Heavy Police Deployment in Andhra University | ఏయూలో టెన్షన్..టెన్షన్!

విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. క్యాంపస్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) మరియు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ‘శాఖ’ నిర్వహించడం వివాదానికి దారితీసింది. నాన్ బోర్డర్స్‌కు క్యాంపస్‌లోకి అనుమతి లేదంటూ రిజిస్ట్రార్ సర్కులర్ జారీ చేసినప్పటికీ, పోలీసులు సమక్షంలోనే కార్యక్రమం నిర్వహించబడినట్లు సమాచారం. భారీగా పోలీసుల మోహరింపు, క్యాంపస్‌లో ఉత్కంఠభరిత వాతావరణం, విద్యార్థుల్లో ఆందోళన Source link

Read More

OLX Scam: క్యాబ్ డ్రైవర్ల అమాయకత్వమే పెట్టుబడి.. మాటల్లో పెట్టి మస్కా..ఈ ఓఎల్‌ఎక్స్ దొంగ మామూలోడు కాదు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 08, 2026 7:18 AM IST రాజకీయ నాయకుడినంటూ పరిచయం చేసుకుని, డ్రైవర్లను నమ్మించి వారి పేర్ల మీదనే బ్యాంక్ ఖాతాలు, సిమ్ కార్డులు తెరిచి సైబర్ నేరాలకు పాల్పడుతున్న అజిత్ కుమార్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రతీకాత్మక చిత్రం OLX Scam: టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ నేరగాళ్లు కొత్త కొత్త దారుల్లో మోసాలకు తెరలేపుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో క్యాబ్ డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఒక వింత…

Read More

Live News Today: ఇకనుంచి అత్యాచార బాధితుల పేర్లు వెల్లడించరాదు.. మీడియా, అధికారులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు |

Live News Today: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇకనుంచి మీడియా, అధికారులు అత్యాచార బాధితుల వివరాలు, పేర్లు వెల్లడించరాదని చెప్పింది. అత్యాచార బాధితుల కుటుంబీకుల పేర్లను కూడా వెల్లడించరాదని స్పష్టం చేసింది. ఇకనుంచి అత్యాచార బాధితులకు సంబంధించిన డీటెల్స్ చెప్పరాదని పేర్కొంది. సీఎం రేవంత్ రెడ్డితో మేనకా గాంధీ బృందం భేటీ.. ఆ విషయంలో శభాష్ చెప్పిన మేనకా గాంధీ! ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మేనకా గాంధీ బృందం భేటీ అయింది. ఈ సమావేశానికి మంత్రి…

Read More

SSC Public Exams: రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు.. విద్యార్థులు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 15, 2026 2:57 PM IST జిల్లాలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతాయని డీఈఓ తెలిపారు. 129 కేంద్రాలు, 9 ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశారు. 23,095 మంది విద్యార్థులు హాజరవుతారు. News18 జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే పదవ తరగతి (ఎస్ఎస్సీ) పబ్లిక్ పరీక్షలను అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) రాజేంద్రప్రసాద్ లోకల్…

Read More

గొట్లూరులో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు

– మంత్రి సత్య కుమార్ యాదవ్ తక్షణ స్పందనవిశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం నియోజకవర్గంలోని గొట్లూరు గ్రామ ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖామాత్యులు, ధర్మవరం ఎమ్మెల్యే సత్య కుమార్ యాదవ్ తక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది. గొట్లూరు గ్రామ ప్రధాన రహదారిపై స్పీడ్ బ్రేకర్స్ లేకపోవడంతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని గ్రామ ప్రజలు, బీజేపీ నాయకుడు ,సింగిల్ విండో డైరెక్టర్ గొడ్డిటి వెంకటేష్ కలిసి…

Read More

Tirupati: గరుడ వారధిపై ఇక నుంచి టూ వీలర్స్, హెవీ వెహికల్స్‌కి నో ఎంట్రీ.. కారణం ఇదే |

