Summer Heat: నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు.. 42°C దాటుతున్న ఉష్ణోగ్రతలు.. 87 మండలాల్లో వడగాల్పుల వార్నింగ్! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 29, 2026 11:39 AM IST తెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం పెరిగి 40 డిగ్రీలు దాటిన వేడి. IMD హెచ్చరికల మధ్య Prakhar Jain సూచనలు, ORS మజ్జిగతో జాగ్రత్తలు కీలకం. ఇక రేపటి నుంచి పూర్తిగా ఎండలు.. తీవ్ర వడగాల్పులు.. ఆది సోమవారం నుంచి ఆ జిల్లాలలో తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపాన్ని మొదలుపెట్టాడు. మొన్నటి వరకు అకాల వర్షాలు, ఉపరితల ఆవర్తనాలతో కాస్త చల్లబడిన వాతావరణం, ఇప్పుడు ఒక్కసారిగా…

Read More

Tirumala Srivari Hundi Collection | తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.23 కోట్లు

తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. మొత్తం 81,512 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 38,988 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు సమర్పించిన హుండీ కానుకల ద్వారా రూ.3.23 కోట్ల ఆదాయం లభించింది. భారీ రద్దీ కారణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ను దాటి కృష్ణతేజ గెస్ట్ హౌస్ వెలుపల వరకు భక్తుల క్యూలైన్లు కొనసాగుతున్నాయి. Source link

Read More

AP University Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 1,523 పోస్టుల భర్తీకి నేడు నోటిఫికేషన్ విడుదల | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 15, 2026 7:24 AM IST AP University Recruitment 2026: రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, ఆర్‌జియుకేటీలో నెలకొన్న అధ్యాపకుల కొరతను భర్తీ చేస్తూ మొత్తం 1,523 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. News18 ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో నెలకొన్న ఖాళీలను భర్తీ చేస్తూ, ఉన్నత విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ ముందడుగు వేసింది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి…

Read More

కట్టెల కోలాటం, చెక్క భజనతో కళకళలాడిన బొందలవాడ…

విశాలాంధ్ర – నార్పల :- మండల పరిధిలోని బొందలవాడ గ్రామంలో కట్టెల కోలాటం, చెక్క భజన కార్యక్రమాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు, స్థానిక ప్రజల ఆధ్వర్యంలో బీసీ కాలనీలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో వేడుకలు నిర్వహించారు.వెంకట్ వకుల ఫౌండేషన్ చైర్మన్ ఆలం వెంకట నరసానాయుడు చేతుల మీదుగా కలశపూజ, గణపతి పూజలతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రాత్రి 8 గంటల నుంచి ప్రారంభమైన భజనలు తెల్లవారుజామున 6 గంటల వరకు కొనసాగాయి.ప్రత్యేక అలంకరణలు, రంగురంగుల…

Read More

AP News: చంద్రబాబు ఢిల్లీ టూర్ వెనుక రాజకీయ లెక్కలు… ఏపీకి దక్కే ఆ ఛాన్స్‌పై ప్రచారం నిజమేనా? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 06, 2026 5:29 PM IST చంద్రబాబు ఢిల్లీ పర్యటన కేవలం ఈ కార్యక్రమంలో పాల్గొనడానికే పరిమితం కాదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో వేగంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫైల్ ఫొటో.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్ ప్రాంగణంలో ఉన్న భారత్ మండపంలో జరుగుతున్న…

Read More

కీవ్‌ను తక్షణమే వీడండి..

అమెరికా సహా విదేశీ దౌత్యవేత్తలకు రష్యా తీవ్ర హెచ్చరికలు!అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం అత్యంత ప్రమాదకరమైన మలుపు తిరిగింది. గత నాలుగేళ్లుగా సాగుతున్న ఈ యుద్ధంలో ఇటీవల ఉక్రెయిన్‌పై సరికొత్త హైపర్‌సోనిక్ బాలిస్టిక్ క్షిపణి ‘ఒరెష్నిక్క్’తో విరుచుకుపడిన రష్యా.. రాబోయే రోజుల్లో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై కంటిచూపుతోనే శాసించే స్థాయి భారీ దాడులు చేయబోతున్నామంటూ అధికారికంగా హెచ్చరించింది. అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక నిర్ణయాలు తీసుకునే పరిపాలనా భవనాలు, కమాండ్ సెంటర్లు, రక్షణ రంగ పరిశ్రమలు, డ్రోన్…

Read More

టీటీడీకి రూ.70 లక్షలు విరాళం – Visalaandhra

విశాఖపట్నంకు చెందిన ఎన్ఆర్ఐలు త్రిపురనేని వెంకటరత్నం, శ్రీమతి మాధురి దంపతులు ఆదివారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళంగా అందించారు.అదేవిధంగా ఆయన కుమారులు త్రిపురనేని విజయ్, త్రిపురనేని వినయ్ లు కూడా వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు చెరో రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాతల ప్రతినిధి పొట్లూరి నరసింహారావు తిరుమలలోని అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు‌. ఈ…

Read More

Toppers: కార్పొరేట్ బడులకు మైండ్ బ్లాక్.. టెన్త్ ఫలితాల్లో గవర్నమెంట్ స్కూల్స్ దెబ్బ.. 596 మార్కులతో దుమ్మురేపిన విద్యార్థిని..! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 30, 2026 5:59 PM IST ఆంధ్రప్రదేశ్ పదవ ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు మెరిశాయి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో విద్యార్థులు 600లో 595, 596 మార్కులతో కార్పొరేట్ బడులకు సవాల్ చేశారు + News18 అన్నిట్లో మేమే ఫస్ట్ అనేది ఇప్పటివరకు కార్పొరేట్ పాఠశాలల నినాదం. కానీ ఈసారి అదే మాటను ప్రభుత్వ పాఠశాలలు గర్వంగా చెబుతున్నాయి. తాజాగా విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ప్రభుత్వ బడులు అద్భుత…

Read More