AP Telangana Weather Updates: నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్.. తెలంగాణ, ఏపీలో ఇక వర్షాల బీభత్సం. |

ఇక ఎండల విషయానికి వస్తే తెలంగాణలో పలు జిల్లాల్లో వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉండనుంది. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్ తదితర జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఒకవైపు మండే ఎండలు, మరోవైపు ఆకస్మిక వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అసాధారణంగా మారింది. రుతుపవనాలు పూర్తిస్థాయిలో ప్రవేశించిన తర్వాత పరిస్థితుల్లో మరింత మార్పు వచ్చే అవకాశముందని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. Source…

Read More

రేపు ఏపీ రాజధాని ప్రాంతాల్లో ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ టెస్టింగ్

ఉదయం 11:15 నుంచి 12:15 గంటల మధ్య మొబైల్స్‌కు పరీక్షా సందేశాలుజాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో ఈ ట్రయల్ రన్ఇది కేవలం పరీక్షేనని, ప్రజలు ఆందోళన చెందవద్దని అధికారుల సూచనవిపత్తుల సమయంలో ప్రజలను అప్రమత్తం చేయడమే ఈ వ్యవస్థ లక్ష్యంఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలోని మొబైల్ వినియోగదారులకు రేపు (మే 2 శనివారం) ఒక ప్రత్యేక హెచ్చరిక సందేశం రానుంది. పెద్ద బీప్ సౌండ్‌తో కూడిన ఈ సందేశం చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని,…

Read More

Auto Workers Protest | డీజిల్ ధరలు తగ్గించాలి.. రోడ్డు ఎక్కిన ఆటో కార్మికులు!

విశాఖ నగరంలో ఆటో కార్మికులు రోడ్డెక్కారు. రోజురోజుకూ నిరంతరాయంగా పెరుగుతున్న డీజిల్ ధరలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పెంచిన డీజిల్ ధరలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలంటూ డిమాండ్ చేశారు.#DieselPrice #AutoWorkers #apnews Source link

Read More

ఆర్బిఎస్కే డీఈఐసీ కేంద్రాన్ని సందర్శించిన డాక్టర్ ఎస్. బి. విష్ణుమూర్తి

విశాలాంధ్ర -అనంతపురం టౌన్ : ఆర్బిఎస్కే డీఈఐసీ (డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్),ను మంగళవారం ప్రోగ్రామ్ అధికారి డా. ఎస్. బి. విష్ణు మూర్తి సందర్శించి, కేంద్రంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను పరిశీలించి వైద్య సిబ్బందికి అవసరమైన సూచనలు అందించారు.జాతీయ నులి పురుగుల దినోత్సవం మాప్ అప్ కార్యక్రమం సందర్భంగా డీఈఐసీ కేంద్రానికి వచ్చిన ఫాలోఅప్ కేసులకు అల్బెండాజోల్ 400 మి.గ్రా మాత్రలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది పిల్లలు లబ్ధి పొందారు.అదేవిధంగా, జాతీయ…

Read More

నూతన న్యాయవాదుల కమిటీ ఏర్పాటు – Visalaandhra

నూతన అధ్యక్షులుగా పి. లక్ష్మీనారాయణ ఎంపికవిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కోర్టులో గల బార్ అసోసియేషన్ కార్యాలయంలో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నూతన కమిటీలో అధ్యక్షులుగా పి.లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులుగా కె. రామచంద్రారెడ్డి, జనరల్ సెక్రెటరీగా కె. కిషోర్ కుమార్, గ్రంథాలయ సెక్రెటరీగా నరసింహమూర్తి, కోశాధికారిగా బిల్లే రవి, సభ్యులుగా ఈ. ప్రసాద్, టి. బాబా ఫక్రుద్దీన్, పి. భార్గవి, జె. శివకుమార్, టి. వెంకటరామిరెడ్డి, పీవీ బీవీ ప్రసాద్ ఎంపికయ్యారు. అనంతరం నూతన కమిటీ వారు…

