దుర్గగుడిలో సిబ్బంది బాగోతం.. రోల్డ్‌గోల్డ్ పేరుతో హుండీ బంగారం మాయం!

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయంలో సిబ్బంది చేతివాటం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భక్తులు అమ్మవారికి సమర్పించిన హుండీ కానుకల లెక్కింపులో కొందరు సిబ్బంది అక్రమాలకు పాల్పడ్డారు. అసలైన బంగారాన్ని రోల్డ్‌గోల్డ్ వస్తువుల పేరుతో పక్కదారి పట్టించి కాజేసేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటనపై ఆలయ ఈవో శీనా నాయక్ తీవ్రంగా స్పందించి, సమగ్ర విచారణకు ఆదేశించారు. ఆలయంలో హుండీల లెక్కింపు జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. భక్తులు సమర్పించిన కానుకల్లోని అసలైన బంగారు ఆభరణాలను…

Read More

Weather Hyderabad: ‘సమాన్‌సూన్‌’గా మారిన వాతావరణం.. ఎందుకిలా? ఏపీ, తెలంగాణలో ఏం జరుగుతోంది? |

మంగళవారం హైదరాబాద్‌లోని మణికొండ, గచ్చబౌలిలో వడగళ్ల వాన పడింది. SR నగర్‌, మియాపూర్‌, కూకట్‌పల్లి, చందానగర్‌లో భారీ వర్షం కురిసింది. సూరారం, కొంపల్లి, దుండిగల్‌లో వర్షం దంచికొట్టింది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌లో భారీ వర్షంతో ట్రాఫిక్ జామ్ సమస్యలు కనిపించాయి. రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది. కొన్ని ఏరియాల్లో విద్యుత్‌ సరఫరాకి కూడా అంతరాయం కలిగింది. ఇక వాహనదారుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ప్రత్యక్ష నరకం చూశారు. వాతావరణం చల్లబడిందన్న ఆనందం లేకుండా పోయింది….

Read More

“నాన్న లేడు.. నేను ఉన్నా”.. నానమ్మకు తలకొరివి పెట్టిన మనవరాలు.. కన్నీరు పెట్టిస్తున్న ఘటన..! women performing last rites,. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 10, 2026 3:52 PM IST అంబేద్కర్ కోనసీమలో రేణుక అనే యువతి నానమ్మ సత్యవేణి అంత్యక్రియలు స్వయంగా నిర్వహించి, పితృకర్మలు మగవారే చేయాలనే భావనను సవాలు చేసింది + News18 కాలం మారుతోంది.. సంప్రదాయాలపై ఉన్న పాత ఆలోచనలు కూడా మారుతున్నాయి. ఒకప్పుడు అంత్యక్రియలు అంటే కేవలం మగవారే చేయాలనే భావన ఉండేది. కానీ ఇప్పుడు ఆడబిడ్డలు కూడా కన్న తల్లిదండ్రులు, పెద్దల పట్ల తమ బాధ్యతను నెరవేర్చేందుకు ముందుకు వస్తున్నారు. మేము…

Read More

Tirumala Vasantotsavam: తిరుమలలో వసంత శోభ.. నేటి నుండి మూడు రోజుల పాటు శ్రీవారి వసంతోత్సవాలు! |

Last Updated:Mar 30, 2026 11:49 AM IST తిరుమలలో వసంతోత్సవాలు మార్చి 30 నుంచి ఏప్రిల్ 1 వరకు వైభవంగా. మలయప్ప స్వామి వేంచేపులు, స్నపన తిరుమంజనం, టీటీడీ ఆర్జిత సేవల రద్దుతో భక్తులకు ప్రత్యేక అనుభూతి. తిరుమలలో శ్రీవారి వసంతోత్సవాల ఈరోజు నుండి వైభవం ప్రారంభం..! తిరుమల పుణ్యక్షేత్రం మరో మహోత్సవానికి సిద్ధమైంది. శ్రీవారి వార్షిక వసంతోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ పరిసరాలు సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రతి సంవత్సరం వేసవి తాపం నుంచి…

