CM Chandrababu Naidu: దేవాన్ష్ పుట్టినరోజున తిరుమలకు ఏపీ సీఎం భారీ విరాళం.. ఎంత ఇచ్చారో తెలుసా.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Mar 21, 2026 9:28 AM IST తిరుమలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబం భక్తిశ్రద్ధలతో శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించింది. మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానానికి భారీ విరాళం అందించడం విశేషంగా నిలిచింది. News18 కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల గిరులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబం రాకతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకుని,…