Read More

బయట అడుగు పెట్టాలంటే భయం.. ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు..! anantapuram heatwave temperatures soar to 44 degrees. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 10, 2026 7:30 PM IST అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీలకు చేరి జనజీవనం దెబ్బతింది, డీహైడ్రేషన్ సన్‌స్ట్రోక్ కేసులు పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరిక ఎండలు బాబోయ్ ఎండలు ఎండలు… ఉమ్మడి అనంతపురం జిల్లాలో వేసవి ఎండలు భగ్గుమంటున్నాయి. మధ్యాహ్నం 12 గంటలు దాటితే చాలు, రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఉదయం 10 గంటల నుంచే సూర్యుడు తన తాపాన్ని చూపించడం ప్రారంభించడంతో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు….

Read More

తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ్ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం

తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా శివ్ ప్రతాప్ శుక్లా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ ఆయనతో ప్రమాణం చేయించారు. అయితే, ఉత్తరప్రదేశ్‌కు చెందిన శుక్లా అనూహ్యంగా తెలుగులో ప్రమాణం చేసి అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచారు. ఈయన తెలంగాణకు నాల్గవ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ గడ్డం…

Read More

వేల కోట్ల ప్రాజెక్ట్ లేకుండానే నీటి విప్లవం.. ఆ జిల్లా కలెక్టర్ పై పవన్ ప్రశంసలు..! Jaladhara project Andhra Pradesh | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 07, 2026 5:01 PM IST పవన్ కళ్యాణ్ అన్నమయ్య జిల్లాలో జలధార ప్రాజెక్టును ప్రశంసించారు, 5 నెలల్లో భూగర్భ జలాలు 8.59 మీటర్లు పెరగడం, 962 చెరువుల పునరుద్ధరణను రాష్ట్రానికి ఆదర్శంగా పేర్కొన్నారు ఆ జిల్లా పై ప్రశంలు జల్లులు కురిపించిన డిప్యూటి సి ఎం పవన్ కళ్యాణ్ ఎందుకో తెలుసా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనెదల పవన్ కళ్యాణ్ అన్నమయ్య జిల్లాపై ప్రశంసల జల్లు కురిపించారు. కరువు ప్రభావిత ప్రాంతంగా గుర్తింపు…

Read More

Macherla: పోలీసు కాదు కీచకుడు.. ఏకాంతంగా ఉన్న జంటలే టార్గెట్.. మాచర్లలో వెలుగు చూసిన దారుణం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 11, 2026 6:37 AM IST పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వెలుగు చూసిన ఒక దారుణ ఘటన ఇప్పుడు పోలీసు శాఖకే మచ్చ తెస్తోంది. ఏకాంతంగా గడుపుతున్న ప్రేమికులే లక్ష్యంగా ఒక ఏఎస్సై (ASSI) సాగిస్తున్న బ్లాక్ మెయిల్ దందా బట్టబయలైంది. ప్రతీకాత్మక చిత్రం Macherla: సమాజంలో అన్యాయం జరిగితే సామాన్యుడు వెళ్లేది పోలీసుల దగ్గరకు. కానీ, ఆ పోలీసులే అక్రమాలకు పాల్పడితే, రక్షించాల్సిన వారే రాబందుల్లా మారితే ఇక సామాన్యుడికి దిక్కెవరు?…

Read More

గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలి: – Visalaandhra

వెంకట్ వకుళ ఫౌండేషన్ చైర్మన్ ఆలం వెంకట నరసానాయుడు.. విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) :- మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహిస్తున్న వెంకట్ వకుళ ఫౌండేషన్ క్రికెట్ ఛాంపియన్స్ కప్‌ను వెంకట్ వకుళ ఫౌండేషన్ చైర్మన్ ఆలం వెంకట నరసానాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం గ్రామీణ యువత క్రీడా పోటీలకు దూరమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం…

Read More