Bomb Threat Mail to Visakha Court | విశాఖ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు | #local18V

విశాఖపట్నంలో ‘బాంబు పేలుతుంది జాగ్రత్త’ అంటూ తరచూ వస్తున్న ఫేక్ మెయిల్స్ ప్రజలను, పోలీసులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. మెయిల్‌లో పేర్కొన్న సమయానికి బాంబు పేలుతుందన్న హెచ్చరికలతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం, హుటాహుటిన రంగంలోకి దిగి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తోంది. గంటల తరబడి సోదాలు చేసిన అనంతరం ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని, అవి కేవలం తప్పుడు మెయిల్స్ అని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు.#Vizag #BombThreat #VizagCourt Source link

Read More

అంతర్జాతీయ ఉద్రిక్తతలు..పెరిగిన బంగారం, వెండి ధరలు

అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గకపోవడంతో బంగారం, వెండి ధరలు ఇవాళ‌ ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పసిడికి డిమాండ్ పెరగడంతో రేట్లు ఆకాశాన్నంటాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్‌)లో ఏప్రిల్ 2 గోల్డ్ ఫ్యూచర్స్ ధర ఏకంగా 2.27శాతం పెరిగి, ఇంట్రాడేలో 10 గ్రాములకు రూ. 1,42,660 గరిష్ఠ స్థాయిని తాకింది. ఇది ఒకే రోజులో రూ. 3,167 పెరగడం గమనార్హం. ఆ తర్వాత కాస్త తగ్గి, రూ. 3,007 లాభంతో రూ. 1,42,500 వద్ద ట్రేడ్…

Read More

Inspiring Story: చేతుల్లేకపోయినా పరీక్షలు రాస్తున్న కార్తీక్.. సరస్వతి పుత్రుడి సక్సెస్ స్టోరీ | ట్రెండింగ్

Last Updated:Mar 02, 2026 4:10 PM IST Inspiring Story: కొండగొర్రి కార్తీక్ అనే యువకుడికి 8 ఏళ్ల వయసులో కరెంట్ షాక్ తగిలి రెండు చేతులు సగం వరకు కోల్పోయాడు. 3వ తరగతి చదువుతున్న సమయంలో వైకల్యుడిగా మారినప్పటికి మనోధైర్యం కోల్పోలేదు. + Inspiring Story Inspiring Story: పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మవిశ్వాసం అందరికి ఆదర్శంగా మారింది. కోదుల వీరఘట్టం గ్రామానికి చెందిన కొండగొర్రి కార్తీక్…

Read More

Tirupati Direct Train: నెరవేరిన 75 ఏళ్ల కల… ఏపీలో అక్కడి నుంచి తిరుపతికి డైరెక్ట్ ట్రైన్… రైలు ఆగే స్టాప్స్ ఇవే |

ఇక ఈ ట్రైన్ టైమింగ్స్ చూస్తే రైలు నెంబర్ 17440 శ్రీకాకుళం రోడ్ నుంచి తిరుపతి వరకు ఏప్రిల్ 13 నుంచి ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకాకుళం రోడ్‌లో బయల్దేరుతుంది. ఈ రైలు చీపురుపల్లెకు 15:25, విజయనగరానికి 15:55, కొత్తవలసకు 16:30, పెందుర్తికి 16:40, దువ్వాడకు 17:58, అనకాపల్లికి 18:18, ఎలమంచిలికి 18:33, సామర్లకోటకు 20:08, రాజమండ్రికి 21:08, ఏలూరుకు 22:18, విజయవాడకు 00:20, తెనాలికి 01:08,…

Read More

Visakhapatnam: చీరల దొంగ అరెస్ట్.. వస్త్ర షోరూంలో రూ. 3 లక్షల విలువైన చీరలతో ఉడాయించిన మహిళ అరెస్ట్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 27, 2026 6:43 AM IST అంతర్ జిల్లా దొంగల ముఠా గుట్టును ద్వారకా క్రైం పోలీసులు రట్టు చేశారు. కేవలం సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పక్కా ప్లాన్‌తో నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి లక్షలాది రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. చీరల దొంగ Visakhapatnam: షాపింగ్ చేయడానికి వచ్చిన కస్టమర్లలా నటిస్తూ.. కళ్లుగప్పి విలువైన చీరలను దొంగిలించిన అంతర్ జిల్లా దొంగల ముఠా గుట్టును ద్వారకా క్రైం పోలీసులు…

Read More

తిరుపతికి 350 ఎలక్ట్రిక్ బస్సులు.. తిరుమల మార్గాల్లో పూర్తిగా ఈవీ బస్సులే లక్ష్యం..! |

