Tipper lorry: టిప్పర్ లారీల దూకుడుకు బ్రేక్.. నడిరోడ్డుపై డ్రైవర్లకు వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే..! Andhra Pradesh tipper lorry accidents | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 19, 2026 8:34 PM IST ఆంధ్రప్రదేశ్‌లో టిప్పర్ లారీల వేగం, ఓవర్‌లోడ్‌పై ఆందోళన, కాకినాడ-కొవ్వూరు ప్రమాదం తర్వాత రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తనిఖీలు, హెచ్చరికలు, నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్ ఆదేశం + News18 ఆంధ్రప్రదేశ్‌లో టిప్పర్ లారీల దూకుడు రోజురోజుకీ ప్రజల్లో భయాందోళనలు పెంచుతోంది. అధిక వేగం, ఓవర్‌లోడ్‌, రూల్స్ పట్టించుకోకుండా రోడ్లపై దూసుకెళ్తున్న ఈ భారీ వాహనాలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఇటీవల కాకినాడ-కొవ్వూరు రహదారిపై జరిగిన ఘోర ప్రమాదంలో…

Read More

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం

. ఇరాన్`ఇజ్రాయిల్ మధ్య భీకర దాడులు. శాంతి ప్రయత్నాలకు విఘాతం. ట్రంప్ సూచన పట్టించుకోని నెతన్యాహు తెహ్రాన్/టెలఅవివ్: యుద్ధం ముగిసిందనుకున్న వేళ మళ్లీ మంటలు ఎగిసిపడ్డాయి. నిశ్శబ్దం వచ్చిందనుకున్న వేళ మళ్లీ సైరన్లు మోగాయి. సరిహద్దులు సద్దుమణిగాయనుకున్న వేళ మళ్లీ క్షిపణులు గాల్లోకి ఎగిరాయి. పశ్చిమాసియా మరోసారి అగ్నిగుండంగా మారుతోంది. ఏప్రిల్‌లో కాల్పుల విరమణతో కొంత శాంతి నెలకొన్నట్టు కనిపించినా… తాజాగా ఇజ్రాయిల్`ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ఒక్క ఇజ్రాయిల్, ఇరాన్ మాత్రమే…

Read More

నియంత పోకడలతో ప్రజాస్వామ్యం అపహాస్యం – Visalaandhra

కేసీఆర్ సభకు రావాలిగవర్నర్ ప్రసంగం అభివృద్ధికి మార్గదర్శిభవిష్యత్‌లో ఏఐ సునామీ: సీఎం రేవంత్ విశాలాంధ్ర – హైదరాబాద్ : రాజులు… రాజ్యాలు పోయినా కొందరిలో రాచరిక పోకడలు మాత్రం పోలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కానీ ఇప్ప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులుగా మారి ప్రజాస్వామ్య పద్ధతిలో నాయకులను ఎన్నుకుంటున్నారని తెలిపారు. కొందరు ఇంకా తమను తాము రాజులుగా భావిస్తున్నారని, ప్రజలే తప్ప్పు చేశారని అనుకుంటున్నారని పేర్కొన్నారు. శాసనసభను ఉద్దేశించి బుధవారం ఆయన మాట్లాడుతూ నియంత పోకడలను…

Read More

బాబీ సినిమా లుక్‌టెస్ట్ పూర్తి… జోష్‌లో మెగాస్టార్

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోష్‌లో ఉన్నారు. వరుస చిత్రాలతో అలరించేందుకు సిద్ధమవుతోన్న ఆయన తాజాగా కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన లుక్‌టెస్ట్‌ను పూర్తి చేశారు. బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రెండో సినిమా రానున్న విషయం తెలిసిందే. మెగా 158గా ఇది ప్రచారంలో ఉంది. ఈ సినిమా అప్‌డేట్‌ను దర్శకుడు పంచుకున్నారు. ఈ రోజు లుక్‌టెస్ట్ పూర్తయిందని.. త్వరలోనే షూటింగ్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. చిరు ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోను షేర్ చేస్తూ ‘హింసకు ముందు…

Read More

శత వసంతాల సరస్వతీ నిలయం – Visalaandhra

భైరవపట్నం జడ్పీ ఉన్నత పాఠశాలలో ముగిసిన శతాబ్ధి వేడుకలుస్ఫూర్తి నింపిన పూర్వ విద్యార్థుల సందేశాలుఅలరించిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలువిశాలాంధ్ర-విజయవాడ: సరస్వతీ నిలయంలో శత వసంతోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రధానోపాధ్యాయుడు, పాఠశాల నిర్వహణ కమిటీ పర్యవేక్షణలో ఉపాధ్యాయులు, గ్రామస్థుల సహాయ సహకారాలతో మూడు రోజుల పాటు నిర్వహించిన శతాబ్ధి వేడుకలు గురువారం ముగిశాయి. 1926, బ్రిటీష్ పాలనలో ఏలూరు జిల్లా (పూర్వపు కష్ణా) మండవల్లి మండలం భైరవపట్నంలో మండల పరిషత్ పాఠశాలగా అంకురార్పణ జరిగింది. దినదిన పరివర్తనతో నేడు…

