తప్పులు మోదీవి, భారం జనం మీద

వాస్తవాలు తెలిసినా అంగీకరించకపోవడం, నిరాకరించడం మోసగించడమే. అసత్యం చెప్పడంలో ట్రంప్ మినహా మోదీని మించిన వారెవరూ లేరు. ఫిబ్రవరి 28న ఇరాన్ మీద అమెరికా, ఇస్రాయెల్ యుద్ధం ప్రారంభించిన వెంటనే మనం కూడా పెట్రోల్, డీసెల్, గ్యాస్ కొరత ఎదుర్కోవాల్సి వస్తుందని అందరికీ తెలుసు. కానీ ప్రధానమంత్రి మోదీ ఈ వాస్తవాన్ని నిరాకరిస్తూ వచ్చారు. మనకు ఇబ్బంది ఏమీ లేదని నమ్మబలికారు. మన దగ్గర గ్యాస్, పెట్రోల్, డీసెల్ ధరలు పెంచే ప్రసక్తి లేదని బూటకపు భరోసా…

Read More

Guntur | గుంటూరు జిల్లాలో కాల్పుల కలకలం

పొన్నూరు: దోపిడీ దొంగల ముఠాపై జీఆర్పీ పోలీసులు కాల్పులు జరిపిన ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. పొన్నూరు మండలం నిడుబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలోని ఆలూరు గేట్ వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండటాన్ని జీఆర్పీ పోలీసులు గుర్తించారు. వారి చేతిలో వైర్లు కత్తిరించే సామగ్రి ఉండటంతో పోలీసులు పట్టుకోవటానికి యత్నించారు. వెంటనే దుండగులు పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. అప్రమత్తమైన పోలీసులు.. దుండగులపై కాల్పులు జరిపారు. దీంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. మంగళవారం తెల్లవారుజామున…

Read More

మనీ…మనీ…

చింతపట్ల సుదర్శన్ పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ పరవశించిపోయేట్టు, పరవశంగా కళ్లుమూసుకుంది డాగీ రోడ్డు మీద దొరికిన బ్రెడ్డు తింటూ. ఉన్నటుండి ఏదో వస్తువు వెన్ను మీద దభీమని పడ్డంతో ఉలిక్కి పడి రోడ్డుకు మరోవైపు పరుగెత్తి నిలబడి చూసింది. తనను అటాక్ చేసిన ‘టెర్రరిస్టు’ ఎవరా అని. తను ఇందాక నిలబడిన చోట ఓ వస్తువు ఎండకి మెరుస్తున్నది. ఏంటో వెళ్లి చూస్తే పోయేదేముంది అనుకుని చుట్టూ ఓ లుక్కు వేసి వెళ్లింది. రోడ్డు…

Read More

తిరుమలలో ఆధ్యాత్మిక సందడి.. వైభవంగా హనుమ జయంతి వేడుకలు! |

Last Updated:May 12, 2026 10:42 PM IST తిరుమలలో వైభవంగా హనుమ జయంతి వేడుకలు..! + News18 తిరుమల పర్వతాలు మరోసారి భక్తిరసంలో మునిగిపోయాయి. వైశాఖ మాసం బహుళ దశమిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న హనుమ జయంతి వేడుకలు తిరుమలలో అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి పాపవినాశనం మార్గంలోని జాపాలి తీర్థం వరకు భక్తుల సందడి కనిపిస్తోంది. తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో భక్తులు ఆలయాలకు…

Read More

జూన్ 2న ఆదిలాబాద్‌లోఇందిరమ్మ ఇళ్లు రెండో విడత ప్రారంభం

. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుపై ప్రత్యేక కార్యక్రమం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విశాలాంధ్ర-హైదరాబాద్: రాష్ట్రంలో పేదల సొంత ఇంటి కలను సాకారం చేయడానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొలిక్కి వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి సూచన మేరకు రాష్ట్ర…

