Shani Transit: 138 రోజులు శని గ్రహ భ్రమణం బలహీనం.. జూలై 27వరకు ఈ 3 రాశుల వారికి డబ్బుకు లోటు ఉండదు

Shani Transit: శని గ్రహ భ్రమణం కారణంగా కొన్ని రాశులు పరీక్షా కాలంలో ఉన్నప్పటికీ, ఇది నిర్దిష్ట 3 రాశులకు ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది. మీ రాశి అందులో ఉందో లేదో తెలుసుకోండి..! Source link

Read More

Wow Vizag: కైలాస గిరిపై శివయ్య ఆయుధం.. 65 అడుగుల ఎత్తు, భారీ డమరుకం.. వైజాగ్ కి కొత్త ఐకాన్! Kailasagiri giant trident. |

Last Updated:May 08, 2026 7:16 PM IST విశాఖపట్నం కైలాసగిరిలో 65 అడుగుల భారీ త్రిశూలం, డమరుకం, ప్రత్యేక లైటింగ్‌తో కొత్త ఆకర్షణగా సిద్ధం, మే 9, 2026న ప్రారంభం, టూరిజానికి కొత్త బ్రాండ్ ఐకాన్‌గా భావిస్తున్నారు Source link

Read More

నీట్ రీ-ఎగ్జామ్‌లో భారీ మోసం.. ఇతరుల తరఫున పరీక్ష రాసేందుకు వచ్చిన 9 మంది అరెస్ట్

బిహార్‌లో నిర్వహించిన నీట్ యూజీ రీ-ఎగ్జామినేషన్ సందర్భంగా భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.పలువురు అభ్యర్థుల స్థానంలో ఇతరులు పరీక్ష రాస్తున్నారనే అనుమానాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం, పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టగా మొత్తం 30 మందిని అదుపులోకి తీసుకున్నారు.వీరిలో 9 మంది ఇతరుల తరఫున పరీక్ష రాస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అధికారుల సమాచారం ప్రకారం లఖిసరాయ్ జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాల్లో ఈ చర్యలు చేపట్టారు. కేఆర్‌కే హైస్కూల్ పరీక్షా కేంద్రంలో ఒకరు, కేంద్రీయ విద్యాలయంలో ఏడుగురు,…

Read More

ఉగాది వేళ గోదావరిలో నూకాలమ్మ జాతర వైభవం.. చిలకల సందడి ప్రత్యేకం..! Nookalamma Talli Jatara celebrated. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 19, 2026 8:21 PM IST ఉగాది సందర్భంగా గోదావరి జిల్లాల్లో నూకాలమ్మ తల్లి జాతరలు భక్తి, సంప్రదాయాల కలయికగా జరుగుతున్నాయి. ఇసుకలపేటలో జరిగిన జాతరలో భక్తుల రద్దీ తారాస్థాయికి చేరుకుంది. చిలకల జాతర ప్రత్యేక ఆకర్షణ. + కాకినాడ జిల్లాలో చిలకల జాతర చూస్తే మతిపోవాల్సిందే ఉగాది పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అంతటా గ్రామదేవతల పండుగలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే గోదావరి జిల్లాల్లో జరిగే నూకాలమ్మ తల్లి జాతరలు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వైభవాన్ని…

Read More

కాకాణికి షాక్.. పిటిషన్లు కొట్టివేసిన కోర్టు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దీర్ఘకాలంగా సంచలనం సృష్టిస్తున్న కోర్టు ఫైళ్ల చోరీ, ఫోర్జరీ ఆరోపణల కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. నెల్లూరులోని 4వ అదనపు జిల్లా కోర్టు ఆయన అభ్యర్థనలను తోసిపుచ్చుతూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు నుంచి తన పేరును తొలగించాలని (డిశ్చార్జ్ పిటిషన్), అలాగే ఈ కేసును ప్రజాప్రతినిధుల కోర్టుకు బదిలీ చేయవద్దని కాకాణి కోరగా, న్యాయస్థానం అందుకు అంగీకరించలేదు. ఆయన అభ్యర్థనలను తోసిపుచ్చింది. కేసు వివరాల్లోకి…