Read More

అమెరికా సైనిక చర్యలు విఫలం: ఇరాన్

అమెరికా, ఇజ్రాయెల్‌కు సర్‌ప్రైజ్ ఇస్తామని హెచ్చరిక తెహ్రాన్: అమెరికా అదిరింపులకు ఇరాన్ ఎక్కడా తగ్గడం లేదు. దాడులకు తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. ఇరాన్ సామర్ధ్యం, తెగువను చూసి ప్రపంచం నివ్వెర పోతోంది. తమ చుట్టూ ఉన్న గల్ఫ్ దేశాలు సైతం తమకు వ్యతిరేకంగా అమెరికా పక్షాన నిలిచినప్పటికీ తాము ఎక్కడా తగ్గేది లేదంటున్నారు ఇరానీలు. తమ వంతెనెలను లక్ష్యంగా చేసుకుంటామని ట్రంప్ చేస్తున్న బెదిరింపులు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. అమెరికా లక్ష్యాలు లోపభూయిష్టంగా ఉన్నాయని హేళన చేశారు.ఈ…

Read More

ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్.. దంపతులకు తీవ్ర గాయాలు

విశాలాంధ్ర – అగళి : మండల పరిధిలోని పి.బ్యాడిగేరా గ్రామం విద్యుత్ సబ్‌స్టేషన్ మలుపు వద్ద ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని ఏఎస్ఐ వెంకటేశులు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు.. కర్ణాటక రాష్ట్రంలోని శిర పట్టణం కోటే ప్రాంతానికి చెందిన తిప్పేస్వామి తన భార్య జయమ్మతో కలిసి అగళి నుంచి స్వగ్రామమైన శిరకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో గాయత్రీ కాలనీ మలుపు…

Read More

TTD Receives 1 Kg Gold Donation from Devotee | తిరుమల శ్రీవారికి కేజీ బంగారం విరాళం! | #local18v

శ్రీవేంకటేశ్వర స్వామివారి పట్ల అపారమైన భక్తి విశ్వాసాలతో టీటీడీ బోర్డు మాజీ సభ్యులు శ్రీ శశిధర్ గారి సతీమణి శ్రీమతి మహాదేవమ్మ గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక కిలో బంగారాన్ని విరాళంగా సమర్పించారు. ఈ విలువైన బంగారు విరాళాన్ని ఆమె తిరుమలలో టీటీడీ ఈవో శ్రీ రవిచంద్ర గారికి, అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి గారికి అధికారికంగా అందజేశారు. భక్తి, సమర్పణ భావాలకు ప్రతీకగా నిలిచిన ఈ విరాళాన్ని టీటీడీ అధికారులు సాదరంగా స్వీకరించి…

Read More

Today Top 10 News: మహిళా రిజర్వేషన్ల బిల్లు సాధ్యమేనా?.. యుద్ధానికి త్వరలో ముగింపు: డొనాల్డ్ ట్రంప్ |

మహిళా రిజర్వేషన్ అనేది కేవలం రాజకీయ అంశం కాదని, అది వారి సహజ సిద్ధమైన హక్కు అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ బిల్లు ఎంతో కీలకమని ప్రధాని వివరించారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూ మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన ప్రకటించారు. 2. సీఎం రేవంత్ రెడ్డిపై తేజస్వి సూర్య విమర్శలు తెలంగాణ…

Read More

తిరుమల పవిత్రతను కాపాడాలంటూ పూజలు – Visalaandhra

విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా) : రాజాం తెలగావీధిలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ ఇన్‌ఛార్జి తలే రాజేష్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల శ్రీవారి పవిత్రతను కాపాడాలని, భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయకుండా చూడాలని వారు ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు కూడా పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా తలే రాజేష్ మాట్లాడుతూ, ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేకుండా తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు…

Read More

త్వరలోనే రివర్స్ మైగ్రేషన్

. నాడు కుటుంబ నియంత్రణ-నేడు జనాభా నిర్వహణ. అమరావతిలో గ్లోబల్ లీడర్‌షిప్ సెంటర్. దిల్లీలో రైసినా డైలాగ్ సదస్సులో సీఎం చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరోఅమరావతి : గతంలో సిలికాన్ వ్యాలీ లాంటి చోటుకు భారత్ నుంచి మేధో వలస జరిగిందని, త్వరలో రివర్స్ మైగ్రేషన్ మొదలవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దిల్లీలో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖఅబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అధ్వర్యంలో నిర్వహించిన రైసినా డైలాగ్ సదస్సులో సాంకేతికతసుపరిపాలనభవిష్యత్ అనే అంశంపై చంద్రబాబు మాట్లాడారు….

Read More