AP Political News: టీడీపీలో ఆ ముగ్గురుకి కీలక పదవులు.. ఉత్తరాంధ్రకే ప్రాధాన్యత ఇవ్వడం వెనుక కారణం ఇదే  | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 27, 2026 9:54 PM IST AP POLITICS: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొందరు నేతలకు పదవులు కట్టబెట్టాలని ప్లాన్ చేస్తోంది. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ముగ్గురు నేతలకు మేలు చేయడంతో పాటు కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో ఉంది.   AP POLITICS AP POLITICS: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొందరు నేతలకు పదవులు కట్టబెట్టాలని ప్లాన్ చేస్తోంది. మరీ ముఖ్యంగా సామాజికవర్గాల సమీకరణతో పాటు ప్రాంతీయ అభివృద్ది ,…

Read More

ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి నూతన కమిటీ ఏర్పాటు

ఉపాధ్యక్షులుగా కండక్టర్ తిమ్మప్ప విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వైద్య మరియు ఆరోగ్య సేవల సంస్థ ( డి సి హెచ్ ఎస్ ) ఆధ్వర్యంలో ఆసుపత్రి అభివృద్ధి కోసం నూతన కమిటీని అధికారికంగా నియమించారు. ఈ కమిటీకి అధ్యక్షులుగా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ నియమితులయ్యారు.ఉపాధ్యక్షులుగా టిడిపి పార్టీ సీనియర్ నాయకులు కండక్టర్…

Read More

పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా ధ్యేయం..

లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఆకులేటి రమేష్ బాబు, కార్యదర్శి ఉలవల నాగేంద్రవిశాలాంధ్ర ధర్మవరం: పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా ధ్యేయము అని లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఆకులేటి రమేష్ బాబు, కార్యదర్శి ఉలవల నాగేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణములో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) లయన్స్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి శస్త్ర చికిత్స శిబిరమును నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ…

Read More

Tirupati: తిరుపతికి మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం.. గొల్లవానిగుంటలో అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 07, 2026 4:35 AM IST దాదాపు 90 శాతానికి పైగా పనులు పూర్తి చేసుకున్న ఈ స్టేడియాన్ని ఈ నెల 15వ తేదీన ఘనంగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతీకాత్మక చిత్రం Tirupati: ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో క్రికెట్ ప్రేమికులకు పండగ లాంటి వార్త అందింది. గొల్లవానిగుంట ప్రాంతంలో జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన నూతన క్రికెట్ స్టేడియం ప్రారంభానికి సిద్ధమైంది. దాదాపు 90 శాతానికి పైగా పనులు పూర్తి…

Read More

AP Unified Family Survey: ఏపీ కుటుంబ సర్వేలో కీలక అప్‌డేట్.. వివరాలు ఎడిట్ చేసుకునే అవకాశం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

మార్పులు, కండీషన్లు: – ఇదివరకు సబ్మిట్ చేసిన సర్వేలో వ్యక్తిగత, కుటుంబ వివరాలను ఎడిట్ చేసుకునే సౌలభ్యం కల్పించారు. – ఒక కుటుంబానికి ఒక్కసారి మాత్రమే ఎడిట్ అవకాశం ఉంటుంది. – ఎడిట్ చేసిన వివరాలు 24 గంటల తర్వాత డేటాలో అప్‌డేట్ అయ్యి కనిపిస్తాయి. – మరణాలు, వేరే ప్రాంతాలకు వెళ్లిపోయిన వారి గురించి పొరపాటుగా వివరాలు ఇచ్చిన వారు.. తిరిగి ఆ వివరాలను ఇప్పుడు సరిచేసుకునే సౌలభ్యం ఉంది. – తప్పుగా నమోదైన వివరాలను…

Read More

Simhachalam Temple: సింహాద్రి అప్పన్న సన్నిధిలో స్వర్ణ శోభ.. ధ్వజస్తంభం పీఠానికి బంగారు తాపడ పనులు ప్రారంభం! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 15, 2026 6:25 AM IST సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ధ్వజస్తంభం పీఠానికి స్వర్ణ తాపడం పనులు ప్రారంభమయ్యాయి. జె. వెంకట్రావు, టి.పి. రాజగోపాల్, శ్రీనివాసాచార్యులు పర్యవేక్షణలో పూజలు నిర్వహించారు. సింహాచల క్షేత్రంలో ధ్వజస్తంభ పీఠానికి స్వర్ణ తాపడం ఉత్తరాంధ్ర ప్రజల కోరిన కోరికలు తీర్చే స్వామివారు శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి దేవాలయం ముందున్న ధ్వజస్తంభం పీఠానికి పూర్తిస్థాయిలో స్వర్ణ తాపడం…

Read More

Kurnool: కర్నూలులో దారుణం.. ఆస్తి కోసం తండ్రిని హత్య చేసిన కొడుకు.. పూర్తి వివరాలు ఇవే | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 31, 2026 6:07 AM IST తండ్రి రెండో భార్యకు పుట్టబోయే బిడ్డకు ఆస్తి ఎక్కడ దక్కుతుందోనన్న స్వార్థంతో, నిద్రిస్తున్న తండ్రిని కత్తితో పొడిచి ప్రాణాలు తీసిన ఘటన కర్నూలు జిల్లా కౌతాళం మండలం కుంతనహాల్ గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. ప్రతీకాత్మక చిత్రం Kurnool: రక్తసంబంధాల కంటే ఆస్తిపాస్తులే మిన్న అనుకున్నాడో కిరాతక కుమారుడు. కనిపెంచి, విద్యాబుద్ధులు నేర్పిన తండ్రిని ఆస్తి కోసం కడతేర్చాడు. తండ్రి రెండో భార్యకు పుట్టబోయే బిడ్డకు ఆస్తి…

Read More

టీటీడీ గోశాలకు 180 లారీల ఎండుగడ్డి విరాళం.. రైతుల సేవకు దేశవ్యాప్తంగా ప్రశంసలు!

తిరుపతి ఎస్వీ గోశాలకు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో 1600 టన్నుల ఎండుగడ్డి, రెండు గోవులు, ఒక దూడ విరాళం, టీటీడీ అధికారులు గోసంరక్షణ చైతన్యాన్ని ప్రశంసించారు Source link

Read More

YSRCP Protest | ఎడ్ల బండెక్కిన ఆటో.. వైసీపీ వినూత్న నిరసన

ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ కొరతపై తిరుపతిలో వైసీపీ భారీ నిరసన చేపట్టింది. భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎడ్లబండ్లపై ర్యాలీ నిర్వహించి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.#tirupati #ycp #apnews Source link

Read More

నన్ను ఎవరూ లొంగదీసుకోలేరు: తమిళ ప్రజలకు విజయ్ బహిరంగ లేఖ

తమిళనాడులో నేటి సాయంత్రం ముగుస్తున్న ఎన్నికల ప్రచారంతమిళనాడు రాజకీయ రణరంగంలో ఇప్పుడు అసలైన వేడి మొదలైంది. ఏప్రిల్ 23న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం నేడు సాయంత్రంతో ప్రచారం ముగుస్తోంది. ఈ తరుణంలో, టీవీకే అధినేత విజయ్ తమిళ ప్రజలకు ఒక బహిరంగ లేఖ రాశారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి తనను ఎన్నో శక్తులు అడ్డుకోవాలని చూశాయని, కానీ తాను ఎవరికీ తలవంచే ప్రసక్తే లేదని లేఖలో ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన తమిళ…

Read More