Auto Workers Protest | డీజిల్ ధరలు తగ్గించాలి.. రోడ్డు ఎక్కిన ఆటో కార్మికులు!

విశాఖ నగరంలో ఆటో కార్మికులు రోడ్డెక్కారు. రోజురోజుకూ నిరంతరాయంగా పెరుగుతున్న డీజిల్ ధరలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పెంచిన డీజిల్ ధరలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలంటూ డిమాండ్ చేశారు.#DieselPrice #AutoWorkers #apnews Source link

Read More

Road Accident: జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 29, 2026 7:02 AM IST అనకాపల్లి జిల్లా బయ్యవరం వద్ద హిట్ అండ్ రన్ రోడ్డు ప్రమాదంలో స్నేహితులు ఉడారు అఖిల్, నంబారు అజయ్ మృతి, లారీ డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు, రెండు కుటుంబాల్లో శోకం ప్రతీకాత్మక చిత్రం ఆదివారం సాయంత్రం వరకు ఆ ఇళ్లలో నవ్వులు పూశాయి. ఒక శుభకార్యానికి వెళ్తున్నామన్న ఉత్సాహంతో ఆ యువకులు బయలుదేరారు. కానీ, విధి మరోలా తలచింది. అజాగ్రత్తగా వచ్చిన ఒక లారీ రూపంలో…

Read More

కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై వరంగల్‌లో క్రిమినల్ కేసులు నమోదు కావడం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ రేపుతోంది. హన్మకొండ రైతు సంగ్రామ సదస్సు వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చట్టపరమైన చిక్కులకు దారితీశాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలను ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయని కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు, డీసీసీ…

Read More

లంక చేతిలో ఒమన్ విలవిల – Visalaandhra

కొలంబో: టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక వరుసగా రెండో విజయం అందుకుంది. గ్రూప్-బిలో భాగంగా గురువారం కొలంబో వేదికగా పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియంలో ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో 105 పరుగుల భారీ తేడాతో గెలుపొం దింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఒమన్ ఫీల్డింగ్ ఎంచుకోగా… తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోరు సాధించింది. లంక బ్యాటర్లు కుశాల్ మెండిస్ (45 బంతుల్లో 61), పవన్…

Read More

Petrol Price Hike: ఏపీలో రిక్షాలెక్కిన మోటార్ సైకిల్స్.. కోనసీమలో వైఎస్సార్సీపీ వినూత్న నిరసన! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 18, 2026 9:24 PM IST ఏపీలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల వినూత్న నిరసనలు, సైకిల్ ర్యాలీలు, రిక్షాలపై స్కూటర్లు, కోనసీమ కాకినాడలో ధరలు తగ్గించాలని వినతులు + News18 ఏపీలో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రుల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. దీనిలో భాగంగా కొన్నిచోట్ల ఈ ప్రదర్శనలు వినూత్నంగా నిర్వహించాలని చెప్పుకోవచ్చు. పెట్రోల్ ధరలు పెరగడంతో ద్విచక్ర వాహనాలు…

Read More

ప్రభుత్వ లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు.. తమిళనాడు ప్రభుత్వ కీలక నిర్ణయం

దిగ్గజ చలనచిత్ర దర్శకుడు భారతీరాజా అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ప్రకటించారు. తమిళ చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన అసమాన సేవలకు, ఆయన స్థాయికి గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. భారతీరాజాకు అధికార లాంఛనాలతో తుది వీడ్కోలు పలకాలంటూ తమిళ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (టీఎఫ్ఏపీఏ) చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అంతకుముందు టీఎఫ్ఏపీఏ ముఖ్యమంత్రికి ఒక విజ్ఞప్తి చేస్తూ, తమ వ్యవస్థాపకుడైన…

Read More

Monsoon Rain: నైరుతీ రుతుపవనాల్ని ఎలా కనిపెడతారు? కంటికి కనిపించని గాలుల్ని ఎలా గుర్తిస్తారు?

Monsoon Rain: మన ఇంటికి రోజులో చాలాసార్లు గాలి వస్తూ ఉంటుంది. ఆ గాలిలో రకాలను మనం గుర్తించలేం. ఎందుకంటే గాలి కంటికి కనిపించదు. మరి భారత వాతావరణ శాఖ నైరుతీ రుతుపవనాల్ని ఎలా కనిపెడుతోంది? వాటి రాకను ఎలా గుర్తిస్తోందో, ఎలా ట్రాక్ చేస్తోందో తెలుసుకుందాం. Source link

Read More

రాజకీయంగా మరింత ఎత్తుకు ఎదగాలి – Visalaandhra

–రామకృష్ణారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పార్టీ శ్రేణులు విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు): మంత్రాలయం సొసైటీ ఛైర్మన్ రామకృష్ణారెడ్డి రాజకీయంగా మరింత ఎత్తుకు ఎదిగి ప్రజాసేవకు అంకితం కావాలని టీడీపీ సీనియర్ నాయకులు బసలదొడ్డి ఈరన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి కోడిగుడ్ల ఏసేపు, మండల అధ్యక్షులు గవిగట్టు మల్లికార్జున, ఉపాధ్యక్షులుగా నల్లమల విజయ్ కుమార్, టీడీపీ ఆర్టీఎస్ తాలూకా అధ్యక్షులు దశరథ రాముడు, మండల ప్రధాన కార్యదర్శి మొట్రు రామాంజనేయులు, యూనిట్ ఇంచార్జీ తలారి అంజి, మురళీ…

Read More

Diesel Shortage in Tirupati | తిరుపతిలో డీజిల్ కొరత.. బంకుల్లో వాహనాల రద్దీ!

తిరుపతిలో డీజిల్ కొరత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. నగరంలోని పలు పెట్రోల్ బంకుల్లో డీజిల్ నిల్వలు తగ్గిపోవడంతో, డీజిల్ అందుబాటులో ఉన్న కొద్దిమంది పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారు. ఉదయం నుంచే ట్రక్కులు, కార్లు, ఆటోలు, ఇతర వాణిజ్య వాహనాలు క్యూలలో నిలబడటం వల్ల పెట్రోల్ బంకుల వద్ద భారీ రద్దీ నెలకొంది. డీజిల్ దొరుకుతుందో లేదో అన్న ఆందోళనతో ప్రజలు ముందుగానే నిల్వ చేసుకోవాలని ప్రయత్నిస్తుండటంతో పరిస్థితి మరింత…

Read More

లె మెరిడియన్ డెహ్రాడూన్ రిసార్ట్ అండ్ స్పా అరంగేట్రం

న్యూదిల్లీ: మారియట్ బోన్వోjŽT 30కి పైగా అసాధారణ హోటల్ బ్రాండ్‌ల గ్లోబల్ పోర్ట్‌ఫోలియోలో భాగమైన లె మెరిడియన్ హోటల్స్ అండ్ రిసార్ట్స్, తాజా లె మెరిడియన్ డెహ్రాడూన్ రిసార్ట్ అండ్ స్పా ప్రారంభోత్సవాన్ని ప్రకటించింది. హిమాలయాల దిగువన ఉన్న ప్రశాంతమైన నన్ నది వెంబడి ఉన్న ఈ రిసార్ట, డెహ్రాడూన్‌లో బ్రాండ్ రాకను సూచిస్తుంది, ఇది అభివద్ధి చెందుతున్న విశ్రాంతి కేంద్రం మరియు ముస్సోరీ, రిషికేశ్, హరిద్వార్‌తో సహా ఉత్తర భారతదేశంలోని అత్యంత కోరుకునే కొన్ని కొండ…

Read More