తిరుపతిలో ముగిసిన గంగమ్మ జాతర

తిరుపతిలో గంగమ్మ జాతర ముగిసింది. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. #Tirupati #Gangammajatara #Apnews Source link

Read More

తమిళనాడు అసెంబ్లీలో విజయ్ బలపరీక్ష.. మద్దతు ప్రకటించిన రెబల్ ఎమ్మెల్యేలు

అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు సైతం మద్దతు ఇవ్వడంతో బలపడిన అధికార కూటమితమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని నూతన ప్రభుత్వం ఇవాళ‌ శాసనసభలో విశ్వాస పరీక్షను ఎదుర్కొంటోంది. ఈ మేరకు ఆయన సభలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నాటకీయ రాజకీయ పరిణామాల మధ్య జరుగుతున్న ఈ బలపరీక్ష, అన్నాడీఎంకేలో పెరుగుతున్న విభేదాలను మరోసారి బహిర్గతం చేసింది. విజయ్ తీర్మానం ప్రవేశపెట్టిన వెంటనే కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం శాసనసభ్యులు ప్రభుత్వానికి తమ…

Read More

Ammavari Coin Saree: నాణెలతో అమ్మవారి అలంకరణ.. వైశాఖమాసంలో ఆ టెంపుల్‌లో మాత్రమే |

Last Updated:May 13, 2026 10:51 AM IST Ammavari Coin Saree: ఉభయ గోదావరి జిల్లాలో వైశాఖమాసం సందర్భంగా అక్కడ అమ్మవారిని నాణెలతో అందంగా తీర్చిదిద్దారు. అమ్మవారికి వెండి చీర అలంకరించిన మాదిరిగా నాణెలతో చీర తయారు చేసి అమ్మవారికి అలంకరించారు. + Ammavari Coin Saree Ammavari Coin Saree: ఉభయ గోదావరి జిల్లాలో వైశాఖమాసం సందర్భంగా అక్కడ అమ్మవారిని నాణెలతో అందంగా తీర్చిదిద్దారు. అమ్మవారికి వెండి చీర అలంకరించిన మాదిరిగా నాణెలతో చీర…

Read More

‘సాటన్..2’ క్షిపణి పరీక్ష – Visalaandhra

35 వేల కిలోమీటర్ల పరిధి సామర్ధ్యం: పుతిన్ మాస్కో: ఒక వైపు ఉక్రెయిన్‌తో యుద్ధం, మరో వైపు అంతర్జాతీయ ఉద్రిక్త పరిణామాల నేపథ్యంలో రష్యా అణ్యస్త్ర బలోపేతంపై దృష్టి సారించింది. సరికొత్త ఖండాంతర క్షిపణి సార్మాట్‌ను మంగళవారం పరీక్షించింది. ఇది ప్రపంచంలోనే అతి శక్తిమంతమైన క్షిపణిగా రష్యా అధ్యక్షుడు పుతిన్ అభివర్ణించారు. సోవియట్ కాలం నాటి వోయోవోడ అస్త్రాల స్థానంలో దీన్ని ప్రవేశపెడుతున్నామన్నారు. అణ్వస్త్ర సామర్ధ్యం కలిగిన క్షిపణి ఈ ఏడాది చివర్లోగా సైనిక దళాల్లో చేరుతుందని…

Read More

Gangamma Jatara | గంగమ్మతల్లి దర్శనం.. పోటెత్తిన భక్తజనం

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో తాతయ్యగుంట గంగమ్మ జాతర అత్యంత వైభవంగా ముగిసింది. చివరి రోజైన బుధవారం తెల్లవారుజామున ‘చెంప నరకడం’ అనే సాంప్రదాయ ప్రక్రియను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేంకటేశ్వర స్వామికి సోదరిగా భావించే గంగమ్మ తల్లికి వేలాది మంది భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.#GangammaJatara #tirupati #andhraparadesh Source link

