AP Gold News: ఏపీలో భారీ బంగారు గనీ.. తవ్వే కొద్ది పసిడి రాసులు.. చంద్రబాబు కీలక ప్రకటన.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆంధ్రప్రదేశ్‌ను దేశ రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో కీలక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా మరో పెద్ద అడుగు పడింది. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) ఇంటిగ్రేషన్ మరియు ఫ్లైట్ టెస్టింగ్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంయుక్తంగా శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుతో పాటు రక్షణ రంగానికి సంబంధించిన పలు అనుబంధ ప్రాజెక్టుల శిలాఫలకాలను కూడా వర్చువల్‌గా ఆవిష్కరించారు. దేశ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం…

Read More

Murder: హరియాణాలో దారుణం.. గుడివాడ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణ హత్య.. ఉద్యోగంలో చేరిన 10 రోజులకే మృతి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 11, 2026 6:19 AM IST ఉపాధి కోసం సుదూర ప్రాంతానికి వెళ్లిన యువకుడు, విధుల్లో చేరిన పది రోజులకే విగతజీవిగా మారడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఈ ఘటన గుడివాడ పట్టణంలో కలకలం రేపింది. ప్రతీకాత్మక చిత్రం Murder: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన ఒక యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హరియాణాలో దారుణ హత్యకు గురయ్యారు. ఉపాధి కోసం సుదూర ప్రాంతానికి వెళ్లిన యువకుడు, విధుల్లో చేరిన పది…

Read More

Vadapalli Temple: వాడపల్లిలో వైభవంగా శ్రీవారి పుష్పయాగ మహోత్సవం.. ఈ దృశ్యాలు చూస్తే పరవశించాల్సిందే!

Vadapalli Temple: వాడపల్లి ఏడువారాల వెంకటేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణం, శ్రీ పుష్పయాగ మహోత్సవం ఘనంగా, ఆంధ్ర తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు హాజరు Source link

Read More

Chandrababu: నేడు కుప్పం, బెంగళూరుకి సీఎం చంద్రబాబు.. గంగమ్మ జాతర, ఆర్ట్ ఆఫ్ లివింగ్‌కి హాజరు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 20, 2026 4:45 AM IST Andhra Pradesh: ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ రెండు కార్యక్రమాలు పెట్టుకున్నారు. వాటిలో ఒకటి కుప్పంలో ఉండగా.. మరొకటి బెంగళూరులో ఉంది. వివరాలు ఇలా ఉన్నాయి. నేడు కుప్పంకి సీఎం చంద్రబాబు.. గంగమ్మ జాతరకు హాజరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయ వార్షిక జాతర ఉత్సవాలలో పాల్గొనేందుకు కుప్పంకి వెళ్లనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 11 గంటలకు శాంతిపురం…

Read More

Palmistry: అరచేతి రేఖల్లో ధనరేఖ ఏది..? ఆడ, మగవాళ్లలో ఇలా గుర్తించవచ్చు

Palmistry: హస్తసాముద్రిక శాస్త్రంలో పరిజ్ఞానం ఉన్న జ్యోతిష్యులు, పండితులు మొదలైనవారు చేతిలోని గీతల నిర్మాణం, దిశ మొదలైన వాటి ఆధారంగా ఒక వ్యక్తి వృత్తి, సంతానం, ఆరోగ్యం, వివాహం, అదృష్టంతో పాటు వారి ఆర్థిక పరిస్థితి మొదలైనవాటిని అంచనా వేయగలరు. Source link

Read More

విజయ్ దేవరకొండ, వెంకటేష్‌లకు లీగల్ నోటీసులు..

‘టీజీ20 లీగ్’ వివాదంలో సినీ, క్రీడా ప్రముఖులు!హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘టీజీ20 లీగ్్ణ చుట్టూ ఇప్పుడు ఊహించని లీగల్ ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఈ లీగ్‌ను ప్రమోట్ చేస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోలు వెంకటేష్, విజయ్ దేవరకొండలతో పాటు పలువురు స్టార్ క్రికెటర్లకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) లీగల్ నోటీసులు జారీ చేయడం ఇప్పుడు స్పోర్ట్స్ అండ్ సినీ సర్కిల్స్‌లో సంచలనంగా మారింది. బీసీసీఐ అనుమతి లేదు – టీసీఏ సంచలన ఆరోపణలు: భారత…

Read More

సమ్మర్ స్పెషల్.. 21 రోజుల వైదిక లైఫ్ ట్రైనింగ్.. సీట్లు లిమిటెడ్..! Vedic lifestyle training camp. | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Apr 11, 2026 6:55 PM IST శ్రీకాకుళం జిల్లా కుర్మా గ్రామంలో ఏప్రిల్ 30 నుంచి మే 20 2026 వరకు 15 నుంచి 30 ఏళ్ల యువత కోసం ఉచిత 21 రోజుల వైదిక జీవన శిబిరం, యోగ ధ్యానం ప్రకృతి వ్యవసాయం గోసేవ శిక్షణలు. + 21 రోజుల్లో జీవితాన్ని మార్చే అద్భుత అవకాశం ఇప్పటి వేగవంతమైన జీవనశైలిలో మనం ప్రకృతికి దూరమవుతూ, సంప్రదాయాలను మరిచిపోతూ, మనసుకు శాంతినిచ్చే జీవన విధానాన్ని…

Read More

పెట్రోల్ ఇస్తారా? చస్తారా?

. తిరుపతిలో సీపీఐ నేతల వినూత్న నిరసన. హాజరైన నారాయణ, ఈశ్వరయ్య విశాలాంధ్ర బ్యూరో-తిరుపతి: ఏపీలో పెట్రోలు, డీజిల్ సమస్యలు పరిష్కరించాలని సీపీఐ జాతీయ కమిటీ కంట్రోల్ మిషను ఛైర్మన్ డాక్టర్ కే నారాయణ, రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండు చేశారు. తిరుపతిలో సోమవారం సీపీఐ నేతలతో కలసి పెట్రోలు బంకుల వద్ద వారు నిరసన తెలిపారు. అంతకు మునుపు నగరంలోని వైఎసఆర్ విగ్రహం నుంచి తిలక్ రోడ్డులోని పెట్రోలు బంకు వరకు పెట్రోలు లేని…

Read More

ఆశారాంకు జీవిత ఖైదు.. వెంటనే లొంగిపోవాలని ఆదేశం

స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మైనర్ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో కింది కోర్టు విధించిన జీవిత ఖైదును రాజస్థాన్ హైకోర్టు సమర్థించింది. ఆయన దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. ప్రస్తుతం మధ్యంతర వైద్య బెయిల్‌పై బయట ఉన్న 86 ఏళ్ల ఆశారాం వెంటనే అధికారుల ఎదుట లొంగిపోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, ఇదే కేసులో సహ నిందితులుగా ఉన్న…

Read More

వైసీపీ నిరసనలతో దద్దరిల్లిన అసెంబ్లీ – Visalaandhra

. గవర్నర్ ప్రసంగంలో అన్నీ అబద్ధాలేనంటూ విమర్శలు. అనంతరం వాకౌట్ చేసిన సభ్యులు విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసనలతో శాసన సభ దద్దరిల్లింది. వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి ప్రదర్శనగా అసెంబ్లీకి వచ్చారు. ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వరు, కుప్పకూలిన శాంతిభద్రతలపై నిలదీయనివ్వరు అనే ప్లకార్డును పట్టుకుని ఆయన తన పార్టీ సభ్యులతో సభకు హాజరయ్యారు. ఉభయసభల నుద్దేశించి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్…

Read More