Sanitation Workers Strike: నగరవాసులకు అలర్ట్.. ఈ ఒక్కరోజు చెత్త పారేయొద్దు..! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 11, 2026 11:53 PM IST Visakhapatnam: మహా విశాఖ నగరపాలక సంస్థ (GVMC) పరిధి లోని నగరవాసులందరికీ ఫిబ్రవరి 12న అంటే గురువారం కాస్త ఇబ్బందికరమైన రోజు. నగరం మొత్తం కూడా ఎక్కడా ఎవరూ చెత్త పారేసినా అది ఇబ్బందులకు దారితీస్తుంది. sanitation workers strike Visakhapatnam: మహా విశాఖ నగరపాలక సంస్థ (GVMC) పరిధి లోని నగరవాసులందరికీ ఫిబ్రవరి 12న అంటే గురువారం కాస్త ఇబ్బందికరమైన రోజు. నగరం మొత్తం కూడా…

Read More

తిరుమల విద్యాసంస్థలో విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ జరపాలి

ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ డిమాండ్ విద్యాసంస్థల ఎదుట నాయకుల ఆందోళన ఫీజుల దోపిడీని అరికట్టాలి: ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యాజమాన్యంపై హత్య కేసు నమోదు చేయాలి: సిపిఐ జిల్లా కార్యదర్శి రేఖా భాస్కరరావు హెచ్చరిక విశాలాంధ్ర – తూర్పుగోదావరి : కొవ్వూరు మండలం కాపవరంలో గల తిరుమల విద్యాసంస్థలో ఏడో తరగతి విద్యార్థి నల్లా రవీంద్ర బిల్డింగ్ పైనుంచి దూకి చనిపోవడం అత్యంత బాధాకరమని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతలపూడి సునీల్ ఆవేదన వ్యక్తం చేశారు….

Read More

అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం

. అందుబాటులోకి 14 వేల సూపర్ స్పెషాల్టీ బెడ్లు. వైద్య విద్యకు మరింత ప్రోత్సాహం. నిరుద్యోగుల ఉపాధి మెరుగుకు స్కిల్ వర్సిటీలు. ఆసుపత్రి ప్రారంభోత్సవంలో భట్టి విశాలాంధ్ర బ్యూరో ఖమ్మం/ సత్తుపల్లి: ఇందిరమ్మ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. “తెలంగాణ మోడల” పాలనను చూసి అనేక రాష్ట్రాల అధికారులు అధ్యయనం చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకు చదువు, ప్రతి కుటుంబానికి…

Read More

పాడైన స్క్రాప్‌తో సూపర్ క్రియేషన్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పార్క్..!

రాజమహేంద్రవరం సెంటర్ జైల్ పార్క్‌లో పాత ఇనుముతో రూపొందించిన కళాఖండాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ఎగిరే పక్షులు, జంతువుల రూపాలు సాయంత్రం వెలుగుల్లో మరింత అందంగా మెరిసి ఫోటోలకు ప్రేరేపిస్తున్నాయి. Source link

Read More

Summer Health: సమ్మర్‌లో అన్నం తిన్నా కూడా మీకు నిద్ర పట్టదు..! ఇలా చేయమంటున్న డాక్టర్ |

అన్నాన్ని సరిగ్గా వండితే అది సులభంగా జీర్ణమవుతుందని , తక్షణ శక్తిని కూడా అందిస్తుందని డాక్టర్ పాండే చెప్పారు. వండే ముందు బియ్యాన్ని కనీసం 30 నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి. దీనివల్ల బియ్యంలో ఉండే ఫైటిక్ యాసిడ్ వంటి కొన్ని పోషక వ్యతిరేక పదార్థాలు తగ్గుతాయి, ఇవి జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తాయి. నానబెట్టే ప్రక్రియ జీర్ణ ఎంజైమ్‌లను కూడా ఉత్తేజపరుస్తుంది, దీనివల్ల అన్నం మరింత త్వరగా , సులభంగా జీర్ణమవుతుంది. Source link