Read More

ఏపీలో డేంజర్ వెదర్ అలర్ట్.. ఒకవైపు వర్షాలు.. మరోవైపు 43°C ఎండలు! Andhra Pradesh weather forecast | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 12, 2026 10:31 PM IST ఆంధ్రప్రదేశ్‌లో ఎండ, పిడుగులతో వర్షాలు, వడగాలులు ఒకేసారి, అనేక జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక + News18 ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కో జిల్లాలో ఒక్కోలా మారుతూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తోంది. ఒకవైపు మండుతున్న ఎండలు ఉక్కపోత పెంచుతుండగా, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని విశాఖ…

Read More

బంకులు వెలవెల

. తీరని డీజిల్, పెట్రోల్ వెతలు. కొనసాగుతున్న ‘నో స్టాక’ బోర్డులు. బారులు తీరుతున్న వాహనాలు. ఫలితమివ్వని సీఎం సమీక్షలు విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: పెట్రోల్, డీజిల్ కొరత తీవ్ర రూపం దాల్చింది. అరకొర సరఫరాతో వాహన దారులతోపాటు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంకుల ఎదుట చిన్నా పెద్ద వాహనాలు పెద్ద సంఖ్యలో బారులు తీరి కనిపిస్తున్నాయి. డీజిల్ కొరతతో కృష్ణ, గోదావరి డెల్టా ప్రాంత రైతాంగం సహా రాయలసీమ నిమ్మ పంట రైతులు కూడా విలవిల…

Read More

వైభవంగా ఒంటిమిట్ట సీతారాముల కల్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 01, 2026 7:30 PM IST ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారాముల కల్యాణ మహోత్సవం అత్యంత కన్నుల పండువగా జరుగుతోంది. సీఎం చంద్రబాబు సతీసమేతంగా ఈ కార్యక్రమానికి హాజరై, రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామిఅమ్మవార్లకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. వైఎస్సార్ కడప జిల్లాలోని చారిత్రక ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారాముల కల్యాణ మహోత్సవం అత్యంత కన్నుల పండువగా జరుగుతోంది. సీఎం చంద్రబాబు సతీసమేతంగా ఈ దివ్య…

Read More

బ్యాలెట్ బాక్స్‌లు తెరిచేందుకు కుట్రలు: తృణమూల్

కోల్‌కతా: గత నెలలో జరిగిన ఎన్నికల్లో బెంగాల్ ఎన్నికలపై అందరి దష్టి ఉంది. అక్కడ ఎన్నికల ప్రక్రియ పూర్తయినప్పటికీ…ఉద్రిక్తతలు మాత్రం తగ్గలేదు. పలుచోట్ల స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచిన బ్యాలెట్ బాక్స్‌లను తెరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఈవీఎంలు, ఓట్ల లెక్కింపు ప్రక్రియను తారుమారు చేయాలని చూస్తే… చావునైనా లెక్క చేయకుండా పోరాడతానని హెచ్చరించారు. దక్షిణ కోల్‌కతాలోని సఖావత్ మెమోరియల్ స్కూల్‌లో…

Read More

తిరుపతిలో ఆధ్యాత్మిక వైభవం.. భక్తులను మంత్రముగ్ధులను చేసిన గంధోత్సవం! Tirupati Sri Govindarajaswamy Temple |

Last Updated:Apr 23, 2026 10:41 PM IST తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శ్రీ భాష్యకారుల గంధపు పొడి ఉత్సవం వైభవంగా జరిగింది, గంధాభిషేకం, ఊరేగింపులో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు తిరుపతి లో ఘనంగా శ్రీ భాష్యకారుల గంధపు పొడి ఉత్సవం..! తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం ఆధ్యాత్మిక కాంతితో కళకళలాడింది. శ్రీ భాష్యకారుల ఉత్సవాల్లో చివరి ఘట్టంగా నిర్వహించే గంధపు పొడి ఉత్సవం గురువారం అత్యంత వైభవంగా జరిగింది. ప్రతి సంవత్సరం సంప్రదాయబద్ధంగా…

Read More