కమర్షియల్ సిలిండర్ ధర పెంపు అన్యాయం.. విశాఖలో భారీ నిరసనలు..! commercial gas cylinder price hike. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 03, 2026 5:37 PM IST విశాఖపట్నంలో ప్రజా సంఘాలు, సిపిఐ, సిఐటియు నేతృత్వంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.993 పెంపు వ్యతిరేకంగా ఆందోళనలు, కేంద్రం వెంటనే పెంపు రద్దు చేయాలని డిమాండ్ + News18 వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నంలో ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ సిలిండర్‌పై రూ.993 వరకు ధర పెంచడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వారు, వెంటనే…

Read More

Supreme Court: మతం మార్చుకుంటే ఎస్సీ హోదా రద్దు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

సుప్రీంకోర్టు ఏమంది?: సుప్రీంకోర్టు జస్టిస్ ఆర్. మహాదేవన్, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం ఇచ్చిన తీర్పు (C. Selvarani కేసు) సూటిగా ఇలా అంది: “కేవలం రిజర్వేషన్ లాభాల కోసం మతం మారడం అంటే.. రాజ్యాంగాన్ని మోసం చేయడమే.” రాజ్యాంగ (షెడ్యూల్డ్ కాస్ట్స్) ఆర్డర్ 1950 ప్రకారం ఎస్సీ హోదా హిందూ, సిక్కు, బౌద్ధులకు మాత్రమే. క్రైస్తవ లేదా ముస్లిం మతంలోకి మారితే కులం పోతుంది, హోదా కూడా పోతుంది. పునర్ మత మార్పిడి (రీ-కన్వర్షన్) చేసినా…..

Read More

Industrial Development: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం.. ఆ జిల్లాలో వేల కోట్ల పెట్టుబడులు.. వందలాది ఉద్యోగాలు.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 12, 2026 9:34 AM IST చిత్తూరు జిల్లాలో కుప్పం, శాంతిపురం, పెనుమూరులో కొత్త పార్కులు, కెమికల్, ఫుడ్, కాఫీ యూనిట్లు, పులిగుండు టూరిజం ప్రాజెక్టులతో వేల కోట్ల పెట్టుబడులు, వందల ఉద్యోగాలు రానున్నాయి చిత్తూరు జిల్లాకు మరో రెండు పారిశ్రామిక పార్కులు పూర్తి వివరాలు ఇవే…!!! చిత్తూరు జిల్లా పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో నూతన అధ్యాయం మొదలుకాబోతోంది. రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న తాజా నిర్ణయాలతో జిల్లాకు భారీ పెట్టుబడులు రావడమే కాకుండా, వందలాది…

Read More

మమతకు టీఎంసీ ఎంపీల ఝలక్ – Visalaandhra

ఎన్‌డీఏకు 20 మంది తృణమూల్ సభ్యులు మద్దతుస్పీకర్‌కు లేఖ ఇచ్చామన్న తిరుగుబాటు నేత కాకోలి ఘోష్కోల్‌కతా/న్యూదిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే అసెంబ్లీలో మెజారిటీ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో సతమతమవుతున్న దీదీకి… లోక్‌సభ ఎంపీల నుంచి ఎదురు దెబ్బ తగిలింది. పార్టీకి చెందిన 20 మంది ఎంపీలు కేంద్రంలోని అధికాs ఎన్‌డీఏకు మద్దతివ్వాలని నిర్ణయించుకున్నారు. లోక్‌సభలో టీఎంసీ చీఫ్ విప్‌గా ఉన్న కాకోలీ ఘోష్ దస్తిదార్…

Read More

బాలయ్య సినిమాలో నయన్‌తోపాటు అనుష్క? – Visalaandhra

హైదరాబాద్: మలినేని గోపీచంద్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా భారీ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.ఇటీవల సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమా కోసం భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా ఇద్దరు అందాల భామల పేర్లు వినిపి స్తున్నాయి. ఈ సినిమాలో బాలయ్యకు జంటగా అందాల తార నయనతార నటించనున్నట్టుగా గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ జంటగా నటించిన సింహా, శ్రీరామరాజ్యం, జై సింహా సినిమాలు విజయం సాధించాయి….

