Summer Heat: నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు.. 42°C దాటుతున్న ఉష్ణోగ్రతలు.. 87 మండలాల్లో వడగాల్పుల వార్నింగ్! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)
Last Updated:Mar 29, 2026 11:39 AM IST తెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం పెరిగి 40 డిగ్రీలు దాటిన వేడి. IMD హెచ్చరికల మధ్య Prakhar Jain సూచనలు, ORS మజ్జిగతో జాగ్రత్తలు కీలకం. ఇక రేపటి నుంచి పూర్తిగా ఎండలు.. తీవ్ర వడగాల్పులు.. ఆది సోమవారం నుంచి ఆ జిల్లాలలో తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపాన్ని మొదలుపెట్టాడు. మొన్నటి వరకు అకాల వర్షాలు, ఉపరితల ఆవర్తనాలతో కాస్త చల్లబడిన వాతావరణం, ఇప్పుడు ఒక్కసారిగా…