Read More

షరతులు అంగీకారమేనా లేక…

అమెరికాకు ఇరాన్ ప్రశ్నతెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధం తీవ్ర రూపం దాల్చిన క్రమంలో శాంతి చర్చల్లో పురోగతి కోసం ఇరాన్ తన వంతు ప్రయత్నం కొనసాగుతోంది. ఇప్పటికే 14 అంశాలతో కూడిన ప్రతిపాదనను అమెరికాకు పంపింది. అయితే అవి తనకు నచ్చలేదని, తాము చేసిన ప్రతిపాదనలను ఇరాన్ అంగీకరించాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలో తెహ్రాన్ తీవ్రంగా స్పందించారు. తాము పెట్టిన షరతులకు ఒప్ప్పుకుంటారా లేక ఓటమిని అంగీకరిస్తారా అంటూ అమెరికాకు సవాల్…

Read More

హెచ్-1బీ వీసా 2027: లాటరీ పూర్తి.. నేటి నుంచి పిటిషన్ల స్వీకరణ

అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీ నిపుణులకు కీలకమైన హెచ్-1బీ వీసాకు సంబంధించి యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) కీలక ప్రకటన చేసింది. 2027 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన వీసాల కోటాకు సరిపడా ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్లు అందాయని, లాటరీ ప్రక్రియను పూర్తి చేశామని వెల్లడించింది. ఎంపికైన లబ్ధిదారుల వివరాలను వారి పిటిషనర్లకు తెలియజేశామని పేర్కొంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు తమ యూఎస్‌సీఐఎస్ ఆన్‌లైన్ ఖాతాల ద్వారా తమ స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు. లాటరీలో ఎంపికైన వారు…

Read More

Unseasonal rains hit farmers in north coastal AP | ఉత్తరాంధ్రలో అకాల వర్షాలు

ఉత్తరాంధ్రలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, మన్యం జిల్లాల్లో ఉరుములు పిడుగులతో అకాల వర్షాలు కురిసి ప్రజలకు ఉపశమనం కలిగించినా పంటలు దెబ్బతిని రైతులు నష్టాలు ఎదుర్కొంటున్నారు. Source link

Read More

AP, Telangana rains: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో గాలివాన బీభత్సం.. నలుగురు మృతి, వందలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలి భారీ నష్టం | తెలంగాణ వార్తలు

శనివారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిశాయి. మెదక్, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల్లో చిన్నపాటి గాలులతో చిరు జల్లులు పడ్డాయి. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం చెల్లెపాడు గ్రామంలో పిడుగుపాటుతో గొర్రెల కాపరి బెల్లరి నాగార్జున (35) అక్కడికక్కడే మృతి చెందాడు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో చేగుంట గ్రామానికి చెందిన చెన్నయ్య, మల్లయ్యలకు చెందిన గొర్రెలను మేపడానికి వెళ్లగా ఉరుములు, మెరుపులతో కూడి…

Read More

మహిళలు అంకిత భావంతో పనిచేస్తారు

విశాలాంధ్ర – ఏలూరు:మహిళలకు ఏ బాధ్యత అప్పగించినా అంకితభావంతో పనిచేస్తారని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పేర్కొన్నారు. . అంతర్జాతీయ మహిళా వారోత్సవాలలో భాగంగా స్థానిక గిరిజన భవన్ లో శనివారం సాయంత్రం ఏ పి ఎన్జీవోస్ ఏలూరు విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ముఖ్యఅతిథి గా పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో పురుషుల కంటే అధికంగా రాణిస్తారన్నారు.మహిళలు పురుషులతో దేంట్లోనూ తీసిపోరని, ప్రోత్సాహం, అవకాశం, చేయూత…

Read More