ఉత్తరాంధ్ర గ్లోబల్ డెస్టినేషన్‌గా మారింది..! Kinjarapu Rammohan Naidu unveils AP Global Vision. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 21, 2026 6:33 PM IST CII స్వర్ణాంధ్ర ప్రదేశ్ కాన్ఫరెన్స్ లో కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్ Vision 2020 స్వర్ణాంధ్ర 2047 పోలవరం విశాఖ స్టీల్ ఉత్తరాంధ్ర అభివృద్ధి పై విశ్వాసం వ్యక్తం చేశారు బలహీనతలను బలంగా మార్చుతూ గ్లోబల్ డెస్టినేషన్ గా ఉత్తరాంధ్ర విశాఖపట్నం కేంద్రంగా నిర్వహించిన సీఐఐ స్వర్ణాంధ్ర ప్రదేశ్ కాన్ఫరెన్స్‌లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశపై ఆసక్తికర వ్యాఖ్యలు వినిపించాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర…

Read More

Anna Canteen: ఏపీ పేదలకు భారీ శుభవార్త.. చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 14, 2026 9:01 AM IST Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం పేదల కడుపు నింపేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 207 అన్న క్యాంటీన్ల ద్వారా రోజూ 2.10 లక్షల మందికి రూ.5కే భోజనం అందిస్తున్న సర్కార్.. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మరో 62 క్యాంటీన్లు ఏర్పాటు చేస్తోంది. ఈ నెల 15న పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం ధరణికోటలో సీఎం చంద్రబాబు స్వయంగా ప్రారంభించనున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం అన్న…

Read More

నిందితులకుసుప్రీంలో చుక్కెదురు

రెవెన్యూ దస్త్రాల దహనం కేసు… న్యూదిల్లీ: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రెవెన్యూ దస్త్రాల దహనం కేసులో ఇద్దరు నిందితులకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ఏ3గా ఉన్న మాధవరెడ్డి, ఏ4గా ఉన్న మునిరత్నానికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. దర్యాప్తు పురోగతికి తాము అడ్డురాలేమని జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. నిందితుల్లో ఒకరు మాజీమంత్రి పెద్దిరెడ్డి మాజీ పీఏ కాగా, మరొకరు ప్రధాన అనుచరుడిగా ఉన్నారు….

Read More

AP and Telangana News Live: ఏపీ, తెలంగాణ లైవ్ అప్‌డేట్స్.. ఇక్కడ చూడండి! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియాలో ఇవాళ ఏ కార్యక్రమాలు జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ కింద ఉన్నాయి. చూడండి. Source link

Read More

తాగునీటి నాణ్యతపై అవగాహన – Visalaandhra

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : తాగునీటి నాణ్యత పరీక్షల ప్రాముఖ్యతను తెలియజేస్తూ మంగళవారం ఉరవకొండ ఎంపీడీవో కార్యాలయంలో సచివాలయ ఇంజనీర్లకు, కార్యదర్శులు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో రవి ప్రసాద్,మరియు ఆర్డబ్ల్యూఎస్ జేఈ ఐజయ్య హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఫీల్డ్ టెస్ట్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాగునీటి నాణ్యతను నిరంతరం పరీక్షించడం ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు అందించవచ్చని వివరించారు….

Read More

Simhachalam Temple: సింహాద్రి అప్పన్న భక్తులకు శుభవార్త.. రేపటి నుంచే ‘చందన ప్రసాదం’ పంపిణీ! ధర ఎంతంటే.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 27, 2026 12:01 PM IST సింహాచలంలో అక్షయ తృతీయ చందనోత్సవం తర్వాతి చందన ప్రసాదం 2026 ఏప్రిల్ 28 ఉదయం 8 నుంచి కౌంటర్లలో విక్రయం, ఒక్క ప్యాకెట్ ధర 10 రూపాయలు, ఒక్క భక్తికి ఒక్క ప్యాకెట్, ఆధార్ తప్పనిసరి News18 సింహాచల పుణ్యక్షేత్రంలో అత్యంత పవిత్రంగా భావించే ‘చందన ప్రసాదం’ పంపిణీకి సంబంధించి ఆలయ అధికారులు కీలక ప్రకటన చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే…

Read More

Today Top 10 News: ఈరోజు దేశంలో ఏం జరిగింది?.. టాప్-10 బిగ్ అప్‌డేట్స్ ఒకే చోట!

Today Top 10 News: ఈరోజు దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న ముఖ్య పరిణామాలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రాజకీయాలు, ఆర్థిక వ్యవహారాలు, టెక్నాలజీ, రాష్ట్రాల పరిణామాలు ఇలా పలు రంగాల్లో కీలక సంఘటనలు నమోదయ్యాయి. ఒక్కరోజులో జరిగిన ఈ ప్రధాన వార్తలను సులభంగా తెలుసుకునేలా టాప్-10గా మీ ముందుకు తీసుకువచ్చాం. Source link

Read More

Rajahmundry Rose Milk: రాజమండ్రి వెళ్తే ఈ రోజ్ మిల్క్ తాగకుండా రావొద్దు.. 73 ఏళ్ల టేస్ట్ మామూలు కాదు..! Rajahmundry rose milk. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 21, 2026 8:46 PM IST రాజమండ్రిలో 73 ఏళ్లుగా నడుస్తున్న రోజ్ మిల్క్ సెంటర్ ఫేమస్, పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్న ఈ దుకాణం చల్లటి రోజ్ మిల్క్, సేమియా కోవా మిక్స్‌తో వేసవిలో టూరిస్టులను ఆకర్షిస్తోంది + News18 ఎండలు మండిపోతున్న ఈ సమయంలో చల్లగా, టేస్టీగా ఏదైనా తాగాలనిపిస్తే చాలామంది గుర్తు చేసుకునేది రాజమండ్రి ఫేమస్ రోజ్ మిల్క్‌నే. గోదావరి నగరానికి వెళ్లిన వారు ఒక్కసారి అయినా ఈ రోజ్…

Read More

సీవీకే అధినేత తిరుమావళవన్‌ను స్వయంగా కలవనున్న విజయ్

తమిళనాడు రాజకీయాల్లో సస్పెన్స్ పీక్స్‌కు చేరింది. డ్రవిడ గడ్డపై ఎన్నికల పరంగా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ దగ్గర విజయ్ (టీవీకే) వెనుకబడటం ఇప్పుడు హాట్ టాపిక్. ఒకవైపు విజయోత్సాహం, మరోవైపు అధికార పీఠానికి అడుగు దూరంలో ఆగిపోయిన పరిస్థితి విజయ్ రాజకీయ భవిష్యత్తుకు అగ్నిపరీక్షగా మారింది. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లు ఉండగా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం విజయ్ పక్షాన…

Read More

మంచి సమాజం కోసం పోరాటం చేద్దాం

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పుట్టా హరినాథరెడ్డి విశాలాంధ్ర-తిరుపతి: మానవ జాతిపై దోపిడి, పీడన లేని మంచి సమాజం కోసం పోరాటం చేద్దామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పుట్టా హరినాథరెడ్డి పిలుపు నిచ్చారు. తిరుపతి నగరం బైరాగిపట్టెడలో గల గంధమనేని శివయ్య భవన్ లో బుధవారం ప్రపంచ విప్లవ వీరుడు, సోవియట్ యూనియన్ స్థాపకుడు కామ్రేడ్ వ్లాదిమిర్ లెనిన్ 156వ జయంతి వేడుకలను సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా…

Read More