Last Updated:Mar 11, 2026 11:32 AM IST గరుడ వారధి పైన ఇక పైన ద్విచక్ర వాహనాలు మరియు భారీ  వాహనాలు నిషేధం..! గరుడ వారధి పైన ఇక పైన ద్విచక్ర వాహనాలు మరియు భారీ  వాహనాలు నిషేధం..! Tirupati Garuda Varadhi: ఆంధ్రప్రదేశ్‌లో టెంపుల్ సిటీగా పేరున్న తిరుపతిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తిరుపతి పట్టణ వాసులతో పాటు నిత్యం ఇక్కడకు వచ్చే వేలాది మంది భక్తులకు ఇది ఒక విధంగా అసౌకర్యమే అయినప్పటికి…

Read More

ఐపీఎస్ సునీల్‌కు చుక్కెదురు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి:శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ అధికారి ఎం.సునీల్‌నాయక్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ అర్హతపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ నెల 12 వరకు సునీల్ నాయక్ విచారణకు హాజరు కావాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సునీల్ నాయక్ విచారణ సోమవారంతో ముగియనుండగా… దర్యాప్తు అధికారి విజ్ఞప్తి మేరకు విచారణను హైకోర్టు పొడిగించింది. అలాగే సునీల్ నాయక్ దాఖలు…

Read More

సర్వర్లలో సాంకేతిక లోపం… తెలంగాణలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ

తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం ఉదయం నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. ప్రధాన సర్వర్లలో సాంకేతిక సమస్యల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. స్లాట్ బుకింగ్, చలాన్ల చెల్లింపులు పూర్తిగా ఆగిపోయాయి. స్లాట్ బుక్ చేసుకున్నవారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.స్లాట్ బుకింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఈ-కేవైసీ ప్రక్రియతో పాటు అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయి. భూబదలాయింపు రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు.స్లాట్లు బుక్ చేసుకున్నవారు, కొనుగోలుదారులు, విక్రేతలు ఉదయం నుంచి రిజిస్ట్రేషన్…

Read More

Pencil Portrait Artist: అతను పెన్సిల్‌‌తో బొమ్మ గీస్తే కలర్ ఫోటో కూడా పనికి రాదు.. వీడియో ఇదిగో | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 24, 2026 10:47 AM IST Pencil Portrait Artist: మనం చక్కగా ఒక దగ్గర కూర్చున్నామా అంతే మన రూపాన్ని ప్రతిబింబించే విధంగా అందంగా తక్కువ సమయంలో ఆ కళాకారుడు ఒక తెల్లని పేపర్ పై చకచకా గీసేస్తాడు. ఆ కళాకారుడు రూపాన్ని గీసిన తర్వాత మనం ఇంత అందంగా ఉన్నామా అనే విధంగా ఆ తెల్లని పేపర్ పై మనరూపం అద్భుతంగా ఆకట్టుకుంటుంది. + తెల్లనిపేపర్ పై అందమైన రూపం, ఇలాంటి…

Read More

AP News Updates: స్వయంగా జనగణన చేసుకునే ఛాన్స్.. ఇలా చేస్తే చాలు! | తెలంగాణ వార్తలు

కేంద్ర ప్రభుత్వం జనగణనకు రెడీ అవుతోంది. మే ఒకటి నుంచి ఇది ప్రారంభమవుతుంది. తొలిసారిగా డిజిటల్ పద్ధతిలో ఇది జరగబోతోంది. అందుకని టెక్నాలజీని బాగా వాడబోతున్నారు. పాత పద్ధతిలో టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు.. ఇంటింటికీ వెళ్లి జనగణన చేసేవారు. ఈసారి కుటుంబ సభ్యులే తమ వివరాల్ని స్వయంగా ఎంటర్ చెయ్యవచ్చు. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు 15 రోజులపాటు ఇలా చేసుకునే వీలు ఉంది. https://test.census.gov.in/seలోకి వెళ్లి.. మొబైల్ నంబర్ ఇచ్చి.. ఈ ప్రక్రియ నిర్వహించుకొనే…

Read More