పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలోనే నిజమైన సంతృప్తి..

క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు (చిట్టి)విశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలోనే నిజమైన సంతృప్తి, సంతోషం ఉంటుందని క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు ( చిట్టి) తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని తొగటవీధిలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయ ఆవరణములో 121వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరి వెంకటేశులు (చిట్టి) మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి…

Read More

నో గ్యాస్.. పండ్లే గతి – Visalaandhra

*కేంద్ర ప్రభుత్వంపై సీపీఐ నారాయణ సెటైర్లు (విశాలాంధ్ర-తిరుపతి) : సీపీఐ జాతీయ కమిటీ కంట్రోల్ బోర్డు ఛైర్మన్ డాక్టర్ కనకాల నారాయణ మరోసారి వార్తల్లో నిలిచారు. ఎప్పుడూ సీరియస్ రాజకీయాలే కాకుండా, అప్పుడప్పుడు తనదైన చమత్కారంతో సామాన్యుల సమస్యలను వెలుగులోకి తెచ్చే నారాయణ… తాజాగా వంట గ్యాస్ కొరతపై వినూత్నంగా స్పందించారు. ఇంట్లో గ్యాస్ లేకపోవడంతో వంట వండుకునే పరిస్థితి లేదని, అందుకే పండ్లే తింటూ బతకాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూనే, కేంద్ర ప్రభుత్వంపై…

Read More

Srisailam Ugadi Festival 2026: శివయ్యను చూసేందుకు కన్నప్పల పాదయాత్ర.. ఒక్క రోజే లక్ష మంది దర్శనం |

Last Updated:Mar 17, 2026 11:25 AM IST Srisailam Ugadi Festival 2026: శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. పొరుగు రాష్ట్రమైన కర్ణాటక నుండి కన్నడ భక్తులు పాదయాత్రగా, వాహనాల్లో భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. + Srisailam Ugadi Festival 2026 Srisailam Ugadi Festival 2026: ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. పండుగ వేళ తమ ఆడపడుచు భ్రమరాంబికా దేవిని దర్శించుకునేందుకు పొరుగు రాష్ట్రమైన కర్ణాటక నుండి…

Read More

వాలీబాల్ జట్లకు శిక్షణ శిబిరం ముగింపు

విశాలాంధ్ర – భోగాపురం :జాతీయ స్థాయి అండర్–21 వాలీబాల్ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ పురుషుల, మహిళల జట్లకు నిర్వహించిన ప్రత్యేక శిక్షణ శిబిరం శుక్రవారం ఘనంగా ముగిసింది. ఈ నెల 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు భోగాపురంలోని మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సంస్థ ప్రాంగణంలో ఈ శిబిరం జరిగింది. జిల్లా వాలీబాల్ చరిత్రలో తొలిసారిగా జాతీయ స్థాయి జట్టు ఎంపిక, శిక్షణ శిబిరాన్ని భోగాపురంలో నిర్వహించడం విశేషంగా నిలిచింది. అదేవిధంగా పురుషులు, మహిళల జట్లకు ఒకేసారి…

Read More

నూతన వధూవరులకు పెళ్లి వస్త్రాలు అందజేత

విశాలాంధ్ర-ధర్మవరం; పట్టణంలోని శ్రీనివాసా నగర్ లో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బెంగళూరు అరుణ్ కుమార్, నామాల శ్రీనివాసులు దాతల ద్వారా ఉచితంగా మంజునాథ్, అనూష వధూవరులకు తాళిబొట్టు, కాలిమెట్టలు, వివాహానికి సంబంధించిన వస్త్రాలు అందజేశారు. సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు చెన్నం శెట్టి జగదీశ్వర్ ప్రసాద్ మాట్లాడుతూ నూతన వధూవరులు పేద కుటుంబం అయినందున ఈ సహకారం అందించడం జరిగిందని తెలిపారు. అనంతరం వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు….