Read More

Theft Case: భార్యపై కోపంతో ఏకంగా అత్తగారింట్లో బంగారం దొంగతనం చేసిన అల్లుడు.. అసలు కారణం ఇదే | గుంటూరు వార్తలు (Guntur News)

Last Updated:May 09, 2026 8:44 AM IST Theft Case: గుంటూరు జిల్లాలో గోపి అనే అల్లుడు, వేజెండ్లలో అత్తగారింట్లో తాళాలు పగులగొట్టి 8 సవర్ల బంగారం, వెండి దొంగిలించగా, సీసీటీవీ ఆధారాలతో పోలీసులు అరెస్ట్ చేశారు News18 సాధారణంగా అల్లుడు అత్తగారింటికి వెళ్తే మర్యాదలు జరుగుతాయి. కానీ ఇక్కడో అల్లుడు మాత్రం అత్తగారింటికి కన్నం వేశాడు. భార్య మీద ఉన్న కోపాన్ని, తనకున్న దురలవాట్లను తీర్చుకోవడానికి ఏకంగా దొంగగా మారాడు. గుంటూరు జిల్లాలో సంచలనం…

Read More

Lawyer Murder: అన్నమయ్య జిల్లాలో ఘోరం.. యువ న్యాయవాది ఎల్లయ్య దారుణ హత్య.. తల్లిదండ్రులపై దాడి! |

Last Updated:Apr 07, 2026 12:07 PM IST Lawyer Murder: అన్నమయ్య జిల్లాలో యువ న్యాయవాది ఎల్లయ్యను గుర్తు తెలియని దుండగులు వేటకొడవళ్లతో హత్య, తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో, పాత కక్షల కోణంలో కేసు దర్యాప్తు + వడ్డిపల్లిలో దారుణం  యువ లాయర్ ఎల్లయ్య హత్య..! అన్నమయ్య జిల్లా కలికిరి సమీపంలోని కె.వి. పల్లి మండలం వడ్డిపల్లి గ్రామంలో అత్యంత పాశవికమైన ఘటన చోటుచేసుకుంది. వృత్తిరీత్యా న్యాయవాదిగా పనిచేస్తున్న ఎల్లయ్య (యువ లాయర్) అనే…

Read More

‘ఐటీ’ కలలపై నీళ్లు!

ఏపీఈఏపీ సెట్ ఫలితాల విడుదలలో జాప్యంవిద్యార్థుల భవిష్యత్తో సర్కార్ చెలగాటం పక్క రాష్ట్రాల్లో అడ్మిషన్ల జాతర ఏపీలో గందరగోళం తల్లిదండ్రుల్లో మానసిక క్షÃభ విశాలాంధ్ర – సచివాలయం: “ఇంటర్ పూర్తయింది. ర్యాంకు సాధించి నచ్చిన కాలేజీలో ఇంజినీరింగ్ సీటు కొట్టాలి. ఐటీ ఉద్యోగంలో స్థిరపడాలి” ఇదీ ప్రతిభావంతులైన మధ్యతరగతి విద్యార్థుల కల. కానీ, వీరు కంటున్న కలలపై రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు చల్లుతోంది. ఏపీఈఏపీ సెట్ ఫలితాల విడుదలలో అంతులేని ఆలస్యం చేస్తూ… విద్యార్థుల భవిష్యత్తుతో సర్కార్…

Read More

విశ్వంభర ‘ట్రైలర’ సిద్ధం – Visalaandhra

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో, ఇప్పుడు అందరి దృష్టి ఆయన తదుపరి సినిమా ‘విశ్వంభర’పై పడింది. భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైనప్పటికీ, వీఎఫఎక్స్ పనుల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. గతంలో విడుదలైన టీజర్‌పై అంతగా సానుకూల స్పందన రాకపోవడంతో సీరియస్‌గా తీసుకున్న చిత్ర బృందం, ప్రేక్షకులకు అత్యుత్తమ అనుభూతిని అందించేలా సీజీ వర్క్‌ను…

Read More

ప్రపంచ వృద్ధిలో 16 శాతం భారత్‌దే: మోదీ

దిల్లీ:ప్రపంచ వృద్ధిలో 16% భారతదేశ అని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచ ఆర్థిక రంగాన్ని వృద్ధిపథంలో నడిపించే సత్తా కలిగిన వాహకంగా భారత దేశం అవతరిస్తోందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. 21వ శతాబ్దిలో భారత్‌ సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌పై స్వారీ చేస్తోందన్నారు. ఈ పరుగును ఒత్తిడితోనే అనివార్య పరిస్థితులతోనో ప్రారంభించలేదని, దృఢమైన విశ్వాసంతో మార్పును తీసుకురావాలన్న నిబద్ధతతో చేపట్టామని తెలిపారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక…

Read More