Vijayawada Gold Silver Rates: విజయవాడలో బంగారం ధరలు డౌన్.. తులం బంగారం ధర ఎంతంటే? |

ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముపై రూ. 25 తగ్గింది. ప్రస్తుతం దీని ధర రూ. 14,530 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల ధర రూ. 1,45,300 కు చేరుకుంది. తక్కువ స్వచ్ఛత కలిగిన 18 క్యారెట్ల బంగారం ధర కూడా గ్రాముపై రూ. 20 తగ్గి, రూ. 11,889 వద్ద స్థిరపడింది. తులం బంగారం ధర రూ. 1,18,890 కు చేరింది. Source link

Read More

మహిళపై వేధింపులు.. ఇద్దరు నిందితులు అరెస్ట్

నర్సీపట్నం (అనకాపల్లి జిల్లా) : నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళపై వేధింపులు, ఆమె సహోద్యోగులపై దాడికి పాల్పడిన ఇద్దరు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి 24 గంటల్లోనే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం, జూన్ 16న రాత్రి సుమారు 7 గంటలకు డ్యూటీకి వెళ్తున్న ఓ యువతిని అప్పన్నపాలెం గ్రామ సమీపంలో ఇద్దరు వ్యక్తులు అడ్డగించి అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై ప్రశ్నించిన ఆమెతో కలిసి పనిచేస్తున్న ఇద్దరు…

Read More

మెగాస్టార్ మూవీకి పవర్‌స్టార్ క్లాప్

హైదరాబాద్: అగ్రహీరో మెగాస్టార్ కొత్త సినిమా షురూ అయింది. పూజా కార్యక్రమాలు నిర్వహించి గురువారం(నేడు) సినిమాను అధికారికంగా ప్రారంభించారు. ఫుల్ జోష్‌తో కొత్త సినిమా ఆరంభమైంది. బాబీ దర్శకత్వంలో చిరు హీరోగా రానున్న సినిమా ‘మెగా 158’గా ప్రచారంలో ఉన్న ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా పవన్ కల్యాణ్, నాగబాబు హాజరయ్యారు. మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కల్యాణ్ కలిసి ఒకే కారులో రావడం అందరినీ ఆకర్షించింది. పవన్ క్లాప్ కొట్టి చిత్రాన్ని ప్రారంభించగా… చిరు…

Read More

ఇది కదా కావాల్సింది… తిరుపతి మీదుగా అరుణాచలం వరకు డైరెక్ట్ ట్రైన్స్ | Good news for Arunachalam travelers Direct trains to Tiruvannamalai |

రైలు నెంబర్ 07220 తిరువన్నామలై నుంచి నర్సాపూర్ వరకు ప్రతి గురువారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ఉదయం 11 గంటలకు తిరువన్నామలైలో బయలుదేరితే, మధ్యాహ్నం 2.25 గంటలకు తిరుపతికి, శుక్రవారం వేకువజామున 2 గంటలకు నర్సాపూర్‌కి చేరుకుంటుంది. ఈ రైలు దారిలో వెల్లూరు, కాట్పాడి, చిత్తూరు, పాకాల, తిరుపతి, రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, భీమవరం జంక్షన్, పాలకొల్లు రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. ఈ…

Read More

Fuel Limit in Tirumala | తిరుమలలో పెట్రోల్ పరిమితి.. బైక్లకు 1 లీటర్, కార్లకు 5 లీటర్లు

తిరుమలలో ఇంధన కొరత పరిస్థితుల నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి అక్కడి పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెట్రోల్ మరియు డీజిల్ నిల్వల పరిస్థితి, సరఫరా అంతరాయం కారణాలు, భక్తులకు ఎదురవుతున్న ఇబ్బందులపై ఆయా బంకుల నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఇంధన నిల్వలను సమర్థవంతంగా వినియోగించేందుకు తాత్కాలిక పరిమితులు కూడా అమలు చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలకు ఒక్కో వాహనానికి 1 లీటర్, కార్లు, జీపులు, టెంపో ట్రావెలర్లకు గరిష్టంగా 5 లీటర్ల…

