గ్రామ కంఠాల గోస – Visalaandhra

నాడు అంగీకరించి… నేడు విచారణేంటి?అధికారుల ద్వంద్వ వైఖరిపై నిరసనగొంతు నొక్కేందుకే ‘రీ-సర్వే’ అంటున్న రాజధాని రైతులు విశాలాంధ్ర – సచివాలయం: రాజధాని నిర్మాణానికి వేల ఎకరాల భూములు త్యాగం చేసిన అమరావతి రైతులపై ప్రభుత్వం మరోసారి తన ప్రతాపం చూపుతోంది. జీఓ నంబర్ 50 రూపంలో కొత్త అస్త్రాన్ని ప్రయోగించి… భూములిచ్చిన రైతులను నేరస్తులుగా చిత్రించే ప్రయత్నం చేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలోనే సర్వేలు పూర్తి చేసి… అథారిటీ తీర్మానాల మేరకు ఇచ్చిన మినహాయింపులను ఇప్ప్పుడు ‘అక్రమాలు’గా…

Read More

ప్రతీకారం తప్పదు – Visalaandhra

పశ్చాత్తాపం చెందాల్సిందే . అమెరికా-ఇజ్రాయిల్‌కు ఇరాన్ హెచ్చరిక. ప్రాణనష్టం కలిగిస్తారా?. ప్రతి హత్యకు గుణపాఠం చెబుతాం: అరాగ్చీ. 1,230కు పెరిగిన మతులు. 120 గంటలు దాటిన ఇంటర్నెట్ బ్లాకౌట్ తెహ్రాన్: పశ్చిమాసియా పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న భయం ప్రపంచ దేశాల్లో ఉంది. అమెరికా`ఇజ్రాయిల్ కలిసికట్టుగా ఇరాన్‌పై భీకర దాడులు సాగిస్తుండగా… ఇరాన్ కూడా సమర్థంగా ప్రతిదాడులు చేస్తోంది. ప్రతీకారం తీర్చుకుంటోంది. అమెరికాకు అండగా నిలిచిన ఆయా దేశాల స్థావరాలను, సైనిక…

Read More

కొండల మధ్య కోటిలింగేశ్వరుడు.. పిలిస్తేనే దర్శనం కలిగే శివక్షేత్రం..! Punyagiri Kotilingeshwara temple secrets attract devotees. |

Last Updated:Feb 12, 2026 3:25 PM IST పుణ్యగిరి ఉమా కోటిలింగేశ్వర స్వామి క్షేత్రం దక్షిణ కాశిగా ప్రసిద్ధి, భూగర్భ శివలింగం, పుట్టిదార, కోటిలింగాల ఘాట్, మహాశివరాత్రి ఉత్సవాలు భక్తులను ఆకర్షిస్తున్నాయి. + పుణ్యగిరి ఉమా కోటి లింగేశ్వర స్వామి ఆలయ ప్రత్యేకత ఇదే  విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం పుణ్యగిరి గ్రామంలో కొండల నడుమ వెలసిన ఉమా కోటిలింగేశ్వర స్వామి వారి క్షేత్రం భక్తులకు అపారమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తోంది. ప్రకృతి సోయగాలు, గాఢమైన…

Read More

Shocking Facts About Mangoes | సీజన్ వచ్చేసింది.. మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త! | #local18V

వేసకాలం వచ్చిందంటే మామిడి పళ్ళుకి మంచి డిమాండ్ ఉంటుంది. వేసవికాలంలో అద్భుతమైన రుచి కలిగిన పండు మామిడి పండు. వేసవికాలంలో తింటే ఎంతో ఆరోగ్య కరం. ఫలరాజంగా పిలువబడే మామిడి కోసం చిన్నపెద్ద అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే, ఈ తీపి పండు ఇప్పుడు మీ ఆరోగ్యానికి చేదు వార్తగా మారే ప్రమాదం ఉంది. మార్కెట్లో దొరికే మామిడి పళ్ల వెనుక ఎంతో అనారోగ్యం పొంగి ఉంది. మామిడి పళ్ళు ప్రస్తుతం మార్కెట్లో క్రిమిసంహారక మందులు కొట్టి…

Read More

కడపలో రూ.2,400 కోట్లతో 600 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్ల నిర్మాణం..