Read More

ఏపీలో డేంజర్ వెదర్ అలర్ట్.. ఒకవైపు వర్షాలు.. మరోవైపు 43°C ఎండలు! Andhra Pradesh weather forecast | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 12, 2026 10:31 PM IST ఆంధ్రప్రదేశ్‌లో ఎండ, పిడుగులతో వర్షాలు, వడగాలులు ఒకేసారి, అనేక జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక + News18 ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కో జిల్లాలో ఒక్కోలా మారుతూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తోంది. ఒకవైపు మండుతున్న ఎండలు ఉక్కపోత పెంచుతుండగా, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని విశాఖ…

Read More

మైనార్టీ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా మాహమ్మద్ అలీ

విశాలాంధ్ర తనకల్లు : వైఎస్ఆర్సిపి మైనార్టీ సెల్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ గాఎన్నికయ్యారు.వైయస్సార్ పార్టీకి ముందు నుండి మైనార్టీ పరంగా సేవలందిస్తున్న మహమ్మద్ అలీ కి ఈ పదవి దక్కడం సంతోషించదగ్గ విషయమని వైసిపి మండల సీనియర్ నాయకులు కొక్కంటి శ్రీనివాసులు నాయుడు, దొరస్వామి తదితరులు దుశ్యాలువాతో పూలమాలలు వేసి సత్కరించారు. పదవి చేపట్టిన మహమ్మద్ అలీ మాట్లాడుతూ నా మీద నమ్మకం ఉంచి వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి నాకు పదవి ఇవ్వడ వలన ఇంకా…

Read More

పదో తరగతి తర్వాత డైరెక్ట్‌గా జాతీయ యూనివర్సిటీలో అడ్మిషన్.. స్టూడెంట్స్‌కు భారీ అవకాశం..! National Sanskrit University intermediate. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 12, 2026 9:03 PM IST తిరుపతి National Sanskrit Universityలో పాక్ శాస్త్రి ఇంటర్మీడియట్ అడ్మిషన్లు ఆన్‌లైన్‌లో ప్రారంభం, పదో తరగతి ఉత్తీర్ణులకు అవకాశం, స్కాలర్‌షిప్‌లు వర్తింపు News18 పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ఇప్పుడు అరుదైన అవకాశం అందుబాటులోకి వచ్చింది. సాధారణ జూనియర్ కాలేజీలకు భిన్నంగా, నేషనల్ యూనివర్సిటీ వాతావరణంలోనే ఇంటర్మీడియట్ చదివే అవకాశాన్ని తిరుపతిలోని National Sanskrit University కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానానికి అనుగుణంగా…

Read More

ట్రంప్‌కు సరేండర్ అయిన మోడీ సీపీఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరో కర్నూలు : నరేంద్రమోడీ అమెరికా అద్యక్షుడు ఏది చేపితే అది సరే అంటు అయనకు సరెండర్ అయ్యారని, దేశ ఆర్థిక వ్యవస్థను దిగజార్చి ,దేశాన్ని అప్పులపాలు చేసి దేశ ప్రతిష్టను దెబ్బతీశారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సీఆర్ భవన్‌లో ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఇటీవలన నరేంద్రమోడీ హైదరాబాద్‌కు వచ్చినపుడు కరోన సమయం వలే వర్క్‌ఫర్ ీVAం చేయాలని,పెట్రోల్, డీజీల్, గ్యాస్‌వాడకం తగ్గించాలని చెప్పడం దుర్మార్గమన్నారు….

Read More

Shani Dev Blessings: 30 ఏళ్ల తర్వాత శని దేవుడి అద్భుత రాజయోగం.. ఈ 3 రాశుల వారికి ఇక తిరుగుండదు..!

శని కుంభం నుంచి మీనంలోకి మారడంతో అరుదైన రాజయోగం, వృషభ మిథున తులా రాశులకు ఆర్థిక లాభాలు, గౌరవం, ఆరోగ్య మెరుగుదల, ధనుస్సు మకర కుంభ మీన రాశులకు జాగ్రత్త సూచన Source link

Read More