పని చేయని వారికిజీతాలెందుకు?

శాసన సభాపతి అయ్యన్నపాత్రుడు విశాలాంధ్ర-సచివాలయం: వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా జీతాలు తీసుకోవడంపై రాష్ట్ర శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగి ఆఫీసుకు వెళ్లకుండా జీతం అడిగితే ఎలా ఉంటుందో, ఎమ్మెల్యేలు సభకు రాకుండా జీతభత్యాలు తీసుకోవడం కూడా అలాగే ఉంటుందని, ఇలాంటి వారిని వెనక్కి పిలిపించే ‘రైట్ టు రీకాల’ విధానం మన దేశంలో రావాలని అభిప్రా యం వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీలో మీడియా చిట్ చాట్‌లో…

Read More

దివంగత ఎన్టీఆర్ జయంతి వేడుకలు జేఎన్టీయూలో దాపరికం..!

గుట్టుచప్పుడు కాకుండా వేడుకలు.. ఎందుకీ భయం?విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం ప్రజలు ఆరాధించిన యుగపురుషుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) జయంతి వేడుకలను జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూఏ ) అనంతపురంలో అధికారులు నిర్వహించిన తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. విశ్వవిద్యాలయ ప్రాంగణం, ఎన్టీఆర్ ఆడిటోరియం వద్ద  ఎన్టీఆర్ జయంతి వేడుకలను కంటితుడుపుగా, దాపరికంగా నిర్వహించడమే కాకుండా.. కార్యక్రమం సంబంధించిన సమాచారాన్ని, పత్రికా ప్రకటనలను మీడియాకు రాత్రి 7:16 గంటల…

Read More

Tirumala Srivani Tickets: శ్రీవాణి టిక్కెట్ల హైజాక్.. టికెట్ల బుకింగ్‌లో సాఫ్ట్‌వేర్ జిమ్మిక్కులు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 13, 2026 5:08 AM IST టెక్నాలజీని అడ్డం పెట్టుకుని క్షణాల్లో టికెట్లను బుక్ చేస్తూ, భక్తుల నుంచి భారీగా అదనపు వసూళ్లకు పాల్పడుతున్న ఈ ముఠా ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. తిరుమల Tirumala Srivani Tickets: ఏడుకొండల వాడిని దర్శించుకోవాలనే భక్తుల ఆకాంక్షను కొందరు అక్రమార్కులు కాసుల వేటగా మార్చుకుంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘శ్రీవాణి’ (SRIVANI) ట్రస్టు టికెట్లను సాఫ్ట్‌వేర్ పరిజ్ఞానంతో హైజాక్ చేస్తూ, సామాన్య…

Read More

watermelon: పుచ్చకాయ ఇలా తింటున్నారా.. వైద్యులు చెప్పే షాక్ ఇచ్చే నిజాలు ఇవే..! very cold watermelon harms digestion doctor warning. |

Last Updated:Apr 08, 2026 11:31 PM IST విశాఖపట్నం పద్మశ్రీ హాస్పటల్ డాక్టర్ రామ్ కుమార్ హెచ్చరిక, ఫ్రిజ్ లో అతి చల్లని పుచ్చకాయ జీర్ణక్రియ, గొంతు సమస్యలు పెంచుతుందని, తాజాగా స్వల్ప చల్లదనంతో తినాలని సూచన Source link

Read More

మండిపోతున్న ఆంధ్రప్రదేశ్.. 15 జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు..! Andhra Pradesh heat wave | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

వచ్చే బుధవారం వరకు ఎండ తీవ్రత కొనసాగనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా శనివారం 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 221 మండలాల్లో సాధారణ వడగాల్పుల ప్రభావం కనిపించే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు రావద్దని సూచించింది. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మే 23 శనివారం పోలవరం, కాకినాడ, కోనసీమ,…

Read More

రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

ఏపీలో వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో వచ్చే మూడు రోజులు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం కారణంగా ఈ వర్షాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు.కొన్ని ప్రాంతాల్లో గంటకు గరిష్ఠంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్…

Read More

నేత్ర దానం.. ఇద్దరికి కంటిచూపు… – Visalaandhra

రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి డాక్టర్ సంకారపు నరసింహులువిశాలాంధ్ర ధర్మవరం:: మనిషి చనిపోయిన తర్వాత కూడా ఉపయోగపడేవి, దానం చేసే దానికి అర్హమైనవి రెండు కళ్ళు మాత్రమే నని రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి డాక్టర్. సంకారపు నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా వారు ప్రపంచానేత్ర దాన దినోత్సవం పై ప్రజలకు పలు సూచనలను తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ చనిపోయిన తర్వాత కళ్ళను దానం చేస్తే, ఆ రెండు కళ్ళను నల్ల గుడ్డుపై…

Read More

Arunachalam Tirupati Tour: రూ.3 వేలకే 3 రోజుల్లో అరుణాచలం, తిరుపతి టూర్… 3 డేస్ ప్లానింగ్ ఇలా చేయండి |

బడ్జెట్ చూస్తే తిరువన్నామలై వరకు రైలు ప్రయాణానికి రూ.500, తిరువన్నామలైలో ఆటోకి రూ.300, వసతికి రూ.500, తిరువన్నామలై నుంచి తిరుపతికి రావడానికి రూ.300, తిరుపతి నుంచి తిరుమల వెళ్లి రావడానికి రూ.300, తిరుపతి నుంచి మీ గమ్యస్థానానికి చేరుకోవడానికి రూ.400 ఖర్చవుతుంది. మూడు రోజులు భోజనం, ఇతర చిన్నచిన్న ఖర్చులకు మిగతా రూ.700 ఖర్చు పెట్టినా కేవలం రూ.3,000 బడ్జెట్‌లో అరుణాచలం, తిరుపతి యాత్ర పూర్తి చేయొచ్చు. అయితే ప్రతీ చోటా అకామడేషన్ కావాలనుకుంటే మాత్రం కాస్త…

Read More

Pawan Kalyan: రైతులే అమరావతి అసలైన హీరోలు.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 02, 2026 6:45 PM IST Pawan Kalyan: అమరావతి బిల్లుకు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం లభించడం ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కీలక మలుపుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. News18 అమరావతి బిల్లుకు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం లభించడం ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కీలక మలుపుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు…

Read More

AP Ration Marts: రేషన్ పంపిణీలో కొత్త రివల్యూషన్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం |

ఈ పథకం ద్వారా ఏపీలో లక్షల రేషన్ కార్డు హోల్డర్లు ఎంతో లాభపడతారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, ఉద్యోగులు రోజువారీ జీవితంలో చాలా సౌకర్యం పొందుతారు. “ప్రజలకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించడమే మా ప్రధాన లక్ష్యం. రేషన్ మార్టులు ఆధునిక రూపంలో ఉంటాయి. సబ్సిడీ సరుకులు సులభంగా, ఎక్కువ వైవిధ్యంతో లభిస్తాయి” అని ఏపీ ఆహార, పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడలో మూడు సర్కిళ్లలో పైలట్ ప్రాజెక్టు ద్వారా ప్రారంభమయ్యే…

Read More