Tirumala Temple | తిరుమల ఆలయంలో ఉగాది సంబరాలు

తెలుగు నూతన సంవత్సరం ‘శ్రీ పరాభవ’ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ‘ఉగాది ఆస్థానం’ మరియు ‘పంచాంగ శ్రవణం’ నిర్వహించారు.#tirumalatemple #ugadi #tirumalanews Source link

Read More

జనసేన నాయకుపై లైంగిక వేధింపుల కేసు నమోదు; మహిళ ఆరోపణలతో వీడియో విడుదల.

పశ్చిమగోదావరి జిల్లా: వీరవాసరం జడ్పీటీసీ జయప్రకాష్ నాయుడుపై అత్యాచారం కేసు నమోదైంది. ఒక మహిళ ఆయనపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వీడియో విడుదల చేయడంతో పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. బాధితురాలు గత సంవత్సరం జయప్రకాష్ నాయుడితో సహజీవనం చేసిందని, ఆయన తనను మోసం చేశాడని ఆరోపించింది. ఆమె తన అనుభవాలను, ఇబ్బందులను సోషల్ మీడియాలో వీడియో రూపంలో పంచుకుంది. అంతేకాకుండా, జయప్రకాష్ నాయుడు తనపై దాడి చేయించాడని కొన్ని ఫోటోలు, వీడియోలు విడుదల చేసింది….

Read More

Heavy Rains: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. నేటి వాతావరణంపై చల్లటి కబురు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 10, 2026 7:26 AM IST ఎండ దెబ్బకు సతమతం అవుతున్న ప్రజలకు చల్లటి కబురు అందింది. నేడు భారీ వర్షాలు కురవనున్నాయి. ఏఏ జిల్లాల్లో వానలు పడతాయో తెలుసుకోండి. Heavy Rains: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. నేటి వాతావరణంపై చల్లటి కబురు! ఎండ, వాన.. ప్రకృతి ఆడే ఈ వింత దోబూచులాటలో సామాన్యుడు ఎప్పుడూ ప్రేక్షకుడే. అవును, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వాతావరణం అచ్చం ఇలాగే ఉంది. ఒకవైపు దంచికొడుతున్న ఎండలు, మరోవైపు…

Read More

ఆస్పత్రి నుంచిభారతీరాజా డిశ్చార్జ్ – Visalaandhra

చెన్నై: ప్రముఖ సినీ దర్శకులు భారతీరాజా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎటువంటి కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. పైగా ఆయన వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్నట్టు సమాచారం. దీంతో నగరంలోని ఆయన ఇంటికే పరిమితమయ్యారు. తన కుమారుడు మనోజ్ హఠాత్తుగా చనిపోవడంతో తీవ్రంగా కుంగిపోయిన భారతీరాజా… గత యేడాది డిసెంబరులో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఆ సమయంలో ఆయన ఆరోగ్యంపై…

Read More

విశాఖలో కొత్త అద్భుతం.. కైలాసగిరిపై 65 అడుగుల భారీ త్రిశూలం..! Kailasagiri trident Visakhapatnam | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 09, 2026 2:47 PM IST విశాఖపట్నం కైలాసగిరిలో 65 అడుగుల భారీ త్రిశూలం, డమరుకం ఏర్పాటు, VMRDA అభివృద్ధి చేసిన ఈ కొత్త ఐకాన్ రాత్రి లైటింగ్‌తో పర్యాటకులను ఆకర్షిస్తోంది + News18 విశాఖపట్నం అంటేనే అందమైన సముద్ర తీరం, కొండలు, ప్రకృతి సోయగాలు గుర్తుకొస్తాయి. అలాంటి విశాఖలో ఇప్పటికే పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తున్న కైలాసగిరి ఇప్పుడు మరింత ప్రత్యేకంగా మారింది. శివపార్వతుల విగ్రహాలతో ప్రసిద్ధి చెందిన ఈ కొండపై తాజాగా ఏర్పాటు…

