహారం. అందుకే…

Read More

వీరికి ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ కట్

10 లక్షల వార్షిక ఆదాయం దాటిన వారికి సబ్సిడీ కట్ కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. వార్షిక ఆదాయం రూ. 10 లక్షలు దాటిన కుటుంబాలకు సబ్సిడీ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇది 2015 నుంచి ఉన్న రూలే అయినప్పటికీ, ఇప్పటివరకు వినియోగదారుల వ్యక్తిగత డిక్లరేషన్‌పై ఆధారపడేవారు. కానీ ఇప్పుడు నేరుగా పాన్ కార్డ్ డేటా ఆధారంగా ఐటీ రికార్డులను తనిఖీ చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, కేవలం…

Read More

Vijayawada | హెల్పింగ్ స్పాట్ సేవలు.. వేల మందికి అన్నదానం

స్లమ్ లో ఉన్న ప్రజలతో పాటు నిరుపేదలకు భిక్షాటకులకు నిత్యం కడుపు నింపాలి అనే సంకల్పంతో, నాడు చిన్నగా ప్రారంభమై నేడు నగరాలకు సైతం విస్తరించి లక్షలాదిమంది స్లమ్ ఏరియాలో ఉన్న ప్రజలకు ప్రతినిత్యం ఆహారం అందించేందుకు ఆ స్వచ్చంద సంస్థ కంకణం కట్టుకుంది. విజయవాడ, మచిలీపట్నం, విశాఖపట్నం, హైదరాబాద్ ప్రాంతాలలో ఉన్న నిరుపేదలకు భిక్షాటకులకు స్లం ఏరియాలో ఉన్న ప్రజలకు ప్రతిరోజు క్రమం తప్పకుండా భోజనం అందించే కార్యక్రమం విజయవాడ హెల్పింగ్ స్పాట్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తుంది.#HelpingSpot…

Read More