Anakapalli | డోలీపై జీవనం.. రోడ్డు కోసం గిరిజనుల పోరాటం | #local18V

అనకాపల్లి జిల్లా రావికమతం , వి మాడుగుల, రోలుగుంట మండలాలు పరిధిలో PVTG అదివాసి కోండ్ గిరిజనులు కొండ శిఖర గ్రామాల్లో జీవనం సాగిస్తూ ఉన్నారు. కనీసం రోడ్డు సౌకర్యం లేవు , రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోని వెంటనే రోడ్డు సదుపాయం కల్పించాలంటూ తలపై అడ్డాకులు పెట్టుకొని , డోలుమాతులతో విశాఖలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనారోగ్యం వస్తే డోలు కట్టుకొని కిలోమీటర్ దూరం రావాల్సిన పరిస్థితి ఉంది అని అనకాపల్లి జిల్లా సిపిఎం నాయకులు కే…

Read More

మోదీపై పోరుకు తరుణమిదే!

. రూపాయితోపాటు మోదీ గ్రాఫ్ పతనం. ఈయూ, అమెరికాతో ఒప్పందాలు భారత్‌కే నష్టం. ఎన్‌డీఏ పాలనలో అప్ప్పులపాలైన దేశం. సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాల్లో రామకృష్ణ. ఎలాంటి పోరాటానికైనా రైతులు సిద్ధం: వెంకయ్య. సమస్యను గాలికొదిలేసి లడ్డూ రాజకీయం. మత విభజన రాజకీయాలపై పోరాడతాం. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య విశాలాంధ్ర బ్యూరో – కాకినాడ : ఆరఎసఎస్, బీజేపీ, ప్రాని మోదీకి వ్యతిరేకంగా పోరాడటానికి సరైన తరుణమిదేనని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. దేశంలో…

Read More

Macherla Suicide: సాగర్ కాల్వలో తేలిన మృతదేహాలు.. ఒకే చున్నీతో కట్టబడి ఉన్న తల్లీబిడ్డలు.. అసలేం జరిగింది? |

Last Updated:Apr 09, 2026 10:52 AM IST మాచర్లలో విషాదం, అనారోగ్యంతో చిన్న కూతురు యశ్విక మృతితో మానసిక వేదనకు గురైన అమరేశ్వరి, మూడేళ్ల లలితశ్రీతో కలిసి సాగర్ కుడి కాల్వలో దూకి ఆత్మహత్య ప్రతీకాత్మక చిత్రం జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా భరించవచ్చు కానీ, కళ్ళముందే కన్నబిడ్డ ప్రాణాలు విడవడం ఏ తల్లికైనా నరకప్రాయం. అప్పటివరకు పాలుతాగిన పసికందు అనారోగ్యంతో అనంతలోకాలకు వెళ్లిపోతే, ఆ కడుపుకోతను భరించడం ఎవరికైనా అసాధ్యం. అచ్చం అటువంటి మానసిక…

Read More

జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా అత్యధిక హోల్సేల్ అమ్మకాలను నమోదు

ముంబై: జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా జూన్ 2026లో తన అత్యధిక హోల్సేల్ పనితీరును నమోదు చేసింది. 2025లోని ఇదే నెలతో పోలిస్తే జూన్ 2026లో 30% వార్షిక (వై ఓ వై) వృద్ధితో, ఈ కార్ల తయారీ సంస్థ ఆ నెలలో 7,568 యూనిట్ల హోల్సేల్ అమ్మకాలను నివేదించింది. ఈ పటిష్టమైన పనితీరు, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ఐ సి ఈ), న్యూ ఎనర్జీ వెహికల్ (ఎన్ ఈవి) మోడళ్లను కలిగి ఉన్న జేఎస్‌డబ్ల్యూ ఎంజీ…

Read More

వైసీపీ నేత బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్

వైసీపీ మాజీ మంత్రి, శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారు. దాంతో ఆయనను నిన్న రాత్రి హైదరాబాదుకు తరలించారు. ఆయన ఈ తెల్లవారుజామున హైదరాబాదులోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది.బొత్స ఓ మోస్తరు బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారని, ఇప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు వెల్లడించారు. ప్రమాదమేమీ లేదని తెలిపారు. బొత్స తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్న వార్తతో వైసీపీ వర్గాలు ఆందోళన…

Read More

ఒకే రాతిలో సీతారామలక్ష్మణులు.. ఒంటిమిట్ట కోదండరామాలయం ప్రత్యేకతలు ఇవే..!

శ్రీ కోదండరామస్వామి ఆలయం ఒంటిమిట్టలో విజయనగర శిల్పకళ వైభవంతో ప్రసిద్ధి. 2015లో టిటిడిలో విలీనం, శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. 2023 ఏప్రిల్ 1న కల్యాణోత్సవం. Source link

Read More

ఎస్ ఐ ఆర్ కార్యక్రమం జూలై 14 వరకు నిర్వహించబడుతుంది..

ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్ట్రాన్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఏ. వెంకటేశు విశాలాంధ్ర ధర్మవరం : భారత ఎన్నికల సంఘం , రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ప్రత్యేక సవరణ కార్యక్రమం (ఎస్ ఐ ఆర్ఉ2026) కింద ఇంటింటి సర్వే (ఇంటింటా వెరిఫికేషన్) కార్యక్రమం 2026 జూన్ 15 నుండి జూలై 14 వరకు నిర్వహించబడుతోంది అని ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం-ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఏ .వెంకటేశు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్…

Read More

Heatwave Alert: ఇవాళ్టి నుండి భారీ ఎండలు, వడగాల్పులు..! అప్రమత్తంగా లేకపోతే డేంజర్ అని వార్నింగ్ | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 13, 2026 9:30 AM IST Heatwave Alert: ఏపీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ శాఖ  అధికారులు చెబుతున్నారు. రానున్న వారం రోజులు పాటు భారీ ఎండలు నమోదు అవుతున్నాయని తెలిపారు. ఏపీలో భారీ ఎండలు , వడగాల్పులు..! Heatwave Alert: ఏపీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ శాఖ  అధికారులు చెబుతున్నారు. రానున్న వారం రోజులు పాటు భారీ ఎండలు నమోదు అవుతున్నాయని తెలిపారు. భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ ప్రజలందరూ…

Read More

Weather Alert: నైరుతి రుతుపవనాలు యాక్టివ్.. కోస్తా, రాయలసీమ జిల్లాలకు వాతావరణ శాఖ కీలక సూచనలు..! Andhra Pradesh weather forecast. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 14, 2026 7:43 PM IST బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులు వర్షాలు, ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు, రాయలసీమలో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది + News18 ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారబోతోంది. నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది చాలా చురుకుగా కదులుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు, ఈదురు గాలులు,…

Read More

New Twist in MLA Arava Sreedhar case | ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసులో మరో ట్విస్ట్.. | #local18V

సోషల్ మీడియాలో రచ్చ రచ్చగా మారిన రైల్వేకోడూరు ఎమ్మెల్యే, జనసేన పార్టీ నేత అరవ శ్రీధర్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడి మోసం చేశాడని శ్రీధర్పై ఓ యువతి చేసిన ఆరోపణలతో ఏవి అరవ శ్రీధర్పై జనసేన పార్టీ అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. అయినప్పటికి ఆయన దర్జాగా పార్టీ కండువాకప్పి తిరుగుతున్నారు అంటూ ఆమె ఏకంగా ప్రజా దర్బార్ కార్యక్రమం వద్దకు చేరుకుని రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది.#AravaSreedhar #MLA #APPolitics…

Read More