రేపు ప్రారంభించనున్న మంత్రి నారా లోకేశ్రాయలసీమ అభివృద్ధికి కొత్త దిశగా పునరుత్పాదక ఇంధన రంగంలో మరో కీలక అడుగు పడింది.ప్రముఖ హరిత విద్యుత్ సంస్థ ఎస్‌ఏఈఎల్ సోలార్ పవర్ కంపెనీ వైఎస్సార్ కడప జిల్లాలో తన అనుబంధ సంస్థల ద్వారా రూ.2,400కోట్ల పెట్టుబడితో రెండు ప్రాంతాల్లో 600మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టులను శుక్రవారం కొండాపురం మండలం టి.కోడూరు గ్రామం వద్ద మంత్రి నారా లోకేశ్ ప్రారంభించనున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల…

Read More

Mangalagiri: అధిక వడ్డీ ఆశచూపి భారీ మోసం.. రూ. 200 కోట్లకు పంగనామం.. మంగళగిరిలో బాధితుల హాహాకారాలు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

మోసం జరిగిన తీరు: లక్షకు పది వేల ఆశ! ఈనాడు కథనం ప్రకారం.. గుంటూరు జిల్లాకు చెందిన సుజాని, మురళీకృష్ణ, నాగజ్యోతి మరియు ఇతర బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు సంస్థ ప్రతినిధులు తొలుత ప్రజలను నమ్మించేందుకు రకరకాల స్కీములను ప్రవేశపెట్టారు. భారీ వడ్డీ: మీరు లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే, ప్రతి నెలా రూ. 10,000 వడ్డీ ఇస్తామని ఆశ చూపారు. అంటే కేవలం 10 నెలల్లోనే అసలు మొత్తం తిరిగి వస్తుందనే ఆశతో…

Read More

ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలి

–రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దేవర గుడి జగదీష్ విశాలాంధ్ర ధర్మవరం: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధా విధంగా కొనసాగించాలని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దేవర గుడి జగదీష్ తెలిపారుఈ సందర్భంగా వారుధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి లో ఏపీవో కార్యాలయం ఎదుట భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూగ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కష్టజీవులకు మేలు చేస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి…

Read More

3 రోజుల్లో రూ.52 లక్షల కోట్లు ఆవిరి.. స్పేస్‌ఎక్స్‌కు భారీ షాక్‌

స్పేస్‌ఎక్స్‌ షేర్లు మూడో రోజు కూడా పతనంమూడు రోజుల్లో 23 శాతం క్షీణించిన స్టాక్‌ విలువసంచలన ఐపీవోతో మార్కెట్‌లోకి అడుగుపెట్టిన అంతరిక్ష సంస్థ స్పేస్‌ఎక్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎలాన్‌ మస్క్‌కు చెందిన ఈ కంపెనీ షేర్లు వరుసగా మూడో రోజూ పతనమయ్యాయి. దీంతో కేవలం మూడు రోజుల్లోనే కంపెనీ మార్కెట్‌ విలువ 600 బిలియన్‌ డాలర్లకుపైగా (సుమారు రూ.52 లక్షల కోట్లు) కరిగిపోయింది. వరుసగా పడిపోయిన షేర్లుసోమవారం స్పేస్‌ఎక్స్‌ షేరు మరో 16 శాతం క్షీణించి…

Read More

అంబటి రాంబాబుకు బిగుస్తున్న ఉచ్చు – Visalaandhra

నేడు నాలుగు పిటిషన్లపై కోర్టు విచారణ.. రాజమండ్రి జైలు నుంచి గుంటూరుకు తరలింపు! పీటీ వారెంట్ పై నేడు తీర్పును వెలువరించనున్న గుంటూరు కోర్టువైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు, పాత కేసులు ఇప్పుడు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి గత ఏడాది నవంబర్ 12న మెడికల్ కాలేజీల పీపీపీ…

Read More

ఆంజనేయస్వామి దేవస్థానం ముఖద్వారానికి విరాళం – Visalaandhra

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని బసలదొడ్డి గ్రామంలో వెలసిన శ్రీ పైరయ్య ఆంజనేయస్వామి దేవస్థానం ముఖద్వారానికి బుధవారం ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన భక్తుడు దర్శి వెంకట ప్రసాద్, కమలాదేవి దంపతులు 30 వేల రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థానం ప్రధాన అర్చకులు రామకృష్ణస్వామి, ఆలయ కమిటీ సభ్యులు హనుమయ్యలు మరియు గ్రామ పెద్దలు దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. Source link

Read More