Read More

Tirumala Srivani Tickets: శ్రీవాణి టిక్కెట్ల హైజాక్.. టికెట్ల బుకింగ్‌లో సాఫ్ట్‌వేర్ జిమ్మిక్కులు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 13, 2026 5:08 AM IST టెక్నాలజీని అడ్డం పెట్టుకుని క్షణాల్లో టికెట్లను బుక్ చేస్తూ, భక్తుల నుంచి భారీగా అదనపు వసూళ్లకు పాల్పడుతున్న ఈ ముఠా ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. తిరుమల Tirumala Srivani Tickets: ఏడుకొండల వాడిని దర్శించుకోవాలనే భక్తుల ఆకాంక్షను కొందరు అక్రమార్కులు కాసుల వేటగా మార్చుకుంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘శ్రీవాణి’ (SRIVANI) ట్రస్టు టికెట్లను సాఫ్ట్‌వేర్ పరిజ్ఞానంతో హైజాక్ చేస్తూ, సామాన్య…

Read More

పెట్రో వాత తప్పదా? నేడు కేంద్ర కేబినెట్ భేటీ

న్యూదిల్లీ: నిత్యావసర ధరలు పెరగబోతున్నాయా? పెట్రోల్, డీజిల్ ధరలు షాకివ్వనున్నాయా? వాహనదారులపై భారీ వడ్డన పడనుందా? వంటగ్యాస్ ధర పెంపుతో వంటింట్లో మంట పుట్టించనుందా? తాజా పరిణామాలను చూస్తే అవుననే సమాధానం వస్తోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ వేదికగా జరిగిన సభలోనూ, వదోదర వేదికగా జరిగిన సభలోనూ ప్రధాని మోదీ కీలక పిలుపునిచ్చారు. దేశ…

Read More

KIMS Hospital: అమరావతికి కిమ్స్.. సీఎం చంద్రబాబు నేడు భూమిపూజ.. ఇవీ ప్రత్యేకతలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 13, 2026 7:25 AM IST KIMS Hospital in Amaravai: గుంటూరు జిల్లా నిడమర్రు సమీపంలోని 25 ఎకరాల స్థలంలో ఈ ప్రాజెక్టు అభివృద్ధి చేయనుంది. ఇది అమరావతి రాజధాని అభివృద్ధిలో ముఖ్యమైన మైలురాయి అని అధికారులు తెలిపారు. అమరావతికి కిమ్స్.. సీఎం చంద్రబాబు నేడు భూమిపూజ.. ఇవీ ప్రత్యేకతలు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు మే 13న రాజధాని అమరావతి ప్రాంతంలో కృష్ణా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్…

Read More

మిషన్ మోడ్‌లో ధాన్యం సేకరణ – Visalaandhra

. రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలి. నిర్లక్ష్యాన్ని సహించేది లేదు. కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో ప్రత్యక్షంగా పర్యవేక్షించాలి. వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్ విశాలాంధ్ర-హైదరాబాద్: మిషన్ మోడ్‌లో పని చేసి రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం సీఎం తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియ, పురోగతిపై వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం చారు. వివిధ జిల్లాల్లో…

Read More

Weather today: ఏపీ వైపుగా దూసుకొస్తున్న అల్పపీడనం.. భారత వాతావరణ కేంద్రం అలర్ట్! |

ఉష్ణోగ్రతలు తెలంగాణలో మాగ్జిమం 39 డిగ్రీల సెల్సియస్ ఉంటాయి. ఏపీలో 39 నుంచి 41 డిగ్రీల సెల్సియస్ ఉంటాయి. రాయలసీమ పశ్చిమ ప్రాంతంలో ఎండ ఎక్కువగా ఉంటుంది. తేమ తెలంగాణలో 26 శాతం, ఏపీలో 34 శాతం ఉంటుంది. అందువల్ల ఏపీ, తెలంగాణ ప్రజలు ఇవాళ ఎండను తేలిగ్గా తీసుకోవద్దు. మేఘాలు ఉన్నా.. ఎండ కూడా ఉంటుంది. ముఖ్యంగా రాయలసీమలోని అనంతపురం, నంద్యాల, కర్నూలు, ప్రొద్దుటూరు, పులివెందుల, కడప, డోన్, గుంతకల్ ప్రాంతాల్లో ఎక్కువ వేడి ఉంటుంది….

Read More