Read More

కేరళ ‘ఫారెస్ట్ మదర్’ కు పద్మశ్రీ పురస్కారం

కేరళకు చెందిన 92 ఏళ్ల పర్యావరణ కార్యకర్త కొల్లక్కయిల్ దేవకీ అమ్మ జీకి పద్మశ్రీ పురస్కారం లభించింది. అడవుల పెంపకం, జీవ వైవిధ్య పరిరక్షణ కోసం ఆమె చేసిన విశేష కృషికి కేంద్ర ప్రభుత్వం ఈ గౌరవాన్ని ప్రకటించింది. అలప్పుజా జిల్లాకు చెందిన దేవకీ అమ్మ.. నాలుగు దశాబ్దాల పాటు నిరంతరం శ్రమించి బీడు తీర ప్రాంత ఇసుక భూమిని పచ్చని అడవిగా మార్చారు. 3 వేలకుపైగా మొక్కల జాతులకు నిలయంకొల్లక్కల్ తపోవనంగా పేరుగాంచిన ఈ అడవి…

Read More

Annavaram Temple: అన్నవరంలో కళ్యాణ వైభవం.. సత్యదేవుని వార్షిక కళ్యాణ మహోత్సవాలకు రత్నగిరి సిద్ధం! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 24, 2026 2:00 PM IST అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామి వార్షిక కళ్యాణ మహోత్సవాలు 26 నుంచి 2 వరకు ఘనంగా, రథోత్సవం, చక్రస్నానం, పుష్పయాగం, భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు + అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణం. తెర వెనుక అందమైన చరిత్ర అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభం కానున్నాయి. అనంతలక్ష్మి సత్యవతి సమేత సత్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు అంటే ఒక్క…

Read More

Mobile Phones Recovery: రూ.9 కోట్లు 55 లక్షల 40 వేలు విలువైన 4607 సెల్ ఫోన్లను రికవరీ.. మన పోలీసులు వాటిని ఏం చేశారో తెలుసా..? | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 23, 2026 10:58 AM IST Mobile Phones Recovery: చిత్తూరు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మొబైల్ రికవరీ మేళాలో సుమారు రూ.1 కోటి 20 వేల విలువైన 501 సెల్ ఫోన్లను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. + Mobile Phones Recovery Mobile Phones Recovery: చిత్తూరు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మొబైల్ రికవరీ మేళాలో సుమారు రూ.1 కోటి 20 వేల విలువైన 501 సెల్ ఫోన్లను తిరిగి…

Read More

తొలిదశ… నిరసన జ్వాల – Visalaandhra

పార్లమెంట్ వాయిదా…మళ్లీ మార్చి 9న ప్రారంభంచివరిరోజు లోక్‌సభను కుదిపేసిన ‘ఎప్‌స్టీన్ ఫైల్స’కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌పురి రాజీనామాకు ప్రతిపక్షాల డిమాండ్ న్యూదిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి దశ ప్రతిపక్షాల నిరసనల ీVAరుతో ముగిసింది. మూడు వారాల విరామం తర్వాత మలిదశ బడ్జెట్ సమావేశాలు మార్చి 9న ప్రారంభం కానున్నాయి. కాగా శుక్రవారం కూడా ప్రతిపక్షాల నిరసనలతో లోక్‌సభ దద్దరిల్లింది. లోక్‌సభ 11గంటలకు సమావేశమవగా… ఎప్‌స్టీన్‌తో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి హర్దీప్ సింగ్‌పురి రాజీనామా చేయాలని ప్రతిపక్ష…

Read More

Mega job mela: విశాఖలో మెగా జాబ్ మేళా.. 500+ ఉద్యోగాలు, రూ.40,000 వరకు జీతం..!

విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో ఏప్రిల్ 22న మెగా జాబ్ మేళా, TVS సుందరం ఫాస్టెనర్స్, ముత్తూట్ ఫైనాన్స్, కియా ఇండియా, ఫాక్స్కాన్ తదితర కంపెనీల్లో 500కు పైగా ఉద్యోగాలు Source link

Read More