Read More

బ్లాస్ట్‌తో ప్రాణాపాయం.. ఎక్మోతో ప్రాణాలు కాపాడిన వైద్యులు ఎక్కడంటే..! Visakha KIMS ICON Hospital doctors | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 20, 2026 8:24 PM IST విశాఖపట్నం KIMS ICON Hospitalలో డా. రవి కృష్ణ ఆధ్వర్యంలో వైద్య బృందం ఘోర బ్లాస్ట్ ప్రమాదంలో గాయపడిన 37 ఏళ్ల వ్యక్తిని అత్యాధునిక వైద్య సాంకేతికతతో కాపాడారు. 15 రోజుల్లో డిశ్చార్జ్ చేశారు. ఎక్మోతో  ప్రాణాలు నిలబెట్టిన కిమ్స్ ఐకాన్ వైద్యులు.. పని ప్రదేశంలో జరిగిన ఘోర బ్లాస్ట్ ప్రమాదం ఒక వ్యక్తిని ప్రాణాపాయ స్థితికి నెట్టేసింది. అమ్మోనియా వాయువు, ఆవిరి ప్రభావానికి గురై తీవ్రంగా…

Read More

Summer Special Train: దివ్య దర్శన్ పేరుతో రైల్వే బంపర్ ఆఫర్.. సమ్మర్‌లో అద్భుతమైన ప్రదేశాలు చూసే ఛాన్స్ | బిజినెస్

Last Updated:Mar 27, 2026 9:22 AM IST Summer Special Train:ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి దివ్యదక్షిణ యాత్ర పేరుతో రైల్వే ఐఆర్సిటిసి అధికారులు సమ్మర్ స్పెషల్ భారత్ గౌరవ్ ట్రైన్ ప్యాకేజెస్ వివరాలు వెల్లడించారు. + Summer Special Train Summer Special Train: ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి దివ్యదక్షిణ యాత్ర పేరుతో రైల్వే ఐఆర్సిటిసి అధికారులు సమ్మర్ స్పెషల్ భారత్ గౌరవ్ ట్రైన్ ప్యాకేజెస్ వివరాలు వెల్లడించారు. రైలు ప్రయాణంతో పాటు వెహికల్ ట్రావెలింగ్,…

Read More

Panchagavya Benefits | పంచగవ్య ఉత్పత్తులతో ఆరోగ్యం.. ఆదాయం..| #local18V

గోవు ఆధారంగా తయారయ్యే పంచగవ్య ఉత్పత్తులు ప్రస్తుతం ఆరోగ్యం మరియు ఆదాయం రెండింటికీ ఉపయోగపడుతున్నాయి. పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రం, గోమయం వంటి ఐదు గవ్యాలతో తయారయ్యే ఈ పంచగవ్య ఉత్పత్తులు ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలను అందిస్తున్నాయి.#Panchagavya #FarmersIncome #OrganicFarming Source link

Read More

AP Weather Update: ఎండ మండిపోతుంది.. ఇప్పటికే దాటిన 34 డిగ్రీల సెల్సియస్‌.. వచ్చే వారం భగభగలు.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 04, 2026 3:56 AM IST ఏపీ వాతావరణ శాఖ ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో వేసవి వేడి పెరుగుతోంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల సెల్సియస్‌కు చేరువవుతున్నాయి. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. News18 AP Weather Update: తెలుగు రాష్ట్రాల్లో వేసవి ప్రభావం క్రమంగా పెరుగుతోంది. మధ్యాహ్నం వేళల్లో ఎండలు తీవ్రంగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇప్పటికే 34 డిగ్రీల సెల్సియస్‌కు చేరువవుతున్నాయి….

Read More

రఘురామకృష్ణమ రాజు – సునీల్ కుమార్ మధ్య వాగ్యుద్ధం

–సామాజిక మాధ్యమాల ద్వారా వ్యంగ్యాస్త్రాలు అమరావతి: డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణమరాజు, సస్పెన్షన్ లో ఉన్న ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ సామాజిక, ప్రసారమాధ్యమాల వేదికగా వాగ్ధానాలు సంధించుకుంటున్నారు. పరస్పరం వ్యంగ్యాస్త్రాలతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల ఎమ్మెల్యేల క్రీడా పోటీల్లో రఘురామ రాజు క్రికెట్ ఆడుతూ కింద పడడంతో ఆయన చేతి మణికట్టుకు గాయం అయింది. దానిపై సునీల్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ కస్టోడియల్ టార్చర్ కథ అబద్ధం ఆటలో పడి…

Read More