Last Updated:Mar 13, 2026 10:45 PM IST తిరుపతి జిల్లాలో పర్యావరణహిత రవాణా కోసం కేంద్రం, రాష్ట్రం కలిసి 350 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించాయి. మంగళం డిపోకు 50 బస్సులు చేరనున్నాయి. పినాకిల్ ఈ-మొబిలిటీ సంస్థ నిర్వహణ బాధ్యతలు చేపడుతుంది. + తిరుపతికి 350 ఎలక్ట్రిక్ బస్సులు..తిరుమలకు పూర్తిగా ఈవీ బస్సులే లక్ష్యం..! తిరుపతి జిల్లాలో పర్యావరణ పరిరక్షణకు కీలకమైన అడుగు పడింది. కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణహిత రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కేంద్రం…

Read More

కార్ల్ మార్క్స్ ప్రపంచానికి దిక్చూచి – Visalaandhra

ఆయన ఆశయాలు మానవాళికి అనుసరణీయం… జి ఈశ్వరయ్య, వై వెంకటేశ్వరరావువిశాలాంధ్ర`విజయవాడ: పెట్టుబడిదారి విధానాలకు వ్యతిరేకంగా విప్లవాత్మకమైన మార్పుకు నాంది పలకడానికి పెద్దఎత్తున కషి చేసిన కార్ల్ మార్క్స్ ప్రపంచానికి దిక్చూచిగా నిలిచారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. శనివారం ప్రపంచ కమ్యూనిస్టు సిద్ధాంతకర్త కార్ల్ మార్క్ 143వ వర్ధంతిని పుష్కరించుకుని సీపీఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, సీపీయం నాయకులు దోనేపూడి కాశీనాథ్ అధ్యక్షతన విజయవాడలోని హనుమాన్‌పేటలో గల మార్క్స్ ఎంగిల్స్ విగ్రహాలకు ఆయన…

Read More

అమెరికాకు మిత్రదేశాల షాక్

హోర్ముజ్‌కు యుద్ధనౌకల్ని పంపట్లేదని వెల్లడిసిడ్నీ/టోక్యో: ఇజ్రాయిల్‌తో కలిసి ఇరాన్‌పై భీకర దాడులకు తెగబడుతున్న అమెరికాకు ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్ పరిధిలోని కీలక హోర్ముజ్ జలసంధిలో మోహరింపు కోసం యుద్ధనౌకలను పంపా లని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సూచనను అనేక అమెరికా మిత్ర దేశాలు తిరస్కరించినట్లు సమాచారం. వీటిలో కొన్ని దేశాలు ఆచితూచి స్పందిస్తుండగా, ఇంకొన్ని దేశాలు కుదరదని తెగేసి చెబుతున్నాయి. హోర్ముజ్ జలసంధి వద్దకు కానీ, పశ్చిమాసియా ప్రాంతానికి కానీ తమ యుద్ధ నౌకను పంపేది…

Read More

నరవణే పుస్తకం లీక్ వెనుక భారీ కుట్ర? కేంద్ర దర్యాప్తులో సంచలన నిజాలు

మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ నరవణే రచించిన ఆత్మకథ దేశ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.ఈ పుస్తకం వెలుగులోకి రావడం వెనుక ఉద్దేశపూర్వక ప్రణాళిక ఉందా అనే అనుమానాలు బలపడుతున్నాయి.ఈ వ్యవహారంపై చేపట్టిన దర్యాప్తులో ఒక్కొక్కటిగా సంచలన విషయాలు బయటపడుతున్నాయి.నరవణే రాసిన ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ అనే పుస్తకాన్ని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో ప్రస్తావించడంతో ఈ వివాదం మరింత ముదిరింది.పుస్తకంలోని అంశాలపై ఆయన ప్రశ్నలు లేవనెత్తగానే కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్…

Read More

AC: ఏసీ ఇలా వాడితే.. కరెంట్ బిల్లు రూ.200 దాటదు.. 99% మంది చేసే పొరపాటు ఇదే..! use ac smartly in summer reduce electricity bill greatly |

Last Updated:Apr 08, 2026 11:04 PM IST తెలుగు రాష్ట్రాల్లో ఎండలు పెరిగి ఏసీ వినియోగం అధికం, నిపుణులు 24 డిగ్రీ సెట్టింగ్, రెగ్యులర్ సర్వీసింగ్, స్లీప్ మోడ్, ఇన్వర్టర్ ఏసీతో బిల్లు తగ్గుతుందని సూచన Source link

Read More