Read More

ఆరోగ్య రంగంలో డిజిటల్ విప్లవం.. సంజీవని ప్రాజెక్ట్‌తో చికిత్స సులభం..! | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 24, 2026 5:46 PM IST చిత్తూరు జిల్లాలో సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్ ఆరోగ్య సేవల్లో గేమ్ ఛేంజర్, రోగుల రికార్డులు డిజిటల్, వర్చువల్ కన్సల్టేషన్, టాటా DiNC టోల్ ఫ్రీ 155337 సేవలు ప్రారంభం రాష్టంలోనే తొలి డిజిటల్ నేర్వే సెంటర్ ఇక్కడ నుండే ప్రారంభించారు అందుకే ఈ ఫలితాలు ఆరోగ్య రంగంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికేలా డిజిటల్ నెర్వ్ సెంటర్ సంజీవని ప్రాజెక్ట్ చిత్తూరు జిల్లాలో గేమ్ ఛేంజర్‌గా…

Read More

కుళ్లాయి స్వామి బ్రహ్మోత్సవాల్లో కౌలుట్లయ్య లేని లోటు.. భక్తుల చర్చ..

విశాలాంధ్ర–నార్పల: మండల పరిధిలోని గూగుడు గ్రామంలో 13 రోజులుగా వైభవంగా నిర్వహించిన శ్రీ కుళ్లాయి స్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం స్వామివారి చివరి దర్శనంతో ముగిశాయి. ఈ సందర్భంగా గత ఏడాది బ్రహ్మోత్సవాల నిర్వహణను గుర్తు చేసుకుంటూ పలువురు భక్తులు మాజీ శింగనమల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కౌలుట్లయ్య సేవలను స్మరించుకున్నారు. గత ఏడాది శింగనమల సీఐగా విధులు నిర్వహించిన కౌలుట్లయ్య బ్రహ్మోత్సవాల సందర్భంగా పోలీసు బందోబస్తును సమర్థవంతంగా నిర్వహించారని భక్తులు పేర్కొన్నారు. ఉన్నతాధికారులు, పోలీసు సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ…

Read More

నెలకు 300 యూనిట్లు ఫ్రీ.. పేదలకు భారీ గిఫ్ట్.. ఫ్రీ సోలార్ ప్యానెల్స్‌తో పెద్ద మార్పు..! PM Surya Ghar Muft Bijli Yojana. |

Last Updated:Apr 05, 2026 5:07 PM IST శ్రీ సత్య సాయి జిల్లాలో పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ప్రారంభం, కదిరిలో 1750 ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఉచిత సోలార్ ప్యానెల్స్, నెలకు 300 యూనిట్లు ఫ్రీ విద్యుత్, సబ్సిడీతో రుణాలు అందుబాటులో + రాష్ట్రంలోనే మొదటి పీఎం సూర్య ఘర్ గ్రామం … రాష్ట్రవ్యాప్తంగా తొలిసారిగా శ్రీ సత్య సాయి జిల్లాలో పేద కుటుంబాలకు వెలుగునిచ్చే కీలక కార్యక్రమం ఆరంభమైంది. కదిరి…

Read More

బొద్దింక మామిడి పండ్లను ఎలా తింటుందో చూడండి..మోదీపై ప్రకాశ్ రాజ్ సెటైర్!

కాక్రోచ్ జనతా పార్టీలోకి ప్రకాశ్ రాజ్ కాక్రోచ్ పార్టీ డిజిటల్ విప్లవంలోకి సినీ సెలబ్రిటీలుఇన్స్టాలో 1.9 కోట్ల ఫాలోవర్లను దాటేసిన కాక్రోచ్ పార్టీసోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ ‘ డిజిటల్ విప్లవంలోకి ఇప్పుడు సెలబ్రిటీల ఎంట్రీ మొదలైంది. వైవిధ్యభరిత నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా ఈ ఉద్యమంలో భాగస్వామి అవుతూ పోస్ట్ చేసిన ఒక ఆసక్తికరమైన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ప్రకాష్ రాజ్ మామిడి పండులో ఐస్…

Read More

గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలి: – Visalaandhra

వెంకట్ వకుళ ఫౌండేషన్ చైర్మన్ ఆలం వెంకట నరసానాయుడు.. విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) :- మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహిస్తున్న వెంకట్ వకుళ ఫౌండేషన్ క్రికెట్ ఛాంపియన్స్ కప్‌ను వెంకట్ వకుళ ఫౌండేషన్ చైర్మన్ ఆలం వెంకట నరసానాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం గ్రామీణ యువత క్రీడా పోటీలకు దూరమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం…

Read More