Tirupati Trains: వేసవిలో తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్… ఈ రైళ్లు తిరుపతిలో ఆగవు |

చర్లపల్లి నుంచి తిరుచిరాపల్లి వెళ్లే 07615 నెంబర్ గల రైలును ఏప్రిల్ 28న రేణిగుంట, మేల్పాక్కం, కాట్పాడి మీదుగా మళ్లిస్తారు. తిరుపతి, పాకాల, చిత్తూరు రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగదు. తిరువన్నామలై నుంచి నర్సాపూర్ వెళ్లే 07220 నెంబర్ గల రైలును ఏప్రిల్ 30న కాట్పాడి, మేల్పాక్కం, రేణిగుంట మీదుగా మళ్లిస్తారు. చిత్తూరు, పాకాల, తిరుపతి రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగదు. పైన తెలిపిన రైళ్లేవీ ఆ తేదీల్లో తిరుపతిలో ఆగవు. మీరు ఈ…

Read More

రూ.2 లక్షల కోట్లపెట్టుబడులు – Visalaandhra

. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఆమోదం. గడువుకు ముందే అనుమతులు: సీఎం చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రానికి భారీస్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి. విశాఖలో రిలయన్స్ సంస్థ రూ.1,08,010 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. సత్యసాయి జిల్లాలో రూ.51 వేల కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్‌ను, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టంను రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనుండగా… కడపలో రూ.12 వేల కోట్లతో అదానీ…

Read More

వర్క్ ఫ్రమ్ హోమ్‌పై ఏపీ సర్కార్ కసరత్తు..

పశ్చిమాసియాలో ఉద్రిక్త‌త‌ల‌ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు పిలుపునకు ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఇంధన సంక్షోభాన్ని నివారించే ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేసే అంశంపై ఏపీ సర్కార్ తీవ్రంగా యోచిస్తోంది. కరోనా మహమ్మారి సమయంలో ప్రాచుర్యం పొందిన ఈ విధానం, మళ్లీ ఇప్పుడు యుద్ధ పరిస్థితుల కారణంగా తెరపైకి వచ్చింది. ఇటీవల ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావం…

Read More

Ambedkar Jayanti 2026: ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి.. రాజ్యాంగ పితామహుడి 7 అద్భుత ప్రత్యేకతలు.. హైదరాబాద్‌లో భారీ సన్నాహాలు! |

ఏప్రిల్ 14న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి.. ఇది దేశవ్యాప్తంగా ఘనమైన పండుగ. ఈ సందర్భంగా దేశవ్యా్ప్తంగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పబ్లిక్ హాలిడే ఉంది. భారీ వేడుకలు జరిగే సందర్భం. హైదరాబాద్‌లో అంబేద్కర్ విగ్రహాలు, అంబేద్కర్ నగర్, ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర పూలమాలలు వేసి నివాళులు అర్పించడం, ర్యాలీలు, సెమినార్లు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి “అంబేద్కర్ ఆదర్శాలు మన దేశానికి మార్గదర్శకం. సామాజిక సమానత్వం, దళితుల…

Read More

Tirupati: పోలీసుల్ని చూసి భయంతో కారు యాక్సిడెంట్.. వెహికల్‌లో డ్రైవర్‌తో పాటు ఆమె ఉందట |

Last Updated:Apr 14, 2026 1:19 PM IST Tirupati: టెంపుల్ సిటీగా పేరున్న తిరుపతి నగరంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో లీలా మహల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆపి ఉంచిన ఒక ఆటోను వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. + Tirupati Tirupati: టెంపుల్ సిటీగా పేరున్న తిరుపతి నగరంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో లీలా మహల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు…

Read More

Astrology Predictions: మీ ఫ్యూచర్ తెలుసుకోవాలని ఉందా.. రుద్ర సంవత్సరంలో సింహరాశి వారి జాతకం ఇదే |

Last Updated:Apr 20, 2026 2:46 PM IST Astrology Predictions: సింహరాశి వారికి రుద్ర సంవత్సరంలో అనేక మార్పులు, అవకాశాలతో పాటు సవాళ్లతో కూడుకొని ఉంటుంది. వృత్తిలో విజయం లభిస్తుంది. కానీ సంబంధాలు , ఆరోగ్యంలో బ్యాలెన్స్ చేసుకోవాలి. ఏదైనా పని చేసే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇంతకీ రుద్రసంవత్సరం ఎప్పుడో తెలుసా..? Source link

Read More

అయోధ్య రామాలయ ట్రస్టుకు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణ మోహన్

శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ట్రస్టు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణ మోహన్‌ను నియమించారు. విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుత ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ సమర్పించిన రాజీనామాను ట్రస్టు ఆమోదించింది. అదే సమయంలో కొత్త సీఈవో నియామక ప్రక్రియను చేపట్టేందుకు ముగ్గురు సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. సోమవారం అయోధ్యలో నిర్వహించిన ట్రస్టు సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని అతిథి గృహంలో సాయంత్రం 3.30…

Read More

13 మంది ఐఏఎస్ల బదిలీ

విశాలాంధ్ర-హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 13 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. చేనేత హస్తకళల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్‌కు బాధ్యతలు అప్పగించింది. అటవీశాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్‌ను నియమించింది. దేవదాయశాఖ ముఖ్యకార్యదర్శిగా ఆమెకు అదనపు బాధ్యతలు ఇచ్చింది. జీఏడీ (పొలిటికల్) ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నదీమ్ను నియమించింది. మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది. సీఎం ముఖ్య కార్యదర్శిగా…

Read More

ఏపీలో ఇంధన కొరతపై చంద్రబాబు మరోసారి టెలీకాన్ఫరెన్స్

రాష్ట్రంలో ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు సమీక్షక్షేత్రస్థాయిలో సరఫరాను పర్యవేక్షించాలని కలెక్టర్లకు ఆదేశంరాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించేందుకు ఆయన సోమవారం నాడు కూడా ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంధన సరఫరాను సాధారణ స్థితికి తెచ్చేందుకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు తక్షణమే ఆయిల్ డిస్పాచ్ సెంటర్లకు స్వయంగా వెళ్లి సరఫరాను పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. జిల్లాల్లో…

Read More

బీజేపీ జపం చేస్తున్న వారే రాముని డబ్బు లూటీ

దేవుని పేరిట రూ.20 వేల కోట్లు మాయం!జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే ధ్వజంబెంగళూరు: బీజేపీ జపం చేస్తున్న వారే అయోధ్య రాముని ఆలయం విరాళాలు లూటీ చేశారని జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే విమర్శించారు. దేవనహళ్లిలో బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించి మాట్లాడారు. అయోధ్యలో రామమందిరం పేరిట రూ.20 వేల కోట్ల విలువైన బంగారం, నగదు మాయం అయిందని వార్తలు వస్తున్నాయన్నారు. దేవుని పేరిట ధర్మానికి నేతృత్వం వహించిన పెద్దలే దొంగతనం…

Read More