Read More

శ్రీవారి భక్తులకు భారీ శుభవార్త… హైదరాబాద్ నుంచి తిరుపతికి 5 కొత్త రైళ్లు, మరిన్ని సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ | 5 new trains from Hyderabad to Tirupati |

భారతీయ రైల్వే తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు భారీ శుభవార్త చెప్పింది. తెలంగాణ, ఏపీని కనెక్ట్ చేస్తూ 8 కొత్త రైళ్లు ప్రకటించినట్టు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ప్రకటించారు. ప్రయాణికుల సౌకర్యాన్ని పెంపొందించే దిశగా, హైదరాబాద్‌లోని కాచిగూడ, చర్లపల్లి, నాంపల్లి రైల్వే స్టేషన్ల నుండి 8 కొత్త వీక్లీ ప్రత్యేక రైళ్లకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినట్టు ఎక్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా జి.కిషన్ రెడ్డి తెలిపారు. తిరుపతి, తిరుచానూరు, భువనేశ్వర్, జైపూర్, శ్రీ గంగానగర్ వంటి…

Read More

Anakapalli | డోలీపై జీవనం.. రోడ్డు కోసం గిరిజనుల పోరాటం | #local18V

అనకాపల్లి జిల్లా రావికమతం , వి మాడుగుల, రోలుగుంట మండలాలు పరిధిలో PVTG అదివాసి కోండ్ గిరిజనులు కొండ శిఖర గ్రామాల్లో జీవనం సాగిస్తూ ఉన్నారు. కనీసం రోడ్డు సౌకర్యం లేవు , రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోని వెంటనే రోడ్డు సదుపాయం కల్పించాలంటూ తలపై అడ్డాకులు పెట్టుకొని , డోలుమాతులతో విశాఖలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనారోగ్యం వస్తే డోలు కట్టుకొని కిలోమీటర్ దూరం రావాల్సిన పరిస్థితి ఉంది అని అనకాపల్లి జిల్లా సిపిఎం నాయకులు కే…

Read More

తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ విహారయాత్ర.

తిరుమల: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆదివారం పవిత్ర తిరుమల క్షేత్రాన్ని సందర్శించి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆయనకు టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడుతో సహా అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో అర్చకులు వేదమంత్రాలతో ఆయనకు స్వాగతం పలికారు. జస్టిస్ సూర్యకాంత్ స్వామివారి సన్నిధిలో ప్రత్యేక దర్శనం చేసుకుని, దేశ శ్రేయస్సు, ప్రజల సౌభాగ్యం కోసం…

Read More

Fire Accident At Srisailam Temple VIP Cottage | శ్రీశైలంలోని వీఐపీ కాటేజీలో అగ్నిప్రమాదం

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో ఆదివారం ఉదయం ఒక్కసారిగా కలకలం రేగింది. భక్తులు బస చేసిన ఒక వీఐపీ కాటేజీ గదిలోని ఎయిర్ కండీషనర్ (AC)లో షార్ట్ సర్క్యూట్ కావడంతో దట్టమైన పొగలు, మంటలు చెలరేగాయి.#srisailam #andhrapradesh #apnews Source link

Read More

Hot Temperatures: మే నెలలో నిప్పుల కొలిమిగా మారనున్న రాష్ట్రం.. ఆ ఎడారి గాలులు మన వైపే! అధికారుల ముందస్తు హెచ్చరిక | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 12, 2026 6:28 AM IST అయితే, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, మే నెలలో ఎండల తీవ్రత మరింత ఉగ్రరూపం దాల్చనుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతీకాత్మక చిత్రం Hot Temperatures: వేసవిలో భానుడు తన ప్రతాపాన్ని మొదలుపెట్టాడు. ఏప్రిల్ నెలలోనే పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అల్లాడిపోతున్నారు. అయితే, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, మే నెలలో ఎండల తీవ్రత మరింత ఉగ్రరూపం దాల్చనుందని వాతావరణ…

Read More