Gold Silver Rates: పసిడి ప్రియులకు ఊరట.. విజయవాడలో తగ్గిన గోల్డ్ రేట్స్.. ప్రస్తుతం తులం ఎంతంటే? |

10 గ్రాముల (తులం) 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,59,660 వద్ద కొనసాగుతోంది. మహిళలు ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,46,350 వద్ద ట్రేడవుతోంది. ఇక 18 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,19,740 వద్ద ఉంది. బంగారంతో వెండి ధరలు కూడా తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 2,80,000 గా ఉంది. Source link

Read More

సిపిఎం నాయకులు పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి ➖ సిపిఐ డిమాండ్

తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని సత్యవేడు మండలం మదనంబేడు గ్రామంలో పేదలకు భూపట్టాలు పంపిణీ చేయాలని కరపత్రాలు పంచుతున్న సిపిఎం మండల కార్యదర్శి మెలుగు రమేష్ సిఐటియూ నాయకుడు మొన్న స్వామి పై దౌర్జన్యం చేసి దాడి చేసి హత్య ప్రయత్నం చేసిన మరణం వేడుక చెందిన గిరిబాబు రాబర్ట్ హరిబాబులపై అత్యానియారం చేసిన నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆంభాకం…

Read More

బాలయ్య కోపమేకాదు.. ప్రేమ కూడా ఎక్కువే.. వాళ్లపై అభిమానంతో రూ.50 లక్షల సాయం..!

నందమూరి బాలకృష్ణ హిందూపురం పోలీసులకు 50 లక్షల సిఎస్ఆర్ నిధులతో మూడు బొలెరోలు, 10 మోటార్ సైకిళ్లు బహుకరించారు, ప్రజా భద్రత బలపడుతుందని అన్నారు Source link

Read More

అఫ్గాన్ ఆసుపత్రిపై పాక్ దాడిలో 400కు పెరిగిన మృతులు

కాబూల్: అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ మెరుపు దాడి చేసింది. ఆ దేశ రాజధాని కాబూల్‌పై విరుచుకుపడింది. అక్కడి ఆసుపత్రిపై వైమానిక దాడి చేయగా, 400 మంది ప్రాణాలు కోల్పోయారు. 250 మంది గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం జరుగుతోందని అధికారులు వెల్లడించారు. అఫ్గాన్, పాక్ మధ్య సరిహద్దు ఘర్షణ చాలా కాలంగా సాగుతున్నది. కాబూల్‌లోని 9వ పోలీస్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న డ్రగ్ రిహాబిలిటేషన్ కేంద్రాన్ని లక్ష్యంగా పాకిస్థాన్ చేసిన తాజా…

Read More

Pawan Kalyan: రైతులే అమరావతి అసలైన హీరోలు.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 02, 2026 6:45 PM IST Pawan Kalyan: అమరావతి బిల్లుకు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం లభించడం ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కీలక మలుపుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. News18 అమరావతి బిల్లుకు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం లభించడం ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కీలక మలుపుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు…

Read More

Tirumala: టీటీడీ ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు కోట్లాది రూపాయల విరాళం..! ఇచ్చింది ఎవరో తెలుసా..? |

Last Updated:May 07, 2026 8:49 AM IST Tirumala: టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు భారీ విరాళం లభించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కత్తాకు చెందిన హిమాద్రి ఫౌండేషన్ సంస్థ రూ.2.50 కోట్ల విరాళాన్ని ట్రస్ట్‌కు అందజేసింది. News18 Tirumala: టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు భారీ విరాళం లభించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కత్తాకు చెందిన హిమాద్రి ఫౌండేషన్ సంస్థ రూ.2.50 కోట్ల విరాళాన్ని ట్రస్ట్‌కు అందజేసింది. ఈ…

Read More

Brahmi plant: మీ చిన్నారులకు చదివింది గుర్తుండటం లేదా? ఇంట్లో ఈ మొక్క పెంచండి.. రిజల్ట్ మారిపోతుంది..!

పరీక్షల సమయంలో బ్రాహ్మి మొక్కను ఇంట్లో పెంచడం వల్ల పిల్లల్లో ఫోకస్, కాన్ఫిడెన్స్ పెరుగుతుందని విజయనగరానికి చెందిన డాక్టరు ఆనందరావు సూచిస్తున్నారు. Source link

Read More

Annavaram Temple: అన్నవరంలో కనులపండువగా చక్రస్నాన మహోత్సవం.. పంపా శిరోవరంలో జలకాలాడిన స్వామి అమ్మవార్లు! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 02, 2026 8:50 AM IST అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామి, అనంతలక్ష్మి సత్యవతి దేవుల చక్రస్నాన మహోత్సవం పంపా శిరోవరంలో ఘనంగా, భక్తుల నడుమ ఆధ్యాత్మికంగా జరిగింది + News18 అన్నవరం పంపా శిరోవరంలో శ్రీ సత్యనారాయణ అనంతలక్ష్మి అమ్మవార్ల జలస్నాన మహోత్సవం అత్యంత కనులపండువుగా జరిగింది. రత్నగిరి కొండలు దిగి పంపా రిజర్వాయర్ ప్రాంతంలో ఉన్న శిరోవరంలో స్వామి అమ్మవార్లు జలకాలాడారు, నిజానికి ఇది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ఘట్టంగా చెప్పుకోవచ్చు….

Read More

శాంతిభద్రతల పరిరక్షణకు కలిసి పని చేద్దాం

విశాలాంధ్ర-​రాప్తాడు : నియోజకవర్గ కేంద్రమైన రాప్తాడు మండల మెజిస్ట్రేట్ మరియు తహశీల్దార్ పి. విజయకుమారిని శనివారం రాప్తాడు అప్‌గ్రేడ్ పోలీస్ స్టేషన్ సీఐ సి. వెంకటేశులు మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో సీఐ ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ​ఈ సందర్భంగా వారు మండలంలోని ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణలోనూ, రెవెన్యూ పరంగా ఏవైనా వివాదాలు తలెత్తినప్పుడు వాటిని సామరస్యంగా పరిష్కరించేందుకు రెవెన్యూ…

Read More

నేటి ముఖ్యమైన వార్తలు: సంక్షిప్త అవలోకనం

ప్రస్తుత తాజా వార్తల సారాంశం: ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేయాలంటూ ప్రకటన చేయడంతో ప్రాంతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్‌పై ప్రధానమంత్రి మోదీని విమర్శిస్తున్నారు. ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రకాశ్ రాజ్ పై ఒక కేసు నమోదైంది. ఈ కేసు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక, రామ్ పోతినేని వివాహం గురించిన వార్తలకు ప్రజల నుండి స్పందనలు అందుతున్నాయి. నూతన వధూవరులకు శుభాకాంక్షలు…

Read More